NewsOrbit

Category : రాజ‌కీయాలు

న్యూస్ రాజ‌కీయాలు

ఎన్‌ఐఎ కోర్టుకు ‘కోడికత్తి’ నిందితుడు

Siva Prasad
విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కు అప్పగించారు. ఎన్‌ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని...
న్యూస్ రాజ‌కీయాలు

చిన్న వ్యాపారులకు ఊరట

sharma somaraju
ఢిల్లీ, జనవరి 10 :  జిఎస్‌టి పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది.  చిన్నవ్యాపారులకు ఊరట నిచ్చే ఈ నిర్ణయం వల్ల పరిమితి 20లక్షల రూపాయల నుండి 40లక్షల రూపాయలకు...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 10: రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో లింగాయపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న వెల్‌కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్...
న్యూస్ రాజ‌కీయాలు

‘మార్పుకోసం జనసైనికులు కృషి చేయాలి’

sharma somaraju
విజయవాడ, జనవరి 10: రాబోయే ఎన్నికలు మన ముందున్న ఒక పెద్ద సవాల్ అంటూ, దానిని ఎదుర్కొనేందుకు జనసైనికులు అందరూ నాయకులుగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

నిన్ను సస్పెండ్ చేయడమేంటి

Siva Prasad
ఢిల్లీ, జనవరి 10: నిన్ను సస్పెండ్ చేయడమేంటని కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోని తనను అడిగినట్లు పార్టీ నాయకుడు సర్వే సత్యనారాయణ తెలిపారు. గురువారం సర్వే ఎఐసిసి క్రమశిక్షణా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి లాజిస్టిక్స్ హబ్

sharma somaraju
అమరావతి, జనవరి 10 : లాజిస్టిక్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో  మాట్లాడారు. ముఖ్యమంత్రి చెప్పిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పచ్చి అవకాశవాదం!

Siva Prasad
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలలో, విద్యావకాశాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. మంచిచెడ్డలు విచారించేందుకు బిల్లును ముందు సెలక్ట్ కమిటీకి పంపాలన్న...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోదితో గవర్నర్ నరసింహాన్ భేటి

sharma somaraju
ఢిల్లీ, జనవరి 10: ప్రధాని నరేంద్ర మోదితో గురువారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల అంశాలపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అయోధ్య కేసు మళ్లీ వాయిదా

sharma somaraju
ఢిల్లీ, జనవరి 10: రామ జన్మభూమి – బాబ్రీ మసీద్ స్థల వివాదంపై ఐదుగురు జడ్జిలతో ఏర్పడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ మొదలుకాకుండానే వాయిదా పడింది. ధర్మాసనంలో సభ్యుడిగా జస్టిస్...
న్యూస్ రాజ‌కీయాలు

కమలంకు ‘ఆకుల’ కటీఫ్

sharma somaraju
రాజమండ్రి అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరటం ఖాయమైంది. బుధవారం రాత్రి ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఇబిసి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

sharma somaraju
ఇబిసి ల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో బుధవారం ఉదయం నుండి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఈ బిల్లు సవరణకు రాజ్యసభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో డిప్యూటీ...
రాజ‌కీయాలు

‘బాబును ఇక జనం నమ్మరు’

Siva Prasad
‘బాబును ఇక జనం నమ్మరు’ ఇచ్ఛాపురం, జనవరి 9: రాష్ర్ట ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇక నమ్మరని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించిన...
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి

sharma somaraju
విజయనగరం, జనవరి 9: విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణమ్మను కుటుంబ సభ్యులు విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయతీరానికేనా నడక!

Siva Prasad
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...
న్యూస్ రాజ‌కీయాలు

సోనియా, రాహుల్‌లకు ఐటీ శాఖ నోటీసులు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 9: యుపిఎ అధినేత్రి సోనియా గాంధీ, ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించి,  పన్ను ఎగవేసినందున...
న్యూస్ రాజ‌కీయాలు

పౌరసత్వం బిల్లుపై మోదీ భరోసా

sharma somaraju
సోలాపూర్, జనవరి 9: విదేశాల నుంచి వలస వచ్చిన హిందూ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని...
న్యూస్ రాజ‌కీయాలు

రామాయపట్నం పోర్టుకు సిఎం శంకుస్థాపన

sharma somaraju
ఒంగోలు, జనవరి 9: వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో కాగితపు పరిశ్రమకు, పోర్టు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు....
న్యూస్ రాజ‌కీయాలు

కూటమికీ, బిజెపికీ దూరం: నవీన్‌ పట్నాయక్

Siva Prasad
ఢిల్లీ, జనవరి9: విపక్ష పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరేప్రసక్తే లేదని బిజెడి నేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తేల్చిచెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు బిజెడి సమదూరం పాటిస్తుందని...
న్యూస్ రాజ‌కీయాలు

నమో మళ్ళీ రావాలి

Siva Prasad
నమో కమ్ ఎగైన్ ఢిల్లీ, జనవరి 9: మళ్ళీ మీరే రావాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎపిలో ఫ్లెక్సీలు వెలిసిన తరహాలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(నమో) మళ్ళీ రావాలి అంటూ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాజ్యసభలో ఇబిసి బిల్లు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 9: కేంద్రం బుధవారం రాజ్యసభలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అగ్రవర్ణాలు, అన్ని మతాల్లోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు వీలుగా 124వ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సంఘ్ కుట్రలు చేస్తోంది జాగ్రత్త: చంద్రబాబు

sharma somaraju
అమరావతి, జనవరి 9: గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుంది అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. టిడిపి నాయకులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ తో సహా కూటమి నేతలతో బాబు భేటీ

sharma somaraju
 ఢిల్లీ, జనవరి 8: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. భాజపా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆర్ధిక బలహీన వర్గాల బిల్లు ఆమోదం

sharma somaraju
ఆర్థిక బలహీనవర్గాల రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు వ్యతిరేకంగా మూడు ఓట్లు లభించాయి.  దీంతో మూడింట రెండు వంతుల కు పైగా మెజారిటీతో ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రంలో విద్యా విప్లవం తీసుకువస్తా – జగన్

sharma somaraju
శ్రీకాకుళం, జనవరి 8: రాష్ట్రంలో పేద పిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంటామని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 340రోజు మంగళవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో కొనసాగింది. జగతి శివారు నుండి...
న్యూస్ రాజ‌కీయాలు

కర్నూలులో హైకోర్టు బెంచ్: చంద్రబాబు

sharma somaraju
కర్నూలు, జనవరి 8: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోస్గి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది ఎన్నికల స్టంటే – మాయావతి

sharma somaraju
లక్నో, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముందు ప్రకటించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల ముందు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనాని పవన్‌తో లెఫ్ట్ నేతల చర్చలు

sharma somaraju
విజయవాడ, జనవరి 8:  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వామపక్షాల నేతలు పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరిపారు. ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు...
న్యూస్ రాజ‌కీయాలు

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన చంద్రబాబు

sharma somaraju
కర్నూలు, జనవరి 8: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్ పార్క్‌ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కర్నూలు ఆసుపత్రిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనతో లెఫ్ట్ చర్చలు

sharma somaraju
విజయవాడ, జనవరి 8: రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మంగళవారం జనసేన పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

ఎప్పటికీ ఢిల్లీకి ఊడిగం చేయం – చంద్రబాబు

sharma somaraju
నిడదవోలు, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీకి నందమూరి తారక రామారావు పేరు ఎత్తే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా,...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బిజెపి ‘కోటా’ బాణం!

Siva Prasad
రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న బిజెపి అమ్ములపొది లోంచి ఒక పెద్ద అస్త్రం బయటకు వచ్చింది. అగ్రవర్ణాలలోని పేదలకు విద్యా రంగంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ – కెఎ పాల్

sharma somaraju
అమరావతి, జనవరి 7: రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ ప్రకటించారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

నామినేటెడ్ ఎమ్మెల్యేగా మళ్లీ స్టీఫెన్ సన్

sharma somaraju
హైదరాబాదు, జనవరి 7:  ఇద్దరు సభ్యుల తెలంగాణ మంత్రివర్గం సమావేశమయింది. ఆంగ్లోఇండియన్స్ నుంచి సభకు నామినేట్ చేసే సభ్యుడిని ఈ సమావేశంలోనే ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన...
న్యూస్ రాజ‌కీయాలు

నన్ను సస్పెండ్ చేయడాని వారు ఏవరు

sarath
హైదరాబాద్, జనవరి7:  తెలంగాణలో  కాంగ్రెస్‌ ఓటమితో నాయకుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది.  కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురి అయిన ఆపార్టీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బాబుకు బుద్ధి చెబుతారు’

Siva Prasad
ఢిల్లీ, జనవరి 7: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు తెలంగాణాలో మాదిరిగానే బుద్ధి చెప్పేందుకు ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం పార్లమెంట్ బయట మంత్రి మీడియాతో...
న్యూస్ రాజ‌కీయాలు

చివరి అంకానికి ‘ప్రజాసంకల్పం’

Siva Prasad
శ్రీకాకుళం, జనవరి 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత 14 నెలలుగా జగన్ చేస్తున్న పాదయాత్ర ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆలీకి ‘హోదా’ కావాలట – ఏ ‘హోదా’నో తెలుసా

sharma somaraju
అమరావతి, జనవరి 7:  ప్రముఖ హస్యనటుడు ఆలీ ఏ పార్టీలో చేరబోతున్నాడు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘హోదా ఇచ్చి గౌరవించే పార్టీలో చేరతాను’ అలీ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానల్‌కు...
న్యూస్ రాజ‌కీయాలు

తిరుమలలో తలసాని విసుర్లు

sarath
తిరుపతి, జనవరి7:  టీఆర్ఎస్ నాయకులు టిడిపిపై దాడిని ఇంకా ఆపలేదు. తిరుమలలో సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్ శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మట్లాడుతూ, నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బిజెపికి ‘ఆకుల’ రాజీనామా చేస్తున్నారా!

sharma somaraju
రాజమండ్రి, జనవరి 7: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బిజెపికి గుడ్‌బై చెబుతున్నారని సమాచారం. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి అందజేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే...
న్యూస్ రాజ‌కీయాలు

‘స్పీకర్ కుర్చీలో మజ్లిస్ ఎమ్మెల్యేనా!?’

Siva Prasad
  అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేయడాన్ని బిజెపిలో అతివాదిగా ముద్రపడిన ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీటులో ఉండగా తాను ఎమ్మెల్యేగా...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

sharma somaraju
హైదరాబాదు, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెమ్  స్పీకర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఇది ఆలీ దౌత్యమా?

sharma somaraju
అమరావతి, జనవరి 6: రాజకీయాల్లోకి కాలుమోపుతున్నాడన్న ఊహాగానాల మధ్య ప్రముఖ హస్య నటుడు ఆలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఆయనను కలిసి ఏకాంతంగా అరగంట పాటు మాట్లాడారు....
న్యూస్ రాజ‌కీయాలు

సర్వే సస్పెన్షన్

sharma somaraju
హైదరాబాదు, జనవరి 6:  గాంధీ భవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం గందరగోళంగా మారి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సస్పెన్షన్‌కు దారి తీసింది. సమీక్షా సమావేశాల్లో రెండవ రోజైన ఆదివారం...
న్యూస్ రాజ‌కీయాలు

మోదీని దింపేస్తాం-కేఈ కృష్ణ మూర్తి

sarath
కర్నూలు, జనవరి6:  రాష్ట్రంలో బిజెపి, టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడం ఖాయమని  ఉప ముఖ్యమంత్రి కేఈ...
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపితో పోత్తు కొనసాగాల్సిందే: జగ్గారెడ్డి

Siva Prasad
హైదరాబాద్, జనవరి 6: తెలుగుదేశం పార్టీ పొత్తుతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రత్యక్షంగా జరిగిన నష్టం ఏమీ లేదని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ కేసు ఎన్ఐఏకి అవసరమా

sharma somaraju
అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.  హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన...
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనానితో ఆలీ భేటీ

sharma somaraju
విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్‌ను...
న్యూస్ రాజ‌కీయాలు

“టీడీపీ అవినీతి” పై జగన్ పుస్తకావిష్కరణ

sarath
శ్రీకాకుళం, జనవరి6: టీడీపీ అవినీతి పాలన అంటూ దానిపై ఒక పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆదివారం శ్రీకాకుళంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు అసహనం

sarath
ఢీల్లీ, జనవరి5: శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కెరళ ప్రభుత్వం వ్యవహారిస్తోందని బిజేపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.   జీవీఎల్ శనివారం ఢీల్లీలో   మాట్లాడుతూ కేరళ సిఎం పినరయి విజయన్ దుర్మార్గంగా...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ గుండా గిరి? విష్ణువర్ధన్ రెడ్డి

sarath
విజయవాడ, జనవరి5: ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ ఇంటిపై దాడి చేసింది టీడీపీ గుండాలేనని ఏపీ బిజేపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన అన్నారు....