NewsOrbit

Category : రాజ‌కీయాలు

టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పికె చేరిక వెనుక అమిత్ షా!

Siva Prasad
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ జేడీయూ పార్టీలో చేరిక గురించి ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన విషయం బైటపెట్టారు. ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూలోకి తీసుకోవాలంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు...
న్యూస్ రాజ‌కీయాలు

టిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హతవేటు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. తెలంగాణా రాష్ట్ర సమితి నుండి శాసన మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవ రెడ్డి కాగ్రెస్‌ పార్టీలో చేరారని తెరాసా...
న్యూస్ రాజ‌కీయాలు

ఆలయంలోకి వెళ్ళనీయలేదని ఆగ్రహం

Siva Prasad
  తిరువనంతరపురం(కేరళ), జనవరి 16: ప్రధానమంత్రి మోదీ పర్యటనలో ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పధ్మనాభ స్వామి ఆలయానికి ప్రధాని మోదీతోపాటు వెళ్ళనీయకుండా ప్రధానమంతి కార్యాలయం తన పేరుతోపాటు మరికొందరి పేర్లను...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ తో కెటిఆర్ భేటీ ఇందుకేనా…!

Siva Prasad
తన ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు వైసిపి మద్దతు కోసం ఆ పార్టీ అధినేత జగన్ తో చర్చించే బాధ్యతను కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్...
న్యూస్ రాజ‌కీయాలు

నేటి మధ్యాహ్నం కేటిఆర్, జగన్ భేటీ

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణా రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12. 30గంటలకు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ జగన్ తో కెటిఆర్ బృందం భేటీ

sharma somaraju
హైదరాబాద్ జనవరి 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ తో బుధవారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రెండ్ లో...
న్యూస్ రాజ‌కీయాలు

పిఎం మోదీ అధికారిక కార్యక్రమానికి సిఎం పట్నాయక్ దూరం

sharma somaraju
భువనేశ్వర్, జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒడిషాలో అధికారిక పర్యటన నిర్వహించగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపికి ప్రత్యర్థి పార్టీల మధ్య...
న్యూస్ రాజ‌కీయాలు

ఒడిషా రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోదీ

sharma somaraju
బలాంగిర్ (ఒడిషా), జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిషాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొలాంగిర్ – బీచువలి రైల్వేలైన్‌ను నేడు ప్రాంభించారు. సోనేపూర్‌లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనానికి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బిజెపికి సుప్రీంలో ఎదురుదెబ్బ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: పశ్చిమ బెంగాల్‌లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బిజెపికి సుప్రీం కోర్టులో మొండిచేయి లభించింది. రధయాత్రలను నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. బహిరంగ సభలను మాత్రమే నిర్వహించుకోవాలని, యాత్రలకు విధిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కుమారస్వామి సర్కార్‌కు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల షాక్

sharma somaraju
బెంగళూరు, జనవరి 15: కర్నాటకలో కుమార స్వామి నేతృత్వంలోని జెడిఎస్‌-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నాగేశ్‌లు తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్‌కు...
న్యూస్ రాజ‌కీయాలు

దగ్గుబాటి కుటుంబంపై ఆ ప్రచారం నిజమేనా?

Siva Prasad
మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైసిపిలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై మీడియాలో,సోషల్ మీడియాలో రకరకాల వార్తలు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆ కీలక పత్రాలు బహిర్గతం చేయండి మోదీజీ – ఖర్గే

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ తొలగింపుకు సంబంధించిన కీలక పత్రాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి...
న్యూస్ రాజ‌కీయాలు

తలసాని హడావుడి అందుకోసమా?

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామంటున్న కెసిఆర్ అందుకు సన్నాహాలు ఆరంభించారా?…అందులో భాగంగానే తెలంగాణా మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ఈసారి సంక్రాంతికి ఎపిలో ఎక్కువ హడావుడి...
న్యూస్ రాజ‌కీయాలు

సైబర్ క్రైంలో షర్మిళ కేసు నమోదు

Siva Prasad
హైదరాబాద్, జనవరి14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఫిర్యాదుపైన సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చట్ట పరంగా చర్యలు చేపట్టాలంటూ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఛార్జ్‌షీట్…మోదీకి ధాంక్స్ చెప్పిన కన్నయ్య

Siva Prasad
ఢిల్లీ పోలీసులు జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్‌పై దేశద్రోహం నేరం కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మూడేళ్ల క్రితం ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటు చేసుకున్న...
న్యూస్ రాజ‌కీయాలు

బాబుకు తప్పకుండా రిటన్‌ గిఫ్ట్ తలసాని

Siva Prasad
విజయవాడ(అమరావతి), జనవరి 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణా రాష్ట్ర సమితి శాసనసభ్యుదు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రి విజయవాడలో దుర్గమ్మను...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సిఎమ్ దీక్షకు దిగకూడదా?

Siva Prasad
  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరాహారదీక్షలకూ ధర్నాలకూ దిగకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఒకే ఒక్క మాటతో పిటిషన్‌ను తోసిపుచ్చారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి: వైఎస్ షర్మిళ

Siva Prasad
హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నీతిపరులు రాజకీయాల్లోకి రావాలి : పవన్

sharma somaraju
గుంటూరు, జనవరి 13: మనకు బలమైన వ్యవస్థ రావాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెనాలి సమీపంలోని పెదరావూరు వద్ద ఆదివారం జరిగిన బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించారు. ఆంధ్రా ప్యారిస్‌...
న్యూస్ రాజ‌కీయాలు

‘కోడి కత్తి’అంటే బాబుకు భయం : కన్నా

Siva Prasad
ఢిల్లీ, జనవరి13: కోడి కత్తి కేసులో తన ప్రమేయం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేత...
న్యూస్ రాజ‌కీయాలు

‘నైరాశ్యంలో బిజెపి నేతలు’

Siva Prasad
లక్నో, జనవరి 13: భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత నైరాశ్యం, అసంత‌ృప్తి కనపడుతున్నాయని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అభివృద్ధి పనులను ప్రజలకు వివరించండి : మోదీ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 13: ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన తమిళనాడులోని బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్...
న్యూస్ రాజ‌కీయాలు

యుపిలో మొత్తం సీట్లకు ‘హస్తం’ పోటీ

Siva Prasad
లక్నో, జనవరి 12: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని 80 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ యుపీ ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం లక్నోలో మీడియాతో...
న్యూస్ రాజ‌కీయాలు

తెనాలికి చేరుకున్న జనసేనాని

sharma somaraju
తెనాలి, జనవరి 13:  పెదరావూరు వద్ద వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఇక్కడకు చేరుకున్నారు. తెనాలిలో పెద్ద ఎత్తన కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఎదురేగి...
న్యూస్ రాజ‌కీయాలు

18న అమిత్ షా రాక

Siva Prasad
అమరావతి, జనవరి 13: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ నెల 18న కడప, ఫిబ్రవరి ఒకటిన విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బిజెపి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘మగబుద్ధి’ మాటకు మండిపడ్డ రాహుల్!

Siva Prasad
రఫేల్ స్కామ్ విషయంలో గతవారం ప్రధాని మోదీని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌నూ ఉద్దేశించి అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  రఫేల్ కుంభకోణంపై తన ప్రశ్నలకు పార్లమెంటులో జవాబు...
న్యూస్ రాజ‌కీయాలు

ఎడప్పాడికి కొడనాడు సెగ

Siva Prasad
చెన్నై, జనవరి 13: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడులోని ఎస్టేట్ బంగ్లా దోపిడి వీడియో డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. జయలలిత ఎస్టేట్ బంగ్లాలో దోపిడీ, హత్యల గురించి తెహల్కా మాజీ మేనేజింగ్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

యుపిలో కాంగ్రెస్ ఒంటరి!

Siva Prasad
ఉత్తరప్రదేశ్‌ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్‌తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

ఓటర్ల జాబితా విడుదల

Siva Prasad
ఓటర్ల జాబితా విడుదల అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌‌లొ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ శనివారం వెలువరించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 అని తెలిపింది. వీరిలో పురుషులు 1,83,24,588...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అవినీతి మరకే లేదు : మోదీ

sharma somaraju
డిల్లీ, జనవరి 12: దేశ చరిత్రలోనే తొలి సారిగా ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వం తమదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ, రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న...
న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్‌కు నివాళులు అర్పించిన జగన్

Siva Prasad
పులివెందుల(కడప), జనవరి 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. పాదయాత్ర ముగించుకుని వచ్చిన...
న్యూస్ రాజ‌కీయాలు

రేషన్ డీలర్ల కమీషన్ పెంపు: మంత్రి పుల్లారావు

sharma somaraju
అమరావతి, జనవరి 12: రాష్ట్రంలోని రేషన్ డీలర్‌లు అందరికీ అన్ని నిత్యావసర వస్తువులకు క్వింటాలుకు వంద రూపాయల చొప్పున కమీషన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి  పత్తిపాటి పుల్లారావు చెప్పారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్ఐఎ ఉత్తర్వులు వెనక్కు తీసుకోండి

sharma somaraju
అమరావతి. జనవరి 12: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. ఎన్ఐఎకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రెసిడెంట్ రేస్‌లో తొలి హిందూ మహిళ

Siva Prasad
వాషింగ్టన్, జనవరి 12: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం తొలి భారత మహిళ తులసి గబ్బార్డ్ పోటీ పడనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమొక్రాటిక్ పార్టీ తరపున నామినేషన్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఈ పొత్తు విప్లవానికి నాంది: మాయావతి

sharma somaraju
లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి, ఎస్‌పి పొత్తు నూతన సంవత్సరంలో కొత్త రాజకీయ విప్లవానికి నాంది అవుతుందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. లక్నోలో శనివారం మాయావతి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్‌...
న్యూస్ రాజ‌కీయాలు

ఇప్పుడే చెప్పను

Siva Prasad
విశాఖపట్నం, జనవరి12: పార్టీ మార్పు అంశంపై ఇప్పుడే వెల్లడించనని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు. విశాఖపట్నంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జన్మభూమిలో పాల్గొన్న ఏకైక ప్రతిపక్ష...
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

ఇక పింఛను రెట్టింపు

Siva Prasad
అమరావతి, జనవరి 11: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకను ప్రకటించారు. ప్రస్తుతం అందజేస్తున్నపింఛన్లను నెలకు రెండువేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. జనవరి నెలతో కలిపి పెంచిన పింఛన్లను ఫిబ్రవరిలో మూడు...
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనతో కలసి పోటీ

Siva Prasad
విశాఖపట్పం, జనవరి 11: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తో కలసి వామపక్ష పార్టీలు పోటీ చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్...
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య రాళ్ల దాడి

sarath
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జన్మభూమి కార్యక్రమం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో...
న్యూస్ రాజ‌కీయాలు

నాలుగు నెలలు ఒపిక పట్టండి: జగన్

sharma somaraju
కడప, జనవరి 11: నాలుగు నెలలు ఒపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా అని  వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. పాదయాత్ర అనంతరం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని శుక్రవారం కడప...
న్యూస్ రాజ‌కీయాలు

అయినా పవనే కావాలంటున్న బాబు: నాని

sarath
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసిపిని ‘కోడి కత్తి పార్టీ’గా సిఎం చంద్రబాబు అభివర్ణించడంపై కొడాలి నాని వ్యంగాస్త్రాలు సంధించారు. ‘మాది కోడి కత్తి పార్టీ అయితే…మీది...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఎన్‌డిఎ చిక్కుతోంది’

Siva Prasad
ఢిల్లీ, జనవరి 11: ప్రధాని మోదీ ఏకపక్ష విధానాలు నచ్చక ఎన్‌డిఎ నుండి 16 పార్టీలు వైదొలిగాయనీ, మరో ఐదు పార్టీలు బయటకు వెళతామని బెదిరిస్తున్నారనీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్‌ఐఎ కోర్టుకు ‘కోడికత్తి’ నిందితుడు

Siva Prasad
విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కు అప్పగించారు. ఎన్‌ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని...
న్యూస్ రాజ‌కీయాలు

చిన్న వ్యాపారులకు ఊరట

sharma somaraju
ఢిల్లీ, జనవరి 10 :  జిఎస్‌టి పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది.  చిన్నవ్యాపారులకు ఊరట నిచ్చే ఈ నిర్ణయం వల్ల పరిమితి 20లక్షల రూపాయల నుండి 40లక్షల రూపాయలకు...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 10: రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో లింగాయపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న వెల్‌కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్...
న్యూస్ రాజ‌కీయాలు

‘మార్పుకోసం జనసైనికులు కృషి చేయాలి’

sharma somaraju
విజయవాడ, జనవరి 10: రాబోయే ఎన్నికలు మన ముందున్న ఒక పెద్ద సవాల్ అంటూ, దానిని ఎదుర్కొనేందుకు జనసైనికులు అందరూ నాయకులుగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

నిన్ను సస్పెండ్ చేయడమేంటి

Siva Prasad
ఢిల్లీ, జనవరి 10: నిన్ను సస్పెండ్ చేయడమేంటని కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోని తనను అడిగినట్లు పార్టీ నాయకుడు సర్వే సత్యనారాయణ తెలిపారు. గురువారం సర్వే ఎఐసిసి క్రమశిక్షణా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి లాజిస్టిక్స్ హబ్

sharma somaraju
అమరావతి, జనవరి 10 : లాజిస్టిక్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో  మాట్లాడారు. ముఖ్యమంత్రి చెప్పిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పచ్చి అవకాశవాదం!

Siva Prasad
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలలో, విద్యావకాశాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. మంచిచెడ్డలు విచారించేందుకు బిల్లును ముందు సెలక్ట్ కమిటీకి పంపాలన్న...