NewsOrbit

Tag : ap elections

టాప్ స్టోరీస్

గ్రామాల్లో 5.6 లక్షల ఉద్యోగాలు!

Siva Prasad
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే...
టాప్ స్టోరీస్

టిడిఎల్‌పి నేత ఎవరు?

Siva Prasad
అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన...
మీడియా

విజువల్ మారింది… బైట్ మారుతోంది!

Siva Prasad
తరం మారుతోంది… స్వరం మారుతోంది – అని కవితాత్మకంగా అంటూంటారు. అలాగే ఇపుడు తెలుగు టీవీ న్యూస్ చానళ్ళకు సంబంధించి విజువల్ మారింది – బైట్ మారుతోంది అని చెప్పుకోవాల్సి ఉంది. కన్.ఫ్యూజన్ లేదు…...
టాప్ స్టోరీస్

‘హోదాపై పోరాడే పరిస్థితి లేదు..బతిమాలడమే’!

Siva Prasad
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై పోరాడే  పరిస్థితి లేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనప్రాయంగా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ తర్వాత ఆంధ్రాభవన్‌లో...
టాప్ స్టోరీస్

‘జన్మలో ఇక సర్వేల జోలికెళ్లను’!

Siva Prasad
అమరావతి: లగడపాటి రాజగోపాల్ చెంపలు వేసుకున్నారు. నాలుగు నెల క్రితం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తాను చేయించి ప్రకటించిన సర్వేలు బారెడు దూరంలో గురి తప్పినందుకు ఇక సర్వేలకు...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదా గడ్డు సమస్యే!

Siva Prasad
అమరావతి: వైసిపికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన ఆ పార్టీ అధినేత  వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన ఇంటి దగ్గర చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు: ‘ఇంత ఘన...
రాజ‌కీయాలు

మట్టి కరిచిన మంత్రులు!

Siva Prasad
అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో...
రాజ‌కీయాలు

సీమలో బావాబావమరుదులు ఇద్దరే!

Siva Prasad
అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది...
టాప్ స్టోరీస్

చంద్రబాబు రాజీనామా!

Siva Prasad
19 అమరావతి: అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ఆయన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఆయన రాజీనామాను...
న్యూస్

మోదీ అభినందనలు!

Siva Prasad
అమరావతి: భారీ స్థాయిలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న వైసిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డికి అభినందనలు వచ్చిపడుతున్నాయి. ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ చేసి అభినందను తెలుపగా, తర్వాత ప్రధానమంత్రి...
న్యూస్

‘ప్రత్యేక హోదా మా లక్ష్యం’

Siva Prasad
అమరావతి: ఊహించనంత భారీ స్థాయిలో పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసిపి అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని ఆయన టైమ్స్ నౌ ఛానల్‌కు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

సాయంత్రం చంద్రబాబు రాజీనామా!

Siva Prasad
అమరావతి: ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ  ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో  టిడిపి మద్యాహ్నం 12 గంటలకు...
టాప్ స్టోరీస్

ఎగ్జిట్ పోల్స్ ఎవరికి లాభం!?

Siva Prasad
స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగడం ఇదే ప్రధమమేమో! ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి చూస్తే ఇప్పటికి రెండు నెలల పది రోజులకు పైగా అయింది. మొదటి...
టాప్ స్టోరీస్

25న వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్‌పి సమావేశం!

Siva Prasad
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ జగన్ నివాసం అమరావతి:  విజయం తధ్యమన్న నమ్మకంతో వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న వేళ ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి...
టాప్ స్టోరీస్

‘సర్వేలు తప్పు..విజయం మాదే’!

Siva Prasad
అమరావతి: సర్వేలన్నీ తప్పేనని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వంద శాతం విజయం సాధిస్తుందని ఆయన సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సర్వేలను నమ్మొద్దనీ, తమ ప్రభుత్వం చేపట్టిన...
టాప్ స్టోరీస్

టిడిపి గెలుపు: లగడపాటి జోస్యం!

Siva Prasad
అమరావతి: అందరూ ఎదురుచూస్తున్న లగడపాటి సర్వే ఫలితం స్థూలంగా బయటకువచ్చింది. ఆ సంగతి ఆయనే శనివారం అమరావతిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధిస్తుందని చెప్పారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని...
టాప్ స్టోరీస్

మరో రెండు చోట్ల రీపోలింగ్

Siva Prasad
అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు కేంద్రాలలో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రీపోలింగ్ ప్రకటించిన అయిదు కేంద్రాలతో కలిపి ఈ రెండు కేంద్రాలలో కూడా 19వ తేదీన రీపోలింగ్...
టాప్ స్టోరీస్

ఈ మౌనానికీ, ఎపి ఫలితాలకూ లింకు?

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ డెస్క్ రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మౌనమే సంకేతమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ...
టాప్ స్టోరీస్

సుబ్రమణ్యం ఎందుకు రెచ్చిపోతున్నారు!?

Siva Prasad
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఎందుకింత రెచ్చిపోతున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ చర్చ జరుగుతోంది. పునేఠాను తొలగించి ఎన్నికల కమిషన్ ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటినుంచీ సుబ్రమణ్యం పనితీరు గురించి వ్యాఖ్యానించాల్సివస్తే...
రాజ‌కీయాలు

‘అనంతపురం ఎన్నికలను రద్దు చేయాలి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 22: అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలను రద్దుచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ  ఎన్నికల కమిషన్ ను కోరారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికలలో తన కుమారుల కోసం...
టాప్ స్టోరీస్

గుంభనంగా ఓట్ల కొనుగోలు జాతర

sharma somaraju
  అమరావతి, ఏప్రిల్ 10: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగియడంతో ఓటర్లను ప్రలోభపర్చుకునే కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టాయి. మరో పక్క పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు...
టాప్ స్టోరీస్

‘నన్ను చూసి ఓటెయ్యండి..మీ బాధ్యత నాది’

sarath
పెంటపాడు: రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారనీ, జిల్లాలోని అన్ని స్థానాల్లో టిడిపిని ఏకపక్షంగా గెలిపించారనీ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....
టాప్ స్టోరీస్

ఛాలెంజ్ వోటు అసలు ఉందా!?

Siva Prasad
మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లినపుడు మీ పేరు జాబితాలో లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49ఎ కింద ఛాలెంజ్ వోటు వేయవచ్చు. మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేసరికే మీ వోటు ఎవరో...
టాప్ స్టోరీస్

‘హంగ్ పార్లమెంట్ రావాలి’!

Siva Prasad
విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్‌కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్‌డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో...
టాప్ స్టోరీస్

జగన్ వ్యూహం ఏమిటి?

Siva Prasad
  వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన ...
న్యూస్

ఐటి దాడులపై సిఈఓకు టిడిపి ఫిర్యాదు

sarath
అమరావతి: ఎన్నికల నేపథ్యంలో టిడిపి అభ్యర్థులపై జరుగుతున్న ఐటి దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ ఆధ్వరంలో ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ముగ్గురు...
రాజ‌కీయాలు

మురళీ మోహన్‌పై కేసు నమోదు

sarath
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ రెండు కోట్ల రూపాయల వ్యవహారంలో సినీ నటుడు, రాజమహేంద్రవరం టిడిపి ఎంపి మాగంటి మురళీ మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా...
టాప్ స్టోరీస్

‘పవన్ ముఖ్యమంత్రి కావాలి’

sarath
bahujan samaj party విజయవాడ: సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బేడీలు వేసి రోడ్డుపై నడిపించిన ఆదర్శ మహిళ మాయావతి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజయవాడలో జనసేన నిర్వహించిన ఎన్నికల...
రాజ‌కీయాలు

వంశీకి వారెంట్‌

sarath
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద...
టాప్ స్టోరీస్

‘పోటీ పడాలంటే నాకే సిగ్గుగా ఉంది’

sarath
అమరావతి: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒక వైపు టిడిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలను వివరిస్తున్నారు. మరోవైపు వైసిపి అధినేత జగన్, ప్రధాని మోది, తెలంగాణ...
న్యూస్

డిజిపి వాహనం తనిఖీ

sarath
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్‌పి ఠాకూర్ వాహనాన్ని సైతం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పోలీసులు మగళవారం తనిఖీ చేశారు. ఎస్‌కోట...
రాజ‌కీయాలు

‘నేను మాట ఇస్తున్నా’

sarath
కందుకూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా భరోసా ఇచ్చాడో జగన్ కూడా అదే విధంగా భరోసా ఇస్తాడనీ, మీ అందరికీ నేను మాట ఇస్తున్నాననీ వైఎస్ విజయమ్మ అన్నారు. విజయమ్మ నేటి...
న్యూస్

‘బదిలీకి కారణాలు అక్కర్లేదు’

sarath
అమరావతి: ఎస్‌పిల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేది పేర్కొన్నారు. ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్‌లు శిక్ష కాదన్నారు. వారిపై వచ్చిన ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేదని...
రాజ‌కీయాలు

‘మోది పోవాలి..చంద్రబాబు రావాలి’

sarath
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దే సత్తా చంద్రబాబుకే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ గురువారం రాష్ట్రంలో పలు చోట్ల టిడిపికి మద్దతుగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల...
న్యూస్

ఆనాడు రజనీకాంత్..నేడు జగన్

sarath
పాలకొల్లు: ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గురువారం వైసిపిలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన వైసిపి ఎన్నికల ప్రచార సభలో చిన్ని కృష్ణ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత...
న్యూస్

‘ఎన్నికలు వాయిదా వేయాలి’

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తమ పార్టీ తరుపున 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ...
రాజ‌కీయాలు

రేపటి నుండి విజయమ్మ, షర్మిల ప్రచారం

sharma somaraju
అమరావతి, మార్చి 28: వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
న్యూస్

కర్నూలు జిల్లాలో గరిష్టం

sarath
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలకు 548 నామినేషన్లు,అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో మంగళవారం ద్వివేది మీడియా సమావేశం...
న్యూస్

ఏపిలో ఎన్నికల పరిశీలకుల నియామకం

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల కోసం పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. శాసనసభ స్థానాలకు 50 మందిని సాధారణ పరిశీలకులుగా రాష్ట్రానికి పంపనుంది. అలాగే 25 లోక్‌సభ స్థానాలకు మరో 25 మందిని...
రాజ‌కీయాలు

కర్నూలుకు జమ్మూ మాజీ సీఎం

sarath
అమరావతి: టిడిపికి మద్దతుగా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 26 , 27 న ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. 26 న...
రాజ‌కీయాలు

నేరుగా పోటీ పడాలి

sarath
విజయవాడ: చంద్రబాబుపై కోపంతో టిఆర్‌ఎస్ నేతలు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం అంటున్నారనీ, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలనీ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సవాల్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...
రాజ‌కీయాలు

తిరిగి వైసిపిలో చేరిన ఎస్‌వి

sarath
  హైదరాబాద్: కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డి గురువారం వైసిపిలో చేరారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కండువా కప్పి ఎస్‌విని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

సిపిఐ ఎంపి అభ్యర్థులు వీరే

sarath
అమరావతి: అనంతపురం, కడప, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో సిపిఐ తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు. పోటీ చేసే స్థానాలు , అభ్యర్థులు:...
రాజ‌కీయాలు

సిపిఐ అభ్యర్థులు వీరే

sarath
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంట్...
టాప్ స్టోరీస్

హిట్ కాంబినేషన్!

Siva Prasad
అమరావతి: జనసేనలో అకస్మాత్తుగా కుదుపు. శనివారం అర్ధరాత్రి సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేన కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారనగానే మీడియా వర్గాలలో కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం. ఏం జరుగుతోంది?...
రాజ‌కీయాలు

రాజకీయాలకు దూరంగానే ఉంటా

sarath
విజయవాడ : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. టిడిపి తరఫున తాను నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాని జరుగుతున్న...
టాప్ స్టోరీస్

జనసేనకు బలం ఉంటే సరిపోతుందా!?

Siva Prasad
పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు అభిమానులు తక్కువేమీ లేరు. సినీ హీరోగా ఆయనకున్న అభిమానులు గానీ, పవన్ రాజకీయాల్లో ఏదో సాధిస్తారన్న ఆశతో ఆయనకు మద్దతు పలుకుతున్న వారు గానీ తక్కువేం లేరు. సినిమా...