TDP Janasena: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్...
TDP Vs Samajwadi Party: ఏపీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటొంది అనేది అందరికీ తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబుపై వరుస కేసులు వెంటాడుతుండటంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే...
YSRCP: ఏపీలో పొత్తు రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా నవరత్నాలు...
YSRCP: ఏపీలో ముందస్తు అంటూ లేదు. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యుల్ ప్రకటించడంతో ఆ విషయం తేలిపోయింది. గత కొంత కాలంగా తెలంగాణతో పాటే...
ఏపి కెేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 13న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సచివాలయంలో...
YS Jagan on Andhra Pradesh Elections 2024: గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 సీట్లు వచ్చాయి, వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలన్న లక్ష్యంతో నాయకులు కృషి చేయాలని వైసీపీ...
Vijaya Sai Reddy: ఏపిలో ఎప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. రాష్ట్రంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు జతకట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,...
TDP Janasena Seats Sharing: ఏపి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన – టీడీపీ పొత్తు పొడువడం ఖాయం గానే కనబడుతోంది. ఈ పార్టీల పొత్తుకు సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటకు వస్తుంది. పొత్తులకు...
TDP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నాయని నిద్రపోవద్దనీ, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అన్నారు అచ్చెన్నాయుడు. వాస్తవానికి...
AP Elections: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల సందడి ముగిసి దాదాపు రెండు నెలలు కావస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగితే రెండు...
Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. మరో రెండున్నరేళ్లకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండి రాజకీయ పక్షాలు కరసత్తు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు,...
AP Elections: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు..! రెండు, మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో వినపడుతున్న, వైరల్ అవుతున్న మాట. నిజానికి ‘ముందస్తు’ అనే పదం టీడీపీకే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడింది? చంద్రబాబు గాలి హామీలా! లోకేష్ మీద నమ్మకం లేమా? ఎమ్మెల్యేల అవినీతా? జనసేన ఓట్లు చీలికా?జగన్ ప్రభంజనమా?ఇలా కారణాలు ఎన్ని...
ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా మోగడం ఖాయం అనిపిస్తోంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మూడు ఫేజ్ లలో ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించడం కోసం ఏపీ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కొద్ది రోజుల్లో మోగనున్నది. డిసెంబర్ 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశారు...
తిరుపతి: దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేంద్రంలో ప్రజలు...
కోల్కతా: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఘనవిజయం దారిలో నడిపించిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ కార్యస్థానం పశ్చిమ బెంగాల్కు మారుతున్నది. సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో బిజెపి పాగా వేయడంతో...
అమరావతి: ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ ఆ తర్వాత తన ప్రసంగాన్ని పాదయాత్ర గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా జనం మధ్య ఉంటూ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ 3648...
అమరావతి: కల సాకారమైన వేళ అటు వైఎస్ జగన్, ఇటు ఆయన తల్లి విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసి వెనక్కి తిరిగిన కుమారుడు జగన్ను ఆయన...
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే...
అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన...
తరం మారుతోంది… స్వరం మారుతోంది – అని కవితాత్మకంగా అంటూంటారు. అలాగే ఇపుడు తెలుగు టీవీ న్యూస్ చానళ్ళకు సంబంధించి విజువల్ మారింది – బైట్ మారుతోంది అని చెప్పుకోవాల్సి ఉంది. కన్.ఫ్యూజన్ లేదు…...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై పోరాడే పరిస్థితి లేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనప్రాయంగా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ తర్వాత ఆంధ్రాభవన్లో...
అమరావతి: లగడపాటి రాజగోపాల్ చెంపలు వేసుకున్నారు. నాలుగు నెల క్రితం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తాను చేయించి ప్రకటించిన సర్వేలు బారెడు దూరంలో గురి తప్పినందుకు ఇక సర్వేలకు...
అమరావతి: వైసిపికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన ఇంటి దగ్గర చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు: ‘ఇంత ఘన...
అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో...
అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది...
19 అమరావతి: అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ఆయన గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు రాజీనామా లేఖ పంపారు. ఆయన రాజీనామాను...
అమరావతి: భారీ స్థాయిలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అభినందనలు వచ్చిపడుతున్నాయి. ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ చేసి అభినందను తెలుపగా, తర్వాత ప్రధానమంత్రి...
అమరావతి: ఊహించనంత భారీ స్థాయిలో పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని ఆయన టైమ్స్ నౌ ఛానల్కు ఇచ్చిన...
అమరావతి: ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో టిడిపి మద్యాహ్నం 12 గంటలకు...
స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగడం ఇదే ప్రధమమేమో! ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి చూస్తే ఇప్పటికి రెండు నెలల పది రోజులకు పైగా అయింది. మొదటి...
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ జగన్ నివాసం అమరావతి: విజయం తధ్యమన్న నమ్మకంతో వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న వేళ ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి...
అమరావతి: సర్వేలన్నీ తప్పేనని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపి వంద శాతం విజయం సాధిస్తుందని ఆయన సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సర్వేలను నమ్మొద్దనీ, తమ ప్రభుత్వం చేపట్టిన...
అమరావతి: అందరూ ఎదురుచూస్తున్న లగడపాటి సర్వే ఫలితం స్థూలంగా బయటకువచ్చింది. ఆ సంగతి ఆయనే శనివారం అమరావతిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధిస్తుందని చెప్పారు. తెలంగాణలో టిఆర్ఎస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని...
అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు కేంద్రాలలో రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రీపోలింగ్ ప్రకటించిన అయిదు కేంద్రాలతో కలిపి ఈ రెండు కేంద్రాలలో కూడా 19వ తేదీన రీపోలింగ్...
న్యూస్ ఆర్బిట్ డెస్క్ రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మౌనమే సంకేతమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ...
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఎందుకింత రెచ్చిపోతున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ జరుగుతోంది. పునేఠాను తొలగించి ఎన్నికల కమిషన్ ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటినుంచీ సుబ్రమణ్యం పనితీరు గురించి వ్యాఖ్యానించాల్సివస్తే...
అమరావతి, ఏప్రిల్ 22: అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలను రద్దుచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎన్నికల కమిషన్ ను కోరారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికలలో తన కుమారుల కోసం...
అమరావతి, ఏప్రిల్ 10: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగియడంతో ఓటర్లను ప్రలోభపర్చుకునే కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టాయి. మరో పక్క పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు...
పెంటపాడు: రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారనీ, జిల్లాలోని అన్ని స్థానాల్లో టిడిపిని ఏకపక్షంగా గెలిపించారనీ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....
మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లినపుడు మీ పేరు జాబితాలో లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49ఎ కింద ఛాలెంజ్ వోటు వేయవచ్చు. మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేసరికే మీ వోటు ఎవరో...
విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో...
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన ...
అమరావతి: ఎన్నికల నేపథ్యంలో టిడిపి అభ్యర్థులపై జరుగుతున్న ఐటి దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వరంలో ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ముగ్గురు...
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ రెండు కోట్ల రూపాయల వ్యవహారంలో సినీ నటుడు, రాజమహేంద్రవరం టిడిపి ఎంపి మాగంటి మురళీ మోహన్పై కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా...
bahujan samaj party విజయవాడ: సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బేడీలు వేసి రోడ్డుపై నడిపించిన ఆదర్శ మహిళ మాయావతి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజయవాడలో జనసేన నిర్వహించిన ఎన్నికల...
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్ను జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద...
అమరావతి: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒక వైపు టిడిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలను వివరిస్తున్నారు. మరోవైపు వైసిపి అధినేత జగన్, ప్రధాని మోది, తెలంగాణ...
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్పి ఠాకూర్ వాహనాన్ని సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు మగళవారం తనిఖీ చేశారు. ఎస్కోట...