NewsOrbit

Tag : botsa satyanarayana

టాప్ స్టోరీస్

‘రాష్ట్రంలో అల్లకల్లోలానికి కుట్రలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టిడిపి అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా...
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
టాప్ స్టోరీస్

విశాఖ రాజధాని ప్రకటనే లేదు అప్పుడే ఆరోపణలా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం:విశాఖ రాజధాని ప్రకటన లేకుండానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించడం తగదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో చర్చ...
టాప్ స్టోరీస్

రాజధానిపై బొత్స యూటర్న్!

Mahesh
విశాఖపట్నం: ఏపీ రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ మొదటికే వచ్చారు. ఏపీ అసెంబ్లీలో భాగంగా మండలిలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స...
టాప్ స్టోరీస్

బొత్స వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని...
టాప్ స్టోరీస్

రాజధానిని స్మశానంతో పోలుస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...
టాప్ స్టోరీస్

‘అమరావతి అడ్రసే టెంపరరీ!’

sharma somaraju
అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో సారి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం రాజధానికి...
టాప్ స్టోరీస్

మీడియాను గౌరవిస్తాం కానీ..

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ పత్రికా స్వేచ్చకు భంగం కల్గించేలా వైసిపి...
సెటైర్ కార్నర్

గడప గడపకు “అభివృద్ధిఫలాలు”

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అందరికీ అభివృద్ధిఫలాలు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన అందుకు ఏర్పాట్లు చేేసింది. గడపగడపకు “అభివృద్ధిఫలాల”ను అందించాలని సీఎం గాంధీ జయంతి సందర్భంగా...
టాప్ స్టోరీస్

కోడెల మృతిపై వైసిపి, టిడిపి రచ్చ

sharma somaraju
అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై వైసిపి, టిడిపి నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వైసిపి ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం వల్లనే ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి...
టాప్ స్టోరీస్

అరాచకాలు సృష్టించేందుకు!

Mahesh
అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

‘దొనకొండ..అదెక్కడ!?’

sharma somaraju
  అమరావతి: దొనకొండా..అదెక్కడుంది అని ప్రశ్నించారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ. బొత్సా నేడు మరో సారి సంచలన వ్యాఖ్య చేశారు.రాజధానిపై రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో బొత్సా ఏమి మాట్లాడినా అది వివాదాస్పదం...
టాప్ స్టోరీస్

వంద రోజుల పాలన రచ్చ!

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వంద రోజుల  పాలన తీరుపై అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ...
టాప్ స్టోరీస్

అమరావతిని కాదంటే మోదీని వ్యతిరేకిస్తున్నట్టే!

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కాదంటే ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధానిలో రెండో రోజు పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. అనంతరం రాజధాని రైతులతో సమావేశమైన పవన్.. వైసిపి...
టాప్ స్టోరీస్

అమరావతిపై మళ్లీ సస్పెన్స్!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్‌ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
న్యూస్

అమరావతి రైతులకు స్వీట్ న్యూస్

Mahesh
అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల...
టాప్ స్టోరీస్

‘సుజనా, భూముల చిట్టా ఇదుగో’

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు బంధువులు, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బంధువులకు వందల ఎకరాల భూములు ఉన్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మరో మారు స్పష్టం...
టాప్ స్టోరీస్

అమరావతిపై వెనక్కి తగ్గని బొత్స

Mahesh
విజయనగరంః ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై  మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బాంబు పేల్చారు. రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధాని ప్రాంతానికి వరద ముప్పు...
రాజ‌కీయాలు

‘కోడెల ఒత్తిడితోనే అంబటిపై కేసు’

sarath
గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్‌పి రాజశేఖర్ బాబును కలిసి వినతి...
న్యూస్

‘ఆయన పని అయిపోయింది’

sharma somaraju
అమరావతి: చంద్రబాబుకు తన వైఫల్యాలను వ్యవస్థలపై తోసివేయడం అలవాటని వైసిపి సీనియర్ నాయకుడు బొత్సా సత్యనారాయణ అన్నారు. స్పీకర్ కొడెల శివప్రసాద్‌పై దాడి ఘటనలో వైసిపి నేత అంబటి రాంబాబుతో సహా ముగ్గురు వైసిపి...
రాజ‌కీయాలు

‘అవినీతి కోటను బద్దలు కొడతాం’

sarath
విజయనగరం: విజయనగరం అవినీతి సామ్రాజ్య కోటల్ని బద్దలు కొట్టి తీరుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరంలో శుక్రవారం పవన్‌ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. విజయనగరంలో...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి కాదు.. కబ్జాలే’

Siva Prasad
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఆత్మయ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమిలో ఎలాంటి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఓట్ల తొలగింపుపై ఢిల్లీకి జగన్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవలకపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసిపి సిద్ధమైంది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు...