NewsOrbit

Tag : pm modi

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ మీడియాతో సోము ఫైట్..!? బీజేపీ కోర్ మీటింగులో వైరల్ చర్చ!

sharma somaraju
ఏపి బీజేపీ నేతల్లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సోము వ్యతిరేకులకు సమయం వచ్చినప్పుడల్లా ఆయన పరువు తీసేందుకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు దక్కని హామీ సింగరేణి కార్మికులకు దక్కింది.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన పీఎం మోడీ

sharma somaraju
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఏపి, తెలంగాణలో పర్యటించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏపిలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి ఎటువంటి మాట మాట్లాడని ప్రధాన మంత్రి నరేంద్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే – పీఎం నరేంద్ర మోడీ

sharma somaraju
తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ పాలన వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రామగుండం ఎరువుల ప్యాక్టరీ జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: సీఎం జగన్ విజ్ఞప్తులపై ఎటువంటి హామీ ఇవ్వని ప్రధాని మోడీ

sharma somaraju
PM Modi:  విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.10,742 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. మోడీ ప్రసంగానికి ముందు ఏపీ సీఎం వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కేంద్రంతో వైసీపీ ప్రభుత్వ బంధంపై సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju
YS Jagan: కేంద్రంలోని బీజేపీతో ఏపిలోని వైసీపీ అనధికార పొత్తులో ఉంది అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ప్రదాన మంత్రి మోడీ అధికార కార్యక్రమానికి వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి… మరో సారి మోడీని కలిసిన గవర్నర్, సీఎం జగన్

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికై దాదాపు రూ.500 కోట్లతో పూర్తి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: ప్రధాని మోడీతో భేటీ ఫలప్రదమైందని చెప్పిన పవన్ కళ్యాణ్

sharma somaraju
Pawan Kalyan: ఏపికి భవిష్యత్తులో మంచి రోజులు వచ్చే దిశగా ప్రధాని మోడీతో భేటీ ఫలప్రదం అయ్యిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రదాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మోడీతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ.. దాదాపు 35 నిమిషాలు చర్చలు

sharma somaraju
విశాఖ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేటీ అయ్యారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో ప్రధాని మోడీతో పవన్ సమావేశమైయ్యారు. దాదాపు 35 నిమిషాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో పీఎం మోడీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, బీజేపీ నేతలు

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, బిజేపీ నేతలు స్వాగతం పలికారు. వర్షం కారణంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీతో సమావేశానికి జనసేనాని పవన్ కు ఆహ్వానం

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ గెస్ట్ గౌస్ లో రాత్రి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన సాగేది ఇలా.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి (11, 12 తేదీల్లో) కర్ణాటక, తమిళనాడు, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేటిఆర్ చెప్పినట్లు పాన్ ఇండియా మువీ చూపించిన సీఎం కేసిఆర్… బీజేపీపై చాలా ఘాటుగా

sharma somaraju
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ .. ఇవేళ బీజేపీ నాయకత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను తూర్పారబట్టారు. రెండు రోజుల క్రితమే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?

sharma somaraju
PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Morbi Bridge Collapse: నేడు మోర్బీలో పీఎం మోడీ పర్యటన .. మోడీ లక్ష్యంగా విపక్షాల విమర్శలు .. ఎందుకంటే..?

sharma somaraju
Morbi Bridge Collapse: గుజరాత్ లోని మోర్జీలో కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలి 134 మంది ప్రాాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
జాతీయం న్యూస్

Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం … కూలిన కేబుల్ బ్రిడ్జ్ .. 7గురు మృతి.. వందలాది మందికి గాయాలు

sharma somaraju
Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్జీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Anand Mahindra: రిషి సునాక్ ఎన్నికపై సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

sharma somaraju
Anand Mahindra:  బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ పగ్గాలు చేపట్టబోతున్న సంగతి సంగతి తెలిసిందే. రుషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఈ నెల 28వ తేదీన పీఎంగా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కార్గిల్ ప్రధాని మోడీ .. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు

sharma somaraju
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్ చేరుకున్నారు. ఆక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని మోడీ మిఠాయిలు పంచిపెట్టారు.అనంతరం మోడీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ఇతర ప్రముఖులు

sharma somaraju
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి “దీపావళి అంటే దీపాల వరస…దుష్ట రాక్షస శిక్షణ చేసే...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం .. పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

sharma somaraju
దీపావళి పర్వదిన సంబరాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు జన్మస్థలి అయోధ్య నగరంలో అంగరంగ వైభవంగా దీపోత్సవం నిర్వహించారు. సరయు నదీ తీరంలో దాదాపు 18 లక్షల మట్టిదీపాలను వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవానికి...
జాతీయం న్యూస్

ఇస్రో ఎల్వీఎం 3 ప్రయోగం సక్సెస్ .. శాస్త్రవేత్తల హర్షాతిరేకాలు .. అభినందించిన పీఎం మోడీ

sharma somaraju
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదివారం అర్ధరాత్రి చేపట్టిన ఎల్వీఎం – 3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. వన్ వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉప గ్రహాలతో విజయవంతంగా నింగికెగిసిన రాకెట్ వాటిని...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నిరుద్యోగులకు పీఎం మోడీ దీపావళి ధమాఖా.. 75వేల మందికి నియామక పత్రాలు అందజేత

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు దీపావళి గిఫ్ట్ అందించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం పొందిన 75వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించారు...
జాతీయం న్యూస్

మహారాష్ట్రలో ఘోర విషాదం .. లగ్జరీ బస్సుకు మంటలు అంటుకుని 11 మంది సజీవ దహనం..ప్రధాని మోడీ దిగ్భాంతి

sharma somaraju
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఘోర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ లగ్జిరీ ప్యాసింజర్ బస్సుకు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో 11 మంది సజీవ దహనం కాగా మరో 38 మంది ప్రయాణీకులు గాయపడ్డారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ సర్కార్ కు షాక్ ఇస్తున్న వైఎస్ షర్మిల .. నేడు సీబీఐ డైరెక్టర్ తో భేటీ

sharma somaraju
కేసిఆర్ సర్కార్ పై ఇప్పటి వరకూ ఆరోపణలు మాత్రమే చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని షర్మిల...
న్యూస్

5 జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

sharma somaraju
భారత్ లో 5 జీ సేవలు శనివారం మొదలైయ్యాయి. నాల్గవ పారిశ్రామిక విప్లవంగా భావిస్తున్న 5 జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుండి దేశంలోని ప్రధాన నగరాల్లో...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

గుజరాత్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

sharma somaraju
గాంధీనగర్ – ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును శుక్రవారం గాంధీ నగర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. గత రెండు రోజులుగా ప్రధాన మంత్రి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ సీఎం కేసిఆర్ సంచలన ప్రకటన .. గిరిజనులకు గుడ్ న్యూస్

sharma somaraju
తెలంగాణ సీఎం కేసిఆర్ ఈ రోజు గిరిజన రిజర్వేషన్ల పై సంచలన ప్రకటన చేశారు. ఆ వర్గాలకు రెండు కీలక హామీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేకపోయారన్న కేంద్ర మంత్రి అమిత్ షా

sharma somaraju
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాాట్లాడుతూ .....
న్యూస్ రాజ‌కీయాలు

72వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని మోడీ … ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పారంటే..?

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 72వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీకి పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ జోడో యాత్రలో ఉన్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ...
తెలంగాణ‌ న్యూస్

Secunderabad Fire Accident: మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిహారం

sharma somaraju
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రూబీ లాడ్జ్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో పది మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర బీజేపీకి బిగ్ షాక్ .. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన కామెంట్స్

sharma somaraju
మాఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయ వర్ఘాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం నిర్ణయాలపై ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ పలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందంటే..? ఆ మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..!!

sharma somaraju
ఏపి, తెలంగాణ విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. రాష్ట్ర విభజన హామీల్లో ప్రధానమైనదిగా ఏపికి ప్రత్యేక హోదా అంశం ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయంగా...
జాతీయం న్యూస్

సైరస్ మిస్త్రీ మృతి పట్ల ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం

sharma somaraju
టాటా సన్స్ మాజీ చైర్మన్, ప్రస్తుత షాపూర్ జీ – పల్గొంజీ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం...
జాతీయం న్యూస్

మోడీకి దూరంగా జరిగిన నితీశ్ కు మొదటి దెబ్బ పడినట్లుందే..!?

sharma somaraju
బీహార్ ముఖ్యమంత్రి. జేడీయూ నేత నితీశ్ కుమార్ రీసెంట్ గా ఎన్డీఏకి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోడీ సర్కార్ పై...
తెలంగాణ‌ న్యూస్

కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్ ల కేటాయింపు నిర్ణయం షాక్ కు గురి చేసిందన్న తెలంగాణ మంత్రి కేటిఆర్

sharma somaraju
ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బల్క్ డ్రగ్ పార్క్ ల కోసం వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ధరఖాస్తులు చేయగా ఏపి, గుజరాత్,...
జాతీయం న్యూస్

తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టులో ఊరట

sharma somaraju
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తీస్తా సెతల్వాద్ కు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. సాధారణ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు నిర్ణయం...
జాతీయం న్యూస్

బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ… ఈ నౌక ప్రత్యేకతలు ఏమిటంటే…?

sharma somaraju
కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను శుక్రవారం ప్రారంభించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీడీపీ ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ బీజేపీ కో ఇన్ చార్జి సునీల్ ధియోదర్.. మ్యాటర్ ఏమిటంటే..?

sharma somaraju
టీడీపీ ఆశలపై బీజేపీ ఏపి కో ఇన్ చార్జి సునీల్ థియోధర్ నీళ్లు చల్లారు. కేంద్ర బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో టీడీపీ కలవబోతున్నదంటూ టీడీపీ అనుకూల మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేంద్రం కీలక ఆదేశాలు.. తెలంగాణకు విద్యుత్ షాక్.. ఏపికి భారీ ఊరట

sharma somaraju
ఏపి ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. విభజన సమస్యలను పరిష్కరించాలంటూ ఏపి సీఎం వైఎస్ జగన్ పదేపదే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి...
జాతీయం న్యూస్

49వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్

sharma somaraju
భారత 49వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ అందించిన మోడీ సర్కార్

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. విభజన చట్టంలోని ప్రత్యేక హోదాతో సహా అనేక హామీలు నెరవేరలేదు. తెలంగాణ నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ .. కీలక ట్విస్ట్ ఏమిటంటే…?

sharma somaraju
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుండి గన్నవరం బయలుదేరారు. అవసరమైతే ఈ రాత్రి కూడా ఢిల్లీలో బస చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రధాన మంత్రి మోడీతో ముగిసిన ఏపి సీఎం వైఎస్ జగన్ భేటీ

sharma somaraju
ప్రధాన మంత్రి నరేేంద్ర మోడీతో ఏపి సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రదాని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేడు, రేపు హస్తినలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్ పథ్ 1లోని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సారి హస్తినకు పయనం .. రేపు ప్రధాని మోడీతో కీలక భేటీ..

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సారి హస్తినకు బయలుదేరి వెళుతున్నారు. ఈ రోజు రాత్రి గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో బస చేస్తారు. రేపు (సోమవారం)...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రంపై మరో సారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సీఎం కేసిఆర్

sharma somaraju
రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మరో సారి నిప్పులు చెరిగారు తెలంగాణ సీఎం కేసిఆర్. మునుగోడు ప్రజాదీవెన సభలో సీఎం కేసిఆర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా కృష్ణా నదిలో...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

దక్షిణాది రాజకీయాలపై ఫోకస్ పెంచిన బీజేపీ .. రజనీకాంత్ కు బిగ్ ఆఫర్..?

sharma somaraju
దక్షిణాది రాజకీయాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తొంది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా...
జాతీయం న్యూస్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు.. కేంద్ర మంత్రి గడ్కరీకి ఉద్వాసన..తెలంగాణ నుండి కే లక్ష్మణ్ కు చోటు

sharma somaraju
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 11 మందితో కొత్త కమిటీని ప్రకటించింది. పాత వారిలో కొందరిని బోర్డు నుండి ఉద్వాసన పలికి మరి కొందరికి స్థానం కల్పించింది....
జాతీయం న్యూస్

వచ్చే 25 ఏళ్లు .. అయిదు లక్ష్యాలు

sharma somaraju
వచ్చే 25 ఏళ్లలో భారత్ దేశాన్ని పూర్తి గా మార్చి వేయడానికి అయిదు లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు...
న్యూస్

బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝన్ వాలా ఇకలేరు

sharma somaraju
ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్ ఝన్ వాలా (62) హఠాన్మరణం చెందారు. ఈ రోజు ఉదయం ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు...