రాజధానుల అంశంపై ఏపి మంత్రి బొత్స సంచలన కామెంట్స్
ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే .అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో...