CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఓటిఎస్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ అందించారు. పేద వర్గాలకు ఎంతో మేలు చేసే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి...
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం...
CM Jagan: రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ లబ్దిదారులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. కొత్త ఏడాది జనవరి 1వ తేదీ నుండి పెన్షన్ మొత్తాన్ని రూ.2500లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం పెన్షన్...
CM YS Jagan: ఒటీఎస్ పథకం గురించి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క కొంత మంది లబ్దిదారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేక...
AP GOVT: ఏపి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ కు షాక్ ఇచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి. సీఎంఓ అధికారులు చేతులు చేతులు...
AP Assembly Live Updates: శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం సీఎం జగన్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన వివరిస్తున్నారు. అంతకు ముందు మహిళా సాధికారత అంశంపై మహిళా ఎమ్మెల్యేలు...
YSRCP News: ఏపి రాజకీయాల్లో వైసీపీ అనేది ఓ ప్రత్యేకమైన పార్టీ. అంటే రాజకీయాల్లో కొత్త పుంతలు.. రాజకీయాల్లో ఇలా కూడా చేయవచ్చా..? ఇటువంటి రాజకీయాలు కూడా చేయవచ్చా ..? అని అశ్చర్య గొలిపే పార్టీ...
Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ తీరుపై బీజేపీ నేతలు...
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బుధవారం (28వ తేదీ) ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. ఎజెండాలోని పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. అన్ లైన్...
Sajjala Rama Krishna Reddy: వైసీపీ శ్రేణుల చర్యలను నిరసిస్తూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేపట్టిన దీక్షపై...
CM YS Jagan: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్ధం అవుతున్నారు. ప్రమాణం స్వీకారం చేసిన రోజునే వీరి పదవీ కాలం రెండున్నరేళ్లుగా సీఎం జగన్ చెప్పిన సంగతి...
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల 28వ తేదీ సీఎం జగన్ కి చాలా ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే ఆ రోజు సీఎం జగన్...
CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకూ...
AP CM YS Jagan: ఓ పక్క రాష్ట్రంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఘాటు విమర్శలు, ఆరోపణల వివాదం రాజుకుంటున్న...
CM YS Jagan: మెగాస్టార్ చిరంజీవికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఒకే రోజు 13.72 లక్షల కరోనా టీకాలు వేసిన సందర్భంగా సీఎం జగన్ కి చిరు ప్రశంసలు కురిపించిన...
Mansas Trust: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ చైర్మన్ పూసలపాటి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు, వ్యక్తిగత దుషణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. విజయసాయి...
CBSE Class 12 Exams: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఏపి సీఎం వైఎస్ జగన్ కు షాక్...
YS Jagan : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, పలువురు వంశపారంపర్య అర్చకులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. పదవీ విరమణ చేసిన అర్చుకులను తిరిగి...
ఒక ఐఏఎస్ అధికారి. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కోరుకుంటారు. ఉద్యోగ జీవితంలో మంచి స్మృతులను నెమరు వేసుకుంటారు. గౌరవార్థంగా రిటైర్ అవుతారు..! కానీ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ Nimmagadda Ramesh Kumar ఎందుకో...
రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు వస్తువులను...
పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో జగన్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలోనూ పోలవరంపై జరిగిన చర్చ సందర్భంలో సీఎం వైఎస్...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గత నెలలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాలలో భారీ ఎత్తున పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై నిర్వహించిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ప్రాజెక్టులు, నీటి పంపిణీపై...
(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి) రాష్ట్రంలో, దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుండి ప్రముఖులు, సెలబ్రిటీలను కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
(“న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజుకు సొంత పార్టీ నేతల నుండే బెదిరింపులు వస్తున్నాయట. తోలు తీస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఈ బెదిరింపులపై ఆయన...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏపిలో తిరుగులేదు. వైఎస్ జగన్మోహనరెడ్డికి సిఎంగా ప్రస్తుతానికి ఎదురులేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. దానికి ఏకైక లక్ష్యం...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన నవరత్న...
వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు పలు కీలక నిర్ణయాల విషయంలో ఏపి హైకోర్టు నుండి షాక్ లు తగలడం పరిపాటిగా మారింది. హైకోర్టుకు వెళుతున్న అనేక అంశాలలో ఒకటి రెండు మినహా దాదాపు...
రాష్ట్రంలో రాజకీయానికి ప్రతిదీ కారణం అవుతోంది. ప్రతిదీ రాజకీయ వివాదం అవుతోంది. తెలుగుదేశం పార్టీ గానీ అటు వైసీపీ గానీ ఎవరికి వారు తమ వాదనలు వినిపించుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే అనేక...
(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు పార్టీ గుర్తింపు రద్దుపైనా కోర్టు వ్యాజ్ఞం నడుస్తున్నది. ఇప్పటికే వైసిపి ప్రభుత్వం వివిధ అంశాలపై ఎపి హైకోర్టు,...
(అనంతపురం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సినీ హీరో, టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అసెంబ్లీలో పెద్దగా మాట్లాడింది ఏమి లేదు. కాకపోతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పెద్ద...
జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందని, ఆ సామాజిక వర్గానికి ఆయనే బ్రాడ్ అంబాజిడర్ అని, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కులస్తులకే ఎక్కువగా పదవులు,...
నర్సాపురం ఎంపి రాజు గారి సైన్యం రంగంలో దిగిపోయింది. ఇక వైసిపి ఎమ్మెల్యేలు, జగనూ కాసుకోవాల్సిందే. రాజు గారి సైన్యం రావడానికి, వైసిపి కాసుకోవడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా మరి అక్కడే ఉంది...
రాజకీయాల్లో అధికారం, ప్రతిపక్షం సాధారణమే. అయితే మారుతున్న కాలక్రమేణా ప్రతిపక్షంలో ఉండటానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇష్టపడటం లేదు. ఏమ్మెల్యేలుగా గెలిచిన తరువాత అధికార పక్షంలో ఎప్పుడు దూకేద్దామా, తమ తప్పులను ఎంత...
నిరుపేదలకు ఇళ్ల పట్టాల పథకాన్ని సీఎం జగన్ తన మానస పుత్రికగా భావిస్తున్నారు. అయితే అనేక వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో ఇళ్ల పట్టాల అంశం వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తూర్పు...
25 లక్షల మంది మహిళలకు రూ. 4687 కోట్లు జమ సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరి ఓ సంచలనం. దేశంలోనే సంక్షేమ పథకాల కోసం ఓ కేలండర్ విడుదల...
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చేశారు. ఇక స్థానిక ఎన్నికలు నిర్వహించేస్తారు. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తారు. టిడిపికి, బిజెపికి అనుకూలం అయిపోతారు. ఆయన సామాజిక వర్గానికి మేలు చేసేస్తారు. అంటూ...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానాన్ని పొందారు. సాధారణంగా ఎన్నికల సమయంలో మినహా సాధారణ సమయాల్లో ఎన్నికల సంఘం గురించి ఎవరూ అంతగా పట్టించుకోరు....
టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసిపిలోకి దూకేయ్యడానికి సిద్ధం అయిపోయారు. ఇది టీడీపీకి గానీ విశాఖ వాసులు గాని పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. గంటా రాజకీయ చరిత్ర...
రాష్ట్రాలలో పార్టీ ల బలాబలాలతో సంబంధం లేకుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచించి అమలు చేయడం భారతీయ జనతా పార్టీ (బీజేపీ )కి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇటువంటి వ్యూహాలు...
‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట’ ఇది ఒ పాత సినిమాలోని హిట్ సాంగ్. అందరూ చాలా బాగా గుర్తు ఉండే పాట. చాలా సందర్భాలలో ఈ పాట జ్ఞప్తికి...
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ మార్పులకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 22న అంటే ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం...
దేశ వ్యాపితంగా కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతున్నది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రజలు విధిగా మాస్క్ లు ధరించాలని,...
ఇసుక విషయంలో మొదటి నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా గడచిన పది సంవత్సరాల నుంచి ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తున్నది. అవినీతిని ఆపలేకపోతున్నది. ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నది. గత ప్రభుత్వ...
వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పడప్పుడే తేలేలాలేదు. ఎంపీని ఇంటికి పంపించేయాలని, అనర్హత వేటు వేయాలని వైసిపి ఎంతగా అనుకున్నప్పటికీ సాంకేతిక చిక్కులతో పాటు న్యాయపరమైన చిక్కులు కూడా ఆ పార్టీ...
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే , సీనియర్ వైకాపా నేత మర్రి రాజశేఖర్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన రెండు హామీల్లో ఒకటి నెరవేరుస్తున్నారు. ఎన్నికల ముందు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రంలో కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ప్రైవేటు హాస్పిటల్స్లోనూ చికిత్స పొందేందుకు వీలు ఏర్పడింది. అయితే తెలంగాణలో మాత్రం కోవిడ్ను...
సీఎం జగన్ అంటే అభిమానం అన్నారు.. కానీ ఆయన పద్దతులను విమర్శించారు. వైసిపి అంటే అభిమానం అన్నారు.. కానీ పార్టీ పరిపాలనను తప్పుబట్టారు. సహచర నాయకులంటే గౌరవం అన్నారు..కానీ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు....
స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నడూ లేని రీతిగా ఈ మధ్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టిడిపిపైన, కోర్టు ల పైనా, న్యాయవ్యవస్థపైన, ఓ వర్గం మీడియాపైన ఆయన శైలికి, హోదాకు భిన్నంగా దూకుడుగా స్పందిస్తున్నారు....