NewsOrbit

Tag : cm ys jagan

న్యూస్

డీజీపీ సవాంగ్ ద్వారా ఏపీ ప్రజలందరికీ పెద్ద హింట్ ఇచ్చిన జగన్ ?

Srikanth A
ఏపీలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం వ‌డి వ‌డిగా ఏకంగా 200 రోజులు పూర్తి చేసుకోగా.. ఆ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ య‌త్నిస్తోంది. అందులో భాగంగానే రాజ‌ధాని విష‌యంలో బీజేపీని ఇరుకున పెట్టాల‌ని...
న్యూస్

జగన్ ఇచ్చిన అన్నీ హామీలూ ఒకెత్తు .. ఇదొక్కటీ మరొక ఎత్తు .. !

Srikanth A
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు సీఎం జ‌గ‌న్ ఫించ‌న్‌ను ఏటా రూ.250 పెంచుకుంటూ అంద‌జేస్తాన‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ఆయ‌న ఫించ‌న్‌ను రూ.3వేలకు పెంచి ఇస్తాన‌ని చెప్పారు. త‌రువాత ఏడాదికి రూ.250 చొప్పున...
న్యూస్

ఆ ఎమ్మెల్యే లు గెటవుట్ ?? జగన్ రిస్కీ నిర్ణయం ?

Srikanth A
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్యవ‌హారం ఏమిటో గానీ వైపాకాకు ఆ విష‌యంలో త‌ల‌బొప్పి క‌డుతోంది. ఇప్ప‌టికే రఘురామ‌కృష్ణ‌రాజు త‌న సొంత పార్టీకే వెనుక ఉండి గోతులు త‌వ్వుతున్నార‌ని చెప్పి ఆయ‌న‌పై ఎంపీ...
రాజ‌కీయాలు

రాజు గారు ఏం ఫిక్స్ అయ్యారో.. !

sharma somaraju
  వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ కి స్పందించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాల ద్వారా బీజేపీ పెద్దలను...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బంగారం లాంటి న్యూస్ చెప్పిన జగన్?

sharma somaraju
అమరావతి నుండి రాజధాని తరలించడానికి వీలులేదంటూ ఆ ప్రాంత రైతాంగం.. సీఏం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్...
రాజ‌కీయాలు

ఆఖరి గీత దాటేశాడు.. రఘురామ కృష్ణంరాజు సస్పెన్షన్ గ్యారెంటీ?

sharma somaraju
రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ శాసన సభ్యులే ఇటీవల కాలంలో బాహాటంగా విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్...
న్యూస్

ఒక్కసారిగా 17 మంది IPS లని బదిలీ చెయ్యడం వెనక ఇంత స్కెచ్ ఉందా ?

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరువాత మళ్ళీ పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీఎంగా వైఎస్ భాద్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఒకటి రెండు...
న్యూస్

జగన్ కి చెందిన కంపెనీకి పెనాల్టీ ?? ప్రూఫ్ ఇదే ?

sharma somaraju
అమరావతి : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో గల సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ప్రభుత్వం అపార ప్రేమ కురిపిస్తూనే ఉంది. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారో లేక నిబంధనల ప్రకారం చేస్తున్నారో...
న్యూస్

బ్రేకింగ్:జగన్ మరొక సంచలన నిర్ణయం – రాత్రికిరాత్రి ప్రకటన

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అదిశగా అడుగులు వేస్తున్నారు. ఆ చర్యలలో భాగంగా జగన్మోహన్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

స్థానికంలో జగన్ ఎత్తులు అవే…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సమరంలో బిసి మంత్రం ఏ రాజకీయ పార్టీకి లాభిస్తుంది?, వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల వ్యూహానికి టిడిపి భయపడుతున్నాదా? రాజకీయ పార్టీల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
న్యూస్

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి...
టాప్ స్టోరీస్

ఆడపడుచులకు శుభవార్త:పెండింగ్ పెళ్లి కానుకల నిధులు విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది....
న్యూస్

సిఎంకి సిపిఐ రామకృష్ణ లేఖ

sharma somaraju
అమరావతి : కియా కార్ల పరిశ్రమ తరలింపు కధనాలపై సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని  సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. గురువారం సిఎం జగన్ కు రామకృష్ణ లేఖ రాశారు....
న్యూస్

ఏపీలో రాక్షసరాజ్యం: యనమల

Mahesh
అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని,...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
టాప్ స్టోరీస్

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం...
టాప్ స్టోరీస్

‘జగన్.. మీ తప్పులను సరిదిద్దుకోండి’

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ‘డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా...
రాజ‌కీయాలు

నిన్న.. నేడు ఎంత తేడా!

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆదివారం జాతీయ...
టాప్ స్టోరీస్

జగన్ కేసు విచారణ 17కు వాయిదా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్‌లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక కోర్టులో...
టాప్ స్టోరీస్

రాజధానిలో రైతులపై లాఠీఛార్జ్!

Mahesh
తుళ్లూరు: రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు తుళ్లూరు, మందడంతో పాటు రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు...
రాజ‌కీయాలు

శుక్రవారం కబుర్లు ఎందుకు? : బుద్ధా

Mahesh
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తన...
టాప్ స్టోరీస్

సిబిఐ కోర్టు మెట్లెక్కిన సిఎం జగన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఏపీ సిఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం  హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా...
టాప్ స్టోరీస్

సీబీఐ కోర్టుకు జగన్.. భద్రత కట్టుదిట్టం!

Mahesh
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరుకానుండడంతో శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో విచారణకు జగన్...
రాజ‌కీయాలు

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. మంగళవారం...
టాప్ స్టోరీస్

రాజధానిపై పరోక్షంగా క్లారిటీ!

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో...
టాప్ స్టోరీస్

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తారని, ఎన్నో ఆశలతో ఘన...
రాజ‌కీయాలు

విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న సీఎం

Mahesh
విశాఖపట్నం: ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. కైలలాసగిరిలో, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో సుమారు రూ.1200 కోట్ల రూపాయలతో...
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
టాప్ స్టోరీస్

నేతలు చేసిన తప్పుకు రైతులు నష్టపోవాలా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ఏపీకి మూడు...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి ‘చిరు’ బాసట

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని...
రాజ‌కీయాలు

జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు

Mahesh
విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం జగన్ జన్మదినోత్సవం...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
టాప్ స్టోరీస్

రాజధానిగా కర్నూలే కరెక్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని గతంలో బీజేపీ  టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు నిజం అయ్యేలా మంగళవారం ఏపీ...
టాప్ స్టోరీస్

కలెక్టర్‌, ఎస్‌పిలకు విందు ఆహ్వానం క్యాన్సిల్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన...
టాప్ స్టోరీస్

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు !

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్టీసీ విలీనం తాలూకు బిల్లును మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై సుదీర్ఘ చర్చ...
టాప్ స్టోరీస్

నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని...
టాప్ స్టోరీస్

సీఎంపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చిన టీడీపీ

Mahesh
అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్...
టాప్ స్టోరీస్

ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వస్తే దాడి చేస్తారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ...
టాప్ స్టోరీస్

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

sharma somaraju
అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

రాయలసీమలో ‘రాజధాని’ డిమాండ్ వెనుక ఉన్నది ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. సీమలో ఒక్కసారిగా వాయిస్ పెరగడానికి కారణమేంటి ? అసలు స్టూడెంట్స్ ని వెనక ఉండి నడిపించేదెవరు ? ప్రత్యేక రాజధాని,...
టాప్ స్టోరీస్

‘వైసీపీని దోషిగా నిలబెడతా’

Mahesh
అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్...
రాజ‌కీయాలు

‘అన్నీ ఆ వ్యాధి లక్షణాలే..పాపం!’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్టర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై బుద్దా...
టాప్ స్టోరీస్

జగన్ సభలో రభస!

sharma somaraju
 సభలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్   అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ముస్లిం మత పెద్దలకు మైనారిటీ దినోత్సవం వేడుకల్లో ప్రాతినిధ్యం కల్పించడంపై...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ విలీనానికి కొత్త చిక్కులు ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో సాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం...
న్యూస్

జగన్ పై లోకేశ్ ఫైర్

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘జగన్ అసమర్థత, అహంకారం కారణంగా రిలయన్స్, అదానీ వంటి అగ్రగామి కంపెనీలు బై...
టాప్ స్టోరీస్

సెలవుపై ఎల్వీ సుబ్రహ్మణ్యం?

Mahesh
అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమించడంతో ఎల్వీ...
టాప్ స్టోరీస్

తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరువకముందే ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మరో భూ సమస్య ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కొండాపురం...