డీజీపీ సవాంగ్ ద్వారా ఏపీ ప్రజలందరికీ పెద్ద హింట్ ఇచ్చిన జగన్ ?
ఏపీలో అమరావతి రాజధాని ఉద్యమం వడి వడిగా ఏకంగా 200 రోజులు పూర్తి చేసుకోగా.. ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ యత్నిస్తోంది. అందులో భాగంగానే రాజధాని విషయంలో బీజేపీని ఇరుకున పెట్టాలని...