NewsOrbit

Month : February 2019

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కూటమిగానే’

Siva Prasad
లక్నో: ఇప్పటికకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు.. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్...
టాప్ స్టోరీస్ న్యూస్

జలీల్ ఖాన్ కూతురిపై ఫత్వా జారీ

sarath
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, టిడిపి నేత జలీల్ ఖాన్ కూతురు షబానాపై మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. నగర మాజీ మేయర్...
న్యూస్

తాడేపల్లిలో 27న వైఎస్ జగన్ గృహప్రవేశం

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు ఆ ఇంటి ఆవరణలోనే నిర్మించిన...
టాప్ స్టోరీస్ న్యూస్

దళితుడిని కాబట్టే సీఎం కాలేకపోయా: డిప్యూటీ సీఎం

Siva Prasad
దేవనగిరి: కర్ణాటక ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడి కాబట్టే అణచివేయబడ్డానని, ముఖ్యమంత్రిని కాలేకపోయానని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ జేడీఎస్ పార్టీతో...
న్యూస్

రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొస్తా: పవన్

sarath
కర్నూలు ఫిబ్రవరి 25 : జనసేన అధికారంలోకి రాగానే కర్నూలును రాజధానికి మించిన నగరంగా తీర్చిదిద్దుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఉదయం పవన్ విద్యార్థులతో ముఖ ముఖి చర్చ నిర్వహించారు....
టాప్ స్టోరీస్ న్యూస్

ఒంగోలులో టిడిపి, వైసిపి నేతల ఘర్షణ

sharma somaraju
ఒంగోలు, ఫిబ్రవరి 25: టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ కారణంగా ఒంగోలు కొత్తపట్నం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రధాన ఏరియా కమ్మవారిపాలెంలో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు వైసిపి నేతలు...
టాప్ స్టోరీస్ న్యూస్

ఐపిఎస్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలి

sarath
రిటైర్డ్ ఐపిఎస్ అధికారి గౌరవ్ దత్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని బిజెపి నేత ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. గౌరవ్ దత్ బలవన్మరణానికి పాల్పడుతూ సూసైడ్‌ నోట్‌లో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా...
టాప్ స్టోరీస్ న్యూస్

కాంగ్రెస్‌తో ఎలాంటి ఒప్పందం లేదు: అరవింద్ కేజ్రీవాల్

Siva Prasad
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూటమితో...
న్యూస్

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ‘జంగా’ నామినేషన్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల కోటా ఎంఎల్‌సీ అభ్యర్థిగా వైసిపి నేత జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో...
న్యూస్

ఎమ్‌ఐఎమ్ ఎమ్ఎల్‌సి అభ్యర్థి ఖరారు

sarath
హైదరాబాద్ ఫిబ్రవరి 25 : ఎమ్‌ఐఎమ్ ఎమ్ఎల్‌సి అభ్యర్థిత్వం మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెందీకు వరించింది. తెలంగాణలో శాసన సభ కోట ఎమ్ఎల్‌సి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదు స్థానాలకు...
టాప్ స్టోరీస్ న్యూస్

చంద్రబాబూ చర్చకు సిద్ధమా ?: జివిఎల్

sarath
ఢిల్లీ ఫిబ్రవరి 25 : కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. గత కొంత...
టాప్ స్టోరీస్ న్యూస్

ఏపిలో మరో మూడు బిసి కార్పోరేషన్‌కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25:  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం  క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు… డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల...
టాప్ స్టోరీస్ న్యూస్

ఏపికి జాతీయ జల పురస్కారం

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25: నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణలో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మరో జాతీయ పురస్కారం లభించింది. ఢిల్లీలోని మావంలకార్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం నేషనల్ వాటర్ అవార్డ్స్ 2018 కార్యక్రమం జరిగింది. ఉత్తమ...
టాప్ స్టోరీస్ న్యూస్

‘పాక్ ఒక అణుబాంబు వేస్తే.. భారత్ సర్వనాశనం చేస్తుంది’

Siva Prasad
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన దేశానికి హెచ్చరికలు చేస్తూనే భారత్‌పై మరోసారి విషం కక్కారు. పాకిస్థాన్ ఒక వేళ ఓ అణు బాంబుతో భారత్‌పై దాడి చేస్తే.. ఆ దేశం...
న్యూస్

నగేరా లక్ష్యం అధిగమించాలి : సిఎస్ పునీఠ

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25: జాతీయ ఉపాధి హామీ పనుల (నగేరా) లక్ష్యం పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునిఠ అన్నారు. సోమవారం నీరు ప్రగతిపై జిల్లాల కలెక్టర్లు,...
టాప్ స్టోరీస్ న్యూస్

‘శాంతి కోసం ఒక్క అవకాశం’

Siva Prasad
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి తర్వాత భారత్ విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో పాకిస్థాన్ క్రమంగా దిగివస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శాంతి కోసం ఒక అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు....
టాప్ స్టోరీస్ న్యూస్

విమాన హైజాక్ యత్నం భగ్నం : దుండగుడు హతం

sharma somaraju
ఢాకా : బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ఒక దుండగుడు ఆదివారం  విఫలయత్నం చేసి భద్రత దళాల కాల్పులకు హతమయ్యాడు. ఢాకా నుంచి దుబాయ్ వెళ్ళేందుకు బయల్దేరిన బీజీ147 విమానంలో ప్రయాణిస్తున్న...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రజలను రక్షించేవాడే రెడ్డి : పవన్

sarath
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండా రెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ప్రసింగించారు. కర్నూలు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తు వస్తారని పవన్ అన్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్

కార్మికులకు మోది పాదసేవ

sarath
ప్రధాని నరేంద్ర మోది పారిశుద్ధ్య కార్మికులకు పాదసేవ చేశారు. ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, వారికి శాలువాలు కప్పి సన్మానించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం పీఎం-కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర...
న్యూస్

కుల్గామ్‌లో ముగ్గరు ఉగ్రవాదులు హతం

sarath
దక్షిణ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు అధికారి ఈ ఘటనలో మృతి చెందారు. శ్రీనగర్ కు 68 కిలోమీటర్ల దూరంలో కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల సంచారం ఉందనే సమాచారం...
సినిమా

మెగా అభిమానులకి షాక్

Siva Prasad
నేచురల్ స్టార్ నాని హీరోగా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నాని 24వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు....
సినిమా

మీరు నెక్స్ట్ లెవెల్ సర్…

Siva Prasad
టాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ మంచి జోష్ లో ఉన్న హీరోల్లో దగ్గుబాటి రానా ఒకడు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేస్తున్న రానా ‘నన్నొదిలేయండి బాబూ… నాకంత టాలెంట్ లేదు’ అంటున్నాడు....
రాజ‌కీయాలు

మంత్రి సోమిరెడ్డికి మరో షాక్

sharma somaraju
నెల్లూరు, ఫిబ్రవరి 24: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన సోదరుడు సోమిరెడ్డి సుధాకరరెడ్డి ఆదివారం వైసిపిలో చేరారు. నెల్లూరు జిల్లా వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కాకాణి...
టాప్ స్టోరీస్ న్యూస్

అరుణాచల్‌లో ఆగని ఆందోళనలు

sarath
ఆందోళనకారులు అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. శాశ్వత నివాస దృవీకరణ పత్రాల జారీ విషయంపై స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఆందోళనలు చేపడుతున్నారు. ఈటా...
న్యూస్

కర్నూలు చేరుకున్న జనసేనాని పవన్

sharma somaraju
కర్నూలు, ఫిబ్రవరి 24: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు చేరుకున్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం : 300కార్లు దగ్ధం

sharma somaraju
చెన్నై, ఫిబ్రవరి 24: చెన్నై శివారులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోరూర్ వద్ద ఒక ప్రైవేటు పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 300 కార్లు దగ్ధం అయ్యాయి. ఐదు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విశాఖలో రైల్వే జోన్ ప్రకటిస్తారా?

Siva Prasad
ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ ఒకటిన రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తారన్న ఊహాగానాలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. మోదీ ఒకటవ తేదీన విశాఖపట్నం రానున్నారు. అధికారిక కార్యక్రమం...
టాప్ స్టోరీస్ న్యూస్

కిసాన్ సమ్మాన్‌కు శ్రీకారం!

sharma somaraju
లక్నో: రైతాంగానికి చేయూతనందించే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.  యుపిలోని గోరఖ్‌పుర్‌లో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు నేరుగా పెట్టుబడి...
న్యూస్

గంటాకు గడ్డు పరిస్థితే : బిజెపి ఎమ్‌ఎల్‌ఏ

sarath
విశాఖ పట్నం, ఫిబ్రవరి 24 : ఎమ్‌పి అవంతి శ్రీనివాస రావు పార్టీ మారిన తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి బాగాలేదని బిజెపి ఎమ్‌ఎల్‌ఏ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఆదివారం విష్ణుకుమార్ రాజు...
సినిమా

అసలు ఎవరీ సంచితా

Siva Prasad
రోజాపూలు, ఒకరికిఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి  విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్ కొంత విరామం తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

‘మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా’

sharma somaraju
నెల్లూరు, ఫిబ్రవరి 24: మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్

‘మన్‌ కీ బాత్’కు విరామం

sarath
ప్రధాని నరేంద్ర మోది ‘మన్‌ కీ బాత్’కు విరామం ప్రకటించారు. మళ్ళీ మేలో ‘మన్‌ కీ బాత్’తో వస్తానని ప్రధాని అన్నారు. ఈరోజు మోది 53వ ‘మన్‌ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్‌లో దేశ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయవాడ వెస్ట్‌లో ఫత్వా రగడ!

Siva Prasad
అమరావతి: ముందే అభ్యర్ధులను ప్రకటించి వారిని ఎన్నికల గోదాలో దించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఆయనకు అక్కడక్కడా చిక్కులు తెచ్చిపెడుతోంది. కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లకు ముందే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల విజయవాడలో రగడ...
టాప్ స్టోరీస్ న్యూస్

అమెరికాలో సౌదీ తొలి మహిళ రాయబారి

sarath
సౌదీ అరేబియా మొట్ట మొదటి సారిగా ఒక మహిళను రాయబరిగా నియమించింది. ఆ దేశ యువరాణి రీమా బింట్ బందర్ బిన్ సుల్తాన్ అమెరికాలోని వాషింగ్టన్ కు సౌదీ రాయబారిగా నియమితురాలయ్యారు. రీమా, ప్రిన్స్...
టాప్ స్టోరీస్ న్యూస్

సైకిల్ ఎక్కిన కిషోర్ చంద్రదేవ్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 24: మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన మద్దతుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు...
సినిమా

యూత్ ని ఆకట్టుకుంటున్న ‘4లెటర్స్’

Siva Prasad
ఈశ్వర్, టుయ చక్రవర్తి, అంకిత మహారాణలను నాయక, నాయికలుగా పరిచయం చేస్తూ ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో నిర్మాతలు దొమ్మరాజు ఆశాలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ లు నిర్మించిన...
న్యూస్

ఇదేం ఉదాహరణ!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్: ముస్లింల పట్ల దేశంలో ప్రధాన స్రవంతి సమాజం వైఖరి ఎలా ఉందో తెలిపే ఉదంతం ఇది. అసోంలో 12 వ తరగతి పాఠ్యపుస్తకం గైడ్ ముద్రించిన ఒక పబ్లిషర్ దానిని ఉపసంహరించాల్సి...
న్యూస్

మంచి నాయకులను ఎన్నుకోవాలి : సుమన్

sharma somaraju
తిరుపతి, ఫిబ్రవరి 24: ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని ప్రముఖ సనీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మిడియాతో కొద్ది సేపు మాట్లాడారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు...
సినిమా

ఆమె అతని ఉనికి

Siva Prasad
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే రిలీజ్ చేసి వర్మ సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ఈ ట్రైలర్ తో...
టాప్ స్టోరీస్ న్యూస్

పచ్చ కండువా కప్పుకుంటున్న కిషోర్ చంద్రదేవ్

sharma somaraju
అమరవాతి, ఫిబ్రవరి 24 : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ నేడు టిడిపిలో చేరబోతున్నారు. పార్టీలో చేరికపై ఇప్పటికే ప్రకటన చేసిన కిషోర్ చంద్రదేవ్ ఆదివారం...
సినిమా

మహర్షి విషయంలో ఏం జరుగుతోంది?

Siva Prasad
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25 విడుదల చేయాలని చాలా రోజుల క్రితమే డిసైడ్ చేశారు.ముందుగా అనుకున్నట్టు ఈ సినిమా...
బిగ్ స్టోరీ

సమిధలయ్యేది మాత్రం దళిత బహుజనులే!

Siva Prasad
1999 కార్గిల్ యుద్ధం తరువాతి కాలంలో పెద్దగా అనుభవంలోకి రాని జాతీయవాద అత్యుత్సాహం పుల్వామా దాడితో ఎగసిపడింది.ఇప్పటివరకు కాశ్మీర్ చూడని విధంగా ఫిబ్రవరి 14 నాడు ఒక ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది.  పేలుడుపదార్ధాలు...
న్యూస్

కేటిఆర్‌కు లోకేష్ కౌంటర్

sarath
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కామెంట్స్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్...
న్యూస్

‘గోల్కొండ టైగర్’ బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

sarath
బిజెపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్‌ఎల్‌ఏ బద్దం బాల్‌రెడ్డి కన్నుమూశారు. కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బద్దం బాల్ రెడ్డి కొంత కాలంగా చిన్న పేగు సంబంధిత కేన్సర్‌తో...
సినిమా

లేడీ గెటప్‌లో సేతుపతి

Siva Prasad
సమంత – రమ్యకృష్ణ-విజయ్ సేతుపతి కాంబోలో రానున్న ఫిల్మ్ ‘సూపర్ డీలక్స్’. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్...
న్యూస్

మార్చి 1 నుండి కేజ్రీవాల్ ఆమరణ దీక్ష

sarath
దేశ రాజధాని ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించేందుకు మార్చి 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్ న్యూస్

పాకిస్థాన్‌తో ఆడాలా?: మౌనం వీడిన విరాట్ కోహ్లీ

Siva Prasad
విశాఖపట్నం: పుల్వామా దాడి నేపథ్యంలో ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో టీమిండియా ఆడాలా? వద్దా? అనే విషయంపై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మౌనం వీడారు. ఇప్పటి వరకు మాజీ ఆటగాళ్లు...
న్యూస్

యుపిలో భారీ పేలుడు : పది మంది మృతి

sharma somaraju
భడోహి(ఉత్తరప్రదేశ్‌): ఉత్తరప్రదేశ్‌లోని భడోహి జిల్లాలో  ఒక కార్పెట్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన కారణంగా పది మంది మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి దుకాణం...