NewsOrbit

Tag : high court

న్యూస్ రాజ‌కీయాలు

వారు ఢిల్లీ వెళ్లారు… వీరు రాష్ట్రం దాటారు!! హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తుల ఆకస్మిక బదిలీలు

Special Bureau
  ఇరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఆకస్మిక బదిలీ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు చీఫ్ జస్టిస్ లు మహేశ్వరి, రాఘవేంద్ర చౌహన్ లను...
న్యూస్ రాజ‌కీయాలు

త‌లొగ్గిన కేసీఆర్ …. సంచ‌ల‌న నిర్ణ‌యం

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్టేశారు. ఇంటా, బ‌య‌ట ఎదుర‌వుతున్న ఒత్తిళ్ల నేప‌థ్యంలో తలొగ్గి నిర్ణ‌యం తీసుకున్నారు. మునుప‌టి విధానంలోనే ముందుకు పోవాల‌ని డిసైడ‌య్యారు. ఇదంతా ఆస్తుల రిజిస్ట్రేష‌న్ గురించి....
టాప్ స్టోరీస్ న్యూస్

జిహెచ్ఎంసి మేయర్ పీఠం పై మడత పేచీ : హై కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిల్

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )   మనం.. గత ఆర్టికల్ లోనే జిహెచ్ఎంసి మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని అంటే మ్యాజిక్ మార్కు 76 కాదని.. 98 అని చెప్పుకున్నాం… గుర్తుందా…!! జిహెచ్ఎంసి పాలకవర్గంలో...
న్యూస్ బిగ్ స్టోరీ

దమ్మలపాటికి షాక్..! ఇదే కాదు, ఇంకోటి కూడా సిద్ధంగా ఉన్నట్టే..!?

Vissu
అధికారం.., హోదా.. పెత్తనం.. దక్కితే జనాలనో, సమాజాన్నో ఉద్ధరించడానికి దృష్టి పెట్టాలి..! అది లేకపోతే తిరిగి నష్టం చేయకూడదు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశాయి..!? టీడీపీ హయాంలో నవ్యాంధ్ర నిర్మాణం పేరిట జరిగింది...
న్యూస్ సినిమా

రామ్ గోపాల్ వర్మకు హై కోర్టు భారీ షాక్…! ఆడపిల్ల విషయం అంటే ఆషామాషీ కాదు వర్మ

siddhu
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే అన్న విషయం తెలిసిందే. రియల్ స్టోరీ లపై సినిమాలు తీస్తూ తనదైన శైలిలో వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తే వర్మ చేసే రచ్చ అంతా...
Featured రాజ‌కీయాలు

స్థానిక సమరం నిమ్మగడ్డ × జగన్ మళ్ళీ మొదలు..!!

Muraliak
ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. అయితే.. ఈ పోరు రెండు రాజకీయ పార్టీల మధ్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు మధ్య జరగడం విచిత్రం. ఏపీ సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

సీఎం పై సీబీఐ కేసు..! రగులుతున్న ఉత్తరాఖండ్..!!

Special Bureau
  ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​పై వచ్చిన అవినీతి ఆరోపణలు కు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేయాలి అని ప్రతిపక్ష పార్టీ కాంగ్ర్రెస్ డిమాండ్ చేసింది. 2016 లో...
టాప్ స్టోరీస్ న్యూస్

గీతంలో కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవెన్యూ, గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జీవిఎంసి) అధికారులు శనివారం తెల్లవారుజాము నుండి కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ...
ట్రెండింగ్ బిగ్ స్టోరీ

ఈ విడాకుల కేసు తీర్పు చూస్తే భర్తలంతా చాలా హ్యాపీ ఫీలవుతారు…!

siddhu
మనిషి జీవితంలో దాంపత్యం అనేది చాలా సున్నితమైన రిలేషన్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండేందుకు ఎంతో అవగాహన అవసరం. అయితే వారు తమ జీవితం నచ్చనప్పుడు విడిపోవడానికి కూడా అంతే వెసులుబాటు కల్పించేలా చట్టాలు,...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ప్రభుత్వం పై మళ్లీ హైకోర్టుకు వెళ్ళిన నిమ్మగడ్డ..!!

sekhar
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి జగన్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుకు జగన్ సర్కార్ ఆయన పదవి...
న్యూస్ రాజ‌కీయాలు

విద్యార్థుల తల్లిదండ్రులకు షాకిచ్చిన హైకోర్టు ఉత్తర్వులు! అసలు విషయం ఏమిటంటే??

Yandamuri
ఏపీ ప్రజలకు ఉపయోగపడేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంపై పై హైకోర్టు స్టే ఇచ్చింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి కోర్టుల నుంచి ఎదురుదెబ్బ తగిలిన విషయం అటుంచితే ప్రజలే ఇబ్బంది పడే పరిస్థితి...
న్యూస్ రాజ‌కీయాలు

నిమ్మగడ్డ కోర్టులో బంతి వేసిన జగన్! ఆయనకది అగ్ని పరీక్షే !!

siddhu
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి ఎలా ఉంటుందనేదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్.ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం రాష్ట్రంలో అనేక పరిణామాలకు...
న్యూస్ రాజ‌కీయాలు

ఆయన అవినీతిపై ప్రధానికి లేఖ రాశా: వై.వి సుబ్బారెడ్డిని టార్గెట్ చేసిన రఘురామకృష్ణంరాజు

Yandamuri
వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి బాగా ముందుకెళ్లి జగతి పబ్లికేషన్స్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష తప్పదని జోస్యం చెప్పాడు.ఎవరా ముగ్గురన్నది ఆయన చెప్పనప్పటికీ దీనిపై ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ఇదే...
రాజ‌కీయాలు

కీలక పిటిషన్ పై హైకోర్టు ఏం చేస్తూంది..!?

Muraliak
వైసీపీకి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ నెట్ వర్క్ ఉంది. వేరే ప్రాంతీయ పార్టీలకు లేనంత బలం ఉంది. ఇదే ఆ పార్టీకి ప్లస్ అని చెప్పాలి. అయితే.. వారు శృతి మించి వ్యవహరించడం పార్టీకి...
న్యూస్

ఏపిలో ఇంగ్లీషు మీడియం అంశంపై సుప్రీం కోర్టు ఏమందంటే.. !?

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఇంగ్లీషు మాధ్యమం అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం విద్యాబోధన అమలు చేసేందుకు...
న్యూస్ మీడియా రాజ‌కీయాలు

మోదీకి జ‌గ‌న్ షాక్‌…క‌ల‌లో కూడా ఊహించ‌లేదేమో!

sridhar
`బ్రేకింగ్ : బీజేపీ సార‌థ్యంలోని ఎన్‌డి‌ఏలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆహ్వానం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డే చాన్స్‌` ఈ మేర‌కు...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని పిటిషన్లు వేరు ..ఈ పిటిషన్ వేరు! జగన్ కి యాంటీ గా హైకోర్టు కెక్కిన మరో న్యూటాపిక్ !!

Yandamuri
ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో చిత్ర విచిత్రమైన పిటిషన్లు దాఖలవుతున్నాయి.న్యాయవ్యవస్థ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న ఉద్దేశంతో టిడిపి నేతలు మరీ రెట్టించిన ఉత్సాహంతో రోజుకో పిటిషన్ వేసేస్తున్నారు. నిజానికి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన...
న్యూస్ రాజ‌కీయాలు

అంబటి రాంబాబు మీద బిగ్ కుట్ర .. జగన్ వరకూ వెళ్ళిన మ్యాటర్ ?

sridhar
అంబ‌టి రాంబాబు… తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల గురించి తెలిసిన వారికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. వైసీపీ త‌ర‌ఫున బ‌లంగా గ‌లం వినిపించే నాయ‌కుడు అంబ‌టి. అలాంటి అంబ‌టికి ఇటీవ‌ల సొంత పార్టీలో నేత‌ల...
న్యూస్ రాజ‌కీయాలు

వివేకా మర్డర్ కేసులో సి‌బి‌ఐ చేసిన పనికి రాష్ట్రం మొత్తం షాక్ అయ్యింది…!!

sekhar
సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అప్పుడే ప్రచారం స్టార్ట్ అయిన సందర్భంలో కాకినాడలో జగన్ భారీ బహిరంగ...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధానిపై స్టేటస్ కో అక్టోబర్ 5వరకు పొడిగింపు

Special Bureau
  (అమరావతి నుండి“న్యూస్ ఆర్బిట్”బ్యూరో) ఏపి పరిపాలనా రాజధాని తరలింపునకు చేసిన చట్టంపై విధించిన స్టేటస్ కోను హైకోర్టు అక్టోబర్ అయిదవ తేదీ వరకూ పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన దాఖలైన 93 పిటిషన్లపై...
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటిపై ఎసిబి కేసు నమోదు

Special Bureau
  (అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి) అమరావతి భూకుంభకోణం దర్యాప్తులో ప్రభుత్వం దూకుడు పెంచింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల క్రయ విక్రయాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ప్రభుత్వం దీనిలో అక్రమాలు...
న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీంకి చేరిన స్వర్ణ ప్యాలస్ గొడవ..! కోర్టు ఏం చెప్తుందో..!!??

Muraliak
విజయవాడలో స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఏకంగా 10 మంది మృతి చెందారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రఖ్యాత రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యం స్టార్ హోటల్...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ స్కెచ్‌…బాబు అడ్డంగా బుక్కాయిన‌ట్లేనా?

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ మూడు రాజ‌ధానుల ఏర్పాటు. ఒక రాజ‌ధాని బ‌దులుగా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తోంది.  మ‌రోవైపు రాజధాని...
న్యూస్ రాజ‌కీయాలు

ఒక్కసారిగా రంగంలోకి దిగిన నిమ్మగడ్డ..! ఇక వారి అరెస్టు తథ్యం..?

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జులై 30వ తేదీన సుప్రీంకోర్టు, హై కోర్టు ఆర్డర్ల మేరకు తిరిగి తన పదవిలో గవర్నర్ గా నియమితులయ్యారు. అంతకుముందు కొద్దినెలలవరకూ విపరీతమైన గడ్డు...
న్యూస్

కలుగులోంచి బయటకు రాబోతున్న రమేష్ హాస్పిటల్ చౌదరి గారు!

Yandamuri
అగ్నిప్రమాదం కారణంగా పది మంది ప్రాణాలు బలిగొన్న విజయవాడ స్వర్ణా ప్యాలెస్ కోవిడు కేర్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ కార్డియాక్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉండటం, హైకోర్టుకు...
న్యూస్ రాజ‌కీయాలు

నిమ్మగడ్డ దగ్గర టాప్ సీక్రెట్ ప్రూఫ్స్ ఉన్నాయా…? అందుకే ఇంత ధైర్యంగా సాగుతున్నారా ?

sekhar
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుండి తొలగించడం ఆ విషయంపై కోర్టులో పోరాడి గెలిచి తిరిగి తన పదవిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాపాడుకున్నారు. ఇదిలాఉండగా అప్పట్లో ఎన్నికల కమిషనర్...
Featured న్యూస్

బ్రేకింగ్: ఆంగ్ల మాధ్యమం విషయంలో కూడా ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

Vihari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరసగా సుప్రీమ్ కోర్టు నుండి షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆంగ్ల మాధ్యమం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. జగన్ సర్కార్ ఆంగ్ల మాధ్యమ బోధనను తప్పనిసరి చేస్తూ జీవోలు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

మరో సారి హైకోర్టు తలుపుతట్టిన ఎస్ఐసి నిమ్మగడ్డ..ఎందుకంటే..?

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. తొలుత తనను పదవి నుండి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌పై ప్రస్తుతానికి జగన్‌దే పై చేయి..! ఎలాగనగా..?

Special Bureau
  (హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఏపిలో వైసిపి  అధికారంలోకి రావడానికి, వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తోడ్పాటు అందించారని అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు,...
న్యూస్

కోర్టులో మలుపులు తిరుగుతున్న వైసీపీ యాడ్స్ కేసు..!

Muraliak
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై దాదాపు ప్రతి అంశం కోర్టు మెట్లెక్కుతోంది. కొన్నింటిపై ప్రతిపక్షాలు, మరికొన్నింటిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల విషయంలో పక్షపాత ధోరణిలో...
న్యూస్ రాజ‌కీయాలు

అటు తిరిగి ఇటు తిరిగి కోర్టు నే నిందిస్తే ఎట్లా ముఖ్యమంత్రి వర్యా…

arun kanna
ఏపీ హైకోర్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క వివాదాస్పద నిర్ణయం ప్రశ్నిస్తూ అందుకు అనుగుణంగా వారికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తూ జగన్...
న్యూస్ రాజ‌కీయాలు

సొంత పార్టీ నేతలే అంబటి ని టోటల్ గా రౌండప్ చేశారు .. తప్పించుకోవడం ఇంపాజిబుల్ ? 

sridhar
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం త‌ర‌ఫున గ‌లం వినిపించే ఆయ‌న అక్రమ మైనింగ్ చేస్తున్నార‌ని హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది....
న్యూస్

ఏపీలో జుడిషియల్ యాక్టివిజ౦ ! ఎలాగంటే?

Yandamuri
ఆంధ్ర ప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం అధికమైందని వ్యాఖ్యలు వస్తున్నాయి.ప్రభుత్వానికి దాదాపు ప్రతి విషయంలోనూ హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు రావటం ఒక విషయమైతే అతి చిన్న విషయాలను కూడా హైకోర్టు పరిగణనలోకి...
న్యూస్

సత్తిబాబూ! కొన్నైనా సత్యాలు చెప్పయ్యా!

Yandamuri
అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు నెలలుగా జాప్యం చేయడంతో హైకోర్టు ప్రభుత్వంపై నిప్పులు చెరిగి తక్షణమే రైతులకు ఆ మొత్తాన్ని అందించవలసిందిగా ఆదేశించిన నేపథ్యంలో పురపాలక శాఖ...
న్యూస్

ఏపీ రాజకీయ పార్టీలన్నింటికీ షాక్ ఇచ్చిన హైకోర్టు!

Yandamuri
మూడు రాజధానుల విషయంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కాకుండా ప్రతిపక్షాలు అన్నింటికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ప్రభుత్వానికి నోటీసులు ఇస్తారు. ప్రభుత్వమే సమాధానం ఇవ్వాల్సి...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కు సుప్రీం కోర్టు మరో షాక్..! ఏమున్నా అక్కడే తేల్చుకోండి

arun kanna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు నుండి మరో షాక్ తగిలింది. ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వానికి న్యాయ స్థానాల నుండి వరుస షాక్ లు తగులుతున్న విషయం తెలిసిందే. అయితే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టబోతున్న డాక్టర్ రమేశ్ ? 

sridhar
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ర‌మేష్ హాస్పిట‌ల్ ఘోర ప్ర‌మాదం ఘ‌ట‌న మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.   ఈ కేసులో సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏకంగా రైతులనే బెదిరిస్తారా..? ఇదేనా కొడాలి నాని నీ రాజకీయం..?

siddhu
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు మూడు రాజధానులు అమలు పై ‘స్టేటస్ కో’ విధించిన తర్వాత జగన్ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. అటు వైపు...
న్యూస్

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Vihari
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ ను కోవిద్ సెంటర్ గా నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అగ్నిప్రమాదానికి బాధ్యులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు...
న్యూస్

కనబడుట లేదు :పేరు గల్లా జయదేవ్ -ఏపీ ఎంపీ!

Yandamuri
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ వెతుకుతున్నారు. రెండు నెలలుగా ఆయన జాడ కనిపించడం లేదు పార్టీ అధినేత నారా చంద్రబాబు...
న్యూస్ రాజ‌కీయాలు

సి‌బి‌ఐ ఎందుకు సైలెంట్ అయ్యింది..!!

sekhar
2019 ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన సమయంలో వైయస్ జగన్ కాకినాడ లో ఫస్ట్ మీటింగ్ పెట్టిన తరువాత తెల్లారే బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. అప్పట్లో అధికారంలో...
న్యూస్ రాజ‌కీయాలు

అప్పుడు చేసిన మహా పాపం .. బాబుగారి వెంట ఆగకుండా పరిగెడుతోంది ! 

sekhar
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అనేక కష్టాలు ప్రస్తుతం పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2014 ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మహా పాపంగా మారి...
న్యూస్

బ్రేకింగ్: గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

Vihari
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నుండి నోటీసులు అందాయి. శంకర్ విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్స్ అనే రెడీమేడ్ దుస్తుల దుకాణంపై కొందరు దౌర్జన్యం చేసి తాళాలు పగలగొట్టి రూ.కోటీ యాభై...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ హై కోర్టు లో ఆంధ్ర జ్యోతి ని పర్ఫెక్ట్ గా ఇరికించిన ప్రభుత్వ న్యాయవాది! 

sridhar
ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరడం, మరోవైపు హైకోర్టు మెట్లు ఎక్కడం తెలిసిన సంగతే. ఏపీ...
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టు+కేంద్రం+ గ‌వ‌ర్న‌ర్‌+ప్ర‌తిప‌క్షాలు…ఎంత మందితో చెప్పించుకుంటావు కేసీఆర్‌?

sridhar
దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఒక‌టి. స్వ‌‌త‌హాగా డాక్ట‌ర్ అయిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తెలంగాణలోని...
న్యూస్ రాజ‌కీయాలు

కోర్టు ఆ మాట చెప్పగానే తీవ్ర అసంతృప్తిలో జగన్ మోహన్ రెడ్డి !? 

sekhar
జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు విపక్షాల నుండి కంటే న్యాయ స్థానాల నుండి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైయస్ జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న పేదలకి...
న్యూస్ రాజ‌కీయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు : కోర్టు బోనులో ‘ అతన్ని ‘ నిలబెట్టేదాకా శ్రవణ్ కుమార్ నిద్రపోయేలా లేడు ! 

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు ప్రధాని మోడీ కి లెటర్ రాయడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రజాప్రయోజన...
న్యూస్ రాజ‌కీయాలు

టీవీ 5 మూర్తి కేసులో ఊరట దొరికిన 24 గంటల్లోనే మరో ట్విస్ట్ ?? 

sekhar
టీవీ 5 చైర్మన్ ఎడిటర్ మూర్తి ఇటీవల ఏపీ రాష్ట్ర పోలీసులు తనపై వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టులో టీవీ 5 మూర్తి కి రిలీఫ్ దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఏపీ ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ 20కి వాయిదా

Vihari
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజురోజుకూ రాజుకుంటోంది. ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ నాయకులవే కాక న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టులో...
Featured బిగ్ స్టోరీ

మాస్టర్ స్ట్రోక్..!! బాబుకు డీజీపీ లేఖ..బీజేపీ కౌంటర్ ఎటాక్..!!

DEVELOPING STORY
చంద్రబాబు లేఖకు కౌంటర్ ఏపీలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఏపీలో న్యాయ వ్యవస్థతో పాటుగా కొందరిని లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో కధనాలు...