తెలంగాణ వచ్చి ఆరేళ్లయింది.. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ కోసం ఈ ఆరేళ్లలో ఎప్పుడైనా ఇంతగా ఎదురు చూస్తున్నారూ.. అంటే.. అది ఈ సమయంలోనే అని చెప్పవచ్చు. కరోనా కష్టకాలంలో తమకు ధైర్యం చెబుతారని,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రంలో కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ప్రైవేటు హాస్పిటల్స్లోనూ చికిత్స పొందేందుకు వీలు ఏర్పడింది. అయితే తెలంగాణలో మాత్రం కోవిడ్ను...
తెలంగాణలో కరోనా విజృంభిస్తుండటం, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా కనిపించక పోవడం ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొనడం ఇవన్నీ గవర్నర్ ను చిక్కుల్లో పెట్టాయి. వీటన్నింటికి మించి ప్రతిపక్షాల రూపంలో గవర్నర్ కు...
తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు అధికం అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా కరోనా కట్టడి చేయలేక చేతులు ఎత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. కరోనా తొలి నాళ్లలో వారానికి ఒకటి రెండు సార్లు మీడియా...
తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ చెప్పగా సాగుతుంటాయి. సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కుమార్తె కవిత వీరు నలుగురు ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడుతుంటారు. రేవంత్ రెడ్డి మినహా ఏ రాజకీయ...
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తున్నది. ఇప్పుడు కరోనా కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందంటూ...
“హాథ్..! మా రాష్ట్ర నీటి వాటాని లాక్కోవడానికి జగన్ ఎవరు..? మా వాటా మాకు రాకుండా చేయడానికే జీవో 203 తెచ్చారు. ఎలాగైనా అడ్డుకుంటాం. కోర్టుకి వెళ్తాము, కేంద్రానికి పిర్యాదు చేస్తాం. అది ముమ్మాటికీ...
రెండు తెలుగు రాష్ర్టాల్లో కొన్ని గమ్మత్తయిన పోలికలు ఉన్నాయి…! ఇవి ఇప్పుడే ఈ ఇద్దరు తెచ్చుకున్నవి కాదు…! నియంతృత్వ పాలన లక్షణాల్లో ఇవి కూడా కొన్ని…! తమిళనాట గతంలో జయలలిత…, తెలుగునాట చంద్రబాబు వీటికి...
అవును బంగారు తెలంగాణ విరాజిల్లుతుంది…! రతనాలతో భాసిల్లుతోంది…! నిండా ఉద్యోగాలతో వర్థిల్లుతుంది..! ఆయురారోగ్యాలతో సంతసిస్తుంది…!! కంగారు పడొద్దు .., నమ్మకం లేకపోతె అక్కడి “మీడియాలో… కేసీఆర్ అనే దొర మాటలో.. కేటీఆర్ చిన్న...
తెలంగాణలో ప్రస్తుతం కరోనా పరీక్షలు నిలిపివేశారు. గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి తీసుకుంటే 4000 టెస్ట్ లు చేస్తే యావరేజ్ గా 800-900 మద్య అంటే 20 నుండి 25 శాతం పాజిటివ్...
ఆపత్కాలంలోనే నాయకుడి, పాలకుడి దక్షత తెలిసి వస్తుంది అంటారు. కరోనా కాలం కూడా అటువంటిదే. దేశాన మోడీకి, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు పరీక్ష పెట్టింది. తొలినాళ్లలో బాగా పోరాడి అదుపు చేసి, గెలిచిన నాయకులు...
తెలంగాణ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డు ఈ సంవత్సరం నిర్వహించిన మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫలితాలపై ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా మూల్యాంకనం అలస్యం కాగా.. ఆ తర్వాత...
తాజాగా చిత్ర పరిశ్రకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. అదే షూటింగ్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకి అనుమతి. చిత్రం పరిశ్రమలోని మెగాస్టార్ సహా పలువు ప్రముఖులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,...
హైదరాబాద్: నేపధ్యంలో తెలంగాణ సర్కార్ పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా...
రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది అందరికీ తెలిసిందే. గతంలో మాదిరి సిద్ధాంతకర పార్టీలు లేవు, అటువంటి రాజకీయ నాయకులు లేరు. ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో...
ఒకే దేశం.. ఒకే టారిఫ్. ఒకే వ్యవస్థ పేరుతో ఏకీకృత విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న విద్యుత్ సవరణ చట్టం 2020 వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ‘పవర్’ కట్ అవుతుందా?, వినియోగదారులపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) లక్ష్యంగా తీవ్ర విమర్శలు సంధిస్తూ ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: కెసిఆర్ సర్కార్పై ఒంటికాలితో లేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న డాషింగ్ లీడర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్జి చుట్టూ ఉచ్చు...
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సక్రమంగా నిర్వహించలేదని ఆరోపిస్తూ నేరేడుచర్ల సెంటర్ లో పీసీసీ చీఫ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కేవీపీ, కాంగ్రెస్...
నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని,...
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిన...
హైదరాబాద్: మున్సిపల్ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పూర్తిస్థాయి ఫలితాలు రాక ముందే అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఇప్పటికే...
హైదరాబాద్: తెలంగాణలోని 120 మునిసిపాలిటీల్లో 2,647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8...
హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల్లో వారం రోజులుగా వివిధ పార్టీలు హోరెత్తుతున్న ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలను ముమ్మరం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీలో వేడి పుటిస్తోంది. ఆపార్టీకి చెందిన చాలా మంది రెబల్స్ గా బరిలో దిగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఎస్ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ప్రచారంతో దూకుడుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో...
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు తిరుమల...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందా? కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయా ? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం తానేనని జరుగుతన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు....
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్ ఎస్కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది. పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ...
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పని చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే తదుపరి సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ దేశమంతా కేసీఆర్ వైపు.....
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యకేసులో నిందితుడిగా ఉండి పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన చెన్నకేశవుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవుల తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళితే బీజేపీ పెద్దల కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్ రాగానే వారిని తిడతారని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఒక్క...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం తెలంగాణకూ సోకింది. తెలంగాణలోనూ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు అదిలాబాద్ బీజేపీ ఎంపీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే...
హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మరో ఎనిమిది వారాలు స్టే పొడిగించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచారు. కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నడ్డీ విరగనుంది. వాస్తవానికి డిసెంబర్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ...
హైదరాబాద్: రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా,...
హైదరాబాద్: ఆర్టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్...