NewsOrbit

Tag : news orbit

టాప్ స్టోరీస్

పార్టీ మారితే ఆయనే చెబుతారట!

sharma somaraju
అమరావతి: పార్టీ మారనున్నారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు నేడు స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహగానాలు అన్నీ మీడియా సృష్టేనని అన్నారు. పార్టీ మారాలని నిర్ణయం...
టాప్ స్టోరీస్

దేశ ఆర్థిక స్థితిపై ఎందుకు మౌనం?

Mahesh
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ గేట్లకు తాళాలు.. బెంగాల్ గవర్నర్ మండిపాటు!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ గేటు మూసివేయడంపై ఆరాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు క్లియ‌ర్ కాని కార‌ణంగా బెంగాల్ అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే,...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉప పోలింగ్

sharma somaraju
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17...
హెల్త్

నోటి ఆరోగ్యం గుండెకు శ్రీరామరక్ష!

Siva Prasad
శుభ్రమైన పళ్లు, చిగుళ్లు శరీర ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం చూసిస్తాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన నోట్లో అనేక రకాల బాక్టీరియా అసంఖ్యాకంగా ఉంటుంది. ఇందులో కొన్ని రకాలు హాని...
రాజ‌కీయాలు

‘జనాల చెవిలో క్యాబేజీ’

sharma somaraju
అమరావతి: గ్రామ వాలంటీర్లకు అందజేయనున్న స్మార్ట్ ఫోన్‌ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల 83.80 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
టాప్ స్టోరీస్

‘కమలానికి నేనెప్పుడు చెప్పాను కటీఫ్!?’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
టాప్ స్టోరీస్

నీరవ్ మోదీ నొక్కేసింది 25 వేల కోట్లు పైనే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)ను మోసం చేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వేల కోట్లు ఆర్జించిన కుంభకోణం మరింత లోతైనదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం పిఎన్‌బి...
న్యూస్

‘పోలీస్‌ శాఖపై ఆరోపణలు తగదు’

sharma somaraju
అమరావతి: అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో బాధ్యతగా విధులు నిర్వహించే పోలీసుల ప్రతిష్టపై  నిరాధార ఆరోపణలు చేయవద్దని రాష్ట్ర ఐపిఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొన్ని రాజకీయ...
వ్యాఖ్య

ఎవరిదీ పాపం!?

Siva Prasad
కంచే  చేను మేసింది పశు  వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి కేవలం లేగ దూడలు ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు ఇవన్నీ చదివితే...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
టాప్ స్టోరీస్

చైనా నౌకను తరిమిన భారత నేవీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల అండమాన్ సముద్ర జలాల్లో ఇండియా ఎకనమిక్ జోన్‌లోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకను భారత నౌకాదళం వెనక్కు తరిమినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. చైనా ఆర్మీకి...
టాప్ స్టోరీస్

పవార్‌ను ముగ్గులోకి దింపేందుకు మోదీ విఫలయత్నం!

Siva Prasad
సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్‌సిపి నేత శరద్ పవార్...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత మూడు...
టాప్ స్టోరీస్

‘నా కులమతాల మాట వారికెందుకో’!

sharma somaraju
గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్...
న్యూస్

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కొద్ది రోజుల్లో మోగనున్నది. డిసెంబర్ 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్ ఆదేశారు...
టాప్ స్టోరీస్

‘పోలీసుల అలసత్వమే ప్రాణం తీసింది’!

sharma somaraju
హైదరాబాద్:  తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదనీ హతురాలు ప్రియాంకరెడ్డి తండ్రి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ శివారులో డాక్టర్ ప్రియాంక రెడ్డిని...
రాజ‌కీయాలు

టిడిపికి కారెం శివాజీ షాక్:వైసిపిలో చేరిక

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ టిడిపికి గుడ్‌బై చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్‌సి,...
టాప్ స్టోరీస్

బలపరీక్షకు ఉద్ధవ్ సిద్ధం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ‘మహావికాస్ ఆఘాడీ’ సంకీర్ణ సర్కారు శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్ష శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్...
Right Side Videos

గ్రాఫిక్స్ కాదు:నిజమైన అమరావతి

sharma somaraju
  అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది...
టాప్ స్టోరీస్

బాబు పర్యటనలో డ్రోన్‌ల వినియోగంపై వైసిపి ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ వ్యవహారం మరొక సారి తెరపైకి వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో అక్రమంగా డ్రోన్‌ కెమెరాలు వినియోగించారంటూ పోలీసులకు వైసిపి ఫిర్యాదు...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ‘నీళ్ల పాలు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లోని  ఓ ప్రభుత్వ పాఠశాలలో బకెట్ నీళ్లలో లీటరు పాలు కలిపి విద్యార్థులకు తాగేందుకు ఇచ్చిన ఘటన సంచలనమైంది. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పోషకాహారం కోసం విద్యార్థులకు పాలు...
రాజ‌కీయాలు

‘చెప్పులు,రాళ్లతో దాడి మంచిది కాదు’

sharma somaraju
అనంతపురం: రాజధాని అమరావతి పర్యటన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసరడాన్ని బిజెపి నేత దగ్గుబాటి పురందీశ్వరి తప్పుబట్టారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో  మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపొచ్చు...
టాప్ స్టోరీస్

తెలంగాణ మున్సి’పోల్‌’కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది.  జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
రాజ‌కీయాలు

‘చంద్రబాబుపై దాడి ఘటనను వదలిపెట్టం’

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...