అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అమరావతి నిర్మాణం అంశంపై జగన్...
విశాఖ: రాజధాని అమరావతిపై సిఎం జగన్ స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై జగన్ మౌనం ప్రమాదకరమని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంతంలో ఒక రాజ్యసభ సభ్యుడికి భూములు ఉన్నాయన్న మునిసిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మంగళవారం ఒక అడుగు ముందుకు వేసి బిజెపి నేత సుజనా చౌదరి...
అమరావతిః ఏపీ రాజధానిపై రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ...
ఈ నిర్మాణాలన్నీ ఇక డ్రాయింగ్లకే పరిమితమా ? (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నుంచి రాజధాని దొనకొండకు తరలిపోతుందా అన్న ప్రశ్నపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటల...
అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ బీన్ తుగ్లక్ లా వ్యవహరిస్తే కుదరదని విజయవాడ టిడిపి ఎంపి కేసినేని నాని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని విషయంలో అధికార పక్ష...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నవ్యాంధ్ర రాజధానిపై నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, అమరావతి ప్రాంతం రాజధానికి సురక్షితం కాదని చెప్పిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిరగదోడడం సంచలనం సృష్టించింది. రాజధానిని అమరావతి నుంచి...
న్యూఢిల్లీ: ఏపి రాజధాని అమరావతిని మార్పు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని...
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని...
గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో రెండు సార్లు అధికారులకు, ఒక...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 4900కోట్ల రూపాయలతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. వీటిలో హెడ్ వర్క్...
అమరావతి: పాలు ఇచ్చే అవును వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమావేశంలో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎందుకు ఓడిపోయిందో...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు ఆరోపణలతో వరుస ట్వీట్లను సంధిస్తూ విమర్శలు చేశారు. మనీలాండరింగ్ దళారి సానా సతీశ్తో చంద్రబాబు, ఆయన...
అమరావతి: అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించకముందే ఈ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సంబంధీకులు సుమారు 500ఎకరాలు కొనుగోలు చేశారని మున్సిపల్ శాఖ మంత్రి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ ఉపసంహరించుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో, అమరావతి...
అమరావతి: రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి వచ్చి చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్పై చర్చకు అసెంబ్లీలో బుగ్గన బుధవారం సమాధానమిస్తూ...
అమరావతి: కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్కు నిరాశే మిగిలింది. బడ్జెట్లో రెండు యూనివర్శిటీలకు స్వల్ప కేటాయింపులు జరిగాయి. అమరావతి, ప్రాజెక్టుల ఊసే బడ్జెట్లో లేదు. కేంద్ర బడ్జెట్లో ఏపికి న్యాయం...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలపై విజయవాడ ఎంపి కేశినేని నాని సోషల్ మీడియాలో తన దైన శైలిలో విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అమరావతిని కూల్చేద్దాం, హైదరాబాదును అభివృద్ధి చేద్దాం అనేలా జగన్ చర్యలు...
అమరావతి: రాజధాని అమరావతి భూసేకరణకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ఆ...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ పథకం ప్రకారం ఏపీ శాసనసభలో తరచు హోదా అడుగుతూ పదే...
అమరావతి: ఆంధ్రపదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. చివరి రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పటి వరకూ ఏటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రాజదాని ప్రాంత ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. నాలుగు రోజులుగా మండుతున్న ఎండలతో అల్లాడిన ప్రజానీకానికి ఒక సారిగా వాతావరణం చల్లబడటం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రేపు రీపోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాల...
అమరావతి, ఎప్రిల్ 28: ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలకు శిక్ష అనుభవించకతప్పదని వైసిపి సీనియర్ నేత సి రామచంద్రయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన...
అమరావతి, ఏప్రిల్ 23: ఐఎఎస్ అధికారుల సంఘ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్చించే అజెండా అంశంగా...
విజయవాడ, ఏప్రిల్ 7: ప్రశ్నించే వాడికి కులం అంటగడుతున్నారని సినీనటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కొందరు కులాజీ అని ముద్ర వేశారని శివాజీ అన్నారు. విజయవాడలో ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన...
అమరావతి, మార్చి 6: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్ వి సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...
అమరావతి, ఏప్రిల్ 4: శ్రీశైలంలోని భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కైలాసగిరి స్వామీజీ గురువారం రాత్రి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును కలిసి ఆశీర్వదించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యాలన్నీ నెరవేరాలని స్వామిజీ ...
విశాఖపట్నం, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్తతరం నాయకుడిని కోరుకుంటున్నారని బిఎస్పి అధినేత్రి మాయావతి అన్నారు. తమ కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని మాయావతి పేర్కొన్నారు. విశాఖపట్నంలో బుధవారం...
అమరావతి, మార్చి 25: నేడు జరుగుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకమని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం షర్మిల విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో భూతద్దం...
అమరావతి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటి, జిఎస్టి దాడులపై సినీ నటుడు శివాజీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇవో) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో జరుగుతున్న దాడులపై...
అమరావతి, మార్చి 19: జనసేన పార్టీ అభ్యర్ధుల మూడవ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఒక లోక్ సభ అభ్యర్థి, 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్...
అమరావతి, మార్చి 18: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిపికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది...
అమరావతి, మార్చి 14: నేరాలకు గ్రాండ్ మాస్టర్ జగన్మోహనరెడ్డి అని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉండవల్లి ప్రజా వేదిక నుండి బుధవారం సాయంత్రం ఆయన మిడియాతో మాట్లాడుతూ...
అమరావతి: ఓటర్ల జాబితాలో పేరుందో లేదో అందరూ ఒకసారి చూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రజలకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం...
అమరావతి, మార్చి 5: ఎపి కేబినెట్ సమావేశం మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఢిల్లీలో...
అమరావతి, ఫిబ్రవరి 27: రాజధాని విషయంలో తమ వైఖరిపై జరుగుతున్న ప్రచారం ఎన్నికలలో ఇబ్బంది తెచ్చిపెడుతుందేమోనన్న అనుమానంతో వైసిపి ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. వైసిపి అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైసిపి...
జగన్ సీఎం అయితే రాజధాని మారుతుందన్న ప్రచారం తమకు నష్టం కలిగిస్తుందని గ్రహించిన వైసిపి ఆ ఊహాగానాలకు తెర దించే ప్రయత్నం మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వచ్చినా ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైఎస్సార్సీపీ...
అమరావతి, ఫిబ్రవరి 25: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు ఆ ఇంటి ఆవరణలోనే నిర్మించిన...
అమరావతి, ఫిబ్రవరి 25: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు… డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల...
అమరావతి, ఫిబ్రవరి 8: శాంతి భద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో ప్రధమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఫోరెనిక్స్ ల్యాబ్ వాహనాలను చంద్రబాబు ప్రారంభించారు. ఆయన...
అమరావతి, ఫిబ్రవరి 5: సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు...
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో హైకోర్టు శాశ్వత భవన భవన సముదాయాలకు ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని...
అమరావతి, ఫిబ్రవరి 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు, కుంకుమ పథకాన్ని భగ్నం చేసేందుకు వైసిపి కుట్రలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ చెక్కులు చెల్లవని వారు...
అమరావతి, జనవరి 30: కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమైయాయి. ఈ...
అమరావతి, జనవరి 29: రాష్ట్ర ప్రయోజనాల కోసం వైరుధ్యాలను పక్కన పెట్టి పని చేసేందుకు అన్ని పార్టీల నేతల సంసిద్దత వ్యక్తం చేశాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. విభజన హామీలు, కేంద్రం...
అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న...
వైసిపి అధినేత జగన్ అతి త్వరలోనే తన మకాం నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం కోసం నూతన గృహ నిర్మాణం పూర్తికావొచ్చింది. విశ్వసనీయ సమాచారం...