NewsOrbit

Tag : kurnool

ట్రెండింగ్ న్యూస్

ఆ ఆరు జిల్లాల్లో కరోనా భయం తగ్గినట్లే..! జగన్ సంచలన నిర్ణయం అమలు నేడే

arun kanna
సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే ముందు అందరికీ ప్రాణ భయం పట్టుకుంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు కరోనా వైరస్ సోకినా కూడా తన ప్రాణాల కన్నా ఆస్పత్రిలో అయ్యే ఖర్చు...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో 25 జిల్లాలు కాదు 26..? ఆ ఒక్క ప్రాంతం గురించే చర్చ అంతా…

arun kanna
నేడు సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో దాదాపు ఇరవై రెండు అంశాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ముఖ్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ మంత్రివర్గ భేటీ… జిల్లాల విభజన కాకుండా ఇంకా ఏం చర్చించారంటే…!!

arun kanna
రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.     ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ దెబ్బకి అక్కడ టీడీపీ కి గొళ్ళెం పెట్టి తాళమేసి సీల్ చేసేశారు ? 

sekhar
కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక కరువు కాలంలో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయి అంటూ పక్కరాష్ట్రాల ప్రతిపక్షాలు వాళ్ల రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను కడిగిపారేస్తున్నాయి. చాలామంది...
న్యూస్

బ్రేకింగ్ : టోటల్ ఏపీ లాక్ డౌన్ ???

sekhar
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, ప్రకాశం జిల్లాలు దాదాపు టోటల్ లాక్‌డౌన్‌ లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదే తరుణంలో కృష్ణా జిల్లాలో కూడా పరిస్థితి అలానే ఉంది. రాష్ట్రంలో ఉన్న కొద్ది వైరస్...
న్యూస్

కన్న కూతురు నిద్రపోతూ ఉండగా పొడిచిపోడిచి చంపారు..!!

sekhar
మనిషి రోజు రోజుకి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రులు అయితే కట్టుబాట్లు పేరుచెప్పి కన్నబిడ్డల జీవితాలను కాటికి పంపిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తక్కువ కులానికి...
న్యూస్

స్టీరింగ్ ఫుల్ టర్న్ తిప్పిన ఉండవల్లి – జగన్ కి ఛాలెంజ్?

arun kanna
వైయస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి పెద్దగా రాజకీయ బలం లేకపోయినా అతనికి ఉన్న మేధా శక్తికి మరియు పరిస్థితి అవగాహన నైపుణ్యానికి రాజశేఖర్ రెడ్డి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఇక...
న్యూస్

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

sharma somaraju
కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల దగ్గర గ్రామ...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
రాజ‌కీయాలు

‘జగన్‌ నిర్ణయానికి సర్వత్రా హర్షాతిరేకాలు’

sharma somaraju
విశాఖపట్నం:  అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ అవసరమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా...
న్యూస్

హైకోర్టు మార్చొద్దు:విజయనగరం లాయర్‌ల నిరసన

sharma somaraju
అమరావతి: అమరావతి నుండి హైకోర్టును కర్నూలుకు తరలించవద్దంటూ విజయనగరం న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. హైకోర్టు తరలింపు వల్ల ప్రజలు, న్యాయవాదులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలనీ, లేకుంటే విశాఖలో...
టాప్ స్టోరీస్

రాజధానిగా కర్నూలే కరెక్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని గతంలో బీజేపీ  టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు నిజం అయ్యేలా మంగళవారం ఏపీ...
టాప్ స్టోరీస్

కర్నూలులో భగ్గుమన్న ఫ్యాక్షన్.. టీడీపీ నేత హత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలోని బెలూంగుహాల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు...
న్యూస్

‘తప్పుడు కేసులకు మూల్యం తప్పదు’

sharma somaraju
కర్నూలు: తప్పుడు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వైసిపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 123...
టాప్ స్టోరీస్

‘ఇది విధ్వంసక ప్రభుత్వం’

sharma somaraju
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
టాప్ స్టోరీస్

కర్నూలుకు చంద్రబాబు:విద్యార్థి జెఎసి నేతల అరెస్టు

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తేనే చంద్రబాబును కర్నూలు జిల్లాలో అడుగు...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

అత్యాశ అసలుకే ఎసరు తెచ్చింది!

sharma somaraju
కర్నూలు: చిన్న వయస్సులోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం పొందిన ఆమె.. ఇప్పుడు ఒక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, కానీ ఆమె చేసిన ఘన కార్యం కారణంగా పరారీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యాశకు పోయి...
టాప్ స్టోరీస్

మహిళా తహశీల్దార్‌‌ ముందస్తు జాగ్రత్త!

sharma somaraju
అమరావతి: అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్‌లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
రాజ‌కీయాలు

రాజధానిపై టిజి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
  కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని టిజి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ...
టాప్ స్టోరీస్

‘హైకోర్టు’పై నోరు మెదపకపోతే ఎలా?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజధాని అమరావతిలో కొనసాగించాలని హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం అవుతున్నది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు కావస్తున్నా హైకోర్టు ఏర్పాటు వ్యవహారం ఇంకా సందిగ్దంలోనే కొనసాగుతోంది. ఇటు...
టాప్ స్టోరీస్

యురేనియంపై జగన్ నోరు మెదపరేం!?

sharma somaraju
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలలో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ముఖ్యమంత్రి కెసిఆర్ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ...
న్యూస్

హైకోర్టు కర్నూలుకు తరలింపు?

sharma somaraju
కడప: రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అబివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమాన అభివృద్ధి చేయాలని...
టాప్ స్టోరీస్

అమరావతిలో హైకోర్టు ఉంటుందా? ఊడుతుందా!?

sharma somaraju
అమరావతి: అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటైన అయిదేళ్ళ తరువాత కూడా హైకోర్టు అంశంపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని మధ్య కోస్తా ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేస్తుండగా రాయలసీమ...
సినిమా

కొండారెడ్డి బురుజు ద‌గ్గ‌ర సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌

Siva Prasad
క‌ర్నూలు కొండారెడ్డి బురుజు వ‌ద్ద చిత్రీక‌రించిన `ఒక్క‌డు` సినిమా స‌రికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో కొండారెడ్డి బురుజు భారీ...
టాప్ స్టోరీస్

‘మాకు రాయల తెలంగాణే ముద్దు!’

sharma somaraju
అమరావతి: రాయలసీమ ప్రాంత ప్రజలు ఇప్పటికీ తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారని కర్నూల్‌ జిల్లాకు చెందిన సీనియర్ నేత, పాణ్యం వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాయల తెలంగాణ’ ఏర్పడి...
న్యూస్

కర్నూలు జిల్లాలో భారీ వర్షం:మహానంది ఆలయం జలదిగ్బంధం

sharma somaraju
కర్నూలు: కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురవడంతో మహానంది ఆలయం జల దిగ్బంధంలో చిక్కకుంది. సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 224 మిల్లీ...
రాజ‌కీయాలు

మాజీ మంత్రి భూమా అఖిలకు షాక్

sharma somaraju
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిషోర్ రెడ్డి టిడిపిని వీడి బిజెపి గూటికి చేరాడు. దీంతో భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్లు...
రాజ‌కీయాలు

ఆంధ్రకు అన్ని ఇచ్చాం: మోది

sharma somaraju
కర్నూలు, మార్చి 29: ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) కట్టుబడి పని చేసిందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలులో జరిగిన బహిరంగ సభలో...
టాప్ స్టోరీస్

‘మమ్మల్ని ఎందుకు ఆదరించాలో వివరిస్తా’

sharma somaraju
ఢిల్లీ: ‘యువత కలలు నెరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు తెలుగుభాషను ఆశ్రయించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని...
రాజ‌కీయాలు

కర్నూలులో బిజెపి అభ్యర్థే జంప్?

sharma somaraju
కర్నూలు, మార్చి 24: కర్నూలు జిల్లాలో బిజెపి నాయకత్వానికి ఆ పార్టీ అభ్యర్థి షాక్ ఇస్తున్నారు. ఆలూరు నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేసిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి...
రాజ‌కీయాలు

సొంత గూటికి ‘ఎస్‌వి’

sharma somaraju
ఫైల్ ఫోటో.. కర్నూలు, మార్చి 21: కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్‌వి మోహనరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి తిరిగి వైసిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు కాకుండా టిజి...
టాప్ స్టోరీస్

నేను ఉన్నాను’

sharma somaraju
కర్నూలు, మార్చి 18: ‘పాదయాత్రలో మీ  కష్టాలు చూసా, బాధలు విన్నాను, మీ అందరికీ నేను ఉన్నాను’ అంటూ వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా...
టాప్ స్టోరీస్

టిడిపికి షాక్ ఇచ్చిన చల్లా

sharma somaraju
కర్నూలు, మార్చి 4 : కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్‌గా...
న్యూస్

పచ్చ కండువా కప్పుకున్న ‘కోట్ల’

sharma somaraju
కర్నూలు, మార్చి 2: రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో శనివారం జరిగిన బహిరంగ సభలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి తన...
న్యూస్

రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొస్తా: పవన్

sarath
కర్నూలు ఫిబ్రవరి 25 : జనసేన అధికారంలోకి రాగానే కర్నూలును రాజధానికి మించిన నగరంగా తీర్చిదిద్దుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఉదయం పవన్ విద్యార్థులతో ముఖ ముఖి చర్చ నిర్వహించారు....
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రజలను రక్షించేవాడే రెడ్డి : పవన్

sarath
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండా రెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ప్రసింగించారు. కర్నూలు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తు వస్తారని పవన్ అన్నారు....
న్యూస్

కర్నూలు చేరుకున్న జనసేనాని పవన్

sharma somaraju
కర్నూలు, ఫిబ్రవరి 24: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు చేరుకున్నారు....
న్యూస్

రేపు కర్నూలులో పవన్ రోడ్‌షో

sarath
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనకు గాను షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘ జనసేన...
న్యూస్

పోలీస్ శాఖపై అలిగిన మంత్రి అఖిలప్రియ

sharma somaraju
కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ...