Medaram Jatara: ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకూ మేడారం మహా జాతర జరగనుంది. జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న చాలా మంది ముందుగానే వెళ్లి మొక్కుబడులు...
Telangana Liquor License: మూడు నెలల గడువు ఉండగానే కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2021 నవంబర్ లో మద్యం దుకాణాల వేలం జరిగింది. అప్పుడు...
తెలంగాణ సర్కార్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న డివిజన్ బెంచ్ కోర్టు ఉత్తర్వులను ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్...
తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ...
తెలంగాణ సర్కార్ కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్డీటీ) బిగ్ షాక్ ఇచ్చింది. డిండి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తుండటంపై రూ.900 కోట్లు జరిమానా విధించింది ఎన్జీటీ. నిర్మాణాలను...
తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు...
Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్కి తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు `సర్కారు వారి పాట` సినిమా చేసి సంగతి...
Telangana: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్న వారికి హైద్రాబాద్ నడిబొడ్డున అభంశుభం తెలియని బాలలపై జరిగిన కిరాతక దాడి గురించి బహుశా తెలియకపోవచ్చు.విచిత్రమేమిటంటే ఈ వార్తను తెలంగాణాలో ప్రముఖంగా ప్రచురించిన...
Telangana Govt: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై అనేక విమర్శలు రావడంతో పాటు కొందరు ఉద్యోగులు బదిలీలను తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బదిలీల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి...
AP News: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపికి సరిహద్దుగా ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవలు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రస్తుతం...
BREAKING: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుంచి కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైనప్పటికీ.. కొన్ని స్కూల్ లకు మాత్రం ప్రత్యక్ష తరగతులకు అనుమతి లభించలేదు. ప్రభుత్వ రెసిడెన్షియల్,...
Covid charges: రాష్ట్రంలోని కరోనావైరస్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు పిటిషన్ను విచారించింది. విచారణ సందర్భంగా, ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసిన అదనపు రుసుములను తిరిగి చెల్లించడంతో సహా అనేక అంశాలపై కోర్టు ప్రభుత్వానికి వరుస...
TS Government: ఓ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అయితే ఇది జరిగే పనేనా అన్న అనుమానాలు లేకపోలేదు.కరోనారోగులనుండి కార్పొరేట్ ఆస్పత్రిలో ముక్కుపిండి వసూలు చేసిన అధిక మొత్తాలు మొత్తాన్ని రికవరీ చేస్తామని...
తెలంగాణలో కేసిఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేయాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన...
నిరుద్యోగుల ఆశలు చిగురించాయి..! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా వచ్చిన వార్తలతో ఉత్సాహ వాతావరణం నెలకొంది.. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా విజయాన్ని సాధించేలా...
మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది.. ఈ వైరస్ వచ్చి సంవత్సరం అయింది.. అయితే మొదట్లో కరోనా టెస్టులు సోకిన వారికి వారి ఇంట్లో వారికే పరిమితమయ్యాయి.. దాని విజృంభన...
* దినాలు మారినయ్ దొరా..! కేసీఆర్ ఊహించని ఎదురీత..!! * గ్రేటర్ లో రోడ్డెక్కుతున్న వరద బాధితులు..! దుబ్బాకలో ఎలచ్చన్లు టైట్ గా మారినయ్..! విపక్షాలు స్ట్రాంగ్ అయినయ్..! బీజేపీతో కలిసిన చిన్న పార్టీలు...
ఒక మంత్రిగారు..! ఒక చిన్నపాటి హీరోయిన్ ని కెలికారు. ఆమెతో వాట్సాప్ చాట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఒక బ్యూటీషియన్ ద్వారా ఆ హీరోయిన్ కి వల వేసి రూమ్ కి రప్పించుకునె ప్రయత్నం...
కరోనా వైరస్ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స అందిస్తున్న విధానం…. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న తీరు పట్ల హై కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసలు ప్రైవేట్...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆరంభంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గానూ సీఎం జగన్ కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద...
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయ నిర్మాణంపై అడుగులు చకచకా ముందుకు పడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, కోర్టు వివాదాలు, రకరకాల సెంటిమెంట్లు.., వాస్తు అంశాలు అన్నిటినీ దాటుకుంటూ వస్తున్నా తెలనగానా సర్కారు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ హోం పేషెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారి కోసం ఓ నూతన యాప్ను అందుబాటులోకి తేనుంది. హోం ఐసొలేషన్లో ఉండి కోవిడ్ చికిత్స తీసుకుంటున్నవారికి ఆ యాప్...
తెలంగాణ వచ్చి ఆరేళ్లయింది.. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ కోసం ఈ ఆరేళ్లలో ఎప్పుడైనా ఇంతగా ఎదురు చూస్తున్నారూ.. అంటే.. అది ఈ సమయంలోనే అని చెప్పవచ్చు. కరోనా కష్టకాలంలో తమకు ధైర్యం చెబుతారని,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రంలో కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ప్రైవేటు హాస్పిటల్స్లోనూ చికిత్స పొందేందుకు వీలు ఏర్పడింది. అయితే తెలంగాణలో మాత్రం కోవిడ్ను...
తెలంగాణలో పాలన ఎలా జరుగుతుంది? అద్భుతం..! మరి సంక్షేమం? అద్భుతం..! ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే అని చెబుతున్నాయి బీసీ సంఘాలు! ఇప్పుడంటే కరోనా వచ్చింది కాబట్టి పాలనలో కాస్త ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు...
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లతో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మకం అయిన విషయం...
తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం స్థానిక గిరిజనులను రిజర్వ్ చేస్తూ ఇచ్చినటువంటి జివో ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేస్తామని తెలంగాణ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లోని మందుబాబులక్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మొన్నటివరకూ ఆరుగంటలకే క్లోజ్ చేసే వైన్ షాపులని ఇప్పుడు ఎనిమిదింటి వరకూ ఓపెన్ చేసి ఉంచుతున్నారు. ఈ విషయం...
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి...
హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ కోటాలో కేవీపీ రామచంద్రరావు ఓటుపై...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందా? కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయా ? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం తానేనని జరుగుతన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు....
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్ ఎస్కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే తదుపరి సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ దేశమంతా కేసీఆర్ వైపు.....
హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళితే బీజేపీ పెద్దల కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్ రాగానే వారిని తిడతారని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఒక్క...
హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకపు...
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితులకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు విచారణలో వీరు ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వెల్లడించినట్టు సమాచారం. దిశపై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే...
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ నెలాఖరులో పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీటును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పొందుపర్చనున్నారు. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షుల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో...
హైదరాబాద్: చటాన్పల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం విచారించింది. ఎన్కౌంటర్ జరిగిన తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు ఎన్హెచ్ఆర్సీ...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఘటన జరిగిన రోజు(నవంబర్ 27) దిశను నిందితులు లారీలో తీసుకెళ్తున్న దృశ్యాలు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీటీవీలో...