(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు...
గుంటూరు: తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
అమరావతి: రాజధాని అమరావతిలోనే ఉంచాలన్న డిమాండ్తో ఈ నెల అయిదున టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ...
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు నేడు హైదరబాద్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నారు. ముందుగా అమరావతి పేరును రాజధానిగా ఇండియా మ్యాప్లో పెట్టేలా కృషి చేసినందుకు...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ వ్యవహారం మరొక సారి తెరపైకి వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో అక్రమంగా డ్రోన్ కెమెరాలు వినియోగించారంటూ పోలీసులకు వైసిపి ఫిర్యాదు...
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...
అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాజధాని పర్యటన సమయంలో...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ తాజాగా కేంద్ర హోమ్ శాఖ మ్యాప్ ను విడుదల చేసింది. కొత్తగా తయారు చేసిన మ్యాప్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన ఇక్కడ నుండి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ...
అమరావతి: అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుండి సింగపూర్ ప్రభుత్వం తప్పుకున్నది. ఏపి ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుండి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. స్టార్టప్...
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
అమరావతి: అమరావతి నుండి రాజధాని తరలిపోనున్నదనే వాదనలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తాజాగా మళ్లీ ఈ అంశంపై వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ, ఎలా అనే విషయంపై అధ్యయనం...
అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణాలపై అనుమానపు మేఘాలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని నామకార్ధం కొనసాగించి ముఖ్యమైన కార్యాలయాలు అన్నీ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి....
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శల పరంపర కొనసాగుతోంది. వరుస ట్వీట్లతో మంగళవారం హోరెత్తించారు ఇద్దరు నేతలు. పచ్చదొంగలకు అమరావతి తప్ప ఇంకేది...
అమరావతి: అమరావతి ప్రణాళికపై సమీక్షించుకునే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని సింగపూర్ ఆర్థిక మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి....
అమరావతి: ఆంధ్రుల మనోభావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి లెక్కలేని తనంగా మారిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం విషయంలో రాష్ట్రానికి కేంద్రం...
అమరావతి: దొనకొండా..అదెక్కడుంది అని ప్రశ్నించారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ. బొత్సా నేడు మరో సారి సంచలన వ్యాఖ్య చేశారు.రాజధానిపై రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో బొత్సా ఏమి మాట్లాడినా అది వివాదాస్పదం...
అమరావతి: రాజధాని అంశం మరో ఉద్యమంగా మారే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వివాదానికి ముగింపు పలకాలని మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో ఆయన...
అమరావతి: అధికారం కోల్పోయినా చంద్రబాబు తీరు మార్చుకోలేదనీ, దీంతో టిడిపి నేతలు విసిగిపోతున్నారనీ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆదివారం విశాఖ జిల్లాకు చెందిన అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా పరిణామాలు చవి చూసింది. ప్రమాణ స్వీకారం...
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా అవకతవకల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను ప్రత్యేకంగా కలిసి ఇక్కడి పరిస్థితులను వివరిస్తామని జనసేన అధినేత పవన్...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధానిపై మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ప్రకటన అనంతరం రాజధాని ప్రాంత రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లో పవన్ను కలిసి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొసాగుతుందా లేదా అన్న అంశంపై రాష్ట్రమంతా తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు తలకొక తీరుగా మాట్లాడుతున్నారు. దానితో విషయం మరింత గందరగోళంగా మారుతోంది....
అమరావతి: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసిపి మూడు నెలల్లో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితికి వచ్చారని ఆయన ఆరోపించారు. నూతన ప్రభుత్వం...
విశాఖ: మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలను టిడిపి నేత, నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ ఖండించారు. అమరావతి రాజధానిపై బురద చల్లేందుకు తనను పావులా వాడుకుంటున్నట్లు కనబడుతోందని ఆయన ఆరోపించారు. తనను చూపించి వేలాది...
అమరావతి: టిడిపి నుండి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, ఆ పార్టీ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధాని...
అమరావతి: రాజధాని ప్రాంత రైతాంగం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కౌలు మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కౌలు మొత్తం...
అమరావతి: రాజధాని అంశం వివాదాస్పదం కావడంతో వైసిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణం అయ్యాయి. ఒక పక్క అమరావతి ప్రాంతంలో...
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచన అని ఏపి టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. ఇటీవల కృష్ణానది వరదల్లో మునిగిన భవానీ ఐలాండ్ను మంగళవారం...
అమరావతి: రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనీ, రాజధాని ప్రాంత రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నేడు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. రాజధాని అమరావతిపై ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఒక్కో గ్రామానికి చెందిన...
అమరావతి : రాజధాని ప్రాంత రైతాంగానికి అండగా ఉంటానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శించారు. చంద్రబాబు అజ్ఞాత పార్టనర్ కూడా యూటర్న్ల మాస్టర్...
అమరావతి: రాజధాని అమరావతిపై అధికార పార్టీ నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో ఆయోమయం, ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వైసిపి పారిశ్రామికవేత్త...
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు కౌలు కోసమే అందోళన చేస్తున్నారనీ, వారికి వారం పది రోజుల్లో కౌలు సొమ్ము చెల్లిస్తామనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఇటీవల బొత్సా రాజధానిపై...
అమరావతి: అమరావతి భూముల విలువ తగ్గించడం కోసమే వైసిపి కుట్ర చేస్తున్న విషయం విజయసాయిరెడ్డి ట్వీట్తో బయటపడిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు...
తుళ్లూరు మండలం వెలగపూడిలో మహిళల నిరసన అమరావతి: రాజధానిని అమరావతి నుండి మారుస్తారన్న వదంతుల నేపథ్యంలో రైతుల నుండి నిరసనలు హోరెత్తుతున్నాయి. నిన్న తుళ్లూరు మండలం వెలగపూడిలో రైతులు, పెద్ద సంఖ్యలో మహిళలు రాస్తారోకో...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం వరద ముంపుకు గురి కావటంతో రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమా కాదా అనే చర్చ మొదలైందని బిజెపి నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు...
అమరావతి: రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతాంగం పోరుబాటకు సమాయత్తం అవుతున్నారు. తాము చేపట్టనున్న ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న గుంటూరులో...
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చౌకబారు విమర్శలతో తన పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుకోవద్దని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హితవు పలికారు. అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, లోకేష్, కేశినేని,...
అమరావతి: రాజధాని అమరావతిలో ఒక్క అంగుళం భూమి వుందని రుజువు చేస్తే ప్రభుత్వానికి రాసి ఇస్తానని విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని సవాల్ విసిరారు. వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చేసిన...
అమరావతి : రాజధాని మార్పు అంశాన్ని కొందరు కావాలని పనిగట్టుకొని వివాదాస్పదం చేస్తున్నారనీ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ప్రణాళిక...