NewsOrbit

Tag : pm modi

టాప్ స్టోరీస్

‘ఒదిషా బొగ్గు కావాలి మోదీజీ!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్‌కో ధర్మల్ ప్లాంట్‌కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు.  ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో పర్యటించనున్న ఈయూ బృందం

sharma somaraju
న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్‌లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకున్నారు....
టాప్ స్టోరీస్

సెలబ్రిటీల నోట.. గాంధీ సూక్తులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటులతో గాంధీపై రూపొందించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ లో షేర్ చేశారు. అందులో అమీర్ ఖాన్, ఆలియా భట్, సల్మాన్...
టాప్ స్టోరీస్

కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌ ఎవరు!?

Mahesh
శ్రీనగర్: జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్రం ప్రభుత్వ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో అక్టోబరు 31 తర్వాత జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. దీనికి సంబంధించిన పునర్విభజన...
టాప్ స్టోరీస్

ప్రపంచానికి గాంధీ 2.0 కావాలి!

Mahesh
న్యూఢిల్లీ: ప్రపంచం మారుతున్నందున గాంధీజీ 2.ఓ కావాలని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మా గాంధీని భారత్ కు, ప్రపంచానికి తిరగి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ...
టాప్ స్టోరీస్

మోదీ కేబినెట్ లోకి జేడీయూ.. కారణమేంటి?

Mahesh
                                                 ...
టాప్ స్టోరీస్

మోది, అమిత్ షాతో ‘సైరా’ భేటీ!

sharma somaraju
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను మెగా స్టార్ చిరంజీవి నేడు కలవనున్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌తో కలిసి చిరంజీవి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ‘సైరా’...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌ లోయలో మళ్లీ మోగిన మొబైల్!

Mahesh
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పోస్టు పెయిడ్‌ మొబైల్‌ సేవలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మొబైల్‌ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 72 రోజుల తర్వాత పోస్టు పెయిడ్‌ మొబైల్‌...
టాప్ స్టోరీస్

మోదీ చేతిలో ఉన్నదేంటి?

Mahesh
న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ లో భాగంగా తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం చెన్నై బీచ్‌లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోదీ తన...
Right Side Videos

వాయుసేనకు మోది కితాబు:వీడియో వైరల్

sharma somaraju
న్యూఢిల్లీ: భారత వాయుసేన 87వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది ట్వీట్ చేసిన భారత్ వాయుసేన విజయాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోది మంగళవారం...
టాప్ స్టోరీస్

జగన్ ట్రంప్ కన్నా ఎక్కువా?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు, రివర్స్ టెండరింగ్...
టాప్ స్టోరీస్

మోదీకి లేఖ రాసినందుకు దేశద్రోహం కేసు!

Mahesh
బీహార్: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం సహా 49 మంది సెలెబ్రిటీలపై బీహార్ లో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, కొట్టి ...
టాప్ స్టోరీస్

ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం విషయంలో...
టాప్ స్టోరీస్

అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్య మోదీ!

Mahesh
అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5న...
టాప్ స్టోరీస్

‘అమెరికాలో తమిళ భాష ప్రతిధ్వనిస్తోంది’

Mahesh
చెన్నై: అమెరికా అంతటా తమిళ భాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తమిళనాడు పర్యటనకు మోదీ వచ్చారు. మ‌ద్రాసు ఐఐటీలో జ‌రిగిన 56వ స్నాత‌కోత్స‌వంలో ఆయన...
టాప్ స్టోరీస్

వీపుపై టాటూలు.. నవరాత్రుల స్పెషల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కొంతమంది యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా...
టాప్ స్టోరీస్

దేశంలో సంబరాలు.. మరి కశ్మీర్‌లో!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఆడంబరమైన...
టాప్ స్టోరీస్

భారత్-పాక్ మధ్య యుద్ధమేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందా? కశ్మీర్ అంశంపై రగిలిపోతున్న దాయాది దేశం ఇప్పుడు భారత్ తో యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్...
టాప్ స్టోరీస్

యుపి మంత్రి బాబురామ్‌పై గృహహింస ఆరోపణలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లో మరో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి సాక్షాత్తు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ క్యాబినెట్‌లోని ‌మంత్రి బాబురాం నిషాద్‌పై ఆయన భార్య నీతూ నిషాద్...
టాప్ స్టోరీస్

‘థరూర్ జీ..ఇండియా గాంధీ ఎవరు’?!

Mahesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్లో సమయానుకూలంగా ట్వీట్స్ సంధించడంలో ప్రసిద్ధులు. అయితే తాజాగా శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ తప్పుల తడకగా ఉండటంతో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇండియా గాంధీ...
టాప్ స్టోరీస్

‘హౌడీ మోదీ’కి స్వాగతం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ హ్యూస్టన్ చేరుకున్నారు. ఇవాళ అక్కడ జరిగే ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌లో మోదీ పాల్గొననున్నారు. శనివారం...
టాప్ స్టోరీస్

‘మరో పుల్వామా దాడి జరిగితేనే బీజేపీ గెలుపు’! 

Mahesh
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో పుల్వామా లాంటి ఘటనలు జరగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

‘హౌడీ మోడీ’ ఈవెంట్: హోస్టన్‌లో కుంభవృష్టి!

Mahesh
అమెరికా: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ.. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. టెక్సాస్‌లోని హోస్టన్‌లో మోదీ పర్యటించనుండగా శుక్రవారం అక్కడ వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. హోస్టన్‌లో ఈ నెల...
టాప్ స్టోరీస్

జమిలి ఎన్నికలు కష్టమన్న జైట్లీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో జమిలి ఎన్నికలు అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా సొమ్ము, సమయం ఆదా...
టాప్ స్టోరీస్

ప్రధాని మోదీ జాతిపిత అట!

Mahesh
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ఆయనకి...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి ఎన్సీపీ ఎంపీ!

Mahesh
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్‌ ఎంపీ ఉదయన్‌రాజ్‌ భోంస్లే...
Right Side Videos

శివన్ కు మోదీ ఓదార్పు

sharma somaraju
ఇస్రో చైర్మన్ కె శివన్ ను ప్రధాని మోది ఒదార్చారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపనున్న కొద్ది క్షణాల ముందు సంకేతాలు నిలిచిపోవడంతో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు....
టాప్ స్టోరీస్

‘మోదీ ముందు నిర్భయంగా మాట్లాడేవారు కావాలి’!

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు భయం లేకుండా మాట్లాడే రాజకీయ నాయకుల అవసరం ప్రస్తుతం దేశానికి ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు. ఇటీవల...
టాప్ స్టోరీస్

అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం!

Mahesh
న్యూఢిల్లీ: తమ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో ఇత‌ర దేశాల ప్ర‌మేయాన్ని భారత్, రష్యా దేశాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రష్యాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘన...
టాప్ స్టోరీస్

ఆర్బీఐని లూటీ చేసినా లాభం లేదు

Mahesh
న్యూఢిల్లీః  ఆర్థికమాంద్యం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి సుమారు 1.76 ల‌క్ష‌ల కోట్లు నిధులు బదిలీ చేసేందుకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు....
న్యూస్

జైట్లీ ఫ్యామిలీకి మోదీ ఓదార్పు

Mahesh
న్యూఢిల్లీః అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఈ రోజు ఉదయం జైట్లీ నివాసానికి...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయ్ః ట్రంప్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో...
టాప్ స్టోరీస్

బహ్రెయిన్‌లో శ్రీకృష్ణుడి ఆలయం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బహ్రెయిన్ రాజధాని మనామాలో అతి పురాతనమైన శ్రీకృష్ణ దేవాలయాన్ని పునరుద్ధరించనున్నారు. సుమారు 200 ఏళ్ళ నాటి కృష్ణుడి ఆలయాన్ని 4. 2 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని...
టాప్ స్టోరీస్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ పురస్కారం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ మెడల్‌తో మోదీని సత్కరించింది. భారత్‌, యూఏఈల మధ్య సంబంధాలను...
టాప్ స్టోరీస్

విజయాల వ్యూహకర్త!

Mahesh
 (న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతీయ జనతా పార్టీ ఒకే నెలలో ఇద్దరు కీలకమైన నేతలను కోల్పోయింది. కష్టసమయంలోనూ పార్టీకి అండగా ఉంటూ.. వివిధ దశల్లో పనిచేసి పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన  ఇద్దరు...
టాప్ స్టోరీస్

ఏమిటీ మొండి ధైర్యం!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అవరోధాలు ఎదురయ్యాయి. అనునయంగా చెప్పినా వినకుండా పోలవరం నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘పివోకే పైనే చర్యలు’

sharma somaraju
హరియాణా: ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్ అక్రమిక కశ్మీర్...
టాప్ స్టోరీస్

‘మోదీజీ, మీరన్నా ఆదుకోండి’!

Siva Prasad
అమరావతి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చివరికి ప్రధానమంత్రిని ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్ కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న ముద్రగడ ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర వద్ద పెండింగ్‌లో ఉన్న...
టాప్ స్టోరీస్

మోది,షా ద్వయానికి రజనీ ప్రశంసలు

sharma somaraju
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోంశాఖ మంత్రి అమిత్‌షాలపై సూపర్ స్టార్, రజని మక్కల్ మంద్రమ్ పార్టీ అధినేత రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన...
టాప్ స్టోరీస్

ప్రముఖుల నివాళి

sharma somaraju
న్యూఢిల్లీ: మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ భౌతికకాయాన్ని బుధవారం పలువురు ప్రముఖులు నేతలు సందర్శించి నివాళులర్పించారు. ప్రధాన మంత్ర నరేంద్ర మోది, బిజెపి సీనియర్ నాయకుడు...
న్యూస్

సుస్మాస్వరాజ్ ఇకలేరు

sharma somaraju
బిజెపి సీనియర్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్ను మూశారు. ఆమె ఏడు సార్లు లోక్ సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా...
టాప్ స్టోరీస్

ఢిల్లీకి చేరిన సిఎం జగన్

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం సాయంత్రం ప్రధాని మోదితో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తరువాత ప్రధాన...
టాప్ స్టోరీస్

ముగిసిన క్యాబినెట్ భేటీ

sharma somaraju
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రధాని నరేంద్ర మోది నివాసంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. కశ్మీర్‌పై ఏ విధమైన వ్యూహాలను అమలు చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయన్న...
Right Side Videos

‘మ్యాన్ vs వైల్డ్’ ప్రొమో

sharma somaraju
మ్యాన్ వర్సెస్ వైల్డ్ : అడ్వెంచర్ టీవీ షోలో ప్రధాని ప్రధాని మోది నిజంగానే ఓ అడ్వెంచర్ చేశారు. టీవీలో రాబోతున్న ఓ అడ్వెంచర్ షోలో ప్రధాని మోదీ కనిపించనున్నారు. అది కూడా మామూలు...
టాప్ స్టోరీస్

కేంద్ర బడ్జెట్ 2019-20

sharma somaraju
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నేడు  2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సాంప్రదాయానికి భిన్నంగా బడ్డెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో కాకుండా ఎర్రటి పట్టువస్త్రంలో తీసుకొని వచ్చారు. ఈ...
Right Side Videos న్యూస్

ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యే

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మొన్న ఇండోర్‌లో బిజెపి ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ. నిన్న గోవాలో కాంగ్రెస్ శాసనసభ్యుడు నితేష్ నారాయణ రానే. అధికారులపై దాడికి తెగబడుతున్న ప్రజాప్రతినిధులకు అంతు ఉండడం లేదు.  మున్సిపల్ కార్పోరేషన్...
టాప్ స్టోరీస్

‘సుంకాలు ఉపసంహరించాల్సిందే’!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్ విధించిన టారిఫ్‌లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనీ, వాటిని కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌కు జిఎస్‌పి హోదాను తొలగించడానికి ప్రతిగా...
రాజ‌కీయాలు

‘అందుకే ప్రజలు మీకు వాతలు పెట్టారు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదికను కూల్చివేయడం తుగ్లక్ చర్యగా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభివర్ణించడంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా  స్పందించారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఒక సారి...
టాప్ స్టోరీస్

ఎల్లెడలా యోగ ప్రాభవం!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, ప్రముఖులు యోగా వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. యోగాసనాలు వేశారు. యోగాసనాల ప్రాముఖ్యత, ఉపయోగాలను వివరించారు. ఝార్ఖండ్ రాజధాని...
న్యూస్

మోదితో ఆ నలుగురు భేటీ

sharma somaraju
అమరావతి: టిడిపిని వీడి బిజెపిలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు నేడు ప్రధాని మోదితో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌లు నిన్న బిజెపిలో...