వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా ‘మత్స్య సంపద యోజన’ తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి...