NewsOrbit

Tag : pm modi

న్యూస్

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లు

sharma somaraju
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అలాగే మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా ‘మత్స్య సంపద యోజన’ తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి...
టాప్ స్టోరీస్

20లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ

sharma somaraju
కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రధాని మోదీ “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌” పేరుతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ఆయన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అందుకే ఆయన జ”ఘనుడు”…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగించాలని పొరుగు రాష్ట్రాల సీనియర్ ముఖ్యమంత్రులు కోరుతుండగా ఏపి సిఎం జగన్ మాత్రం లాక్ డౌన్ పాక్షికంగా సడలించాలన్న...
టాప్ స్టోరీస్

సో”నయా” సలహా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఇది విన్నారా, మీడియాకు రెండేళ్ల పాటు ఎటువంటి ప్రకటనలు ఇవ్వవద్దట. మీడియా ఎలా బతకాలి. వాళ్ళ చావు వాళ్ళు చావనీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి యూపిఏ చైర్...
టాప్ స్టోరీస్

ఆపత్కాల వేళ ఆర్ధిక ఆసరా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ వర్గాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించారు. దేశంలో వైరస్ విజృంభణను అరికట్టడానికి...
టాప్ స్టోరీస్

జనతా కర్ఫ్యూకి అందరూ ‘సై’యేనా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, ప్రభుత్వాలను వణికిస్తున్న సమస్యగ కోవిడ్ వైరస్. ఈ సమస్యను అధిగమించేందుకు వివిధ దేశాలు, రాష్ట్రాలలో పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత...
Right Side Videos టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రాజుగారా…! మజాకా..!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: నర్సాపురం వైసిపి రఘురామకృష్ణం రాజు తాజాగా  నోరు జారి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలంటూ సొంత పార్టీ కార్యకర్తలపైనే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మధ్య ప్రదేశ్ లో బిజెపి మార్కు మార్పు…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మధ్యప్రదేశ్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెరవెనుక రాజకీయం ఫలించబోతున్నది. అక్కడి కమలానాధ్ సర్కర్‌ కుప్పకూలడానికి నడ్డా స్కెచ్ వేశారు. ఈ కారణంగా మధ్యప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి ఇదో తలనొప్పి వ్యవహారమే…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
టాప్ స్టోరీస్

అయ్యా డొనాల్డు ఇటు సూడమాకయ్యా…!

sharma somaraju
  ఓం ట్రంపాయ నమః … ఓం అగ్ర రాజ్యాధిపతయే నమః ఓం అగ్ర పూజ్యాయ నమః ఓం విశ్వ క్షేత్రనే నమః ఓం విశ్వ వీక్షణే నమః ఓం భారత ప్రదక్షిణే నమః...
టాప్ స్టోరీస్

భరత్ లో ట్రంప్ పర్యటన ఇలా..

sharma somaraju
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి రెండు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్‌ను తాజాగా మరోసారి ప్రకటించారు. పర్యటన షెడ్యూల్ ఇదీ.....
టాప్ స్టోరీస్

ఉగాది ఇళ్ల పట్టాల పంపిణికై మోదీకి జగన్ ఆహ్వానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలో ఉగాది పండుగ నాడు చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి చేసే కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని...
టాప్ స్టోరీస్

మోదీతో జగన్ భేటీ ‘మండలి’ కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఎపి శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు అంశాల ప్రధాన అజెండాగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలుస్తున్నారా? ప్రస్తుతం ఈ రెండు అంశాలే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా...
టాప్ స్టోరీస్

‘ఈ ప్రధానికి హుందాతనం తెలియదు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: లోక్‌సభలో తనను ట్యూబ్‌లైట్ అంటూ అవహేళన చేసిన ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బదులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన లోక్‌సభ వాయిదా  పడిన అనంతరం మీడియాతో...
టాప్ స్టోరీస్

మోదీకి జగన్ లేఖ:ప్రత్యేక హోదా ప్లీజ్!

sharma somaraju
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్!

Mahesh
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన...
న్యూస్

ఉద్దండరాయునిపాలెంలో ముగిసిన కాలభైరవ యాగం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ  ఉద్దండరాయునిపాలెంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న కాలభైరవ యాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ అమరావతి కోసం తమ వంతు...
టాప్ స్టోరీస్

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్రెజిల్ అధ్యక్షుడు!

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 71 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెసియస్ బొల్సొనారో హాజరయ్యారు. తొలుత...
న్యూస్

ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
టాప్ స్టోరీస్

సీఏఏకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్

Mahesh
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు...
టాప్ స్టోరీస్

‘జాతీయ స్థాయికి అమరావతి ఉద్యమం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు...
టాప్ స్టోరీస్

దేశానికి మోదీ- అమిత్ షాలే అవసరం: మోహన్ బాబు

Mahesh
తిరుపతి: ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. దేశాన్ని పాలించటానికి...
టాప్ స్టోరీస్

జగన్ పై మోహన్ బాబుకు ఎందుకు అలక?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలోనే ఉంటారా? లేక బీజేపీలో చేరుతారా ? ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి మోహన్ బాబు.. మరి పవన్ పరిస్థితి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజకీయ పరిణామాలు జోరుగా మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు వస్తున్న వేళ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాషాయ పార్టీకి...
టాప్ స్టోరీస్

‘వాట్ ఏ మ్యాన్!’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని మోదీని ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు తన కుటుంబసభ్యులతో కలవడంపై చర్చ జరుగుతున్న వేళ.. మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణులు ఆసక్తికర ట్వీట్ల...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి మోహన్‌బాబు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు కుటుంబం వైసీపీని వీడి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర...
టాప్ స్టోరీస్

మీరు ఈ దేశ ప్రధానా లేక పాకిస్థాన్ రాయబారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: మీరేమన్నా పాకిస్థాన్ రాయబారా? ఎందుకు ప్రతిసారీ  పాకిస్థాన్ ప్రస్తావన తెచ్చి ఆ దేశాన్ని గొప్పదాన్ని చేస్తారు? ఈ ప్రశ్న ఎదురయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. ఇలా ఆయనను  ప్రశ్నించింది...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
టాప్ స్టోరీస్

ఇక జాతీయ జనాభా రిజిస్టర్ వివాదం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్ఆర్‌సి) వివాదం కొనసాగుతుండగానే బిజెపి ప్రభుత్వం మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ జాతీయ జనాభా...
టాప్ స్టోరీస్

మోదీకి అమరావతి రైతుల లేఖలు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతలు దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో...
టాప్ స్టోరీస్

కాషాయం పలుచబడిపోతోందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ.....
టాప్ స్టోరీస్

‘మీకు నేను నచ్చకపోతే నన్ను ద్వేషించండి’

Mahesh
న్యూఢిల్లీ: ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మోదీ ధన్యవాద సభ జరిగింది. ఈ సభలో మోదీ ఢిల్లీ...
రాజ‌కీయాలు

కేంద్రం ఇచ్చే నిధులు దుర్వినియోగం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళితే బీజేపీ పెద్దల కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్ రాగానే వారిని తిడతారని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఒక్క...
వ్యాఖ్య

కూడికలూ- తీసివేతలూను!

sharma somaraju
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
టాప్ స్టోరీస్

‘నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా’

Mahesh
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
టాప్ స్టోరీస్

పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
టాప్ స్టోరీస్

‘ప్రాణం పోయినా క్షమాపణలు చెప్పను’

Mahesh
న్యూఢిల్లీ: ప్రాణం పోయినా తాను క్షమాపణ చెప్పనని ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసిస్తూ...
టాప్ స్టోరీస్

రాజు గారి విందు!

Mahesh
న్యూఢిల్లీ: వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం రాత్రి ఢిల్లీలో పార్లమెంటు సభ్యులకు విందు ఇచ్చారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పలువురు ఎంపీలు ఈ విందుకు హాజరైయ్యారు. రఘురామకృష్ణంరాజు విందు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది....
టాప్ స్టోరీస్

గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లీన్ చిట్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లపై నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికను గుజరాత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
టాప్ స్టోరీస్

బీజేపీకి వైసీపీ రిటర్న్ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం:43మంది మృతి

sharma somaraju
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 32మంది మృతి చెందారు. రాణి ఝాన్సీ రోడ్డులో అనాజ్‌ మండీలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం...
టాప్ స్టోరీస్

అర్థంతరంగా జగన్ వెనక్కి

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగించుకున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వెనక్కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప...
టాప్ స్టోరీస్

మోదీతో భేటీ కానున్న జగన్!

Mahesh
అమరావతిః  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో జగన్‌ సమావేశంకానున్నారు. ఈనెల 26న కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన, జనవరి 9న అమ్మ...
టాప్ స్టోరీస్

దేశ ఆర్థిక స్థితిపై ఎందుకు మౌనం?

Mahesh
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
రాజ‌కీయాలు

హస్తినకు కెసిఆర్

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్‌మెంట్ కోసం...