NewsOrbit

Tag : Ap Assembly

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Chandrababu: చంద్ర‌బాబుపై మ‌ళ్లీ ఆ మ‌చ్చ ప‌డ‌టం ఖాయ‌మేనా?

sridhar
Chandrababu: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత , తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు కీల‌క విమ‌ర్శ ఎదుర్కునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీలో ఓ వైపు క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు రాజ‌కీయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కోర్టు దిక్కరణ కేసులో ఏపి అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష, జరిమానా

sharma somaraju
కోర్టు దిక్కరణ కేసులో ఏపి అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు హైకోర్టు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయలేదు. దీంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు..! ఎందుకంటే..?

sharma somaraju
  టీడీపీ ఎమ్మెల్యేలు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు ప్రివిలేజ్ కమిటీ షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వారిద్దరికీ నోటీసులు ఇవ్వాలని ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమవేశం...
న్యూస్ రాజ‌కీయాలు

ప్చ్.. హైకోర్టు ఒప్పుకోలేదు..! జగన్ కి మళ్ళీ చుక్కెదురు..!!

sharma somaraju
  ఏపిలో పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన...
న్యూస్ రాజ‌కీయాలు

ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రి నాని మరోసారి ఫైర్..! ఈ సారి ఏమన్నారంటే..?

sharma somaraju
  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా, ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత...
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం..!!

sekhar
2019 సంవత్సరానికి గాను కాగ్ రిపోర్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపీ 9.5 శాతం పెరగడం గమనార్హం. అంటే దాదాపు 9608...
న్యూస్ రాజ‌కీయాలు

చివరి రోజు 10 మంది టిడిపి సభ్యులు సభ నుండి సస్పెండ్..!!

sekhar
చివరి రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సభ ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు మరోసారి సస్పెన్షన్ కు గురయ్యారు. గత నాలుగు రోజుల నుండి ఇదే తంతు కొనసాగడంతో తాజాగా...
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ చరిత్రలోనే బాబు చేసింది పెద్ద దుశ్చర్య అంటున్న మంత్రి..!!

sekhar
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడివేడిగా జరుగుతున్నాయి. టిడిపి నాయకులు కావాలని సభనుండి సస్పెండ్ చేయించుకొని బయట డ్రామాలాడుతున్నారు అని వైసీపీ అధికార పార్టీ నేతలు సభలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు....
Featured న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీలో వీడియో వైరల్..! జగన్ చారిత్రిక తప్పు చేశారా..!?

Srinivas Manem
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో వెరైటీ రాజకీయాలు జరుగుతున్నాయి..! 2019 మే 31 న ప్రజావేదిక కూల్చివేత నుండి నిన్న అసెంబ్లీలో చంద్రబాబుకి సంబంధించిన “జయము జయము చంద్రన్నా” వీడియో చూపించే వరకు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీలో కీలక బిల్లులు అమోదం..! టీడీపీ వాకౌట్‌లు.!!

sharma somaraju
    ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం పలు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లులపై చర్చలో తమకు మాట్లాడే అవకాశ ఇవ్వలేదని టీడీపీ వాకౌట్ చేసింది. ముందుగా...
న్యూస్ రాజ‌కీయాలు

మార్షల్స్‌పై దాడి సరికాదు: ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తా

sharma somaraju
  అసెంబ్లీ మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దాడి చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్‌గా తనకు ఉన్న అధికారం ప్రకారం నిర్ణయం తీసుకున్నానని దానికి మార్షల్స్ ఏమి చేస్తారు అని ప్రశ్నించారు....
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ సాక్షిగా.. బాబు భజన దూబరా వ్యయం బయటపెట్టిన జగన్

sharma somaraju
  పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందో బయటపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు...
న్యూస్ రాజ‌కీయాలు

వచ్చే డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి చూస్తాం.. !!

sharma somaraju
  పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపి అసెంబ్లీలో బుధవారం పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ...
న్యూస్

ఆ వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా అట..ఏపి అసెంబ్లీలో కలవరం.. !!

sharma somaraju
  కరోనా ఉదృతి నేపథ్యంలో శాసనసభ శీతాకాల సమావేశాలను అయిదు రోజులకు కుదించి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు అసెంబ్లీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కలకలాన్ని రేపుతోంది....
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి అసెంబ్లీలో సవరణలతో మళ్లీ దిశ బిల్లు

sharma somaraju
  ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ బిల్లును మరో సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది చట్టం చేసి కేంద్రానికి పంపినా పలు సాంకేతిక అంశాల నేపథ్యంలో ఆమోదం లభించలేదు....
న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ వాకౌట్

sharma somaraju
  ఏపి శాసనసభ శీతాకాల సమావేశాల్లో మూడవ రోజైన బుధవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు, అసైన్డ్ భూముల లీజు అంశాలపై చర్చ జరపాలని టీడీపీ...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఈ మనిషి(బాబు)ని అర్జంట్‌గా పిచ్చాసుపత్రిలో చేర్పించాలి’

sharma somaraju
  ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. టిడ్కో గృహాల అంశాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర ఆగ్రహం...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

బాబూ.., మేము చెప్పేది వినాలి..! “చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు..!!

Srinivas Manem
* ఏమైంది “బాబూ”..? ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయొచ్చుగా..!? * 45 ఏళ్లలో బాబుకి మొదటి సారి చుక్కలు ఏంటీ.., బాబుకి ఏమైంది..? అసెంబ్లీలో పోడియం వద్ద కోర్చోడాలు ఏంటి..? సభలో స్పీకర్ పై అరవడాలు...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీలో రెండవ రోజు రగడ..టీడీపీ సభ్యుడు రామానాయుడు సస్పెన్షన్

sharma somaraju
  ఏపి శాసనసభ శీతాకాల సమావేశాల్లో రెండవ రోజు మంగళవారం కూడా రగడ జరిగింది. టిడ్కో ఇళ్ల పంపిణీపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై చర్యలకు ఏపి అసెంబ్లీ తీర్మానం..సరైన సమయంలో చర్యలకు స్పీకర్ హామీ

sharma somaraju
  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఏపి అసెంబ్లీలో అధికారపక్షం తీర్మానం చేసింది. అసెంబ్లీలో చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తీర్మానాన్ని...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే…

sharma somaraju
  అయిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎప్పుడూ తాను పోడియం వద్దకు రాలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఏపి అసెంబ్లీలో టీడీపీ నేతలు సోమవారం చేసిన రాద్దాంతంపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీ.. చంద్రబాబుతో సహా 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

sharma somaraju
  సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారన్న కారణంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా 12 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు  సమావేశాల నుండి  సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీ శీతాకాల...
న్యూస్

ప్రారంభమైన ఏపి శాసనసభ శీతాకాల సమావేశాలు

sharma somaraju
  ఏపి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాజీ ఉప రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్, మాజీ...
న్యూస్

ఈ నెల 30నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
  ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మూహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట శాసనసభ కార్యదర్శి...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

మాట తప్పక తప్పలేదు..! తొలిసారి జగన్ అతిపెద్ద వెనకడుగు..!?

Srinivas Manem
ఆవేశ నిర్ణయాలు కొన్ని వెనక్కు తీసుకోక తప్పదు. అనుభవ పూర్వకంగా కొన్ని అంగీకరించక తప్పదు. నాడు వద్దు అనుకున్నవే నేడు కావాలి అనుకోవచ్చు.., నాడు కావాలి అనుకున్నవి నేడు వద్దు అనుకోవచ్చు..! సీఎం జగన్...
న్యూస్

నాడు వాస్తు, నేడు భద్రత పేరుతో.. అసెంబ్లీ, సచివాలయ గేట్లు మూసివేత

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) నాడు వాస్తు పేరిట, నేడు భద్రతా చర్యల పేరుతో సచివాలయం, అసెంబ్లీకి చెందిన మొత్తం అయిదు గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. గతంలో వాస్తు దోషాల పేరుతో...
Featured బిగ్ స్టోరీ

అటు బీజేపీ… ఇటు వైసీపీ పక్కా స్కెచ్..!! చంద్రబాబుకు 70MM సినిమా..!!

DEVELOPING STORY
ఏదైనా ఒక స్టోరీకి ముగింపు ఉంటేనే అందులో థ్రిల్ ఉంటుంది. మజా ఉంటుంది. లేదంటే ఆ సాగదీతకు అర్థం ఉండదు. పరమార్థం అంతకంటే ఉండదు. ఏపీ రాజకీయాల్లో గాలి పోగేసి గేమ్ ప్లే చేయాలని...
Featured బిగ్ స్టోరీ

వైసీపీలో జనసేన విలీనం..!!??

DEVELOPING STORY
  ఏపీ అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా… తెర పైకి కొత్త ప్రతిపాదన..తెలంగాణలో తరహాలోనే..! ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా. జనసేన పార్టీ వైసీపీలో విలీనం కాబోతుందా. తాజాగా..జనసేన ఏకైక ఎమ్మెల్యే...
రాజ‌కీయాలు

బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా

arun kanna
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారిన పడ్డాడు అని వార్తలు వచ్చిన అనంతరం ఇప్పుడు మరొక వైసీపీ ఎమ్మెల్యే కి ఈ వైరస్ సోకడం కలకలం...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : నిమ్స్ లో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్

arun kanna
హైదరాబాద్ లోని నిజామాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఐసీఎంఆర్ సూచనమేరకు దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ...
న్యూస్

బ్రేకింగ్ ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు..! ఏకంగా పది వేలా..?

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రళయం ఇంకా తగ్గలేదు. గత 24 గంటల్లో కొత్తగా 497 కేసులు ఏపీ లో నమోదు కాగా 10 మంది మృతి చెందారు. కేసుల సల్హలో అయినా… మృతుల సంఖ్య...
న్యూస్

క్వారంటైన్ కు ఏపీ ఎమ్మెల్యేలంతా? ఆ వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా మరి

arun kanna
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్‌గా తేలింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ఇటీవలే అమెరికా నుండి వచ్చారని మరియు అతనికి కరోనా లక్షణాలు ఉండడంతో ట్రూ నాట్ తోపాటు ఆర్డి ఆర్పి పరీక్షలు కూడా చేసినట్లు మరియు వాటిలో పాజిటివ్ అని ధ్రువీకరించినట్లు కూడా తెలిసింది. ఆయనతో పాటు అతని గన్ మెన్ కు కూడా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు చెబుతున్నారు. ...
న్యూస్

టీడీపీ పార్టీ ఈ స్థాయికి దిగజారిపోతుందని కలలో కూడా ఊహించలేదు అన్న వల్లభనేని వంశీ…!!

sekhar
ఏపీ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ చివరి నిమిషం వరకు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన మొత్తం 173 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కొంత మంది వివిధ...
న్యూస్

రెండున్నర కోట్ల బడ్జెట్ దెబ్బకి డిల్లీ పెద్దలు కూడా షాక్ అవ్వనున్నారా ?

sharma somaraju
ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రూటే సపరేటు అని మరోసారి రుజువు చేస్తున్నారు. రాజకీయ నేతల్లో జగన్ ఫందా ఇతర నేతలకు భిన్నంగా ఉంటున్న విషయం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం...
న్యూస్

శాసనసభ చరిత్రలో ఇదే తొలిసారి…!! ఈ నెల 16న తమ్మినేని చేతుల మీదుగా ఆవిష్కృతం..!!

arun kanna
ఎట్టకేలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 16 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే...
5th ఎస్టేట్

స్ట్రాంగ్ – వీక్ – సూపర్ హిట్ – డిజాస్టర్ – జగన్ దారెటు?

siddhu
జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. అంతా…. జగన్ తన తొమ్మిదేళ్ల ప్రతిపక్షంలో అధికార పార్టీ వారు చేసే తప్పులను చూసి బాగా రాటుదేలాడు అని...
టాప్ స్టోరీస్

మోదీ సర్కారులోకి వైసిపి!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
టాప్ స్టోరీస్

మండలి కార్యదర్శిపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం

sharma somaraju
అమరావతి: సెలక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని వెనక్కి పంపండంపై శాసనమండలి చైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలని మండలి కార్యదర్శి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
టాప్ స్టోరీస్

సెలెక్ట్ కమిటీ కోసం టీడీపి,బిజెపి పేర్లు

sharma somaraju
అమరావతి : రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీ కోసం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు సోమవారం మండలి చైర్మన్ షరీఫ్ కు  పేర్లు అందజేశాయి. ఈ సెలెక్ట్ కమిటీలో...
రాజ‌కీయాలు

‘వారి మధ్య రహస్యబంధం ఉందో లేదో తెలుస్తోంది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్ర సంప్రదాయాల ప్రకారం ఏపి శాసనమండలి రద్దు బిల్లు నేరుగా చట్టసభలకు వెళ్లకపోవచ్చని విజయవాడ ఎంపి కేశినేని నాని అన్నారు. మండలి ఉండాలా వద్దా అనేది స్టాండింగ్ కమిటీ...
టాప్ స్టోరీస్

కేంద్రం చేతిలో ఏపి కౌన్సిల్ భవితవ్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భవితవ్యం కేంద్రం చేతికి వెళ్లడంతో అక్కడ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మండలిని రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

‘ఏపి కౌన్సిల్ రద్దుకు కేంద్రం అడ్డు చెప్పదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు చకచకా అడుగులు:కేంద్రానికి తీర్మానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కౌన్సిల్‌ను రద్దు చేస్తూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ముందుగా నిన్న రాత్రి...
టాప్ స్టోరీస్

మండలి రద్దు నాన్సెన్స్: టీఆర్ఎస్ ఎంపీ

Mahesh
హైదరాబాద్: ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. పెద్దల సభ ఎంతో అవసరమని, మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హైదరాబాద్...
టాప్ స్టోరీస్

‘నిర్ణయాలు తప్పుబడితే న్యాయస్థానాన్నీ రద్దు చేస్తారా?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి అడ్డుకోవడంతో కౌన్సిల్‌నే రద్దు చేస్తూ సిఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...
రాజ‌కీయాలు

సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకత బయటపడిందిగా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు  ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
టాప్ స్టోరీస్

‘పార్టీ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం’

Mahesh
అమరావతి: రాష్ట్రంలో మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగంలో లేదని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడానికే మండలి పనిచేస్తోందని, అలాంటప్పుడు మండలి ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. సోమవారం మండలి రద్దు అంశంపై శాసనసభలో...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార,...