NewsOrbit

Tag : Ap Assembly

టాప్ స్టోరీస్

మండలి రద్దుకు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార,...
టాప్ స్టోరీస్

‘మండలి రద్దు..ఆ వర్గాల గొంతునొక్కడమే’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మండలిని రద్దు చేయడం అంటే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల గొంతు నొక్కడమేనని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానులు ఎక్కడున్నాయో చెప్పండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
టాప్ స్టోరీస్

కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన జగన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిఏసి సమావేశం అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శానమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించారు. ముందుగా జరిగిన...
రాజ‌కీయాలు

‘సభా సంప్రదాయాలకు త్రిలోదకాలు:అందుకే బాయ్‌కాట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగ విరుద్ధంగా, ఇష్టానుసారంగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నందున సభను బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం (టిడిఎల్‌పి) పేర్కొన్నది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌,...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దుకు ఏపి కేబినెట్ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటికి క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. భోగాపురం ఎయిర్‌పోర్టు,...
న్యూస్

ఉద్దండరాయునిపాలెంలో ముగిసిన కాలభైరవ యాగం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ  ఉద్దండరాయునిపాలెంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న కాలభైరవ యాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ అమరావతి కోసం తమ వంతు...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై చర్చ.. అసెంబ్లీకి టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా ? లేదా ? అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరగనున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీ కీలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా...
న్యూస్

‘తాజా పరిణామాలపై గవర్నర్ ఆరా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్‌తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
టాప్ స్టోరీస్

27న ఏపి కేబినెట్ భేటీ:మండలి రద్దు కేనా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెడుతున్న శాసనమండలిపై వేటు వేయాలన్న కృత నిశ్చయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి, కాబట్టే దుర్మార్గమైన విధినాలు అవలంబిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
టాప్ స్టోరీస్

‘తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే మండలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పేద రాష్టమైన ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించడంపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. శాసనసభలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే...
టాప్ స్టోరీస్

‘మండలితో పాటు అసెంబ్లీనీ రద్దు చేయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనమండలితో పాటు శాసనసభను రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని మందడం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని...
టాప్ స్టోరీస్

శాసనమండలికి మంగళం పాడతారా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వని శాసనమండలి అనవసరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా అధికార పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. సోమవారం సభలో శాసనమండలి కొనసాగించాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు. అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘లోకేష్‌కి రాజకీయ భిక్ష పట్టింది వైఎస్సే’!

Mahesh
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం ఏడి ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు....
టాప్ స్టోరీస్

అమరావతి భూముల కొనుగోళ్లు:796మందిపై సిఐడి కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల...
టాప్ స్టోరీస్

రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు నిర్ణయమేంటి?

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం సీఎం...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన...
టాప్ స్టోరీస్

అమరావతే ఏపి శాశ్వత రాజధాని

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతే ఏపి శాశ్వత రాజధానిగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిదు కోట్ల మంది ప్రజలకు, రాజధాని ప్రాంత రైతులకు...
న్యూస్

గవర్నర్‌జీ జోక్యం చేసుకోండి:టిడిఎల్‌పి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనసభలో అధికారపక్షం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి శాసనసభాపక్షం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు టిడిఎల్‌పి లేఖ రాసింది. శాసనసభను అప్రజాస్వామికంగా...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో గందరగోళం: టిడిపి సభ్యులపై సిఎం ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా టిడిపి సభ్యులు ‘జై అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు...
న్యూస్

సిఆర్‌డిఏ చట్టం రద్దుపై హైకోర్టులో పిటిషన్‌లు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఆర్‌డిఏ చట్టం రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం ఉదయం రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు....
టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ వాహనాలను అడ్డుకున్న పోలీసులు:ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులు, టిడిపి ఎమ్మెల్సీల వాగ్వివాదంతో సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం సభకు వెళుతున్న ఎమ్మెల్సీల వాహనాలను ఫైర్ స్టేషన్ వద్ద  పోలీసులు అడ్డుకున్నారు. కారుకు...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై ఎమ్మెల్యే వంశీ ప్రశంసలు

Mahesh
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దు చేసే యోచనలో వైసిపి?!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాననమండలిని రద్దు చేసే...
టాప్ స్టోరీస్

మండలిలో గందరగోళం…వాయిదా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రూల్ 71పై చైర్మన్ షరీఫ్ రూలింగ్‌ను పునః సమీక్షించాలని మంత్రులు పట్టుపట్టారు. 14మంది మంత్రులు చైర్మన్ సీటు చుట్టుముట్టారు. ఈ విధంగా...
న్యూస్

జనసేన కార్యాలయానికి వెళ్లిన రైతులు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి...
టాప్ స్టోరీస్

సభ నుంచి స్పీకర్ వాకౌట్!

Mahesh
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎంపీ గల్లాకు బెయిల్!

Mahesh
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు...
టాప్ స్టోరీస్

టిడిపికి డొక్కా రాజీనామా షాక్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లులు మండలిలో చర్చకు వచ్చిన తరుణంలో ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన తన...
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులకు, టిడిపి నేతల మధ్య...
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో...
టాప్ స్టోరీస్

టీడీపి సభ్యుల సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: 15మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఏపి అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లుపై జరుగుతున్న చర్చలో గందరగోళం నెలకొన్నది.సి ఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపి...
టాప్ స్టోరీస్

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా: రాపాక

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో జగన్‌ పక్కన కూర్చున్న రాపాక!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మొదటి రోజు సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు...
రాజ‌కీయాలు

‘అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అబద్ధం’

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై ఆయన...
టాప్ స్టోరీస్

‘అచ్చెన్నా ‘డోంట్ టాక్ రబ్బిష్’!

Mahesh
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు స్పీకర్‌ తమ్మినేని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు...
టాప్ స్టోరీస్

‘చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతోందని టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందనీ వైసిపి...
టాప్ స్టోరీస్

‘బాబు కలల రాజధాని కావాలంటే 35 ఏళ్లు పడుతుంది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చంద్రబాబు కలల రాజధాని సిఎం జగన్ పూర్తి చేయాలంటే వారి లెక్కల ప్రకారమే కనీసం 35 సంవత్సరాలు పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కరుసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత:రైతులపై లాఠీచార్జి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘ఏపికి రాజభవనాలు అవసరం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: విజయనగర సామ్రాజ్యం 350 ఏళ్లు పాలించినా ప్యాలెస్‌లు లేవని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజమహాల్స్...
న్యూస్

అసెంబ్లీ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత!

Mahesh
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు...
టాప్ స్టోరీస్

ఖాకీ నీడలో అమరావతి!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల ఆందోళన కొనసాగతున్న వేళ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతుల ఆందోళన, విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని...
టాప్ స్టోరీస్

20న చలో అసెంబ్లీ ఉంటుందా?

Mahesh
అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు నోటీసులు జారీ చేశారు....