కుక్క పిల్లా, అగ్గి పుల్లా, సబ్బు బిళ్ళా హీనమ్గా ఛూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ! అన్నారు మహా కవి శ్రీ శ్రీ. అదే మాదిరిగా క్రికెట్, ఎన్నికల ఫలితాలు మొదలుకొని కోర్ట్ తీర్పుల వరకు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జగన్ సర్కారుకు కోర్టు వ్యాజ్యాలు కలిసి వచ్చినట్లు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు విషయంలోనూ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ సర్కార్ కు కోర్టులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను చకచకా ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఆదిలోనే హంసపాదుగా బ్రేకులు పడుతున్నాయి. ఓ పక్క రాజధాని తరలింపు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళింది ఏపీ ప్రభుత్వం…! ప్రభుత్వమేమో ఎన్నికలు వెంటనే పెట్టేయాలి, తాము అన్ని స్వీప్ చేసేయ్యాలి అనే ఆలోచనతో వెళ్ళింది. మరి కోర్టులో ప్రభుత్వం ఆశించినది...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అనుకున్నదే అయ్యింది. వివేకా హత్య కేసుని సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం వెల్లడించింది. రెండు నెలలుగా ఈ విచారణ వాయిదాలు పడుతూ వస్తుంది. గతంలో దాఖలైన పిటిషన్లకి తోడు వివేకా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసే అవకాశం లేకుండా పోయింది. ఇంతకు ముందు మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు...
ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఈ జగనేమిటో అధికారులు, పోలీసులపై పగ పట్టేసినట్టున్నాడు..! ఈ అధికారులేమిటో సహజ సిద్ధాంతాలపై పగ పట్టేసినట్టున్నారు. ఈ పోలీసులేమిటో ప్రతిపక్షాలపై పగ పట్టేసినట్టున్నారు. ఇక్కడ అన్నీ...
విశాఖపట్నం : విశాఖ ఎయిర్పోర్టులో నిన్న జరిగిన పరిణామాలపై ఏపీ హైకోర్టు విచారించింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పోలీసుల తీరుపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
అమరావతి: ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో ధర్మాసనం ముందు హాజరు కావాలని ఎపి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి...
అమరావతి: మందడం జిల్లా పరిషత్ హైస్కూలులో జరిగిన ఘటనలో జర్నలిస్టు కృష్ణ, ఫొటోగ్రాఫర్ మరిడయ్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రిపోర్టర్, ఫొటోగ్రాఫర్కు కానిస్టేబుల్ కులం ఎలా తెలుస్తుందని కోర్టు ప్రశ్నించింది. కానిస్టేబుల్,...
అమరావతి : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ బిర్రు ప్రతాప్రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై...
పొలిటికల్ మిర్రర్ మనిషిని మనిషి చంపాలంటే, చంపాలన్నంత కసి రావాలంటే డబ్బు(ఆస్తి లావాదేవీలు), సెక్స్(వివాహేతర సంబంధాలు)… ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. గురువారం నాడు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామనీ, పోలీసులపై చర్యకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాజధాని గ్రామాల్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఆర్డిఏ చట్టం రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం ఉదయం రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రద్దు చేయాలని పిటిషన్లో కోరారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి క్రిమినల్ కేసు నుండి విముక్తి లభించింది. ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు క్వాష్ చేసింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో మహిళల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై అమరావతి రైతులు,...
న్యూఢిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో 144సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.రాజధాని గ్రామాలకు చెందిన పలువురు రైతులు,మహిళలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. వివేకా హత్య కేసు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం హైకోర్టుకు ఎన్నికల షెడ్యూల్ను సమర్పించింది. మార్చి మూడవ తేదీలోపు అన్ని స్థానిక సంస్థల...
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జనవరి ఏడులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు....
అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్లు వేశారు. జివో...
అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్ ఈ...
అమరావతి: అమరావతి నుండి హైకోర్టును కర్నూలుకు తరలించవద్దంటూ విజయనగరం న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. హైకోర్టు తరలింపు వల్ల ప్రజలు, న్యాయవాదులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలనీ, లేకుంటే విశాఖలో...
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నివేదికను ఈ నెల 23వ తేదీలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యాలయ నిర్మాణంలో ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు...
అమరావతి: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అంశాలపై తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్ను అవమానపరిచే రీతిలో చూపించారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకొన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఇఎల్) గురువారం పనులను పునః ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతర్బాగమైన కాంక్రీట్ పనులు ప్రారంభించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు...
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏకంగా హైకోర్టునే ఏమార్చాలని చూశారు గుంటూరు అర్బన్ పోలీసులు. ఎంత పోలీసులయినా కథ అడ్డం తిరిగితే ఏం చేయగలరు. చివరికి విచారణను ఎదుర్కొంటున్నారు. గుంటూరు అర్బన్ పోలీసులు ముగ్గురు...
అమరావతి: రాజధాని నిపుణుల కమిటీ నియామకం చెల్లదని భూములిచ్చిన రైతులు హైకోర్టను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రైతుల పక్షాన న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాధ్ వాదించారు. విచారణను ఈ నెల...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలులో...
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ స్థాయి ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మరో మూడు నెలల్లోగా నిర్వహిస్తామని...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
అమరావతి: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని సి ఆర్ డి ఏ అధికారులు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో కృష్ణానది కరకట్ట వెంట ఉన్న శైవక్షేత్రంలో అక్రమంగా నిర్మించిన బాత్ రూమ్,...
అమరావతి:హైకోర్టు అమరావతిలోనే ఉండాలని కోస్తా న్యాయవాదులు కోరితే రాజధానిని రాయలసీమకు కేటాయించాలని ఆ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలంటే హైకోర్టును రాయలసీమకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం, కడప,...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజధాని అమరావతిలో కొనసాగించాలని హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం అవుతున్నది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు కావస్తున్నా హైకోర్టు ఏర్పాటు వ్యవహారం ఇంకా సందిగ్దంలోనే కొనసాగుతోంది. ఇటు...
అమరావతి: రాజ్భవన్ అధికారులు చేసిన ఒక చిన్న పొరపాటుకు ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి...
అమరావతి: కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూల్చి వేసే విషయంలో మరో 16 రోజులు వెసులుబాటు లభించింది. భవనాన్ని కూల్చివేస్తామని సిఆర్డిఎ అధికారులు ఇచ్చిన నోటీసుపై ఆ...
అమరావతి: అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటైన అయిదేళ్ళ తరువాత కూడా హైకోర్టు అంశంపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని మధ్య కోస్తా ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేస్తుండగా రాయలసీమ...
అమరావతి: కృష్ణనది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న భవనం కూలగొట్టే విషయంలో ప్రభుత్వానికి న్యాయస్థానం నుంచి అవరోధం ఎదురయింది. స్వయంగా కూలగొట్టుకోకపోతే ప్రభుత్వమే కూలగొట్టాల్సివస్తుందని హెచ్చరిస్తూ సిఆర్డిఎ ఇచ్చిన నోటీసు గడువు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అవినీతికి తావులేని పాలన అందిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు న్యాయ సమీక్షకు నిలబడటం లేదు. చంద్రబాబు నాయకత్వంలోని గత ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి...
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెం.63ను హైకోర్టు కొట్టివేసింది. పిపిఏలపై ప్రభుత్వం నియమించిన కమిటితో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటి...