NewsOrbit

Tag : Delhi

న్యూస్

బ్రేకింగ్ : రఘురామకృష్ణం రాజు నియోజికవర్గం లో ఉపఎన్నికలు ?

sekhar
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయములో వైయస్ జగన్ డైరెక్ట్ ఫైట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడుతూ పార్టీ నాయకులపై...
న్యూస్

కేంద్ర ఎన్నికల సంఘం లో నిమ్మగడ్డ కి చెక్ పెట్టబోతున్న జగన్ ? 

sekhar
ముందు నుండి తన ప్రభుత్వంలో ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెద్ద తలనొప్పిగా మారటంతో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రణాళికబద్ధంగా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్...
న్యూస్

ఎస్‌బి‌ఐ ఎకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వార్త తెలిసి తీరాలి .. ఖచ్చితంగా షేర్ చేయండి ! 

sekhar
SBI…స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఇటీవల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల పేరిట ఎలాంటి ఈ-మెయిల్ మరియు ఫోన్లు కి మెసేజ్ లు వచ్చినా దానిని క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. అటువంటి లింక్స్...
న్యూస్

జగన్ కి దెబేద్దాం అనుకుని కేంద్రం దగ్గర బ్యాడ్ ఐన రఘురామ కృష్ణంరాజు ! 

sekhar
జగన్ అధికారంలోకి వచ్చి పరిపాలన పరంగా అంతా బాగానే ఉన్నా సొంత పార్టీలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ అటు ప్రత్యర్థులకు అవకాశం గాను ప్రజలలో పార్టీకి నష్టం తెచ్చే లాగా మారింది. ప్రస్తుతం జగన్...
న్యూస్

బ్రేకింగ్ : ఢిల్లీకి బయలుదేరిన రఘురామకృష్ణంరాజు!

Yandamuri
వైకాపా అధినేతపై మాటల్లో ప్రేమ,చేతల్లో కోపం చూపిస్తున్నారని బలంగా నమ్మిన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రవర్తనను ఖండించగా, రఘురామకృష్ణం రాజు ప్రవర్తన, మాటతీరు ఏమాత్రం నచ్చని...
న్యూస్

నిమ్మగడ్డ రీఎంట్రీ ! గవర్నర్ ద్వారా రానున్న మాజీ ఎస్.ఇ.సి?

Yandamuri
ఏపీ ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. నిమ్మగడ్డ ఆ...
ట్రెండింగ్

కరోనా విషయంలో భారత్ కు ఒక గుడ్ న్యూస్…. ఒక బ్యాడ్ న్యూస్..!

arun kanna
భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుంది. ప్రతి రోజున కుప్పలుతెప్పలుగా కేసులు వచ్చిపడుతున్నాయి. ఇకపోతే గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 10,974 కేసులు నమోదు కాగా 2,003 మంది ప్రాణాలు కోల్పోయారు....
న్యూస్

కృష్ణంరాజు రెచ్చిపోవడం వెనక “ఆ ఢిల్లీ నేత ఇచ్చిన ధైర్యం”?

Yandamuri
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరినైనా సరే దేనికైనా రెడీ అనే ధోరణిలో ఆయన వ్యవహార శైలి ఉంది.సాక్షాత్తు అధినేత జగన్ని ఆయన లెక్కపెట్టలేదు.ప్రభుత్వ విధానాలని విమర్శించడానికి వెనుకాడలేదు....
న్యూస్

బ్రేకింగ్ : ఆ రాష్ట్రం సరిహద్దులు సీజ్

arun kanna
దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తమ తరువాతి కార్యాచరణ ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకపక్క సరిహద్దులు మూసేసి అంతర్రాష్ట్ర రవాణాకు కొద్ది రాష్ట్రాలు సహకరించకపోగా ఇప్పుడు...
న్యూస్

కే‌సి‌ఆర్ ని ఓడించే బలం – బలగం – అస్త్రం రేవంత్ చేతిలోకి ? 

sekhar
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరగబోతున్నట్లు వాతావరణం కనబడుతోంది. పక్కా ప్రణాళికతో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కే‌సిఆర్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్...
న్యూస్

హాస్పిటల్ బెడ్ లు ఖాళీ లేవు :  కరోనాకోసం హోటల్ రూమ్ లు

arun kanna
గత మూడు రోజులుగా దేశంలో వరుసగా దాదాపు 10 వేల కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ఢిల్లీలోని హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. ఢిల్లీ మహానగరంలో ఏ ఒక్క హాస్పిటల్...
న్యూస్

బ్రేకింగ్: చివరికి తగ్గిన కేజ్రీవాల్..! రేపటి నుండి ఢిల్లీలో షాపింగ్ కళ కళ

arun kanna
మొట్టమొదటి కరోనా వైరస్ కేసు భారతదేశంలో ఢిల్లీ మహానగరం లోనే బయటపడింది. అప్పటినుండి అక్కడ ఆ వైరస్ వ్యాప్తికి ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే కేంద్రంతో...
న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టు vs కేంద్ర ప్రభుత్వం గా మారిన తబ్లిగీ  జమాత్ వ్యవహారం..!!

sekhar
దేశంలో కరోనా వైరస్ కేసుల విషయంలో ఒక్కసారిగా పరిస్థితి మార్చేసింది తబ్లిగీ  జమాత్. ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రార్థనలు వల్ల వైరస్ కేసులు బయటపడటంతో దేశంలో ఒక్కసారిగా వైరస్ ప్రభావం అప్పట్లో పెరిగిపోయింది....
న్యూస్

కేజ్రీవాల్ సర్కార్ మీద ఎప్పటికీ మాయని మచ్చ !

sharma somaraju
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన హింసాకాండ, విధ్వంసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతోంది. ఆ హింస, విధ్వంసం కేసుల్లో విచారణ జరుపుతోన్న పోలీసులు...
న్యూస్ రాజ‌కీయాలు

48 గంటల తరవాత తెలిసిన నిజం.. జగన్ ని డిల్లీ వెళ్లకుండా ఆపింది ఎవరంటే ! 

sekhar
జగన్ ఒక్కసారిగా ఢిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్త ఏపీ రాజకీయాలను షేక్ చేసి పడేసింది. లాక్ డౌన్ తరువాత పైగా హైకోర్టులో వరుసగా వ్యతిరేక తీర్పులు వచ్చిన టైంలో జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అనేసరికి...
న్యూస్ రాజ‌కీయాలు

టెన్షన్ టెన్షన్ : ఇద్దరు మంత్రులతో జగన్ సీక్రెట్ మీటింగ్ !

sekhar
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ పర్యటన రద్దు మరొకపక్క హైకోర్టు లో నిమ్మగడ్డ పై ప్రభుత్వం...
న్యూస్

దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం:1500 గుడిసెలు దగ్ధం

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి తుగ్లకాబాద్ మురికి వాడలో ఈ ప్రమాదం జరగగా సుమారు రెండు ఎకరాల మేర విస్తీర్ణంలో మంటలు ఎగిసాయి. ఈ ప్రమాదం కారణంగా...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా భయం…! ఒక్కరోజులోనే మూడు కేసులు…!

sharma somaraju
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన...
టాప్ స్టోరీస్

పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే…!

sharma somaraju
పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే… సిఏఏపై ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిస్థితి పోలీసుల అదుపులో లేదు, ఆర్మీ...
టాప్ స్టోరీస్ న్యూస్

ఢిల్లీలో ఏం జరుగుతుంది…?

Srinivas Manem
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు...
న్యూస్

ఢిల్లీలో ఎన్ కౌంటర్:ఇద్దరు నేరస్తులు హతం

sharma somaraju
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నేటి ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ అనే ఇద్దరు...
టాప్ స్టోరీస్

పీకే… విజేతల నీడ! 

Siva Prasad
పొలిటికల్ మిర్రర్ పోటీ ఏదైనా విజయాలు ఊరికే రావు. బోలెడన్ని శక్తియుక్తులు ప్రదర్శించాలి. శ్రమపడాలి. ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. విజయాలన్నిటిలో రాజకీయ విజయాలంటే మరింత క్లిష్టం. శ్రమ, శక్తి కంటే యుక్తి తెలియాలి. జనం...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో దూసుకువెళుతున్న అప్

sharma somaraju
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లో సి ఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృతం లోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకు వెళుతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే అధిక స్థానాల్లో అప్ ఆధిక్యత...
టాప్ స్టోరీస్

ఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్ కు సర్వం సిద్ధం

sharma somaraju
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు  సర్వం సిద్ధం చేశారు. మొత్తం 70 శాసనసభ స్థానాలకు సంబందించిన కౌంటింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఎనిమిది గంటలకు కౌంటింగ్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
టాప్ స్టోరీస్

బిజెపి దింపుడు కళ్లం ఆశలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ:  ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోషిస్తుండగా కేంద్రంలో సర్కారు నడుపుతున్న బిజెపి మాత్రం వాటిని...
టాప్ స్టోరీస్

ఢిల్లీ పీఠంపై మళ్లీ కేజ్రీవాల్..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: యావత్ దేశ ప్రజల దృష్టినీ ఆకర్షిస్తున్న ఢిల్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి దేశ రాజధాని ప్రజల ఆశీస్సులు అర్ధిస్తున్న ఈ ఎన్నికలలో...
టాప్ స్టోరీస్

భారీ బందోబస్త్ మధ్య ఢిల్లీలో పోలింగ్

sharma somaraju
న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న డిల్లీలో 1.47కోట్ల మంది...
టాప్ స్టోరీస్

సోనియాకు స్వల్ప అస్వస్థత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సోనియా కొన్ని రోజులుగా జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల...
టాప్ స్టోరీస్

జామియా వర్శిటీ వద్ద కాల్పుల కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా విశ్వవిద్యాలయం సమీపంలో కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా ఒక గుర్తు తెలియని...
న్యూస్

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లారెన్స్‌ రోడ్డులోని షూ ఫ్యాక్టరీలో మంటలు అలుముకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం.. పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న...
టాప్ స్టోరీస్

జేఎన్‌యూలో దాడి చేసింది మేమే: హిందూ రక్షాదళ్

Mahesh
ఢిల్లీ: జేఎన్‌యూలో ముసుగులు వేసుకుని వచ్చి దాడులు చేసింది తమ వాళ్లేనంటూ హిందూ ర‌క్షాద‌ళ్‌కు చెందిన పింకీ చౌద‌రీ ప్రకటించారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనీ..సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను తాము చూస్తు...
టాప్ స్టోరీస్

జేఎన్‌యూలో ఎవరీ ముసుగువీరులు?

Mahesh
న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుండగుల దాడిలో అనేకమంది...
న్యూస్

ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగర వాసులను ఆందోళన కల్గిస్తున్నాయి. గురువారం  పీరాగర్హీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీ మంటల్లో దగ్ధమైంది.   బ్యాటరీల...
టాప్ స్టోరీస్

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju
న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళన కల్గిస్తున్నాయి. మంగళవారం నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రాంత ప్రజలు...
న్యూస్

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన అరగంటకే బ్రేక్ పట్టేయడంతో బి1 భోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైల్లో...
వ్యాఖ్య

ఔరా… ఔరవురా…

sharma somaraju
  ఓవైపు ఎముకలు విరగ్గొడుతున్నా…. మరోవైపు పిడికిళ్ళు బిగించి ఎగిసిపడుతున్న ఆ పిల్లలకు అండగా…… నిన్నటి ఆ గొప్ప సంఘటన పట్ల స్పందించయినా రేపు మనమూ…… ప్రియమైన మిత్రులారా, నిన్న… అదే “నిర్భయడే” రోజు…...
టాప్ స్టోరీస్

పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో మళ్లీ ‘పౌర’ సెగలు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మరోమారు హింసాత్మకంగా మారాయి. జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే ఈస్ట్ ఢిల్లీలో నిరసనకారులు రెచ్చిపోయారు. మంగళవారం సీలంపూర్‌ ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు విచారణ నుంచి తప్పుకున్న చీఫ్ జస్టిస్

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ ధర్మాసనం నుంచి చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డే తప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంచలన ప్రకటన...
టాప్ స్టోరీస్

జామియా అల్లర్ల కేసులో పది మంది అరెస్టు

Mahesh
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. యూనివర్శిటీ సమీపంలోని జామియా, ఓఖ్లా ప్రాంతాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో విద్యార్థులకు రక్షణ లేదు!

Mahesh
ఢిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థులు బస్సులతో పాటు పలు ఆస్తులకు నిప్పంటించారు. ఆందోళనలను నియంత్రించే క్రమంలో పోలీసులు జరిపిన...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పికెతో జట్టు కట్టిన కేజ్రీవాల్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్‌ సారధ్యంలోని  ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం:43మంది మృతి

sharma somaraju
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 32మంది మృతి చెందారు. రాణి ఝాన్సీ రోడ్డులో అనాజ్‌ మండీలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం...
టాప్ స్టోరీస్

మోదీతో భేటీ కానున్న జగన్!

Mahesh
అమరావతిః  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో జగన్‌ సమావేశంకానున్నారు. ఈనెల 26న కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన, జనవరి 9న అమ్మ...
రాజ‌కీయాలు

హస్తినకు కెసిఆర్

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్‌మెంట్ కోసం...
టాప్ స్టోరీస్

హస్తినలో జగన్‌పై అభిప్రాయమిది:పవన్

sharma somaraju
  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై దేశ రాజధాని ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించిన వ్యంగ్య చిత్రాన్ని (కాళ్లకు...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పగలే చిమ్మచీకట్లు!

Siva Prasad
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. శనివారం 407 ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) ఆదివారం ఉదయానికి 600కు పెరిగింది. ఈ కాలుష్యం ఫలితంగా ఉదయం 32...
Right Side Videos

బాలివుడ్ పాటకు అమెరికన్ మహిళల నృత్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఆదివారం జరుపుకుంటుంటే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఒక రోజు ముందుగానే వేడుకలు ప్రారంభమయ్యాయి. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అమెరికన్ మహిళలు భారతీయ సంప్రదాయ...
టాప్ స్టోరీస్

సినీ ఫక్కీలో హత్య.. నిందితుడి అరెస్టు!

Mahesh
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన వ్యాపారి నరేంద్ర గెహ్లాట్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు నకుల్ సంగ్వాన్ ను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల...