(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపించడం వెనుక ఆంతర్యం ఏంటి ? కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేస్తే అసలు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు వరాల మీద...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్మెంట్ కోసం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ...
హైదరాబాద్: రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికులు 50 రోజులకుపైగా రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం జరిగిన కార్మికుల ఆత్మీయ సదస్సులో వరాలజల్లు కురిపించారు. ఆర్టిసి కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతున్నట్లు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా,...
హైదరాబాద్: ఆర్టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్...
ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ. ఇవేళ్టితో 2019 సంవత్సరం అంతానికి తెరతీయడం మొదలవుతుంది. ఈ నెల పొడుగునా ఇంగ్లీష్ పత్రికలు “ఇయర్ ఎండర్స్” ప్రచురించడం ఓ ఆనవాయితీ. అదృష్టవశాత్తూ మనకి ఆ ఆచారం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రియాంకా రెడ్డి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. గత రెండు రోజులుగా తమపై వెల్లువెత్తుతున్న పరామర్శలతో ప్రియాంకా రెడ్డి కుటుంబీకులు విసుగెత్తిపోయారు. ఆదివారం ఉదయం తమ...
హైదరాబాద్: మాదాపూర్లోని నోవాటెల్ పబ్లో పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అశీష్ గౌడ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సినీనటి, బిగ్బాస్ ఫేమ్ సంజన పోలీసులకు...
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను షాద్నగర్ పోలీస్స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో ఆందోళనకారులు పోలీసు వాహనాలకు అడ్డుగా వచ్చిన...
హైదరాబాద్: దారుణ హత్యకు గురయిన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు, ప్రియాంక కేసును...
హైదరాబాద్: సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయ సమీపంలో మృతి చెందిన మహిళ వివరాలను పోలీసులు కనుగొన్నారు. ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం,...
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. షాద్నగర్తోపాటు తెలంగాణవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని.. బాధితురాలిని చంపిన విధంగానే ఆ రాక్షసులను హింసించి చంపేయాలని మహిళలు,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యోదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కొద్ది రోజుల్లో మోగనున్నది. డిసెంబర్ 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశారు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరిశిక్ష వేయాలంటూ షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్ తెరపైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ...
హీరో డాక్టర్ రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ను పోలీసులు రద్దు చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే రాజశేఖర్ ఇటీవల కారును వేగంగా నడిపి ఔటర్ రింగురోడ్డులో యాక్సిడెంట్కి గురయ్యారు. చిన్న చిన్న గాయాలతో ఆయన బయటపడిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా ? అనే సందిగ్దానికి తెరపడింది. రేపోమాపో ఎన్నికల నిర్వహణకు ప్రకటన రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి....
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘాతకం వెలుగు చూసింది. సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయం పక్కన సుమారు 35 సంవత్సరాల మహిళను దుండగులు హత్య...
హైదరాబాద్: తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదనీ హతురాలు ప్రియాంకరెడ్డి తండ్రి శ్రీధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ శివారులో డాక్టర్ ప్రియాంక రెడ్డిని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్తో...
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది. జులైలో ఇచ్చిన నోటిఫికేన్ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారంపై నటి కీర్తి సురేశ్ స్పందించింది. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ నగరంలో ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురికావడంపై...
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనలో ప్రజల హృదయాలను పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారులోని చటాన్పల్లి వద్ద...
ఈ వారమంతా రెండు విషయాల మీదే మనసు కేంద్రీకృతమైంది. ఒకటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండు, మహారాష్ట్రలో సాగిన మహా రాజకీయ నాటకం. ప్రజాస్వామ్యం ఎంత నవ్వులాటగా మారిపోయిందో మహా రాష్ట్ర రాజకీయ...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కేసును లేబర్ కోర్టుకు పంపాలా ? వద్దా ? అనే నిర్ణయం తీసుకునే అధికారం లేబర్ కమిషనర్ కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేస్తారా ? ఆర్టీసీ కార్మికుల సమ్మెను నడిపించడంలో పూర్తిగా విఫలమవ్వడంతో అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 52 రోజులు...
హైదరాబాద్: షాద్నగర్లో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళా వెటర్నరీ డాక్టర్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన పశువైద్యాధికారిణి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై గురువారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తొలి రోజు సమావేశంలో పూర్తిగా ఆర్టీసీపైనే మంత్రివర్గం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడుపుతున్న అనుభవం లేని డ్రయివర్ల చేతిలో మరో ప్రాణం పోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ మంగళవారం...
హైదరాబాద్: ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా ఈ నెల 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ కానుంది. శుక్రవారం(నవంబర్ 29) కూడా మంత్రివర్గ సమావేశం కొనసాగే...
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున...
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ...
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను...
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై గవర్నర్తో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారం,...
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
హైదరాబాద్: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ దగ్గర ప్రమాదానికి కారణమైన కారు యజమాని కృష్ణమిలన్ రావుకు పోలీసులు వెయ్యి రూపాయలు ఫైన్ విధించారు. ప్రమాదానికి గురయ్యే సమయంలో కృష్ణమిలన్ కారును అతివేగంతో నడుపుతున్నట్టు స్పీడ్...
హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాన్వాయ్ వాహనంలోని ఒక వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ఎర్రబల్లి క్షేమంగా...
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందకు...