NewsOrbit

Tag : Telangana News

న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
టాప్ స్టోరీస్

‘విధుల్లో చేరుతాం మహాప్రభో’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సుదీర్ఘ కాలం ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఇప్పుడు ఆర్టీసీ డిపో బాట పట్టారు. సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోలకు పోటెత్తారు. చాలామంది...
టాప్ స్టోరీస్

కోర్టు తీర్పుపైనే ప్రభుత్వ నిర్ణయం !

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా.. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ గురువారం(నవంబర్ 22) నిర్వహించిన సమీక్ష...
టాప్ స్టోరీస్

పౌరసత్వం రద్దు రమేశ్ న్యాయ పోరాటం!

Mahesh
హైదరాబాద్: తన పౌరసత్వం రద్దుపై వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. అయితే, ఈ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామన్న జేఏసీ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి...
న్యూస్

కెసిఆర్ సర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు

sharma somaraju
హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులు జారీ చేసింది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో 48 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కీలక ప్రకటన చేశారు. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు.  బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో హైకోర్టు తీర్పు,...
టాప్ స్టోరీస్

సమ్మెపై నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 46వ రోజుకు చేరిన వేళ.. జేఏసీ నేతలు ఎంజీబీఎస్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు పడే...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

రెండు వారాల్లో సమస్య పరిష్కరించండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ‘మాకు కొన్ని పరిమితులున్నాయి, పరిధి దాటి ముందుకెళ్లలేం, ప్రభుత్వానికి...
టాప్ స్టోరీస్

కరీంనగర్ కలక్టర్‌కు మూడినట్లేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ కరీంనగర్ కలక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సెల్‌ఫోన్‌లో మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ సంచలనం కలిగిస్తున్నది. ఈ ఆధారంతో కలక్టర్‌ను అక్కడ నుంచి...
న్యూస్

‘అఖిలపక్షాన్ని సమావేశపర్చండి!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపికి...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మున్సి’పోల్స్’ ఆలస్యం ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కాస్తా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరుకు జరుగుతాయా ? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుత పరిస్థితులు...
టాప్ స్టోరీస్

చర్చల మాటే లేదు.. మరి సమ్మె సంగతేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేశారు. విలీనం డిమాండ్ ప్రస్తుతానికి మాత్రమే...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

దీక్షలు ఓవైపు.. ఆందోళనలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ని పక్కన పెట్టినా… తమ ఆందోళనల విషయంలో మాత్రం కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. సమ్మెలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం ఆర్టీసీ జేఏసీ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో బస్సు రోకో!

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్‌టిసి జెఎసి పిలుపు...
టాప్ స్టోరీస్

మెట్టు దిగిన కార్మికులు.. మరి చర్చల మాటేమిటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు ఓ మెట్టు దిగారు. విలీనం అంశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, మిగతా అంశాలపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం...
న్యూస్

టిడిపి నేత జెసి మాజీ పిఎ నివాసంలో ఏసిబి సోదాలు

sharma somaraju
అనంతపురం: పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సురేష్ రెడ్డి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రాంనగర్‌లోని సురేష్ రెడ్డి నివాసంతో పాటు పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలపై సురేంద్ర కార్టూన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వంద వార్తల కన్నా ఒక కార్టూన్ ప్రభావవంతంగా విషయం వివరించగలదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టే కార్టూన్ ఒకటి ద హిందూ ఇంగ్లీష్ దినపత్రికలో...
టాప్ స్టోరీస్

ఓ మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ!

Mahesh
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగింపు

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
న్యూస్

లోకో పైలట్ కాలు తొలగింపు

Mahesh
హైదరాబాద్‌: కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్‌ కుడికాలును వైద్యులు తొలగించారు. ప్రమాదంలో అతని కుడికాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు. ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

సమ్మె ఓవైపు.. ఆత్మహత్యలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

మరో ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన ఆర్‌టిసి డ్రైవర్ ఆవుల నరేష్  ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి...
న్యూస్

లోకోపైలెట్ ఆరోగ్య పరిస్థితి విషమం

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ డాక్టర్ సుష్మ తెలియజేశారు. ప్రమాదంలో...
Right Side Videos

రైళ్ళు ఢీకొన్న వీడియో చూశారా ?

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటల పాటు శ్రమించి రైల్వే అధికారులు బయటకు తీశారు. ప్రమాదానికి సంబంధించిన సిసి టివీ పుటేజ్‌ను...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

మరింత గందరగోళంలో అమరావతి!

sharma somaraju
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని ‌మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...
మీడియా

వార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?

Siva Prasad
ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...
టాప్ స్టోరీస్

కాచిగూడ స్టేషన్‌లో ఢీకొన్న రైళ్లు!

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం రెండు రైళ్లు ఒకే లైనుపైకి వచ్చాయి. ఫలితంగా  జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. మలక్‌పేట నుండి వస్తున్న ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్‌లో ఆగి ఉన్న...
న్యూస్

‘కెసిఆర్ జైలుకు వెళ్లడం ఖాయం’

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం...
వ్యాఖ్య

ఉద్యమించడమే నేరమా!?

Siva Prasad
  ఉద్యమాల గడ్డమీద ఉద్యమించడమే పాపమైపోతున్నది. పోరుబాట పట్టడమే నేరమైపోతున్నది. నిరసన, ఆందోళన, సమ్మె వంటి పదాలు వినపడకూడదన్నరీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 35 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను అణచివేయడానికి...
టాప్ స్టోరీస్

నవంబర్ 18న సడక్ బంద్!

Mahesh
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
టాప్ స్టోరీస్

‘కెసిఆర్‌ను చూసి నేర్చుకోవాలి’

sharma somaraju
అమరావతి: తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ఏపి అధికార భాష సంఘం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు...
టాప్ స్టోరీస్

ట్యాంక్‌బండ్‌పై హైటెన్షన్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్‌బండ్‌ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్‌ …...
న్యూస్

అశ్వత్థామరెడ్డితో సహా నేతల అరెస్టు: ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్‌టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని...
టాప్ స్టోరీస్

‘మిలియన్ మార్చ్’కు నో పర్మిషన్.. సర్వత్రా టెన్షన్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘ఛలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధ‌ృతం చేసే దిశగా.. శనివారం(నవబంర్ 9) ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై...
టాప్ స్టోరీస్

జటిలంగా మారిన ఎమ్మార్వో హత్య కేసు!

Mahesh
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ మృతి చెందడంతో ఈ కేసు దర్యాప్తు జటిలంగా మారింది. ఎమ్మార్వోను హత్యచేయడానికి నిందితుడిని ఎవరైనా ప్రోత్సహించారా? హత్య వెనుక ఎవరున్నారు ? అనేది...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ విలీనానికి కొత్త చిక్కులు ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో సాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం...
టాప్ స్టోరీస్

9 గంటలు కాదు.. 9 నిమిషాలు చాలు!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ నివేదికలపై హైకోర్టు సీరియస్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకే కేసీఆర్ మొగ్గు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదట!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై  ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ హైకోర్టులో అఫిడవిట్‌...