NewsOrbit

Tag : Telangana News

టాప్ స్టోరీస్

ప్రభుత్వ నివేదికలపై హైకోర్టు సీరియస్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకే కేసీఆర్ మొగ్గు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదట!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై  ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ హైకోర్టులో అఫిడవిట్‌...
టాప్ స్టోరీస్

తహశీల్దార్ ఆఫీసులోనే రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం!

Mahesh
చిత్తూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరవకముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రామకుప్పంలో రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా, ఓ రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం...
టాప్ స్టోరీస్

నవంబర్ 9న ఆర్టీసీ ‘మిలియన్ మార్చ్’!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం  చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 9న హైదరాబాద్‌లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

‘భూకబ్జా చేసింది మల్‌రెడ్డి బంధువులే’

Mahesh
హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ‌రెడ్డి అనుచరులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు సురేష్ టీఆర్‌ఎస్ కార్యకర్త అంటూ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్లేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఉంటుందా ? ఆర్టీసీ భవితవ్యం ఏమిటి ? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా ? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు...
టాప్ స్టోరీస్

డెడ్‌లైన్ ముగిసింది.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉద్యోగాల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ప్రభుత్వ డెడ్‌లైన్ ను ఆర్టీసీ ఉద్యోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 360 మంది...
టాప్ స్టోరీస్

మహిళా తహశీల్దార్‌‌ ముందస్తు జాగ్రత్త!

sharma somaraju
అమరావతి: అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్‌లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
టాప్ స్టోరీస్

తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరువకముందే ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మరో భూ సమస్య ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కొండాపురం...
టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో లొల్లి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటకొచ్చాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్...
న్యూస్

తహసీల్దార్ హత్యపై చంద్రబాబు విచారం

Mahesh
అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ మూసివేత ఈజీ కాదు.. డెడ్‌లైన్లకు భయపడం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో...
న్యూస్

సంతాపం మధ్య ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ప్రభుత్వంతో సహా అందరూ ఖండిస్తుండగా మరో పక్క ఈ దారుణం రెవెన్యూ శాఖ నుండి ప్రజలు ఎదుర్కొంటున్న బెడదపై చర్చకు దారి తీస్తున్నది....
టాప్ స్టోరీస్

ఉద్యోగాలు కాపాడుకోవటమా? కోల్పోవటమా?

Mahesh
(న్యూస్ ఆర్బి డెస్క్) ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం(నవంబర్ 5) అర్ధరాత్రితో ముగియనుంది.  విధుల్లో చేరని కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర...
టాప్ స్టోరీస్

ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ మృతి

Mahesh
హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమెను రక్షించబోయి గాయాలపాలైన డ్రైవర్ గురునాథం డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం(నవంబర్ 5) మృతి...
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారడంతో...
టాప్ స్టోరీస్

డెడ్​లైన్ ఎఫెక్ట్: విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతున్న వేళ.. పలువురు కార్మికులు వీధుల్లో చేరారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్‌తో రాష్ట్ర...
టాప్ స్టోరీస్

తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల ధర్నా

sharma somaraju
మహేశ్వరం: డిపో మేనేజర్ వేధిస్తున్నారంటూ మహేశ్వరం డిపో వద్ద ఉదయం నుండి తాత్కాలిక కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా  భైటాయించి ఆందోళన చేశారు.  రోజుకు 1750 రూపాయలు చొప్పున...
రాజ‌కీయాలు

బీజేపీలోకి మోత్కుపల్లి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు...
న్యూస్

‘చెరోమెట్టుదిగాలి’

sharma somaraju
హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన...
న్యూస్

‘కార్మికుల సమస్య:కేంద్రం జోక్యం చేసుకోవాలి’  

sharma somaraju
హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్‌టిసి కార్మికులు నవంబర్ అయిదవ తేదీలోగా బేషరుతుగా విధుల్లో చేరాలనీ, అలా చేరితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో సమస్యను కేంద్ర హోంశాఖ...
Uncategorized

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad
తెలంగాణ ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌మంత్రి కేటీఆర్ శ‌నివారంనాడు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌ద‌రు మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌పై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ స్పందించారు....
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

‘విలీనం’ వరకు ఈ పోరు ఆగదు! 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రకస్తే లేదని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో.. అటు కార్మికులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై తప్పుడు లెక్కలు ఇస్తారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది....
టాప్ స్టోరీస్

భార్యకు ఎత్తుపళ్లు ఉన్నాయని తలాక్ చెప్పిన భర్త!

Mahesh
హైదరాబాద్: భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న వంకతో ఓ భర్త  ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం 2019 జూన్ 27న కుషాయిగూడకు చెందిన ముస్తఫాతో రుక్సానా బేగం పెళ్లి...
టాప్ స్టోరీస్

జగన్‌కు సిబిఐ కోర్టు షాక్: వ్యక్తిగత హాజరు తప్పదు

sharma somaraju
అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. జగన్ పిటిషన్‌పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు...
టాప్ స్టోరీస్

‘దృశ్యం’ సినిమాను తలపించేలా రజిత హత్య!

Mahesh
హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్‌ భగవత్ అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కీర్తి, బాల్ రెడ్డి, శశికుమార్ లను గురువారం ఆయన మీడియా...
న్యూస్

ఆర్‌టిసి కార్మికులకు జనసేనాని మద్దతు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్‌‌లోని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
రాజ‌కీయాలు

‘ఇసుక సమస్యపై తేడా అదే బాబూ!’

sharma somaraju
  అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణలో...
టాప్ స్టోరీస్

సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి క‌న్నుమూత‌

Siva Prasad
సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి(72) గుండెపోటుతో గురువారం ఉద‌యం క‌న్నుమూశారు. బుధ‌వారం రాత్రి గుండెపోటుతో ఆమె బుధ‌వారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1947 కాకినాడలో...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న అల్పపీడనం: ఏపికి భారీ వర్ష హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. అటు అరేబియా మహా సముద్రంలో కోమరీన్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది....
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్‌’పై గులాబీ నజర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌కు హామీ ఉత్తుత్తిదేనా?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్‌నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా  అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

‘సకల జనుల సమరభేరి’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వం రూ.47 కోట్లు ఇవ్వలేదా’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఉన్నత...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్ ఆత్మహత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖమ్మంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

బెయిల్‌పై టీవీ9 మాజీ సీఈవో విడుదల

Mahesh
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్‌గుడా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. నకిలీ ఈమెయిల్‌ అడ్రస్‌ సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో బెయిలు మంజూరు చేయాలని కూకట్‌పల్లి తొమ్మిదో అదనపు మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ను...
టాప్ స్టోరీస్

తెలంగాణ బంద్.. సర్వత్రా టెన్షన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఎదురీత!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నప్పటికీ హుజూర్‌నగర్ ఉపఎన్నిక రంగంలో అధికారపక్షం టిఆర్ఎస్‌కు వాతావరణం అంత అనుకూలంగా కనబడడం లేదు. ముందు కొద్దిగా అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ కార్మికుల...
టాప్ స్టోరీస్

కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విధి నిర్వహణలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఏ వెంకటేశం అనే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బుధవారం ఉదయం...
రాజ‌కీయాలు

‘తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఇక చెల్లు చీటియే’

sharma somaraju
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆ పార్టీ నేతలు పాదయాత్రలను...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి సమ్మెపై కేంద్రం ఆరా

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నది. గవర్నర్ తమిళసై నేడు ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి...
టాప్ స్టోరీస్

జగ్గారెడ్డి మాట‌ల‌కు అర్థమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో ఇప్పుడు ఫైర్ తగ్గిందా? ఎమ్మెల్యేగా ఓడిన సమయంలోనూ కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడిన జగ్గారెడ్డి… ఎమ్మెల్యేగా గెలిచి కూడా...
రాజ‌కీయాలు

పాత గవర్నర్ మాదిరి వ్యవహరించవద్దు

Mahesh
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించేవారని ఆయన అన్నారు. హిమాచల్...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో కాంగ్రెస్ నేతలే ఐటీ టార్గెట్!

Mahesh
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.  పరమేశ్వరతోపాటు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....