CM YS Jagan: ఏపీ రాజధానిపై మరో సారి కీలక ప్రకటన చేసిన సీఎం వైఎస్ జగన్
CM YS Jagan: విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంలోనే ఏపీ రాజధాని అంశంపై మరో సారి...