NewsOrbit

Tag : ap politics news

రాజ‌కీయాలు

విశాఖలో జనసేనాని లాంగ్ మార్చ్

sharma somaraju
విశాఖ: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా పవన్ ఈ నిరసన కార్యక్రమాన్ని...
టాప్ స్టోరీస్

అధికారిక మ్యాపుల్లో ఆంధ్రా రాజధాని మాయం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్‌లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...
టాప్ స్టోరీస్

పోలవరం పనులకు ‘మేఘా’ భూమిపూజ

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్‌లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
టాప్ స్టోరీస్

ఏపీ పుట్టిన రోజు ఏది?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరును...
టాప్ స్టోరీస్

వంశీ వైసిపిలో చేరిక ముహూర్తం ఫిక్స్?

sharma somaraju
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
రాజ‌కీయాలు

‘ఇసుక సమస్యపై తేడా అదే బాబూ!’

sharma somaraju
  అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణలో...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
టాప్ స్టోరీస్

జాతీయ జెండా రంగూ మారిపోయింది!

Mahesh
రాజకీయ అధికారం మార్పుతో జాతీయ జెండా రంగులు కూడా మారిపోతున్నాయి. కార్యకర్తలు అత్యుత్సాహంతో జాతీయ జెండా రూపును మార్చేస్తున్నారు. జాతీయ జెండాను చెరిపేసి వైసీపీకి సంబంధించిన నీలం రంగు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ...
న్యూస్

ఏపి కేబినెట్ భేటీ ప్రారంభం

sharma somaraju
అమరావతి: ఏపి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే నవంబర్‌లో ప్రారంభించే సంక్షేమ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్ ఆత్మహత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖమ్మంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

వంశీ బుజ్జగింపుకు నాని, నారాయణ దౌత్యం!

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బుజ్జగించి సమస్యను పరిష్కరించే బాధ్యతను విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించారు....
టాప్ స్టోరీస్

ఏపీలో గన్నవరం హీట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్  టాపిక్ గా మారింది. వంశీ వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న ప్రచారంతో కృష్ణా జిల్లా గన్నవరం...
మీడియా

రాజకీయాలు, ఛానళ్ళ లంకె!

Siva Prasad
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ...
టాప్ స్టోరీస్

వైసీపీలో చేరికలకు జగన్ గేట్లు తెరిచారా?

Mahesh
 ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాంబుపేల్చారు ఏపీ సీఎం జగన్. తాజాగా వంశీ...
రాజ‌కీయాలు

‘రంగుల ఆర్భాటమే’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై సెటైర్‌లు వేశారు. గ్రామ సచివాలయాలు, బోర్లు,...
టాప్ స్టోరీస్

తేలని ‘మహా’పంచాయతీ!

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీ వ్యవహారం బిజెపి, శివసేన మధ్య ఇంకా తేలలేదు. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా ఇంకా అధికార పీఠం ఎక్కడంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

టీడీపీ నేత ఇంటి ముందు రాళ్లు పాతిన వైసీపీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా...
రాజ‌కీయాలు

వంశీ వైరల్ వీడియో

sharma somaraju
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనేది నానుడి. అయితే నాయకులు పార్టీలు మారే సమయంలో వారు చేరనున్న పార్టీపై గతంలో చేసిన విమర్శలను తెరపైకి తీసుకురావడం. వాటిని సోషల్ మీడియాలో...
న్యూస్

‘పాలన తెలుకోండి ఎలా ఉందో!’

sharma somaraju
అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన...
టాప్ స్టోరీస్

 ‘చంద్రబాబుకు ఇక ‘చిడత’లే’

sharma somaraju
అమరావతి: రాజకీయ విలువలు లేని టిడిపితో బిజెపి ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు చిడతల భజన చేసుకోవడమే అన్నట్లుగా ట్విట్టర్ వేదికగా చితలు...
రాజ‌కీయాలు

‘తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఇక చెల్లు చీటియే’

sharma somaraju
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆ పార్టీ నేతలు పాదయాత్రలను...
టాప్ స్టోరీస్

రైతు భరోసాకు శ్రీకారం

sharma somaraju
నెల్లూరు: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి సమ్మెపై కేంద్రం ఆరా

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నది. గవర్నర్ తమిళసై నేడు ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి...
టాప్ స్టోరీస్

బిజెపి నేతల తొలి విజయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి పేరు మార్పు విషయంలో బిజెపి నేతలు విజయం సాధించారు. రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
టాప్ స్టోరీస్

చిరు ‘ఇంద్ర’ స్టెప్.. జగన్ ‘వీణ’ గిఫ్ట్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లిన చిరు దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు జగన్ దంపతులు. సీఎం జగన్, భార్య భారతి...
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

Mahesh
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి...
టాప్ స్టోరీస్

జగన్, చిరుల భేటీకి ముహూర్తం ఖరారు!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. జగన్‌ను...
రాజ‌కీయాలు

పాత గవర్నర్ మాదిరి వ్యవహరించవద్దు

Mahesh
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించేవారని ఆయన అన్నారు. హిమాచల్...
టాప్ స్టోరీస్

జనసేనకు మరో షాక్

sharma somaraju
విశాఖ: జనసేన పార్టీకి విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెంకట్రామయ్య...
న్యూస్

‘ప్రజలు తిరగబడతారు,జాగ్రత్త!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు...
న్యూస్

సిఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

sharma somaraju
అమరావతి:  ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు.  ఉపాధి హామీ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. నాలుగు నెలలుగా జరుగుతున్న...
టాప్ స్టోరీస్ సినిమా

‘చిరు’సలహాకు కమల్ స్పందన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) స్వానుభవంతో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన సూచనపై రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత  పవన్...
రాజ‌కీయాలు

కోడెల మృతిపై టి సర్కార్ సమగ్ర దర్యాప్తు చేయాలి

sharma somaraju
అమరావతి:మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై వివిధ కధనాలు వచ్చిన నేపథ్యంలో అనుమానాలు నివృత్తికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపి పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ బొత్సా సత్యనారాయణ కోరారు. కోడెల మరణం...
టాప్ స్టోరీస్

రాష్ట్ర బిజెపి నేత కన్నాను అడ్డుకున్న పోలీసులు

sharma somaraju
అమరావతి: పల్నాడు ప్రాంతమైన గురజాలలో బిజెపి బహిరంగ సభకు బయలుదేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం నందిగాం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు కన్నా వాహనాన్ని...
రాజ‌కీయాలు

‘పచ్చని పల్నాడులో చిచ్చురేపుతున్నారు’

sharma somaraju
అమరావతి: యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఆత్మకూరు డ్రామా ఆడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. టిడిపి చలో ఆత్మకూరు పిలుపుపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబును తీవ్ర...
రాజ‌కీయాలు

‘ఎవరి మాటలు నమ్మాలి’

sharma somaraju
అమరావతి: హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలపై టిడిపి నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా  స్పందించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని...
టాప్ స్టోరీస్

సానియాను పిటి ఉషగా మార్చారు!

sharma somaraju
విశాఖ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ సంచలన వార్త అయ్యింది. ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణి ఫోటో కింద మరో క్రీడాకారిణి పేరుతో తప్పుగా ముద్రించి...
న్యూస్

‘రాజధానిపై చర్చ జరగాలి’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం వరద ముంపుకు గురి కావటంతో రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమా కాదా అనే చర్చ మొదలైందని బిజెపి నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు...
న్యూస్

‘చరిత్ర నీకెందుకురా అబ్బీ!’

sharma somaraju
అమరావతి: గతంలో మహమ్మద్ బీన్ తుగ్లక్‌ వ్యవహరించిన  మాదిరిగా అమరావతి రాజధాని మార్పు అంశంపై సిఎం జగన్ వ్యవహరించవద్దంటూ విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని మొన్న చేసిన వ్యాఖ్యలపై వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి...
టాప్ స్టోరీస్

రాజధాని తుళ్లూరులో కాదు మంగళగిరిలో !?

Siva Prasad
ఈ నిర్మాణాలన్నీ ఇక డ్రాయింగ్‌లకే పరిమితమా ? (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నుంచి రాజధాని దొనకొండకు తరలిపోతుందా అన్న ప్రశ్నపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటల...
న్యూస్

వైసిపిపై జనసేన గరం

sharma somaraju
అమరావతి: అధికారపక్షంపై యుద్ధానికి జనసేన సిద్ధమవుతోంది. టిడిపిని తమ పార్టీని ఒకే గాటన కట్టి కావాలనే వైసిపి దుష్ప్రచారానికి పాల్పడుతోందని జనసేన నాయకత్వం భావిస్తున్నది. వైసిపి సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు...
టాప్ స్టోరీస్

దొనకొండ కంటే తిరుపతి కొండే బెటర్

sharma somaraju
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని...
న్యూస్

‘బాబు టార్గెట్’

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని వైసిపి రాజకీయాలు చేస్తున్నదని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైసెక్యురిటీ జోన్‌లోకి డ్రోన్‌లు ఎలా వస్తాయని...
రాజ‌కీయాలు

‘ఇద్దరూ ఊళ్లు తిరుగుతున్నారు’

sharma somaraju
అమరావతి: భారీ వరదలతో రాష్ట్రంలోని ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇవేమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం వరదలు ప్రజలను...
రాజ‌కీయాలు

‘ఆ గట్టునుంటావా చంద్రన్న ఈ గట్టుకొస్తావా’

sharma somaraju
అమరావతి: కృష్ణానదీ కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) సినిమా పాట రూపంలో చంద్రబాబుపై వ్యంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రంగస్థలం...
రాజ‌కీయాలు

పరిపాలన అంటే ఇదేనా!?

sharma somaraju
అమరావతి: అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుంచుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు.  నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టిడిపి నాయకులకు చెందిన మూడు ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో...
టాప్ స్టోరీస్

జగన్ కోట్లు వద్దన్నా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసిపి నేత పివిఎల్ నరసింహరాజు ఏదో సందర్భంలో చేసిన సంచలన వ్యాఖ్యలు  నేడు వైరల్ అయ్యాయి. చుట్టుపక్కల నియోజకవర్గంలో పోటీ చేసిన అందరు...