న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం లోక్ సభలో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికి రాహుల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో...
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్ను పరుష పదజాలంతో దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు కుటుంబాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరి కుటుంబాలపై ఒకరు పోలీసు స్టేషన్లో కేసులు నమోదు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ఆయన...
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు అని చంద్రబాబు అన్నారు. ప్రజాపక్షమైన ప్రతిపక్షం టిడిపిని సభలోకి రానివ్వకుండా అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ గేటు...
ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చి.. దేవేంద్ర ఫడ్నవీస్ మూడు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అసెంబ్లీ చీఫ్ మార్షల్కు మండలి చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దంటూ హెచ్చరించారు. అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టిడిపి సభ్యులు ఫిర్యాదు చేశారు....
హైదరాబాద్: తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ...
అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని...
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సభలో సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేనిని కోరిన వంశీ…...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తినే వస్తువు అనుకుని ఒక మహిళ చేతిలోని సెల్ ఫోన్ను కొండముచ్చు లాక్కెళ్లింది. ఆ సెల్ ఫోన్ను ఏమి చేయాలో తెలియక అటు ఇటు తప్పి చూస్తూ తినేందుకు ప్రయత్నించిన...
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఎంక్వైయిరీ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై గురువారం...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని...
అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా...
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి...
అమరావతి: మీడియాకు సంకెళ్లు వేసి వైసిపి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జివో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం...
రాంచీ: జార్ఖండ్లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాంచీ, హతియా, కాంకె, బర్కతా, రామ్గర్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాకినాడ:ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, శ్రీ జగన్ రెడ్డి సర్కారు వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో ఒకరోజు రైతు సౌభాగ్య దీక్షచేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం...
ముంబై: భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐ పి ఎస్ అధికారి అబ్దుల్ రహమాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు మతతత్వ పూరితమైనదనీ, రాజ్యాంగ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ అనుమతి తెలిపింది. ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో...
అమరావతి: అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో బాధ్యతగా విధులు నిర్వహించే పోలీసుల ప్రతిష్టపై నిరాధార ఆరోపణలు చేయవద్దని రాష్ట్ర ఐపిఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొన్ని రాజకీయ...
కంచే చేను మేసింది పశు వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి కేవలం లేగ దూడలు ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు ఇవన్నీ చదివితే...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సి, ఎస్టి కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ టిడిపికి గుడ్బై చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్సి,...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ వ్యవహారం మరొక సారి తెరపైకి వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో అక్రమంగా డ్రోన్ కెమెరాలు వినియోగించారంటూ పోలీసులకు వైసిపి ఫిర్యాదు...
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బకెట్ నీళ్లలో లీటరు పాలు కలిపి విద్యార్థులకు తాగేందుకు ఇచ్చిన ఘటన సంచలనమైంది. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పోషకాహారం కోసం విద్యార్థులకు పాలు...
అనంతపురం: రాజధాని అమరావతి పర్యటన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసరడాన్ని బిజెపి నేత దగ్గుబాటి పురందీశ్వరి తప్పుబట్టారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపొచ్చు...
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...
అమరావతి: డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేయడంపై వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ...
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ అథెలిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ జాతీయ జూనియర్ అథెలిటిక్స్ ఛాంపియన్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ క్రీడాకారులకు కనీస వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల...