NewsOrbit

Tag : latest politics news

న్యూస్

చంద్రబాబుకు కేంద్ర మంత్రి జై శంకర్ లేఖ

sharma somaraju
అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి తిరిగి లేఖ రాశారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వూహాన్‌లో ఉన్న అన్నెం...
టాప్ స్టోరీస్

వైసీపీ, బిజెపి పొత్తు..గాలి వార్తలే!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర...
Uncategorized టాప్ స్టోరీస్

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem
పొలిటికల్ మిర్రర్  “అనగనగా ఓ ఐటీ అధికారి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మాట్లాడారట. చంద్రబాబు బృందంలోని కొందరు నాయకుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరిగిన తనిఖీల్లో ఏమి బయటపడలేదని చెప్పారట. అసలు రూ. 2 వేల కోట్లు...
న్యూస్

కమ్మేసిన పొగమంచు:విమానాల రాకపోకలకు అంతరాయం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: ఈ ఉదయం పొగమంచు కమ్మేయడంతో విశాఖపట్నం విమానాశ్రయానికి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే అవకాశం  లేకపోవడంతో విశాఖలో దిగాల్సిన ఎయిర్ ఏషియా ఫ్లయిట్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అయ్యో… ఈనాడు అంత దిగజారిందా…?

Srinivas Manem
  మీడియా విలువలు పడిపోతున్నాయి. పత్రికలు పూర్తిగా దిగజారుతున్నాయి. తలో పార్టీ చెంగు పట్టుకుని, చీర చుట్టుకుని పూత పూసుకుంటున్నాయి. ఇక తెలుగునాట పత్రికల పరిస్థితి చెప్పే పని లేదు. సాక్షి పత్రిక పుట్టడమే...
టాప్ స్టోరీస్

‘అధైర్యపడవద్దు-అండగా ఉంటాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి  ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం అయన పర్యటించారు....
రాజ‌కీయాలు

‘ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టిసారించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు సూచించారు. గత ఏడాది అత్యధిక పెట్టుబడులు ఆకర్షించి దేశంలోనే ఏపి నెంబర్ ఒన్ గా నిలిచిందని...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో సీఎం జగన్ బిజీ బిజీ…!

Srinivas Manem
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో తాజా అంశాలకు సంబంధించి కేంద్రం మద్దతు కోరుతూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రెండు రోజుల కిందట ప్రధాని మోడీతో భేటీ అయినా జగన్ నిన్న...
టాప్ స్టోరీస్

అబ్బాబ్బబ్బా…! ఇటువంటి రాజకీయం నెవర్ బిఫోర్.., నెవర్ ఆఫ్టర్…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  సీన్- 1 : సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు…! వీరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుందా..? రాష్ట్ర బాగుకి...
న్యూస్

బ్రదర్ అనిల్ కు తప్పిన పెనుప్రమాదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావగారు, ప్రముఖ సువార్తకుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు కృష్ణా జిల్లాలో  పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు....
టాప్ స్టోరీస్

షాతో సీఎం జగన్ 40నిముషాలు భేటీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుమారు 40 నిముషాల పాటు భేటీ అయ్యారు. వీరి భేటీలో  ప్రధానంగా మండలి...
వ్యాఖ్య

ఏ పొయెట్రావెలాగ్

sharma somaraju
విమానం ఒక వింత పక్షి. దానికి కడుపులో కూడా రెక్కలుంటాయి. అవే ఎయిర్ హోస్టెస్ లు. లేకుంటే కూర్చున్నవాళ్లు కూర్చున్నట్టే ఎలా అలా ఎగురుతారు? ఆ మనోహర మాయావి రెక్కల సహారా లేకపోతే విహాయసంలో...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

‘బాబు’పై వైసీపీ నేతల విమర్శనాస్త్రాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడి కావడంతో టిడిపి అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుపై...
సినిమా

అఘోరాలుగా మన హీరోలు…!

sharma somaraju
సినీ తెరపై తమ హీరోలను అందంగా చూడడానికే ఇష్టపడే అభిమానులకు ఇది కాస్తా ఇబ్బంది కరమైన వార్తా అయినా…, ప్రయోగాలు లేక మూసగా పోతున్న తెలుగు సినిమా అభిమానులకు మాత్రం ఇది ఆత్రం కలిగించే...
న్యూస్

59వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
టాప్ స్టోరీస్

మోదీ సర్కారులోకి వైసిపి!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
టాప్ స్టోరీస్

మోదీ భద్రత ఖర్చు రోజుకు కోటిన్నర పైనే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతకోసం రోజుకు 1.62 కోట్ల రూపాయలు  ఖర్టవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్‌పిజి భద్రత ఒక్క ప్రధానికి మాత్రమే ఉంది. ఈ భద్రతకు రోజుకు...
టాప్ స్టోరీస్

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ ఆర్ధికమంత్రి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రిషి సనాక్ బ్రిటన్ నూతన ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు. గత జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న రిషిని ఆర్ధికమంత్రిగా నియమించిన విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విట్టర్...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

sharma somaraju
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
టాప్ స్టోరీస్

నెహ్రూ పటేల్‌కు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనుకోలేదా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కాబినెట్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చోటు ఇవ్వాలనుకోలేదని తనకు ఒక పుస్తకం ద్వారా తెలిసిందన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్‌తో ప్రముఖ చరిత్రకారుడు...
టాప్ స్టోరీస్

కేంద్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన ఎబి!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సస్పెన్షన్ కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు కేంద్ర ట్రైబ్యునల్‌ను  ఆశ్రయించారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమంటూ ట్రైబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ట్రైబ్యునల్...
Uncategorized న్యూస్

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
టాప్ స్టోరీస్

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు:కత్తిపై కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీరాముడుపై అవమానకర వ్యాఖ్యలు చేసి హిందువుల మనో భావాలను కత్తి...
న్యూస్

సిఎంకి సిపిఐ రామకృష్ణ లేఖ

sharma somaraju
అమరావతి : కియా కార్ల పరిశ్రమ తరలింపు కధనాలపై సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని  సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. గురువారం సిఎం జగన్ కు రామకృష్ణ లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

‘నేర చరిత నేతల పేర్లు బహిర్గతం చేయండి’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. నేర చరితులను చేర్చుకున్న రాజకీయ పార్టీలకు ఇది నిజంగా చేదు వార్త. నేర చరిత్ర కల్గి ఉన్న...
రాజ‌కీయాలు

హాంద్రీనివా బ్రిడ్జి పనులు పరిశీలించిన పవన్

sharma somaraju
కర్నూలు: కర్నూల్ జిల్లా జోహారాపురంలో హంద్రీనీవా బ్రిడ్జి పనులను గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం కర్నూలు శివారులో జీ ప్లస్ 2 గృహాలను ఆయన పరిశీలించారు. అక్కడి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
టాప్ స్టోరీస్

మండలి కార్యదర్శిపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం

sharma somaraju
అమరావతి: సెలక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని వెనక్కి పంపండంపై శాసనమండలి చైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలని మండలి కార్యదర్శి...
టాప్ స్టోరీస్

58వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....
Right Side Videos

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ ఎన్ ఆర్ ఐ వధూవరుల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ విషయం ఏమిటంటే వివాహ నిచ్ఛయతాంబూల వేడుక...
టాప్ స్టోరీస్

‘సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాలి’

sharma somaraju
కర్నూలు: సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఆదేశించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కర్నూల్ జిల్లాలో...
టాప్ స్టోరీస్

ఉగాది ఇళ్ల పట్టాల పంపిణికై మోదీకి జగన్ ఆహ్వానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలో ఉగాది పండుగ నాడు చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి చేసే కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని...
టాప్ స్టోరీస్

విశాఖ నుండి పాలనకు ముహూర్తం ఫిక్స్!?

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్ అయినట్లే కనబడుతోంది. ఓ పక్క అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో పక్క హైకోర్టులో అమరావతి రైతులు రాజధాని తరలింపు వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన...
టాప్ స్టోరీస్

‘కాంగ్రెస్ పార్టీ మూసేద్దామంటే చెప్పండి’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఊహించని వైపు నుంచి దెబ్బ తగిలింది....
న్యూస్

మినహాయింపు ఇవ్వొద్దు!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అవినీతి కేసుల్లో కోర్టు విచారణకు వ్కక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్‌ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి...
టాప్ స్టోరీస్

రాజ్యాంగ సంక్షోభం దిశగా మండలి వ్యవహారం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ నిర్ణయం అమలు విషయంలో అనిచ్ఛితి కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్ ఎంఎ షరీప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన...
టాప్ స్టోరీస్

పీకే… విజేతల నీడ! 

Siva Prasad
పొలిటికల్ మిర్రర్ పోటీ ఏదైనా విజయాలు ఊరికే రావు. బోలెడన్ని శక్తియుక్తులు ప్రదర్శించాలి. శ్రమపడాలి. ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. విజయాలన్నిటిలో రాజకీయ విజయాలంటే మరింత క్లిష్టం. శ్రమ, శక్తి కంటే యుక్తి తెలియాలి. జనం...
టాప్ స్టోరీస్

ఎపి పోలీస్ బాసుకి హైకోర్టు నోటీస్

sharma somaraju
అమరావతి: ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో ధర్మాసనం ముందు హాజరు కావాలని ఎపి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి...
న్యూస్

మార్ఫింగ్ ఫోటోపై జనసైనికుల గుస్సా!

sharma somaraju
అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన చేతిపై ఏపీ సీఎం టాటూను...
వ్యాఖ్య

అష్టమ వ్యసనం!

Siva Prasad
ఒకప్పుడు సప్త వ్యసనాలు అని ఉండేవి ఇప్పుడు మనం అన్నిటా అభివృద్ధి పొందేవు కదా అంచేత అవికూడా పెరిగేయి అప్పటి వ్యసనాలు కేవలం పెద్దవాళ్లకే అదికూడా మొగాళ్ళకే ఎందుకో తెలుసా అప్పుడు టీవీలు మొబైల్...
టాప్ స్టోరీస్

పవన్ కల్యాణ్ దారి పూర్తిగా మారినట్లేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో ఆయనను క్రియాశీలంగా లేకుండా చేసేందుకే అకస్మాత్తుగా...
టాప్ స్టోరీస్

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

sharma somaraju
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
టాప్ స్టోరీస్

57వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం...
టాప్ స్టోరీస్

నేడు కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొద్ది సేపటిలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ...
టాప్ స్టోరీస్

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: రాష్టంలో పెన్షన్ జాబితా నుండి చాలా మంది పేర్లు తొలగించారని వార్తలు వస్తున్నాయి. పలు ప్రాంతాలలో టిడిపి ఆధ్వర్యంలో రద్దు అయిన పెన్షన్ దారులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

మందడం హైస్కూల్ ఘటనలో జర్నలిస్ట్ లకు బెయిల్

sharma somaraju
అమరావతి: మందడం జిల్లా పరిషత్ హైస్కూలులో జరిగిన ఘటనలో జర్నలిస్టు కృష్ణ, ఫొటోగ్రాఫర్‌ మరిడయ్యకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రిపోర్టర్‌, ఫొటోగ్రాఫర్‌కు కానిస్టేబుల్ కులం ఎలా తెలుస్తుందని కోర్టు ప్రశ్నించింది. కానిస్టేబుల్‌,...
టాప్ స్టోరీస్

ముకుల్ రోహత్గీకి ఎపి హైకోర్టు నోటీసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ లకు వ్యతిరేకంగా వాదించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి...
న్యూస్ సినిమా

సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇక లేరు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ : తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. సినీ...
రాజ‌కీయాలు

‘అందులో చంద్రబాబు దిట్ట!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టీడీపి అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరో సారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి తిరోగమనంలో ఉందనీ, సీఎం జగన్‌...