NewsOrbit

Tag : latest politics news

టాప్ స్టోరీస్

‘సిఎం సారూ కాపు రిజర్వేషన్ కై పిఎంకు లేఖ రాయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వ పాలనా తీరును ప్రశంసిస్తూ కాపు రిజర్వేషన్ అంశంపై దృష్టి పెట్టాలని...
టాప్ స్టోరీస్

ముఖ్య నేతలకు భద్రత తొలగింపు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నేతల భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయా నాయకుల వద్ద ఉన్న గన్మెన్లు ఈ రోజు మధ్యాన్నానికి హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో దూసుకువెళుతున్న అప్

sharma somaraju
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లో సి ఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృతం లోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకు వెళుతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే అధిక స్థానాల్లో అప్ ఆధిక్యత...
టాప్ స్టోరీస్

ఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్ కు సర్వం సిద్ధం

sharma somaraju
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు  సర్వం సిద్ధం చేశారు. మొత్తం 70 శాసనసభ స్థానాలకు సంబందించిన కౌంటింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఎనిమిది గంటలకు కౌంటింగ్...
టాప్ స్టోరీస్

విద్యుత్ ఎక్కువ వాడకం దారులకే వాత!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్‌: పెరుగుతున్న విద్యుత్ ఛార్జిల భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా విద్యుత్...
టాప్ స్టోరీస్

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అడుగులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ,  రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ...
న్యూస్

‘రేషన్ కార్డులు, పెన్షన్లు పునరుద్ధరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రద్దుల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్...
టాప్ స్టోరీస్

రిజర్వేషన్ల తీర్పుపై పెను దుమారం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాధమిక హక్కేమీ కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయంగా పెను దుమారం సృష్టించింది. అన్ని రాజకీయ పార్టీలూ ఈ తీర్పు అన్యాయమైనదని వ్యాఖ్యానించాయి....
టాప్ స్టోరీస్

మైహోమ్‌కు భూమి కేటాయింపుపై రేవంత్ పిల్

sharma somaraju
హైదరాబాద్: మైహోం రామేశ్వర్‌రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. నేడు పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాయదుర్గంలో వందల కోట్ల విలువైన భూమిని మైహోమ్‌కు కేటాయించడంతో పాటు నిబంధనలకు...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
న్యూస్

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:6గురు మృతి

sharma somaraju
అమరావతి : గుంటూరు జిల్లాలో  సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నరసరావు పేట నుండి ఫిరంగిపురం వెళ్తున్న పాసింజర్ ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఫిరంగిపురం మండలం రేపూడి...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న  రైతులు, మహిళలు నేడు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

యువకుల దీక్ష భగ్నం: వెలగపూడిలో హైటెన్షన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో ఆందోళనలు నిర్వహిస్తుండగా, వైసీపీకి చెందిన 151...
న్యూస్

బస్సుకి తాకిన విద్యుత్ తీగలు:6గురు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గంజాం: ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకున్నది. బస్సుకు విద్యుత్‌ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు....
రాజ‌కీయాలు

‘ఇది కక్ష సాధింపు చర్యే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని పలువురు నేతలు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఎబి...
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ యేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారక ముందే హడావుడిగా ముఖ్యమంత్రి వై ఎస్ జన్మోహన...
రాజ‌కీయాలు

‘న్యాయపోరాటం చేస్తాం’

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని రామానాయుడు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌పై తప్పుడు...
టాప్ స్టోరీస్

ఇక ఇవిఎంల భద్రతపై దృష్టి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి వరసగా మూడవ విజయం దక్కడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇక ఎలక్ట్రానిక్ వోటింగ్...
టాప్ స్టోరీస్

54వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
టాప్ స్టోరీస్

రాజధాని రైతులకు పవన్ భరోసా ఇస్తారా?

sharma somaraju
( అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని గ్రామాల పర్యటన ఖరారు అయింది. ఈ నెల 15న పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నేడొక...
టాప్ స్టోరీస్

ఢిల్లీ పీఠంపై మళ్లీ కేజ్రీవాల్..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: యావత్ దేశ ప్రజల దృష్టినీ ఆకర్షిస్తున్న ఢిల్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి దేశ రాజధాని ప్రజల ఆశీస్సులు అర్ధిస్తున్న ఈ ఎన్నికలలో...
న్యూస్

చిత్ర సీమకు అమరావతి సెగ

sharma somaraju
హైదరాబాద్‌: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు....
రాజ‌కీయాలు

జగన్ పై లోకేష్ ఫైర్

sharma somaraju
అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు...
టాప్ స్టోరీస్

సమ్మక్క సారలమ్మకు అమరావతి రైతుల మొర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని...
టాప్ స్టోరీస్

అమరావతి గ్రామాల విలీనం ఎందుకు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎనిమిది గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెనుమాక,...
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్

sharma somaraju
రాజమండ్రి: మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం...
టాప్ స్టోరీస్

ఇన్ సైడర్ ట్రేడింగ్:మరో 5 గురిపై కేసు నమోదు

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏపి  సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు పై కేసులను నమోదు...
టాప్ స్టోరీస్

భారీ బందోబస్త్ మధ్య ఢిల్లీలో పోలింగ్

sharma somaraju
న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న డిల్లీలో 1.47కోట్ల మంది...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనం చెల్లదా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన...
బిగ్ స్టోరీ

5 రాష్ట్రాల పోలీసులు వేటాడారు!

Siva Prasad
జనవరి 25 నుండి ఐదు రాష్ట్రాల పోలీసులు జవహర్ లాల్  నెహ్రూ విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేస్తున్న షర్జీల్ ఇమాం మీద దేశద్రోహం ఇత్యాది తీవ్రమైన కేసులు పెట్టారు. అవే కాకుండా నిరంకుశమైన చట్టవ్యతిరేక...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
టాప్ స్టోరీస్

‘ఈ ప్రధానికి హుందాతనం తెలియదు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: లోక్‌సభలో తనను ట్యూబ్‌లైట్ అంటూ అవహేళన చేసిన ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బదులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన లోక్‌సభ వాయిదా  పడిన అనంతరం మీడియాతో...
టాప్ స్టోరీస్

బాబుపై బొత్స ఫైర్!

sharma somaraju
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
వ్యాఖ్య

చీపురు చూపుతున్న దారి!

Siva Prasad
నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్యాకేజీ స్టార్ జివిఎల్!?’

sharma somaraju
కాకినాడ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు వైసిపికి మద్దతుగా మాట్లాడటం దారుణమని టిడిపి నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ జివిఎల్ ఆ పార్టీ దగ్గర...
రాజ‌కీయాలు

స్యరూపానందకు అమరావతి నిరసన సెగ

sharma somaraju
గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ అయన వాహనానికి...
న్యూస్

రాష్ట్రపతిని కలసిన అమరావతి జేఏసీ నేతలు

sharma somaraju
అమరావతి : ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరావతి జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో, అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయంలో...
టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
టాప్ స్టోరీస్

52వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. మందడం,...
టాప్ స్టోరీస్

జివిఎల్ ఇప్పుడేమంటారో!?  

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
రాజ‌కీయాలు

‘పవన్ సినీ రీ ఎంట్రీ సరైన నిర్ణయమే’

sharma somaraju
అమరావతి: నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఉంటారని మాజీ ఎంపి ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేననీ,...
టాప్ స్టోరీస్

‘ఇలా చేస్తే ఏ కంపెనీలు ఉంటాయి!’

sharma somaraju
అమరావతి : అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబు మాజీ పిఎ నివాసంలో ఐటి సోదాలు

sharma somaraju
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్వ  పీఏ శ్రీనివాస్ నివాసంలో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.  విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు...
టాప్ స్టోరీస్

తల్లీ కూతురు హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

sharma somaraju
నెల్లూరు: నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కుమార్తె హత్యకేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2013లో నెల్లూరులోని హరనాథపురం...
టాప్ స్టోరీస్

స్థానిక పోరు రిజర్వేషన్లపై తీర్పు రిజర్వ్

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై...
టాప్ స్టోరీస్

హస్తిన సీటు… ఎవరికో ఓటు…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
రాజ‌కీయాలు

బిజెపి ప్రభుత్వంపై నారాయణ ఫైర్

sharma somaraju
విశాఖ: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మంత్రులు, ఎంపీలను ప్రధాని మోదీ వీధి నాయకుల్లా వాడుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం విశాఖ జిల్లా నర్సీపట్నం లో అల్లూరి సీతారామరాజు భవన్ నిర్మాణానికి...
రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

sharma somaraju
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...