NewsOrbit

Tag : today politics news updates

టాప్ స్టోరీస్

బీజేపీలోకి మోహన్‌బాబు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు కుటుంబం వైసీపీని వీడి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర...
రాజ‌కీయాలు

‘మోదీ ఆ పని చేస్తే బిజెపిలోకి ఖాయం’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిక కశ్మీర్‌ను భారత్‌లో కలిపితే బిజెపిలో చేరేందుకు తాను సిద్ధమని గతంలోనే...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
న్యూస్

రాజధాని ఎఫెక్ట్:గుంటూరులో విద్యాసంస్థల బంద్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి   పిలుపు మేరకు నేతలు బస్టాండ్ సెంటర్...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయం కరెక్ట్ కాదు: కత్తి మహేష్

Mahesh
అమరావతి: ఏపీలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని.. చంద్రబాబు ప్రభుత్వ బాటలోనే జగన్...
టాప్ స్టోరీస్

అమరావతిపై పట్టుపట్టనున్న బిజెపి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.    సిఎం జగన్ మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
రాజ‌కీయాలు

వైసిపి ఎమ్మెల్యే రోజాకు పార్టీ శ్రేణుల షాక్

sharma somaraju
చిత్తూరు: నగరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజాకు ఆ పార్టీ నేతల నుండి చేతు అనుభవం ఎదురైంది. కెబిఆర్ పురం గ్రామంలోకి ఎమ్మెల్యే రోజా రాకుండా నేతలు అడ్డుకున్నారు. గ్రామ సచివాలయ భవన...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
రాజ‌కీయాలు

సీఎం నవ్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారు

Mahesh
అమరావతి: రాజకీయ,వ్యక్తిగత కక్షతో సీఎం వైఎస్ జగన్ అమరావతి గొంతునులిమేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాజధాని అభివృద్ధి కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారని, జగన్ రాజధాని...
టాప్ స్టోరీస్

ఏపి పరిస్థితులపై నాగబాబు సంచలన ట్వీట్!

sharma somaraju
అమరావతి: ప్రస్తుతం ఏపిలో నెలకొన్న పరిస్థితులపై జనసేన నేత, ప్రముఖ సినీ నటుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు...
టాప్ స్టోరీస్

‘అమరావతిలో రైతుల పేరుతో కార్పొరేట్ ఉద్యమం!’

Mahesh
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు....
రాజ‌కీయాలు

‘ప్రజాప్రతినిధులూ అమరావతిపై నోరుమెదపండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: కృష్ణా, గుంటూరు ప్రజాప్రతినిధులు రాజధాని కావాలో లేదో చెప్పాలని టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కోరారు. ఆదివారంలో విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
టాప్ స్టోరీస్

పోలీస్ నిర్బంధంలో జెసి: పిఎస్ వద్ద ఉద్రిక్తత

sharma somaraju
అనంతపురం: టిడిపి నేత, మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డిని  అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నిర్బందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై జెసిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పోలీస్...
రాజ‌కీయాలు

బిజెపి గూటికి యామినీ శర్మ

sharma somaraju
అమరావతి:: టిడిపి మాజీ నేత సాదినేని యామిని శర్మ కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న షెకావత్ ఆమెకు...
టాప్ స్టోరీస్

‘బోస్టన్ రిపోర్టు ఒక చెత్త కాగితం:విశ్వసనీయతే లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బోస్టన్ గ్రూపు నివేదిక ఒక చెత్త కాగితం, దానికి విశ్వసనీయత లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.  మూడు రాజధానుల వ్యవహారంపై బోస్టన్ గ్రూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు...
టాప్ స్టోరీస్

విద్యార్థుల ధర్నా ఉద్రిక్తం: విద్యార్థి నేతల అరెస్టు

sharma somaraju
విజయవాడ: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసు అరెస్టు చేసి...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చొరవతోనే మత్స్యకారుల విడుదల

Mahesh
అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలతో పాకిస్తాన్‌ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అయితే, మత్స్యకారులు తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల నిర్ణయం మంచిది కాదు’

sharma somaraju
గుంటూరు: సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు స్పందించారు. మూడు రాజధానుల ప్రకటన సరైంది కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి ఒక...
టాప్ స్టోరీస్

రైతుల కాళ్లు పట్టుకున్న పోలీసులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం మందడంలో బంద్ సందర్భంగా రైతులు, పోలీసులు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు...
న్యూస్

ఈ నెల 7లోపు రిజర్వేషన్లు ఖరారు చేయండి

Mahesh
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జనవరి ఏడులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల...
న్యూస్

రైతులపై సీఎంకు ఎందుకంత కక్ష?: నారా లోకేష్

Mahesh
అమరావతి: రైతులపై సీఎం జగన్ కి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి...
రాజ‌కీయాలు

సీఎం జగన్ మాట తప్పరా?

Mahesh
విజయవాడ: సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు దాడి చేస్తున్నారు. ‘ సీఎం జగన్ గారు మాట తప్పరా? అది ఆయనకు వారసత్వంగా వచ్చిన స్వభావమా?అసలు ఆ...
న్యూస్

‘మహిళలపై ఏమిటీ పోలీసుల దాష్టీకం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న...
టాప్ స్టోరీస్

‘కోర్టు విచారణకు హజరుకావాల్సిందే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్,విజయసాయిరెడ్డి కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ 1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం...
రాజ‌కీయాలు

‘నా భార్య పేరన 5ఎకరాలు చూపిస్తే..’!

sharma somaraju
అమరావతి: మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో తన భార్య పేరు మీద అయిదు ఎకరాలు ఉన్నట్లు ఎవరైనా రుజువు చేస్తే ఆ అయిదు ఎకరాలను వారికి రాసి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవికి...
న్యూస్

‘ఐఏఎస్‌లు జర జాగ్రత్త!’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఐఏఎస్‌లు జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. వైఎస్ హయాంలో జగన్, విజయసాయిరెడ్డి మాటలు విని...
రాజ‌కీయాలు

వైసిపి పాలనపై యనమల ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి హయాంలో ఏపికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే దాన్ని వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సర్వనాశనం చేశారని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
టాప్ స్టోరీస్

అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?

Mahesh
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
టాప్ స్టోరీస్

రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)  అమరావతి:  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనకు...
రాజ‌కీయాలు

ముగిసిన దేవినేని ఉమ దీక్ష

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు దేవినేని ఉమ దీక్షను విరమింపజేశారు....
టాప్ స్టోరీస్

మా నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపేయండి: టీడీపీ నేత

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్న వేళ.. రాయలసీమ నేతలు కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే...
టాప్ స్టోరీస్

‘దుర్గమ్మే వారికి జ్ఞానోదయం కల్గించాలి’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి, మంత్రిమండలికి దుర్గమ్మతల్లే జ్ఞానోదయం కల్గించాలని వేడుకున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
రాజ‌కీయాలు

‘రాజధాని తరలింపు సాధ్యం కాదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్‌సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు....
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్‌టిసి కార్మికులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనవరి ఒకటవ తేదీ నుంచి ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటవ తేదీని ఆర్‌టిసి ఉద్యోగుల అప్పాయింటెడ్ డేగా పరిగణించనున్నట్టు...
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
న్యూస్

విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తారా?

Mahesh
అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ...
టాప్ స్టోరీస్

పవన్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి మందడం వెళ్తున్న సమయంలో పవన్‌ను పోలీసులు...
టాప్ స్టోరీస్

దేవుడికీ తప్పని సిఎం కాన్వాయ్ కష్టాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఎం కాన్వాయ్ వస్తుందంటే పోలీసులు ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్ చేయడం ఎప్పుడూ జరుగుతుండేది. అయితే ఇక్కడ సిఎం కాన్వాయ్ కోసం దేవుడి ఊరేగింపును సైతం అరగంట పాటు నిలువరించారు...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు...
న్యూస్

దివ్యాంగ మీసేవా నిర్వహకుడి ఆత్మహత్య బెదిరింపు

sharma somaraju
విశాఖ:  ఒక దివ్యాంగ మీసేవా నిర్వహకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాయిస్ మెసేజ్ పెట్టడం విశాఖపట్నం మధురవాడ ప్రాంత్రంలో కలకలం రేపింది. మీ సేవా కేంద్రాల ద్వారా అందే సేవలను ఇకపై గ్రామ సచివాలయాల్లోనే అందించాలని...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
టాప్ స్టోరీస్

పూలింగ్‌ విధానంలో భూములు వెనక్కి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో...
న్యూస్

విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్లని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నూతన...
రాజ‌కీయాలు

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే!?

Mahesh
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. సోమవారం సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బెయిల్

Mahesh
అమరావతి: రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేశారన్న అభియోగంతో రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పోలీసులు అరెస్టు చేసిన సంగతి...