NewsOrbit

Tag : ap latest news

న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత మూడు...
టాప్ స్టోరీస్

‘మతం మార్చుకుంటే.. కులం ఎందుకు’?

Mahesh
తిరుపతి:  మతం మార్చుకున్న సీఎం జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్...
టాప్ స్టోరీస్

ఆ ఆఫీస్‌లో లంచాలు తీసుకోరట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాల్లో అవినీతి ప్రస్తావన తరచూ వస్తోంది. కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా మారిందని జనం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పలు అభివృద్ధి,...
టాప్ స్టోరీస్

‘నా కులమతాల మాట వారికెందుకో’!

sharma somaraju
గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

అమరావతిపై టిడిపి రౌండ్ టేబుల్

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఇష్యూని లైవ్‌లో ఉంచాలని టిడిపి ప్రయత్నం చేస్తున్నది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి డోలాయమానంలో పడిన విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందన్న విధంగా మంత్రుల...
టాప్ స్టోరీస్

ఇక సిట్ ఎందుకు ఐజి గారూ!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
టాప్ స్టోరీస్

‘రెండేళ్లు ఆర్‌టిసి గుర్తింపు ఎన్నికలు ఉండవు’

Mahesh
హైదరాబాద్: రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ...
టాప్ స్టోరీస్

అమరావతి ఘటనలపై సిట్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్‌పై చెప్పులు,...
రాజ‌కీయాలు

సీఎం జగన్ ఆరు నెలల పాలన భేష్!

Mahesh
అమరావతి: ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతరం తపిస్తున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి ఆరు...
Right Side Videos

‘అమ్మ భాషకు పవన్ ఒక్కడే కనిపించాడప్పా’

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతృభాషాభివృద్ధి ప్రస్తుతం...
న్యూస్

విద్యార్థులకు తీపి కబురు

sharma somaraju
అమరావతి: జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి,...
టాప్ స్టోరీస్

‘జనాన్ని ముంచే సిఎం’

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ‘మంచి సిఎం కాదు-జనాన్ని ముంచే సిఎం’ అంటూ టిడిపి ఒక చిన్న పుస్తకం విడుదల చేసింది. ఇచ్చిన పథకాలకన్నా రద్దు చేసిన పథకాలే ఎక్కువ, మాట...
న్యూస్

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కొద్ది రోజుల్లో మోగనున్నది. డిసెంబర్ 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్ ఆదేశారు...
రాజ‌కీయాలు

‘ముంచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు!’

sharma somaraju
అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు తల్లి పాట!

sharma somaraju
అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా  చర్చ నడుస్సూనే ఉంది. ఎంత వ్యతిరోకత వచ్చినా ముఖ్యమంత్రి వెనక్కి...
రాజ‌కీయాలు

టిడిపికి కారెం శివాజీ షాక్:వైసిపిలో చేరిక

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ టిడిపికి గుడ్‌బై చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్‌సి,...
టాప్ స్టోరీస్

బాబు పర్యటనలో డ్రోన్‌ల వినియోగంపై వైసిపి ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ వ్యవహారం మరొక సారి తెరపైకి వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో అక్రమంగా డ్రోన్‌ కెమెరాలు వినియోగించారంటూ పోలీసులకు వైసిపి ఫిర్యాదు...
న్యూస్

‘మోదికి సాష్టాంగపడీ ఫిర్యాదు చేసుకోండి’

sharma somaraju
అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి...
టాప్ స్టోరీస్

ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వస్తే దాడి చేస్తారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ...
రాజ‌కీయాలు

జేసీ కుటుంబానికి హైకోర్టు నోటీసులు!

Mahesh
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు...
టాప్ స్టోరీస్

చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం...
టాప్ స్టోరీస్

“బాబు ‘మటాష్’ మాటపై విచారణ కావాలి”

Mahesh
అమరావతి: తమతో పెట్టుకుంటే ‘మటాష్’ అయిపోతారని అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలపై విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ తో వంశీ భేటీ.. వైసీపీలోకి ఆహ్వానిస్తారా ?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. టీడీపీకి...
టాప్ స్టోరీస్

బాబు రాజధాని పర్యటనకు ముందే సెగలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో గురువారం పర్యటించబోతున్న తరుణంలో అధికారపక్షం  వేస్తున్న అడుగులు రాజకీయ వేడిని...
టాప్ స్టోరీస్

‘అవకాశవాద రాజకీయాలు చేయం’

sharma somaraju
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ...
టాప్ స్టోరీస్

అమరావతికి కేంద్రం అండదండలు!?

Siva Prasad
    (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
రాజ‌కీయాలు

అవన్నీ అసత్య కథనాలే:భూమా జగత్ విఖ్యాతరెడ్డి

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై భూ వివాదానికి సంబంధించి తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వస్తున్న వార్తలపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...
న్యూస్

ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులో చోరీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో దొంగలు పడ్డారు. పది లక్షల రూపాయల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని శాసనసభ్యుడు ఆర్కే కార్యాలయంలోని...
టాప్ స్టోరీస్

‘స్వతంత్ర’ వల్లభనేని వంశీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణ చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. మరి వంశీ ఏం చెయ్యబోతున్నారు. వైసిపిలో చేరడం ఖాయం అయిందన్న విషయం...
వ్యాఖ్య

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

Siva Prasad
బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా? అని తెగ వాదించుకొని లాభం ఏముంది?...
టాప్ స్టోరీస్

‘స్పీకర్ అయ్యుండీ ఆ బూతులేమిటి సార్’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాయ్‌లాండ్‌ ఆస్థులపై కన్నేశారంటూ గురువారం శ్రీకాకుళంలో పరుషంగా వ్యాఖ్యానాలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం లోకేష్ నుంచి జవాబు...
టాప్ స్టోరీస్

‘ప్రజలకు దత్తపుత్రుడిని, మరెవరికీ కాదు!’

Siva Prasad
విశాఖపట్నం: ఇసుక కొరత వల్ల కష్టాలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను టిడిపి...
టాప్ స్టోరీస్

అధికారిక మ్యాపుల్లో ఆంధ్రా రాజధాని మాయం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్‌లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...
టాప్ స్టోరీస్

బిజెపి చాల తొందరలో ఉంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగూ వారు ఎంత తొందరలో ఉందీ సూచిస్తున్నది. ఇప్పుడు...
మీడియా

రాజకీయాలు, ఛానళ్ళ లంకె!

Siva Prasad
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ...
టాప్ స్టోరీస్

గన్నవరం గరం..గరం..!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరడం దాదాపుగా ఖారారు అయిపోయింది. దీంతో ఇప్పుడు వైసీపీలో కొత్త రచ్చ మొదలయ్యింది....
టాప్ స్టోరీస్

బీజేపీ గూటికి కరణం బలరాం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో ఎమ్మెల్యే కరణం...
టాప్ స్టోరీస్

వల్లభనేని వంశీ దారెటు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని జగన్‌ నివాసంలో వంశీ కలిశారు....
రాజ‌కీయాలు

వైసీపీ పథకం పారిందా?

Mahesh
అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు స్కెచ్ వేశారని వ్యాఖ్యానించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న  కౌంటర్ ఇచ్చారు....
వ్యాఖ్య

మన పోతులూరి..మన వెలుగు దారి!

Siva Prasad
మొన్నామధ్య కర్నూలులో జరిగిన పోతులూరి వీరబ్రహ్మం సభలో నేను మాట్లాడుతూ ఈ కాలంలో వీరబ్రహ్మం వుంటే గుడిలో కాదు, జైల్లో వుండేవాడని అన్నాను. చాలా మంది చప్పట్లు కొట్టారు. అంటే నా మాటల్లోని అంతరార్థాన్ని...
మీడియా

మూసలోంచి బయట పడేది లేదా ఇక?

Siva Prasad
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని...
టాప్ స్టోరీస్

స్థిరమైన ఓటు బ్యాంక్‌ జగన్ ‌లక్ష్యమా?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా అవి పట్టించుకోకుండా తన దైన శైలిలో ముందుకు...
రాజ‌కీయాలు

జగన్‌‌కు చంద్రబాబు చురకలు

sharma somaraju
అమరావతి: తప్పును ఎత్తిచూపించే వాళ్ళ నోళ్ళు నొక్కేయాలనుకోవడం వైసిపి ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. వాటిని...
టాప్ స్టోరీస్

సందేహాలకు సమాధానాలు ఏవీ!?

Siva Prasad
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి గ్రామ సచివాలయాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తను ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం తాము వెల్లడించిన పరీక్షా ఫలితాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు...