(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నీరు పల్లమెరుగు అన్నది జగమెరిగిన సత్యం. సర్వకాల సర్వావస్థలలోనూ నీళ్లు ముందుకే ప్రవహిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. దీనికి భిన్నంగా ఆ జలపాతంలో నీళ్లు కిందికి దూకకుండా పైకి వెళుతున్నాయి....
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే...
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మారిన పరిస్థితుల్లో శివసేనను బలపరచడం కోసం కాంగ్రెస్ ముందుకు వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునేందుకు సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశం...
సభలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్ అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ముస్లిం మత పెద్దలకు మైనారిటీ దినోత్సవం వేడుకల్లో ప్రాతినిధ్యం కల్పించడంపై...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ను `తలైవి` పేరుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆదివారం చెన్నైలో ప్రారంభమైంది. బాలీవుడ్ క్వీన్...
1983.. భారత క్రికెట్ చరిత్రలో మరచిపోలేని సంవత్సరం. వెస్టీండిస్ను ఓడించి భారత్ ప్రపంచ కప్ క్రికెట్లో విశ్వ విజేతగా అవతరించిన ఏడాది. ఇప్పుడు 1983లో కపిల్ డేర్ డెవిల్స్ అసాధారణ ప్రయాణాన్ని `83`పేరుతో...
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేన నాయకత్వం పార్టీ...
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
అమరావతి: చంద్రబాబు హయాంలో ఏడాదికి 22 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్ అయిదు నెలల పాలనలోనే 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు....
కొత్తగా బయటపడిన చమురు నిక్షేపాల గురించి ప్రకటిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు; Photo Courtesy: Reuters (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఇరాన్లో మరో చమురు క్షేత్రం బయటపడింది. అందులో సుమారుగా 5300 కోట్ల బారెళ్ల చమురు...
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
అమరావతి: తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ఏపి అధికార భాష సంఘం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు...
అమరావతి: చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుట్టపాలెంలో తీవ్ర కలకలం రేపిన ఆరేళ్ల చిన్నారి వర్షిణి హత్యాచారం కేసుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తన హృదయాన్ని...
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రీంకోర్టు...
హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. రామమందిరం...
న్యూఢిల్లీ: ‘మహాత్మా గాంధీ హత్య కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారిస్తే నాధూరాం గాడ్సే హంతకుడు అయితే దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పిఉండేది’: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మహాత్ముడి మునిమనుమడు తుషార్...
అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇళ్లలో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను పెంచడం సాధారం. పెంపుడు జంతువులు విశ్వాసంగా ఉంటాయని నమ్ముతారు. అయితే, కుక్కలు విశ్వాసంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. కానీ కొలంబియాలో జరిగిన...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ‘చలో ట్యాంక్బండ్’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్బండ్ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్ …...
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి రంగం సిద్ధమవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం మెగాస్టార్...
అమరావతి: తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారే విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు. దానితో ఆయన రాజకీయ పయనం ఎటు అన్నదానిపై ఊహాగానాలు ఇంకా వినబడుతూనే...
పంజాబ్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతీయుల సంప్రదాయాలను గౌరవించడం మంచి పరిణామం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్పూర్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం...
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు....
ముంబై: పెంపుడు కుక్క కోసం కన్నతల్లిపైనే కేసు పెట్టింది ఓ కూతురు. జంతు ప్రేమికురాలైన ఓ కూతురు వీధి కుక్కను ఇంటికి తెచ్చి పెంచుకుంటోంది. అది నచ్చని తల్లి ఒక రోజు ఆ కుక్కను...
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు కేసులో 2.77 ఎకరాల వివాద స్థలంపై యాజమాన్య హక్కులు బాల రాముడికి అప్పగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వివాద స్థలంపై తమకు హక్కులు ఉన్నాయన్న వాదనను ముస్లింలు నిరూపించలేకపోయారని పేర్కొన్నది. ...
అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి...
అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో సిఎం జగన్...
న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని కోర్టు పేర్కొన్నది. రామజన్మభూమి – బాబరీ...
అమరావతి: పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ అధికారులు వినూత్న ప్రక్రియ చేపట్టారు. కేజీ ప్లాస్టిక్ తీసుకువస్తే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.లీవ్ ప్లాస్టిక్ అనే...
న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు...
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ పార్టీ...
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా దాఖలు చేసిన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ జండా రంగు అన్ని చోట్ల దర్శనమిస్తున్నది. గ్రామ సచివాలయ భవనాలు, వాటర్ ట్యాంక్లు, పాఠశాలల ప్రహరీగోడలు, స్మశానవాటికలు ఇలా అనేక ప్రభుత్వ కట్టడాలకు...
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ...
ఏదైనా భయంకరమైన అనుభవం చవిచూసినవారు అనంతర కాలంలో మానసికంగా కొన్ని ప్రమాదకరమైన లక్షణాలతో సతమతమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని మానసిక వైద్య పరిభాషలో పిటిఎస్డి అంటారు. పిటిఎస్డితో బాధ పడేవారు కుంగుబాటుకు గురవుతారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాయ్లాండ్ ఆస్థులపై కన్నేశారంటూ గురువారం శ్రీకాకుళంలో పరుషంగా వ్యాఖ్యానాలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం లోకేష్ నుంచి జవాబు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మనం పెంపుడు కుక్కతో కలిసి ఈ ఆట ఆడుతాం. ఏదైనా బంతి గానీ, మరో ఆటవస్తువు గానీ విసిరేస్తే కుక్క పరుగుపరుగున వెళ్లి దానిని నోట కరచుకుని వస్తుంది. ఆ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) శతాబ్దానికి పైగా నానుతున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు వచ్చేవారం తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం బిక్కుబిక్కుమంటూ దాని కోసం ఎదురు చూస్తున్నది. తీర్పు...
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబసభ్యులకు కేంద్రం ఎస్పిజి భద్రత తొలగించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి ఇక మీదట జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత మాత్రమే ఉంటుంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం...
భారతదేశ చరిత్రలో పానిపట్ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘పానిపట్. స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో సునీత గోవర్కర్, రోహిత్ షీలాత్కర్లు...
చెన్నై: బీజేపీపై సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఉచ్చులో తాను పడనని చెప్పారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ...
అమరావతి: ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు...
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలులో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మంచి మంచి వైల్డ్లైఫ్ వీడియోలు నెట్లో పెట్టే అటవీ శాఖ అధికారి సుశాంత నందా ఈసారి ఓ పెద్దపులి కుటుంబం వీడియో షేర్ చేశారు. మధ్యభారతంలోని పెంచ్ టైగర్ రిజర్వ్లో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ లో ఉన్న కళ్యాణ మండపం వద్ద అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపింది....
విజేతలే చరిత్ర నిర్మాతలు. పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు. పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళవుతారు. పరాజితులు దెయ్యాలవుతారు. రాక్షసులవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ అదే చరిత్రగా విశ్వసిస్తూ ఆ దేవుళ్ళనే...
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ‘బుల్బుల్’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్బుల్’ తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెను...