అమరావతి: రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు సిపిఐ బాసటగా నిలిచింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సిపిఐ జాతీయ సమితి తీర్మానం చేసింది. కోల్ కతాలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేడు రాజధాని గ్రామాల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రైతులు నేడు...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
అమరావతి: రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత...
అమరావతి : మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో...
హైదరాబాద్: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటి వరకు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. రాజధాని ఏర్పాటు పై నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఎట్టకేలకు గ్యాస్ లీకేజ్ అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం నిర్వహించిన...
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చులు తెలియచేయని పార్లమెంట్ సభ్యులపై ఎన్నికల సంఘం (ఈసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికలు గడిచి పదినెలలు దాటుతున్నా దేశవ్యాప్తంగా 80 మంది పార్లమెంట్ సభ్యులు వారి...
అమరావతి :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు తెనాలితో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి నుండి గుంటూరు, నారాకోడూరు, సంగంజాగర్లమూడి, అంగలకుదురు, చెంచుపేట, మారిస్ పేట మీదుగా చంద్రబాబు చేరుకుని మున్సిపల్ మార్కెట్...
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
అమరావతి : రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీ కోసం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు సోమవారం మండలి చైర్మన్ షరీఫ్ కు పేర్లు అందజేశాయి. ఈ సెలెక్ట్ కమిటీలో...
హైదరాబాద్: పవన్ కల్యాణ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాను వేసవి కానుకగా మే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రాణాంతక కరోనా వైరస్ కేసు మరొకటి భారత్లో వెలుగులోకి వచ్చింది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని...
అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కృష్ణా జిల్లా నందిగామలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేశారన్న అభియోగంపై 12 మంది అమరావతి జేఎసి నాయకులపై సెక్షన్ 3 కింద కేసు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే...
అమరావతి: జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకున్న సిబిఐ మాజీ జెడి వి.వి లక్ష్మీనారాయణ (జెడి) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? లేక తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరతారా అనేది...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసిస్తుంటే ఏపీ సీఎం జగన్ పాటిస్తూ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సోనియా కొన్ని రోజులుగా జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో ) తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పూడిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ అవ్వడంతోస్థానికులు భయాందోళనలకు గురిఅవుతున్నారు. పెద్ద శబ్దంతో పైప్ లైన్ నుంచి సహజవాయువు భారీగా లీకవుతోంది....
అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో...
న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు శరవేగంగా పాకుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం నిర్ణయించుకుంది....
అమరావతి: ‘కరోనా వైరస్’ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, దాని కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో...
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ...
అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ‘దిశ’ అత్యాచారం, హత్య కేసులో ఎన్ కౌంటర్ లో చనిపోయిన చెన్నకేశవులు దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్య రేణుకను కూడా బాధితురాలిగా చేశాడని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్ల్యాండ్లో నేడు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజధాని రైతులకు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే, ఆయన తమ్ముడయిన స్వామినాధన్ అంకాళేశ్వర్ అయ్యర్...
చైనా: ఏపీకి చెందిన ఓ యువతి తాను వూహాన్లో చిక్కుకుపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతోంది. ఉద్యోగంలో భాగంగా ఇచ్చే శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూల్ జిల్లాకు చెందిన యువతి...
చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ మన దేశానికీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చెన్నై : విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు కనబడటం చెన్నై విమానాశ్రయంలో కలకలం రేపింది. మలేషియా నుంచి వచ్చిన చైనా వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు...
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 47వ రోజు కు చేరాయి. తుళ్ళూరు, మందడం, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు లో మహా ధర్నాలు కొనసాగిస్తున్నారు....
అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారన్న కారణంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నలుగురు విద్యార్థులను హాస్టల్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆశీర్వాదం, నవీన్, రాజు, ఏడుకొండలు అనే విద్యార్థులను హాస్టల్ నుండి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో ఏపికి మొండి చేయి ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పనులన్నీ ఆపేసుకుకూర్చున్న చేతకాని...
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాలమీద పంపిన బిల్లును కేంద్రం పట్టించుకో లేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లుకు...
అమరావతి: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు పెదవి విరుస్తుండగా, ఇది అద్భుత బడ్జెట్ అంటూ ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు....
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆమె ఏకంగా 2 గంటల...
న్యూఢిల్లీ: 2020-21 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో తొలి ప్రాధాన్యం ఇవ్వగా.. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ద్వితీయ ప్రాధాన్యం లభించింది. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి ఇచ్చిందని, ఈ విషయమై పార్లమెంట్ లో పోరాడతామని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని...
న్యూఢిల్లీ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కె.కేశవరావు (కేకే)కు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో...
అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని...