NewsOrbit
రాజ‌కీయాలు

హైపవర్ కమిటీకి రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం  లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

ముంబైలో ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలు!

Mahesh
ముంబై: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ) విద్యార్థులపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ ముంబైలో ఆందోళన కొనసాగుతుండగా.. ‘ఫ్రీ కాశ్మీర్’ అనే పోస్టర్ దర్శనం ఇవ్వండి సంచలనం అయింది. జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి...
న్యూస్

విప్ పిన్నెల్లి వాహనంపై రాళ్ల వర్షం:చినకాకాని వద్ద ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రభుత్వ విప్, మాచర్ల...
టాప్ స్టోరీస్

పోలీసులకు టిడిపి ఎంపి జయదేవ్ క్లాస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చిన కాకాని వద్ద జాతీయ రహదారి దగ్బంధానికి బయలుదేరిన గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసులు...
టాప్ స్టోరీస్

గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి అయిషీపై కేసు!

Mahesh
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ)లో ముసుగులు ధరించిన దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడిన యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ అయిషీ ఘోష్‌ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు...
టాప్ స్టోరీస్

పోలీసు ఆంక్షలు బేఖాతరు:హైవేలను దిగ్బంధించిన నేతలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి...
రాజ‌కీయాలు

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. మంగళవారం...
టాప్ స్టోరీస్

సచివాలయానికి సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం సచివాలయంకు రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్...
టాప్ స్టోరీస్

జగన్ పై మోహన్ బాబుకు ఎందుకు అలక?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలోనే ఉంటారా? లేక బీజేపీలో చేరుతారా ? ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్...
గ్యాలరీ

‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కన్‌సర్ట్

Siva Prasad
‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కన్‌సర్ట్...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో ఎవరి దారి వారిదే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఎస్‌ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు ప్రచారంతో దూకుడుగా ఉన్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో...
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
టాప్ స్టోరీస్

చిక్కుల్లో మాజీ మంత్రి అయ్యన్న!

Mahesh
విశాఖపట్నం: బెయిల్‌పై వచ్చి 12 గంటలు కూడా కాకముందే మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. తన సోదరుడు సన్యాసినాయుడుతో జరిగిన వివాదంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పెట్టిన...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి మోహన్ బాబు.. మరి పవన్ పరిస్థితి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజకీయ పరిణామాలు జోరుగా మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు వస్తున్న వేళ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాషాయ పార్టీకి...
మీడియా

న్యూస్ ఛానళ్ళ రథ చక్రాల క్రింద..!

Siva Prasad
ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు...
టాప్ స్టోరీస్

ట్రంప్ ని చంపితే 80 మిలియన్ డాలర్లు: ఇరాన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చిన వారికి 80 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.570 కోట్లు) అందిస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా జ‌రిపిన దాడిలో ఇరాన్ జనరల్‌ సులేమానీ...
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...
న్యూస్

‘అమరావతిపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని టిడిపి పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ...
టాప్ స్టోరీస్

‘వాట్ ఏ మ్యాన్!’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని మోదీని ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు తన కుటుంబసభ్యులతో కలవడంపై చర్చ జరుగుతున్న వేళ.. మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణులు ఆసక్తికర ట్వీట్ల...
టాప్ స్టోరీస్

‘విద్యార్థుల గొంతు నొక్కేస్తారా’?

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు జరిపిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మోదీ అండతో మూకలు...
న్యూస్

మరో 16మంది రాజధాని రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:రాజధాని ఆందోళనలో పాల్గొన్న రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వెలగపూడి,మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన 16మంది రైతులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ఆందోళన అంశంపై మాట్లాడదామని  రైతులను చిలకలూరిపేట...
టాప్ స్టోరీస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఉన్న...
టాప్ స్టోరీస్

విశాఖలో చంద్రబాబుపై కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖపట్నం:టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్ల బాబూరావు ఫిర్యాదు మేరకు...
రాజ‌కీయాలు

పుర’పోరు’లో టీజేఎస్

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల బరిలో కోదండరాం పార్టీ పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో...
Right Side Videos

రాకాసి అలల బీభత్సం చూడండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాలిఫోర్నియాలో ప్రకృతి ప్రళయం రాకాసి అలలు సునామీ రూపంలో ఎగిసిపడి ఓ యువకుడిని సుముద్రంలోకి లాక్కెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 20వ తేదీన...
న్యూస్

వైసిపి కార్యకర్తలపై రోజా కేసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిత్తూరు: వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేయించారు.రోజా కారును అడ్డుకుని దాడి చేశారని ఆమె అనుచరులు పోలీసులు ఫిర్యాదు చేయగా 37మందిపై కేసు...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి మోహన్‌బాబు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు కుటుంబం వైసీపీని వీడి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర...
రాజ‌కీయాలు

‘మోదీ ఆ పని చేస్తే బిజెపిలోకి ఖాయం’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిక కశ్మీర్‌ను భారత్‌లో కలిపితే బిజెపిలో చేరేందుకు తాను సిద్ధమని గతంలోనే...
టాప్ స్టోరీస్

జేఎన్‌యూలో ఎవరీ ముసుగువీరులు?

Mahesh
న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుండగుల దాడిలో అనేకమంది...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
న్యూస్

రాజధాని ఎఫెక్ట్:గుంటూరులో విద్యాసంస్థల బంద్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి   పిలుపు మేరకు నేతలు బస్టాండ్ సెంటర్...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయం కరెక్ట్ కాదు: కత్తి మహేష్

Mahesh
అమరావతి: ఏపీలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని.. చంద్రబాబు ప్రభుత్వ బాటలోనే జగన్...
న్యూస్

బాలికపై ఎస్పీ లైంగిక దాడి

Mahesh
అసోం: ఓ మైనర్ బాలికపై అసోంకు చెందిన ఎస్పీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రావడంతో, ఇప్పుడా రాష్ట్రం అట్టుడుకుతోంది. కర్బీఅంగ్‌లాంగ్ పట్టణానికి చెందిన ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్, ఓ మైనర్ బాలికపై బాలికపై...
టాప్ స్టోరీస్

అమరావతిపై పట్టుపట్టనున్న బిజెపి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.    సిఎం జగన్ మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

జేఎన్‌యూ క్యాంపస్‌లో టెన్షన్.. టెన్షన్..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ)లో ఉద్రిక్తత నెలకొంది. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్‌లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే.  ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
న్యూస్

వైకుంఠ ఏకాదశి.. శ్రీవారి సేవలో ప్రముఖులు

Mahesh
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు తిరుమల...
టాప్ స్టోరీస్

పాక్ చెర నుంచి తెలుగు జాలర్లకు విముక్తి

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్‌ చెరలో ఏడాదికిపైగా బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లకు విముక్తి లభించింది. జైల్లో ఉన్న 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ జైలు నుంచి విడుదల చేశారు.  వారిని సోమవారం పంజాబ్...
వీడియోలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు` ట్రైల‌ర్

Siva Prasad
`స‌రిలేరు నీకెవ్వ‌రు` ట్రైల‌ర్  ...
సినిమా

హీరోకి షాకిచ్చిన కోర్టు

Siva Prasad
ఓ నటిని మలయాళ నటుడు దిలీప్‌ లైంగిక వేధింపులకు గురి చేశాడనే దానిపై కోర్టులో కేసు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి దిలీప్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌...
సినిమా

పేరు మార్పు కలిసొచ్చేనా

Siva Prasad
యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తన స్క్రీన్‌ నేమ్‌ను మార్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ సినిమాకు ఈ హీరో తన స్క్రీన్‌ నేమ్‌ను దేవరకొండ విజయ్‌...
సినిమా

‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్‌ డేట్‌

Siva Prasad
రవితేజ, వి.ఐ.ఆనంద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డిస్కోరాజా’. ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 24న సినిమా విడుదలవుతుంది. ఈ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌...
సినిమా

ఎం.ఎస్.రాజు ‘డర్టీ హరి’

Siva Prasad
నిర్మాత ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డర్టీ హరి’. ఎస్‌. పి. జి. క్రియేషన్స్‌ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో, గూడూరు సతీష్‌ బాబు, గూడూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రవణ్‌ రెడ్డి...
సినిమా

అన్నయ్య కోసం..

Siva Prasad
అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌ సినిమా ‘ఎంత మంచివాడవురా’కి సపోర్ట్‌ ఇవ్వడానికి తమ్ముడు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ సిద్ధమయ్యారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 15న విడుదల...
సినిమా

పెళ్లికి సిద్ధం

Siva Prasad
విజయవంతమైన చిత్రాలతోనే కాదు.. వివాదస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తోన్న హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా? అంటే వెంటనే బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఈమె ‘పంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న...
సినిమా

అనుష్క అంక్షలు?

Siva Prasad
అగ్ర నాయిక అనుష్క చాలా గ్యాప్‌ తర్వాత ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. అయితే తాజాగా...
టాప్ స్టోరీస్

‘ఏపీకి రెండు రాజధానుల వాదన సరైంది’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో రైతులు ఆందోళన చేస్తుంటే.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీకి మూడు కాదు...
టాప్ స్టోరీస్

‘వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే’

sharma somaraju
తిరుమల: గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం...