NewsOrbit
రాజ‌కీయాలు

‘జగన్ మదిలోనిదే కమిటీ రిపోర్టు’

sharma somaraju
విజయవాడ సిఎం జగన్ చెప్పినట్లుగానే జిఎన్ రావు కమిటీ రిపోర్టు ఇచ్చిందనీ, ఈ కమిటీనే ఒక బోగస్ అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకే...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
టాప్ స్టోరీస్

‘మ్యాగీ’ నూడుల్స్‌తో చెప్పులు!

Mahesh
చెప్పుల్లో రకరకాల ఫ్యాషన్లు ఉంటాయి. కానీ నూడుల్స్‌తో తయారైన చెప్పులను ఎప్పుడైనా చూశారా? పిల్లలు ఇష్టంగా తినే ఆహారంలో నూడుల్స్‌ ఒకటి. రెండు నిమిషాల్లో స్నాక్స్‌ సిద్ధం కావాలంటే మ్యాగీ ఉండాల్సిందే. నోరూరించే మ్యాగీ అంటే చిన్నపిల్లల...
టాప్ స్టోరీస్

‘రాజధానికై జెఎసిగా పోరాడుదాం’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా  అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు...
రాజ‌కీయాలు

చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని మార్పు!

Mahesh
విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
రాజ‌కీయాలు

జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు

Mahesh
విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం జగన్ జన్మదినోత్సవం...
సినిమా

మెగా సూపర్ వేడుక

Siva Prasad
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా తుదిమెరుగులద్దుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ సంగీమందించాడు. ఈ మూవీ...
టాప్ స్టోరీస్

పంచాయతీ వైసిపి రంగు చెరిపివేత:వెలగపూడిలో ఉద్రిక్తం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
టాప్ స్టోరీస్

ఏపీలో 25 జిల్లాలు!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

అమరావతిలో విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: సిఎం జగన్ అన్నట్లు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా జి ఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. ఇది దున్నపోతు పాలనలా...
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
టాప్ స్టోరీస్

జీఎన్ రావు కమిటీ మంత్రం కూడా వికేంద్రీకరణే!

Mahesh
అమరావతి: ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే...
రాజ‌కీయాలు

ఓ పక్క మహాధర్నా,మరో పక్క మహార్యాలీ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ ప్రకటన ఇటు అమరావతి ప్రాంత రైతు కుటుంబాల్లో  తీవ్ర ఆందోళన, అలజడి రేకెత్తించగా అటు విశాఖ ప్రజానీకంలో సంతోషాన్ని నింపుతోంది. మూడు రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
న్యూస్

రాజధానులపై జెడి ఎమన్నారంటే..

sharma somaraju
అమరావతి: అమరావతి, విశాఖ, కర్నూల్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆయా ప్రాంతాల్లో యాక్టివిటీ పెరుగుతుందని సిబిఐ మాజీ జెడి, ప్రస్తుత జనసేన నాయకుడు వివి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కన పెట్టి నాయకులు...
టాప్ స్టోరీస్

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

sharma somaraju
అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం తమ విలువైన భములు పణంగా పెట్టి...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
రాజ‌కీయాలు

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...
న్యూస్

పాక్ తో నావీ ఆఫీసర్స్ లకు లింకులు

Mahesh
విజయవాడ: పాకిస్థాన్‌కు సమాచారం ఇస్తోన్న తూర్పు నావికాదళానికి చెందిన ఏడుగురు సిబ్బందిని ఇంటలిజెన్స్ అధికారులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. నేవీకి చెందిన  కీలక సమాచారాన్ని పాక్‌కు రహస్యంగా పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. పాక్ హవాలా...
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు ప్రింట్ చేయోద్దు’

sharma somaraju
అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్‌లు వేశారు. జివో...
న్యూస్

‘ట్విట్టర్ లో కాదు డైరెక్ట్ గా రా’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు చేసే వైసీపీ నేతలు ఆధారాలు బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత...
టాప్ స్టోరీస్

‘నా మాటలు వక్రీకరించారు:సిఎం నిర్ణయమే శిరోధార్యం’

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ జగన్మోహనరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో పరిపాలన అంతా ఒక చోట నుండి జరిగితే బాగుంటుందని నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన...
టాప్ స్టోరీస్

ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే కులదీప్‌కు జీవితఖైదు శిక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌కు ఢిల్లీలోని తిస్ హజరీ కోర్టు జీవిత ఖైదు శిక్షతో పాటు 25లక్షల రూపాయల...
టాప్ స్టోరీస్

పోలీసు బూటును ముద్దాడిన వైసీపీ ఎంపీ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. జేసీ మాటలకు కౌంటర్‌గా పోలీసు బూట్లు తుడిచిన...
Right Side Videos టాప్ స్టోరీస్

ఆందోళనలు ఆపేందుకు.. ‘జన గణ మన’!

Mahesh
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు ఓ పోలీసు చేసిన వినూత్న ప్రయత్నం ఎందరో మనసుల్ని తాకింది. వారి హృదయాల్లోని దేశభక్తిని తట్టిలేపింది. అంతే అప్పటిదాకా నినాదాలతో హోరెత్తించిన...
రివ్యూలు

ప్ర‌తిరోజూ పండ‌గే రివ్యూ & రేటింగ్‌

Siva Prasad
    స‌మ‌ర్ప‌ణ‌:  అల్లు అర‌వింద్ బ్యాన‌ర్స్‌:  జీఏ 2 పిక్చ‌ర్స్‌, యువీ క్రియేష‌న్స్‌ న‌టీన‌టులు: సాయితేజ్‌, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్‌, రావు ర‌మేష్‌, కృష్ణ‌మాచారి, ప్ర‌వీణ్‌, హ‌రితేజ‌, అజ‌య్‌, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం:...
రాజ‌కీయాలు

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

Mahesh
అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆర్నెళ్లుగా విశాఖలో...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంఘీభావం

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే గోపిరెడ్డికి రాజధాని రైతుల హాట్సాఫ్

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటనతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగానికి వైసిపి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హీరో అయ్యారు. అధికార పార్టీ నుండి మొట్టమొదటి సారిగా...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి మాజీ మంత్రి ‘ఆది’ సోదరులు!?  

sharma somaraju
అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ సోదరులు వైసిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిమాణాలతో జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి....
టాప్ స్టోరీస్

అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వైసీపీ ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ ఎమ్మెల్యే విభేదించారు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట ఉండాలని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉండాలని...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
సినిమా

సీనయ్యకు జోడీ కుదిరింది

Siva Prasad
డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వీవీ వినాయక్ చేస్తున్న తొలి సినిమా ‘సీనయ్య’. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలనే ప్రధాన అంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు....
టాప్ స్టోరీస్

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

Mahesh
కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
టాప్ స్టోరీస్

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

Mahesh
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
టాప్ స్టోరీస్

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’

sharma somaraju
అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని...
న్యూస్

హర్షకుమార్‌కు టిడిపి నేతల పరామర్శ

sharma somaraju
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు జివి హర్షకుమార్‌ను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో టిడిపి బృందం పరామర్శించింది. చినరాజప్పతో పాటు శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య...
రాజ‌కీయాలు

రాజధాని ప్రకటనపై అయ్యన్న స్పందన

sharma somaraju
విశాఖపట్నం: వికేంద్రీకరణ అంటే ప్రాంతాలను విడగొట్టడం కాదని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు గానీ వెనుకబడిన దేశమైన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా అని...
టాప్ స్టోరీస్

తెలంగాణలోనూ మూడు రాజధానులు కావాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం తెలంగాణకూ సోకింది. తెలంగాణలోనూ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు అదిలాబాద్ బీజేపీ ఎంపీ...
రాజ‌కీయాలు

‘జగన్‌ నిర్ణయానికి సర్వత్రా హర్షాతిరేకాలు’

sharma somaraju
విశాఖపట్నం:  అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ అవసరమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా...
టాప్ స్టోరీస్

రామచంద్ర గుహను ఈడ్చుకువెళ్లిన పోలీసులు

Mahesh
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ వద్ద రామచంద్ర గుహతోపాటు మరికొంత మంది...
టాప్ స్టోరీస్

ఏపి సర్కార్‌కు పిసిఐ షాక్:2430 జివో క్యాన్సిల్ చేయాలి

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. మీడియా కథనాలపై ఆంక్షలు విధిస్తూ  ఏపి ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 2430 ను రద్దు చేయాలని కౌన్సిల్...
టాప్ స్టోరీస్

ప్రముఖ రచయితల ‘పౌర ‘నిరసన

sharma somaraju
హైదరాబాద్: రాజ్యాంగంలోని సెక్యులర్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించి పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ప్రసిద్ధ రచయితలు, విద్యావేత్తలు, పత్రికా రచయితలు గురువారం ట్యాంక్ బండ్ మీద ఉన్న మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద మౌన...
రాజ‌కీయాలు

రాజు మారితే.. రాజధాని మారుతుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని అసెంబ్లీలో సీఎం...