NewsOrbit

Tag : ysr congress party

న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: గ్రానైట్ లీజు రద్దు విషయంలోనూ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు

Vihari
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి వైఎస్ జగన్ సర్కారుకు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగానే హైకోర్టు నుండి ఉత్తర్వులు వస్తున్నాయి. తాజాగా టీడీపీ నేతలకు సంబంధించిన రెండు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: రాజధాని విషయంలో సీఎం వైఎస్ జగన్ కు కొత్త తలనొప్పులు!

Vihari
రాజధాని తరలింపు విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రాజధాని తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చే నెల 21 వరకూ స్టేటస్ కో పొడిగించిన...
రాజ‌కీయాలు

వైసీపీ రెబెల్ లిస్టులో పెద్ద జాబితానే…!!

Muraliak
వైసీపీలో రెబల్స్ జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణ రాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ సీఎం జగన్ ను ఇరుకునపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ, టీడీపీ కూడా లేవనెత్తని సున్నితమైన అంశాలను రఘురామకృష్ణరాజు లేవనెత్తుతున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఈ ఒక్క పాయింట్ చాలు రఘురామ కృష్ణం రాజు ‘ పిరికితనం ‘ మొత్తం అర్ధం అయిపోయింది !? 

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూటే సెప‌రేటు అనే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కామెంట్లు చేయ‌డం, ఏకంగా స‌స్పెన్ష‌న్ చేయాలంటూ ఫిర్యాదు చేసే...
రాజ‌కీయాలు

అదేంటీ.. సీఎం జగన్ ను చంద్రబాబు అంత విసిగిస్తున్నారా..?

Muraliak
అధికారంలో ఉన్న వైసీపీ బలం 151 మంది ఎమ్మెల్యేలు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. మిగిలిన ముగ్గురూ పరోక్షంగా వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి....
రాజ‌కీయాలు

కొత్త చూపులు చూస్తున్న గంటా.. అవంతితో తంటానే కారణమా..?

Muraliak
టీడీపీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు కొత్త చూపులు చూస్తున్నారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారంటూ అనేక పుకార్లు వస్తున్నాయి. ఆయన ఆగష్టు 9న లేదా 16న లేదా 22న వైఎస్సార్సీపీలో...
న్యూస్

ఏంటి జగనూ?నీ మంత్రులకే నీ ప్రభుత్వంమీద నమ్మకం లేదా??

Yandamuri
ఆంధ్ర ప్రదేశ్ లో కరొినా సోకిన ప్రజాప్రతినిధులు అందరూ చికిత్సనిమిత్తం ఏపిని వదిలి హైదరాబాద్ కి పరుగులు దిగటం విమర్శలకు తావిస్తోంది.ఇప్పటికే ఈ విషయం మీద దృష్టి పెట్టింది. ఏపిలో కరోనా చికిత్స అధ్వాన్నంగా...
న్యూస్

ఇది నిజంగా జరిగితే జగన్ ప్రభుత్వం పరువు మొత్తం పోయినట్లే !

Yandamuri
కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గకుండానే ఆంధ్ర ప్రదేశ్ లో సెప్టెంబర్ ఐదో తేదీ నుండి పాఠశాలలను పున ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వ యోచనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల...
న్యూస్ రాజ‌కీయాలు

ఎలక్షన్ తరవాత ఇలాంటి సీన్ ఇప్పుడే వచ్చింది.. బాబు గారు సూపర్ హిట్ , జగన్ బిలో యావరేజ్ ! 

sekhar
ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఏర్పాటు చేసిన మంత్రి వర్గం పెద్దగా ప్రజల మన్ననలను పొందుకో లేనట్లు తేలింది. ఈ విషయంలో బాబు గారే సూపర్ హిట్, వైయస్ జగన్ యావరేజ్ అనే...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ నేషనల్ మీడియా వార్త జగన్ అర్జెంట్ గా చదవాల్సిందే !

sekhar
జాతీయ మీడియా అమరావతి ఉద్యమం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నట్లు అమరావతి అనేది ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినది మాత్రమే కాదని జాతీయ మీడియా పరిశోధనలో తేలినట్లు సమాచారం....
న్యూస్ రాజ‌కీయాలు

బెంగళూరు జగన్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు..!!

sekhar
ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఉన్న రాజకీయ నాయకులకు సినిమా హీరోలకు ధీటుగా క్రేజ్ ఉన్న నాయకుడు వైయస్ జగన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక చుట్టుపక్కల...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ జిల్లా మొత్తం కూడా .. థాంక్యూ సి‌ఎం జగన్ అంటోంది .. ఎందుకో తెలుసా ? 

sekhar
ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తరాంధ్రలో ఎక్కువగా మత్స్యకారులు ఉండే జిల్లా శ్రీకాకుళం. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో భవనపాడు పోర్టు కోసం పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఎప్పటినుండో ఉద్యమాలు చేశారు. వీళ్లంతా ఉపాధి లేక చాలా...
న్యూస్

ఇదో యాంగిల్ ! జగన్ చుట్టూ ‘కమ్మ’ బ్యాచ్ !!

Yandamuri
ఒక సామాజిక వర్గాన్ని జగన్ అణిచి పెడుతున్నారన్న అపవాదును పోగొట్టుకోడానికి వారికి త్వరలోనే ఆయన ‘కమ్మ’టి కబురు వినిపించబోతున్నారట. బంతికి మరీ ఎక్కువగా గాలి ఊదితే అది పేరు పోయే ప్రమాదం ఉందని గ్రహించిన...
న్యూస్ రాజ‌కీయాలు

” జగన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు ” అతిపెద్ద ఆరోపణ .. వీడియో ప్రూఫ్ తో సహా ! 

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందన్న సంగతి తెలిసిందే. రోజుకి పది వేల పాజిటివ్ కొత్త కేసులు బయటపడటంతో చాలావరకు ప్రజలలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఇలా ఉండగా...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో నేను కూడా ఉండలేను – కొడాలి నాని

Vihari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అమరావతి విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో చట్టసభలు నిర్మించడం కూడా కుదరదని కొడాలి నాని అన్నారు. రాష్ట్ర...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఇద్దరు టిడిపి నేతలకు జగన్ సర్కారు షాక్.. గ్రానైట్ లీజులు రద్దు

Vihari
ప్రకాశం జిల్లాలో ఇద్దరు టిడిపి నేతలకు జగన్ సర్కారు షాకిచ్చింది. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేలకు చెందిన గ్రానైట్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా అద్దంకి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏంటబ్బా ఇంకా బెయిల్ రాలేదు అని అనుకుంటున్నారు..! ఇంతలోనే భలే వచ్చేసిందే….

siddhu
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కరరావు హత్యకేసులో ఇతని ప్రమేయం ఉందంటూ పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్రంలో భాస్కర్ రావు హత్య...
న్యూస్ రాజ‌కీయాలు

కడప నడిబొడ్డులో జగన్ కి వ్యతిరేకంగా తయారైన వైసీపీ ఎమ్మెల్యే..!!

sekhar
వైయస్ కుటుంబాన్ని మొదటి నుండి ఆదరిస్తున్న జిల్లాగా కడప జిల్లాకు ఏపీ రాజకీయాల్లో మొదటినుండి పేరు ఉంది. వైయస్ చనిపోయిన తర్వాత జగన్ ని ఎక్కువ ఆదరించిన జిల్లాగా…. ఎలాంటి ఎన్నికలు అయినా సరే...
న్యూస్ రాజ‌కీయాలు

బీహార్ నుంచి జగన్ కి సూపర్ గుడ్ న్యూస్..!!

sekhar
దేశంలో త్వరలో చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా చాలా రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల వాయిదా వెయ్యాలి అంటూ వినతులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఇంక వెనక్కు తగ్గేది లేదు..! ఆ పథకానికి సై అంటున్న జగన్..!!

sharma somaraju
  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కోటి మంది లబ్దిదారులకు ఒకే రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించిన ఏపీ సర్కార్

Vihari
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. ఈ డోర్ డెలివరీ విషయంలో యువతకు ఆర్ధిక భారం తగ్గించే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: వచ్చే నెల 3న ఏపీ క్యాబినెట్ సమావేశం… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Vihari
వచ్చే నెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక విషయాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పరిపాలన వీకేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై హైకోర్టులో ఈ నెల...
Featured టాప్ స్టోరీస్ న్యూస్

అవునవును..! ఇప్పుడు సాక్షి..! అప్పుడు ఈనాడు, జ్యోతి..!!

sharma somaraju
  సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలకు సింహాభాగం అడ్వర్టైజ్మెంట్ (ప్రకటనలు) ఇచ్చుకోవడం రివాజే. ఇది కొత్తేమి కాదు. ఎప్పటి నుండో జరుగుతున్నదే. గత...
న్యూస్

బ్రేకింగ్ : లంచగొండిలపై కఠిన చర్యలు దిశగా నిర్ణయం..! దిశ తరహాలోనే బిల్లు!

Vihari
ఆంధ్రప్రదేశ్ లో లంచగొండుల పని పట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దిశ తరహాలోనే లంచగొండుల భరతం పట్టడానికి బిల్లును రూపొందించింది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి సమీక్షా సమావేశం నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్‌...
న్యూస్

తస్మాత్ జాగ్రత్త జగన్ ! అప్పట్లో బాబు ఇలా చేసే సీఎం చైర్ దిగిపోయాడు!!

Yandamuri
బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టే , నిండుగా నీళ్లున్న బావిలో కప్పలు చేరినట్టే అధికారంలో ఉన్న పార్టీ లోకి పదవుల కోసం పలువురు దూకేస్తూ ఉంటారు.రాజకీయాల్లో ఇది కామన్ పాయింట్ . అయితే అదే...
న్యూస్

ఒప్పేసుకోవయ్యా కేటీఆర్ ! జగన్ నీకు అన్న లాంటోడు

Yandamuri
ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా అమలవుతున్న ఒక వ్యవస్థను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టబోతున్నారని సమాచారం.కాకుంటే పేర్లే తేడా! వివరాల్లోకి వెళితే ఏపీలో విజయవంతమైన వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ అమలు చేసే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళుతోంది. కొద్దిపాటి...
న్యూస్ రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో ఉండగానే : ‘ ఆపరేషన్ ఉత్తరాంధ్ర ‘ తో మొత్తం దున్నేసిన వై ఎస్ జగన్ ! 

sekhar
https://newsorbit.com/tag/ys-jagan ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జగన్ తన అసలు సిసలైన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుని ప్రస్తుతం ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీపం ఉన్నా సమయంలోనే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిలో వైయస్ జగన్ భారీ మెజారిటీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఓహో… అమరావతి పోరాటం 30 ఏళ్ళు తప్పదన్నమాట.! ఎంపీ గారి కొత్త కామెంటు

sharma somaraju
అయోధ్య రామ మందిర విషయానికి ఏపీ రాజధాని అమరావతికి ఏమైనా సంబంధం ఉందా? ఆ సమస్య వేరు, ఈ సమస్య వేరు. కానీ రాజకీయ నాయకులు తలుచుకుంటే దేనికైనా ముడి పెట్టి మాట్లాడగలరు. అయితే...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ టేబుల్ మీద ఆ నివేదిక చేరింది…. పార్టీలో ఒక్కొక్కడికీ వణుకు స్టార్ట్ అయ్యింది ?

siddhu
ముఖ్యమంత్రి గా తన ప్రయాణంలో జగన్ అసలు సిసలు కార్యాచరణ మొదలుపెట్టాడు. తన పార్టీలోనే ఉంటూ తనకు భజన చేస్తూ.. తన వెనుక గోతులు తవ్వుతూ…. చివరికి తనకు ఇబ్బందులు తెచ్చిపెటేవారికి చెక్ పెట్టేలా...
న్యూస్

ఈ సంచలన నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుందా?

sridhar
ఏపీలో ఇప్పుడు అధికార పార్టీ నేత‌ల ఆలోచ‌న అంతా సీఎం జ‌గ‌న్ తీసుకోబోయే నిర్ణయం గురించే. అది మూడు రాజ‌ధానుల ఏర్పాటు, అమరావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగింపు గురించి కాదు. నామినేటెడ్ ప‌ద‌వుల గురించి. పార్టీని...
న్యూస్ రాజ‌కీయాలు సినిమా

బ్రేకింగ్: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ

Vihari
30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్ అయిన ప్రముఖ నటుడు పృథ్వీ తీవ్ర ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసారు. గత అర్ధరాత్రి తాను...
న్యూస్ రాజ‌కీయాలు

షాకింగ్: వైసిపి పార్టీ గుర్తింపు రద్దు..? జగన్ కు, ఈసీకి హైకోర్టు నోటీసులు…

arun kanna
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అనేక చర్చలకు దారి తీసిన ఏపీలో అధికార పక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు వ్యవహారం విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘యువజన శ్రామిక...
న్యూస్

ఆ ఎమ్మెల్యే లు గెటవుట్ ?? జగన్ రిస్కీ నిర్ణయం ?

Srikanth A
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్యవ‌హారం ఏమిటో గానీ వైపాకాకు ఆ విష‌యంలో త‌ల‌బొప్పి క‌డుతోంది. ఇప్ప‌టికే రఘురామ‌కృష్ణ‌రాజు త‌న సొంత పార్టీకే వెనుక ఉండి గోతులు త‌వ్వుతున్నార‌ని చెప్పి ఆయ‌న‌పై ఎంపీ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ మీద స్కానర్ పెట్టిన అమిత్ షా ఆఫీస్?

siddhu
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతాపార్టీ మొత్తాన్ని ఏకధాటిగా నడిపిస్తూ అన్నీ రాష్ట్రాల్లోని రాజకీయ వ్యవహారాలను ముందుండి...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
టాప్ స్టోరీస్

‘రచ్చబండ’కు రెడీ అయిన సీఎం జగన్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దు చేసే యోచనలో వైసిపి?!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాననమండలిని రద్దు చేసే...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

Mahesh
కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
టాప్ స్టోరీస్

వైసిపి నేతల గుండెల్లో విశాఖ భూములు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ? ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న...
టాప్ స్టోరీస్

‘రాజధాని నిర్మాణం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం’

sharma somaraju
అమరావతి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారనీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో విజయవాడలో రాజధానిపై వివిధ రాజకీయపక్షాలతో విజయవాడలో రౌండ్...
టాప్ స్టోరీస్

జగన్‌కు సిబిఐ కోర్టు షాక్: వ్యక్తిగత హాజరు తప్పదు

sharma somaraju
అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. జగన్ పిటిషన్‌పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు...
టాప్ స్టోరీస్

జాతీయ జెండాకు ఎంత దుస్థితి?

Mahesh
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
టాప్ స్టోరీస్

జాతీయ జెండా రంగూ మారిపోయింది!

Mahesh
రాజకీయ అధికారం మార్పుతో జాతీయ జెండా రంగులు కూడా మారిపోతున్నాయి. కార్యకర్తలు అత్యుత్సాహంతో జాతీయ జెండా రూపును మార్చేస్తున్నారు. జాతీయ జెండాను చెరిపేసి వైసీపీకి సంబంధించిన నీలం రంగు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ...