NewsOrbit

Tag : chandrababu

టాప్ స్టోరీస్

‘చంద్రబాబు భద్రత తగ్గించలేదు’

sharma somaraju
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదనీ,...
రాజ‌కీయాలు

సిఎం జగన్ ను జయసుధ ఎందుకు కలసిందంటే..!

sharma somaraju
అమరావతి: వైసీపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్‌ జగన్‌కు...
టాప్ స్టోరీస్

బాబోరి “చైతన్య” యాత్ర…!

sharma somaraju
 పొలిటికల్ మిర్రర్  డబ్భై ఏళ్ల వయసు…! నిండా నిండిన ఆత్మరక్షణ ధోరణి… భవిష్యత్ పై బోలెడంత బెంగ… రేపటికి తనతో ఎవరుంటారో, ఎవరు మారతారో తెలియని గందరగోళం… చుట్టూ తరుముకొస్తున్న కేసుల ఆందోళన ఒకవైపు…!...
రాజ‌కీయాలు

రేపటి నుండి చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసీపీ...
టాప్ స్టోరీస్

పిఎస్ వద్ద ‘బాబు’ పాస్ వర్డ్ మరిచినట్లున్నారు!’

sharma somaraju
అమరావతి : ఇంత బతుకు బతికి ఇంటెనక… అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి...
రాజ‌కీయాలు

‘ఎవరు ముసలివాల్లో తేల్చుకుందామా!?’

sharma somaraju
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా  సవాల్ విసిరారు. ఎవరు యువకులు – ఎవరు ముసలివాళ్ళు అనేది తేల్చుకుందామా అని ప్రశ్నించారు. టీడీపి అధినేత, ప్రతి పక్ష...
న్యూస్

చంద్రబాబుకు కేంద్ర మంత్రి జై శంకర్ లేఖ

sharma somaraju
అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి తిరిగి లేఖ రాశారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వూహాన్‌లో ఉన్న అన్నెం...
రాజ‌కీయాలు

‘ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టిసారించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు సూచించారు. గత ఏడాది అత్యధిక పెట్టుబడులు ఆకర్షించి దేశంలోనే ఏపి నెంబర్ ఒన్ గా నిలిచిందని...
టాప్ స్టోరీస్

అబ్బాబ్బబ్బా…! ఇటువంటి రాజకీయం నెవర్ బిఫోర్.., నెవర్ ఆఫ్టర్…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  సీన్- 1 : సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు…! వీరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుందా..? రాష్ట్ర బాగుకి...
రాజ‌కీయాలు

‘బాబు’పై వైసీపీ నేతల విమర్శనాస్త్రాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడి కావడంతో టిడిపి అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుపై...
రాజ‌కీయాలు

‘ఐటీ సోదాలతో ‘బాబు’ బండారం బట్టబయలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీ సోదాలతో  చంద్రబాబు అవినీతి బట్టబయలైందనీ, కాంట్రాక్ట్‌ల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారనీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్‌...
Uncategorized న్యూస్

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
రాజ‌కీయాలు

‘అందులో చంద్రబాబు దిట్ట!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టీడీపి అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరో సారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి తిరోగమనంలో ఉందనీ, సీఎం జగన్‌...
టాప్ స్టోరీస్

ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వర రావుపై జగన్ సర్కార్...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనం చెల్లదా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన...
టాప్ స్టోరీస్

బాబుపై బొత్స ఫైర్!

sharma somaraju
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
టాప్ స్టోరీస్

చంద్రబాబు మాజీ పిఎ నివాసంలో ఐటి సోదాలు

sharma somaraju
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్వ  పీఏ శ్రీనివాస్ నివాసంలో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.  విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు...
టాప్ స్టోరీస్

‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

sharma somaraju
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

50వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేడు రాజధాని గ్రామాల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటించనున్నారు.  రాజధాని రైతులు నేడు...
రాజ‌కీయాలు

బాబుపై జక్కంపూడి ఫైర్

sharma somaraju
అమరావతి: రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత...
టాప్ స్టోరీస్

తెనాలిలో నేడు చంద్రబాబు పర్యటన

sharma somaraju
అమరావతి :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు తెనాలితో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి నుండి గుంటూరు, నారాకోడూరు, సంగంజాగర్లమూడి, అంగలకుదురు, చెంచుపేట, మారిస్ పేట మీదుగా చంద్రబాబు చేరుకుని మున్సిపల్‌ మార్కెట్‌...
టాప్ స్టోరీస్

‘ఏమిటీ జగన్మాయ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని...
న్యూస్

రాజధాని ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐల చేయూత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అమెరికాలోని...
న్యూస్

విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చైనాలోని వుహాన్‌లో చిక్కుకున్న 58మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌లు లేఖ రాశారు. చైనాలో కరోనా...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

వివేకా హత్య కేసులో మరో పిటిషన్:హైకోర్టులో నేడు విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానులు ఎక్కడున్నాయో చెప్పండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు!

Mahesh
అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఉదయం 9.30...
టాప్ స్టోరీస్

పులకేశి సినిమా చూసిన టిడిపి ఎమ్మెల్యేలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురించి రెండు సినిమా క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించిన నేపథ్యంలో గతంలో ఇలాంటి అంశాలు...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై చర్చ.. అసెంబ్లీకి టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా ? లేదా ? అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరగనున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీ కీలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా...
రాజ‌కీయాలు

‘ఎమ్మెల్సీలపై వల మాకేం పని’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ఎమ్మెల్సీలను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నదని టిడిపి చేస్తున్న ఆరోపణలను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ...
న్యూస్

గవర్నర్‌కు బాబు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసిపి సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు,...
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి, కాబట్టే దుర్మార్గమైన విధినాలు అవలంబిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
రాజ‌కీయాలు

మీడియాపై నిర్భయ కేసులా?

Mahesh
అమరావతి: సీఎం జగన్ తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. గత ఎనిమిది నెలలుగా ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని...
రాజ‌కీయాలు

‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో గందరగోళం: టిడిపి సభ్యులపై సిఎం ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా టిడిపి సభ్యులు ‘జై అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
టాప్ స్టోరీస్

చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులకు, టిడిపి నేతల మధ్య...
టాప్ స్టోరీస్

‘బాబు కలల రాజధాని కావాలంటే 35 ఏళ్లు పడుతుంది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చంద్రబాబు కలల రాజధాని సిఎం జగన్ పూర్తి చేయాలంటే వారి లెక్కల ప్రకారమే కనీసం 35 సంవత్సరాలు పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కరుసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

టిడిఎల్‌పి సమావేశానికి అయిదుగురు డుమ్మా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌తో...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్పు తుగ్లక్ చర్యే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప: టిడిపి, వైసిపి పార్టీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. కడప పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, చంద్రబాబు రాష్టానికి రాహు, కేతువుల్లా...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ

Mahesh
విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్‌ రోడ్డు నుంచి మధురానగర్‌ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి...
న్యూస్

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
రాజ‌కీయాలు

ఎన్టీఆర్ కు టీడీపీ నేతల నివాళులు

Mahesh
అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎంపీ కేశినేని నాని,...
టాప్ స్టోరీస్

‘తెలుగుజాతి గుర్తుంచుకొనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్’

Mahesh
అమరావతి: తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్...
టాప్ స్టోరీస్

‘పవన్ పై కేసులు ఉన్నాయా ఏమిటి’?

Mahesh
అమరావతి: అవకాశ వాద రాజకీయాలకు చిరునామాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక విలువులు మరిచాడని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవకాశవాద...
టాప్ స్టోరీస్

ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ టీడీపీకి చెందిన ఓ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు...
న్యూస్

‘ఎన్‌ఆర్‌సిపై ఏపిలోనూ తీర్మానం చేయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఈ నెల 20న జరుగనున్న ఏపి అసెంబ్లీ సమావేశంలో ఎన్‌ఆర్‌సి, సిఎఎలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయమని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ...