NewsOrbit

Tag : latest news

టాప్ స్టోరీస్

‘అవకాశవాద రాజకీయాలు చేయం’

sharma somaraju
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ...
టాప్ స్టోరీస్

‘కార్మికులను తిరిగి చేర్చుకోలేం’

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను...
టాప్ స్టోరీస్

కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు!

Mahesh
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...
న్యూస్

‘పారదర్శకంగా ఇసుక విక్రయాలు’

sharma somaraju
విజయవాడ: పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్‌ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రీచ్‌లో ఇసుక తవ్వకాలను పరిశీలించిన...
టాప్ స్టోరీస్

తొమ్మిది కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అజిత్ పవార్ కు ఊరట కల్పిస్తూ.. ఆయనపై ఉన్న వేల కోట్ల...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని...
రాజ‌కీయాలు

టిడిపి తోరణాలు,ఫెక్సీలు తొలగిస్తారా?

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వంలో అధికారుల చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కడప జిల్లాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని టిడిపి...
టాప్ స్టోరీస్

మంగళగిరి రెవెన్యూ ఆఫీసులో పెట్రోల్‌తో బెదిరింపు!?

sharma somaraju
గుంటూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తరువాత తరచుగా బాధితులు రెవెన్యూ అధికారులను బెదిరించడం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి తహశీల్ధార్ కార్యాలయంలో నేడు ఒక రైతు పెట్రోల్...
టాప్ స్టోరీస్

గవర్నర్ తో కేసీఆర్ భేటీ వెనుక మతలబ్ ఏంటి?

Mahesh
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె  వ్యవహారం,...
టాప్ స్టోరీస్

జైలులో సంసారం చేయనివ్వాలా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడుపుతున్న వారికి సంసార సుఖం హక్కు ఉంటుందా? వారిని కలిసి ఒక రాత్రి వారితో గడిపేందుకు జీవిత భాగస్వాములను జైళ్లలోకి...
టాప్ స్టోరీస్

బెంగాల్‌లో బైపోల్ వార్.. బీజేపీ నేతపై దాడి!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఖరగ్‌పూర్‌ సదర్‌, కలియాగంజ్‌, కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్‌ నియోజకవర్గం...
న్యూస్

ఓటుకు నోటు కేసు సిబిఐకి ఇవ్వాలి

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తన పిటిషన్‌ను...
టాప్ స్టోరీస్

బెంగళూరులో చెరువు మళ్లీ తెగింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) బెంగళూరు కర్నాటక రాజధాని నగరానికి చెరువుల బాధలు ఎక్కువవుతున్నాయి. ఆదివారం బెంగళూరు నగరం పక్కనే ఉన్న హుళిమావు చెరువు కట్ట తెగిపోయి కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. బన్నేరుఘట్ట రోడ్డును...
మీడియా

మా బాణి మాదే, మా వాణి మాదే!

Siva Prasad
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడ్డోడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ఓ బుడతడు షాకిచ్చాడు. ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలోని ఓ స్కూల్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో మహిళా ఎంపీలపై దాడి!?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మ‌హిళా ఎంపీల‌ను కూడా మార్ష‌ల్స్ లాక్కెళ్లారు....
టాప్ స్టోరీస్

‘మహా’ స్పీకర్ ఎన్నికలో మతలబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు...
టాప్ స్టోరీస్

అయోధ్యలో ఆవులకు చలికోట్లు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇకపై ఆవులు చలికోట్లతో దర్శనమివ్వనున్నాయి. గోసంరక్షణకు బిజెపి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చలికాలం కావడంతో గోశాలల్లోని గోవులకు చలికోట్లను పంపిణీ...
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
టాప్ స్టోరీస్

‘ఇసుక ‘వార్’ ఉత్సవాలు’

sharma somaraju
అమరావతి: ఇసుక వారోత్సవాలు అని సిఎం జగన్ ప్రకటిస్తే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ఇసుక క్వారీల వద్ద వైసిపి శ్రేణులు కొట్టుకోవడంపై ఆయన...
టాప్ స్టోరీస్

మహిళలు పేకాడుతూ పట్టుబడడమా!?

Siva Prasad
(న్యూ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు...
టాప్ స్టోరీస్

‘మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా రాయలసీమలోనే’

sharma somaraju
అమరావతి: రాయలసీమలోనే మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాయలసీమలోని పరిస్థితులను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వివరించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’...
రాజ‌కీయాలు

పివిపి ‘కవితా’ ట్వీట్

sharma somaraju
అమరావతి: వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కవితా హృదయంతో రాసిన ప్రేమలేఖ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి రాసిందో అందరికీ ఇట్టే అర్థం అవుతుంది. చూడండి ఆయన ఏమని రాసారో.. ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ....
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

‘రూల్ 12’ని ఎందుకు వాడుతారు ?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు అత్యంత అరుదుగా వాడే ఓ నిబంధనను కేంద్రం వాడుకుంది. అది పాలనా వ్యవహారాల నిబంధనావళిలో ఉన్న ‘రూల్‌ 12’. సాధారణంగా ఓ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపునకు లేదా...
టాప్ స్టోరీస్

‘పవార్ వెంటే మా అడుగు’

Mahesh
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం స్వీకారం చేయడంతో ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని...
Right Side Videos

రంగుల ప్రపంచంలో

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆ కుర్రవాడు కలర్ బ్లైండ్. అంటే అతను అందరిలాగా రంగులు చూడలేడు. ప్రపంచం అంతా తెలుపు నలుపు సినిమాలా ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోడు ధరించే...
Right Side Videos

సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లో కింగ్ కోబ్రా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలోని మరుగుదొడ్లు, ఫ్రిజ్‌ ఇతర ప్రదేశాలకు పాములు రావడం చూశాం. కానీ తాజాగా   ఉత్తరాఖండ్‌లోని ఒక సూపర్ ఫాస్ట్ రైలులోకి త్రాచు పాము (కింగ్ కోబ్రా) రావడం...
టాప్ స్టోరీస్

ఆ కారు ఓనర్‌కి వెయ్యి రూపాయలు ఫైన్!

Mahesh
హైదరాబాద్‌: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ దగ్గర ప్రమాదానికి కారణమైన కారు యజమాని కృష్ణమిలన్ రావుకు పోలీసులు వెయ్యి రూపాయలు ఫైన్ విధించారు. ప్రమాదానికి గురయ్యే సమయంలో కృష్ణమిలన్ కారును అతివేగంతో నడుపుతున్నట్టు స్పీడ్...
టాప్ స్టోరీస్

‘బలనిరూపణ అవసరం లేదు.. మద్దతు లేఖలు ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం(నవంబర్ 25) ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదివారం శివసేన, ఎన్సీపీ,...
టాప్ స్టోరీస్

‘మహా’ రాజకీయం.. ప్రజలే పిచ్చోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ శనివారం(నవంబర్ 23) ప్రమాణస్వీకారం చేశారు....
టాప్ స్టోరీస్

పవార్ రాజకీయ వారసురాలు సుప్రియా సూలేనే’

sharma somaraju
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ అజిత్ పవార్ ఒంటరి వాడయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను విబేధించి సొంత నిర్ణయం తీసుకుని...
టాప్ స్టోరీస్

‘అవినీతి’పై మరో కాల్ సెంటర్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో అవినీతిపై భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు కొత్తగా మరో కాల్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోంది. ఈ కాల్ సెంటర్‌ను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని...
న్యూస్

మంత్రి ఎర్రబల్లి కాన్వాయ్ వాహనం పల్టీ:ఇద్దరు మృతి

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ వాహనంలోని ఒక వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ఎర్రబల్లి క్షేమంగా...
న్యూస్

‘మహా’ ఉత్కంఠ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు సిఎం ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ మరి కొద్దిసేపటిలో ప్రారంభం...
టాప్ స్టోరీస్

ఆదివారమే సుప్రీం ‘మహా’ విచారణ!

sharma somaraju
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
Right Side Videos న్యూస్

పై నుండి వచ్చి పడిన మృత్యువు

sharma somaraju
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందకు...
టాప్ స్టోరీస్

‘గవర్నరా.. అమిత్ షా తరపు కిరాయి మనిషా’!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తెల్లారేసరికి  సీను మారిపోయి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత తేరుకుని బిజెపిపై ఎదురుదాడికి దిగింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్...
టాప్ స్టోరీస్

అమరావతికి కేంద్రం అండదండలు!?

Siva Prasad
    (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
న్యూస్

ఏపిలో బిజెపి నేతల సంబరాలు

sharma somaraju
విజయవాడ: మహారాష్ట్రలో బిజెపి సుపరిపాలన అందిస్తుందన్న నమ్మకంతో ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ప్రభుత్వం మళ్లీ కొలువుతీరడంతో ఏపిలో బిజెపి నేతలు సంబరాలు...
టాప్ స్టోరీస్

ముంబైపై పట్టుకోసం కుట్ర చేశారు: బిజెపి

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్‌సిపి – కాంగ్రెస్‌పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్...
రాజ‌కీయాలు

లోకేష్‌కు వైసిపి నేతల షాక్:డిఆర్‌సి నుండి బహిష్కరణ

sharma somaraju
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్‌సి)...
న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
రాజ‌కీయాలు

అవన్నీ అసత్య కథనాలే:భూమా జగత్ విఖ్యాతరెడ్డి

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై భూ వివాదానికి సంబంధించి తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వస్తున్న వార్తలపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు...
టాప్ స్టోరీస్

‘అజిత్ పవార్ వంచించాడు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై గతంలో హాజరు కోసం ఎన్‌సిపి శాసనసభ్యుల నుంచి తీసుకున్నసంతకాలను అజిత్ పవార్ బిజెపికి మద్దతుగా చూపించి దుర్వినియోగం చేశారని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. అజిత్...
టాప్ స్టోరీస్

మెజారిటీ మాదే:శరద్ పవార్

sharma somaraju
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన  నేత...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆంతర్నాటకం ఎలా సాగిందంటే..!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నాయకత్వం రాత్రికి రాత్రి చక్రం తిప్పినట్లు పైకి కనబడుతున్నా నిజానికి అమిత్ షా చాలా రోజులనుంచీ తెర వెనుక నాటకం ఆడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేది...
టాప్ స్టోరీస్

‘నడి రోడ్డుపై ‘మహా’రాజకీయ వ్యభిచారం’

sharma somaraju
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...