NewsOrbit

Tag : today news

టాప్ స్టోరీస్

మృతదేహాల అప్పగింత ఎప్పుడు ?

Mahesh
హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
టాప్ స్టోరీస్

అమరావతి నుండి రాజధాని మార్చరట!

sharma somaraju
అమరావతి: శాసన మండలి సాక్షిగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు అమరావతి నుండి రాజధాని మార్పు ప్రతిపాదన ఏమీ లేదంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. శాసనమండలి సమావేశాల్లో అయిదవ రోజైన శుక్రవారం అమరావతి...
టాప్ స్టోరీస్

సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు ఆ పెద్దమనిషి. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి చెందిన...
రాజ‌కీయాలు

రాపాకకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి

Mahesh
అమరావతి: తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాలని ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన...
టాప్ స్టోరీస్

అసోంలో పౌరసత్వ సెగలు.. జపాన్ ప్రధాని పర్యటన రద్దు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఈశాన్య రాష్ర్టాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జపాన్‌ ప్రధాని...
టాప్ స్టోరీస్

‘మార్షల్స్’ తీరుపై మండలిలోనూ సభ్యుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సభ్యులపై మార్షల్స్ అనుసరించిన తీరుకు సంబంధించి వీడియోలను మండలిలో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ  టిడిపి ఎమ్మెల్సీలు శాసనమండలిలో శుక్రవారం ఆందోళనకు దిగారు. శాసనమండలికి వస్తుంటే తమను మార్షల్స్ అడ్డుకున్నారని...
టాప్ స్టోరీస్

‘ఏపీ దిశ చట్టం’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Mahesh
అమరావతి: మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘ఏపీ దిశ యాక్ట్’ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, సభలో బిల్లును హోం...
టాప్ స్టోరీస్

స్పీకర్ కుర్చీలో అంబటి!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో...
టాప్ స్టోరీస్

సీఎంపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చిన టీడీపీ

Mahesh
అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్...
టాప్ స్టోరీస్

‘వివేకా హత్య కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
టాప్ స్టోరీస్

రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం లోక్ సభలో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికి రాహుల్‌...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం  ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
టాప్ స్టోరీస్

‘అమిత్ షా జడ్జి కాదు బతికిపోయాం’!

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్ సిబల్‌ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం...
టాప్ స్టోరీస్

ఆ మూడు రాష్ట్రాలు పౌరసత్వం బిల్లుకు వ్యతిరేకం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై చర్యకు అసెంబ్లీలో తీర్మానం

sharma somaraju
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్‌ను పరుష పదజాలంతో  దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో...
టాప్ స్టోరీస్

నర్సీపట్నంలో అన్నతమ్ముల సవాల్!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు కుటుంబాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరి కుటుంబాలపై ఒకరు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు...
న్యూస్

ఉపాధి హామీ చెల్లింపులకు టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: జాతీయ ఉపాధి హామీ పధకం కింద చేసిన పనులకు నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో శుక్రవారం అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్టీ అధినేత...
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

Siva Prasad
తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది...
టాప్ స్టోరీస్

‘అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ఆయన...
టాప్ స్టోరీస్

అయోధ్యపై నవంబర్ 9న ఇచ్చిన తీర్పే ఫైనల్!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని...
టాప్ స్టోరీస్

‘ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు అని చంద్రబాబు అన్నారు. ప్రజాపక్షమైన ప్రతిపక్షం టిడిపిని సభలోకి రానివ్వకుండా అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ గేటు...
టాప్ స్టోరీస్

అజిత్ కు ఆర్థిక.. జయంత్ కు డిప్యూటీ సీఎం?

Mahesh
ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చి.. దేవేంద్ర ఫడ్నవీస్ మూడు...
న్యూస్

అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు వార్నింగ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు మండలి చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దంటూ హెచ్చరించారు. అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టిడిపి సభ్యులు ఫిర్యాదు చేశారు....
టాప్ స్టోరీస్

మద్యం వల్లే ‘దిశ’ ఘటన!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మాధ్యమంపై చర్చలో పేలిన మాటల తూటాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ...
న్యూస్

జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

Mahesh
అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్‌’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని...
టాప్ స్టోరీస్

వంశీ పంపిన స్లిప్పులో ఏముంది?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సభలో సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేనిని కోరిన వంశీ…...
Right Side Videos

సెల్ లాక్కెళ్లిన కొండముచ్చు ఏమిచేసిందంటే..

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తినే వస్తువు అనుకుని ఒక మహిళ చేతిలోని సెల్ ఫోన్‌ను కొండముచ్చు లాక్కెళ్లింది. ఆ సెల్ ఫోన్‌ను ఏమి చేయాలో తెలియక అటు ఇటు తప్పి చూస్తూ తినేందుకు ప్రయత్నించిన...
న్యూస్

గొల్లపూడి కన్నుమూత

Mahesh
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు....
టాప్ స్టోరీస్

నా విందు.. నా ఇష్టం..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలో ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విందుపై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి...
టాప్ స్టోరీస్

వివేకా కేసు: బీజేపీ నేతపై సిట్ ప్రశ్నల వర్షం!

Mahesh
కడప: మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో గురువారం మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఎంక్వైయిరీ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో విచారణ.. హైకోర్టులో వాయిదా!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని...
టాప్ స్టోరీస్

‘బాబుకు మానవత్వం లేదు:క్షమాపణ ఆశించడం వేస్ట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు మానవత్వం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం సిఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు...
రాజ‌కీయాలు

పవన్ దీక్షకు రాపాక దూరం!

Mahesh
అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా...
టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో వద్దు’

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి...
న్యూస్

జివో 2430 రద్దుకై టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: మీడియాకు సంకెళ్లు వేసి వైసిపి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జివో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం...
న్యూస్

జార్ఖండ్‌లో మూడో విడత పోలింగ్

Mahesh
రాంచీ: జార్ఖండ్‌లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాంచీ, హతియా, కాంకె, బర్కతా, రామ్‌గర్...
టాప్ స్టోరీస్

జనసేనాని రైతు సౌభాగ్య దీక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాకినాడ:ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, శ్రీ జగన్ రెడ్డి సర్కారు వైఖరిపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో ఒకరోజు రైతు సౌభాగ్య దీక్షచేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం...
టాప్ స్టోరీస్

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఐపిఎస్ రాజీనామా

sharma somaraju
ముంబై: భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐ పి ఎస్ అధికారి అబ్దుల్ రహమాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు మతతత్వ పూరితమైనదనీ, రాజ్యాంగ...
టాప్ స్టోరీస్

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఈ...
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సానుభూతి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

‘ఉల్లి’ చర్చలో సవాళ్లు, ప్రతి సవాళ్లు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉల్లి ధరలపై శాసనసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చ అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. టిడిపి డిమాండ్‌తో స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప...
న్యూస్

రైతు సమస్యలపై టిడిపి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
మీడియా

ఆవేశమే కాదు,మరింత ఆలోచన ముఖ్యం

sharma somaraju
ఎంతమంది గమనించారో కానీ ఇటీవల కాలంలో తుఫాన్లు సంభవించినపుడు ప్రాణనష్టం దాదాపు లేదు, ఆస్తినష్టం బాగా తగ్గింది. దీనికి వాతావరణాన్ని అంచనా వేయడంలో మన సాంకేతిక సామర్థ్యం బాగా పెరగడం ఒక కారణం. అయితే...
టాప్ స్టోరీస్

నెల్లూరు కలెక్టరేట్ వద్ద 30 మంది ఆత్మహత్యాయత్నం

sharma somaraju
నెల్లూరు:రాష్ట్రంలోని పలు కలెక్టరేట్‌ల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట 30 మంది ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాల...
టాప్ స్టోరీస్

జగన్ ‌వ్యాఖ్యలకు బాబు కౌంటర్

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ స్టాల్‌లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ‌ప్యూచర్ గ్రూపులో ఉన్న...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో బీజేపీ హవా.. యడ్డీ సీటు పదిలం!

Mahesh
బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగింది.  ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు ఓ స్థానంలో గెలిచారు....
టాప్ స్టోరీస్

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
రాజ‌కీయాలు

అసెంబ్లీలో పవన్ పేరు ప్రస్తావన: అడ్డుకున్న స్పీకర్

sharma somaraju
అమరావతి: మహిళల భద్రత అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా..జనసేన అధినేత పవన్ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి చరిత్రలో నిలిచిన నాయకుడు...