NewsOrbit

Tag : latest telugu news updates

టాప్ స్టోరీస్

ఢిల్లీలో మళ్లీ ‘పౌర’ సెగలు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మరోమారు హింసాత్మకంగా మారాయి. జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే ఈస్ట్ ఢిల్లీలో నిరసనకారులు రెచ్చిపోయారు. మంగళవారం సీలంపూర్‌ ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

అమరావతిలో అంతా గందరగోళమే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి అంశంపై ఏపీ అసెంబ్లీలో...
న్యూస్

‘దిశ చట్టం కేసు నమోదు చేయండి’

sharma somaraju
అమరావతి: మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఏపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని తన ఫిర్యాదుతోనే మొదలు పెట్టాలని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆదిరెడ్డి భవానీ...
న్యూస్

బడాయి మాటలు వద్దు!

Mahesh
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ‘తండ్రి గెలిచిన చోట గెలిచి కాలర్ ఎగరేస్తాడు చిట్టి రెడ్డి, కన్న తల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు...
టాప్ స్టోరీస్

కాపు ఉద్యమ కేసులు ఎత్తివేత

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పలు ఉద్యమాల సమయంలో పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కాపు ఉద్యమ సమయంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో జనవరి 2016 లో...
టాప్ స్టోరీస్

కర్నూలులో భగ్గుమన్న ఫ్యాక్షన్.. టీడీపీ నేత హత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలోని బెలూంగుహాల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు...
టాప్ స్టోరీస్

కలెక్టర్‌, ఎస్‌పిలకు విందు ఆహ్వానం క్యాన్సిల్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మకాం?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే...
టాప్ స్టోరీస్

అవుట్ సోర్సింగ్ సర్వీసెస్‌పై అసెంబ్లీలో వాడివేడి చర్చ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ప్రభుత్వ  ఔట్ సోర్సింగ్ సర్వీసెస్‌పై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఔట్ సోర్సింగ్ సర్వీసెస్‌పై టిడిపి సభ్యులు సంధించిన...
రాజ‌కీయాలు

బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Mahesh
అమరావతి: ఉపాధి నిధుల విడుదల కోసం తాను ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేశారు. మంగళవారం ఉపాధి హామీ నిధుల బకాయిలపై...
రాజ‌కీయాలు

చంద్రబాబు మైక్ కట్:ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
టాప్ స్టోరీస్

ఢిల్లీకి ‘దిశ’ నిందితుల మృతదేహాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో  పోలీసులు వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఎన్ కౌంటర్ జరిగి...
టాప్ స్టోరీస్

‘రాష్టంలో దుర్మార్ఘ పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో దుర్మార్ఘ పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు మంగళవారం అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్...
టాప్ స్టోరీస్

సీఎంపై సభాహక్కుల నోటీస్!

Mahesh
అమరాతతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సభాహక్కుల నోటీస్ ఇచ్చింది. జగన్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ముఖ్యమంత్రి...
మీడియా

ఇంగితం, తార్కికత, బాధ్యత పెరగాలి!

Mahesh
నిర్భయ ఘటన ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగింది. దాన్ని తెలుసుకున్న సమాజం కుతకుత ఉడికిపోయింది. ఫలితంగా ఒక చట్టం వచ్చింది. అదే నిర్భయ చట్టం. అది రావడంతో మంచి జరిగిందా, మానభంగాలు ఆగాయా –...
టాప్ స్టోరీస్

అచ్చెన్నాయుడికి జగన్ సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్...
న్యూస్

అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం  జిల్లాలో ఆరేళ్ల కిందట జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష… రూ. 10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు...
టాప్ స్టోరీస్

ప్రభుత్వం మాటతప్పుతోందా?మోసం చేస్తోందా!?

sharma somaraju
అమరావతి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలులో వైసిపి ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా?లేక మోసం చేస్తోంది అనుకోవాలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వృద్ధాప్య పెన్షన్...
టాప్ స్టోరీస్

మాకు న్యాయం చేయండి: హాజీపూర్ బాధితులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ ఘటనపై బాధిత కుటుంబాలు తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశాయి. సోమవారం రాజ్ భవన్ లో ఆమెతో భేటీ అయ్యారు. హాజీపూర్ వరుస...
టాప్ స్టోరీస్

రాపాక మనసులో ఏముంది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా స్వాగతించిన...
టాప్ స్టోరీస్

ఉన్నావ్‌ కేసులో ఎమ్మెల్యేనే దోషి

sharma somaraju
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీలోని తిస్ హజరీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ నెల...
టాప్ స్టోరీస్

ఆడియో లీక్ వ్యవహారమే కరీంనగర్ కలెక్టర్ బదిలీకి కారణమా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.  మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే...
రాజ‌కీయాలు

అసెంబ్లీ తీరుపై సిపిఎం నేత రాఘవులు ఏమన్నారంటే..!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల తిట్ల పురాణానికి కేంద్రంగా మారిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ రాష్ట్ర సభలకు హజరైన బివి...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
టాప్ స్టోరీస్

ఢిల్లీలోనూ ‘దిశ చట్టం’?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది. దిశ చట్టం కాపీ తమకు పంపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు కేజ్రీవాల్...
టాప్ స్టోరీస్

ఆర్కె ఎఫెక్ట్:టిడిపికి హైకోర్టు నోటీసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యాలయ నిర్మాణంలో ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన...
టాప్ స్టోరీస్

రమేశ్ జర్మనీ పౌరసత్వం వదులు కున్నారా?

Mahesh
హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మరో ఎనిమిది వారాలు స్టే పొడిగించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
న్యూస్

అసెంబ్లీ వద్ధ రాయలసీమ విద్యార్థి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ ముట్టడికి రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు సోమవారం ప్రయత్నించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. 40 మంది...
న్యూస్

‘మెడాల్ సంస్థపై విచారణకు వైసిపి డిమాండ్’

sharma somaraju
అమరావతి: టిడిపి హయాంలో మెడాల్ సంస్థలో జరిగిన వైద్య పరీక్షల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలని వైసిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సోమవారం పలువురు టిడిపి, వైసిపి సభ్యులు ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిపై మాట్లాడారు.మెడాల్...
టాప్ స్టోరీస్

పసుపు బోర్డు కోసం పోరు బాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పసుపు బోర్డు సాధన నిజామాబాద్‌ జిల్లా రైతులు పోరుబాట పట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను...
రాజ‌కీయాలు

అసెంబ్లీ నుండి టిడిపి వాకౌట్

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా గృహ నిర్మాణ చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత...
టాప్ స్టోరీస్

‘గృహ నిర్మాణాల ‘రివర్స్‌’తో రూ.150 కోట్లు ఆదా’

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలపై జరిగిన చర్చలో...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు బిల్లు సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘క్యాబ్’ సెగలు.. వాహనాలకు నిప్పు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పౌరసత్వ బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతుండగా..తాజాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ రణరంగంగా మారింది. జామియా...
న్యూస్

అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారా..జాగ్రత్త

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కటకటాల పాలు అవ్వడం ఖాయం. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట...
టాప్ స్టోరీస్

నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని...
న్యూస్

మత ప్రాతిపదికన పౌరసత్వమేమిటి!?

sharma somaraju
అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా...
న్యూస్

రాజధానిపై మాట మార్చడం ఏమిటి?

sharma somaraju
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
రాజ‌కీయాలు

‘వైసిపి ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

బిర్యానీ అమ్మినందుకు దళితుడిపై దాడి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో దళితులపై ఈ మధ్య కాలంలో దాడులు మరింతగా ఎక్కువయ్యాయి. తాజాగా బిర్యానీ అమ్మినందుకు ఓ దళిత వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన దేశరాజధాని ఢిలీ సమీపంలో చోటు చేసుకుంది....
టాప్ స్టోరీస్

గూగుల్‌లో మొనగాడు జగన్.. సోషల్ మీడియాలో బాబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ ఏడాది ముగియడానికి ఇంక ఎక్కువ రోజులు లేదు. 2019లో మన రాష్ట్రంలోని ప్రముఖులలో ఎవరి ప్రభ ఎంతో తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారా. ఇయితే ఇదిగో చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం...
టాప్ స్టోరీస్

‘ఆమె’కు జీవించే హక్కు లేదా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. దిశ  బిల్లు ఆమోదం పొందిన రోజే పలు చోట్ల...
టాప్ స్టోరీస్

‘దిశ చట్టం’ ఓ బోగస్: ఆయేషా తండ్రి

Mahesh
తెనాలి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘దిశ చట్టం’ ఓ బోగస్ అని ఆయేషా తండ్రి ఇక్బాల్ బాష సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలి కానీ, రాజకీయ లబ్ధి...
టాప్ స్టోరీస్

జిల్లాకి ఒక టేబుల్..జగన్ విందు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జిల్లాల కలెక్టర్‌లు, ఎస్‌పిలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు.  మంగళవారం తాను ఇచ్చే విందుకు హజరుకావాలని కలెక్టర్, ఎస్‌పిలకు ఆహ్వానాలు పంపారు. విందు కార్యక్రమంలో...
న్యూస్

బాపట్లలో వింతగా జన్మించిన శిశువు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లా బాపట్లలో ఓ గర్భిణికి వింత శిశువు జన్మించింది. మూడు చేతులతో ముక్కు,చెవులు సరిగా లేని రూపంలో శిశువు జన్మించింది. దంపతులది మేనరిక వివాహం కావడంతో జన్యుపరమైన లోపాల...
వ్యాఖ్య

మనవాళ్ళు  మహానుభావులు!

Siva Prasad
ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం పెరుగుతూ పోయాయి. ఆర్థికాభివృద్ధి మాత్రం చీమనడక...
టాప్ స్టోరీస్

యనమల అల్లుడి పీఛేముడ్!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు ఐఆర్‌ఎస్ అధికారి గోపీనాధ్ రాష్ట్ర సర్వీసుల నుండి రిలీవ్ అయ్యారు. గత తెలుగు దేశం ప్రభుత్వ...
Right Side Videos టాప్ స్టోరీస్

కాలుజారి కిందపడిన మోదీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాన్పూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గంగా నది వద్ద మెట్లు ఎక్కుతూ జారి పడ్డారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ కింద గంగా నది...
రాజ‌కీయాలు

‘వైసిపి పిచ్చికి పరాకాష్ట ఇది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులేయడం దేనికీ, హైకోర్టుతో చివాట్లు తినడమెందుకూ అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆదివారం ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి...