NewsOrbit

Author : sharma somaraju

http://newsorbit.com - 13461 Posts - 0 Comments
న్యూస్

ఉల్లి ధరలపై టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు గేటు వద్ద సోమవారం టిడిపి ఆందోళనకు దిగింది....
టాప్ స్టోరీస్

వైసిపి ఎమ్మెల్యే రజనికి ఊహించని బెదిరింపు

sharma somaraju
అమరావతి: గుంటూరు జిల్లా చిలకూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడతల రజనీకి ఊహించని ఒక బెదిరింపు వీడియో తలనొప్పిగా మారింది. ఈ నెల 15వ తేదీలోగా తనకు న్యాయం చేయకపోతే భార్య పిల్లలతో సహా గుంటూరు...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
రాజ‌కీయాలు

పార్టీ మార్పు పుకారు మీడియా సృష్టే  

sharma somaraju
విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు సృష్టించింది మీడియానేనని ఆరోపించారు. ఎవరికైనా పార్టీ...
రాజ‌కీయాలు

‘చార్జీలు పెంచితే చెడ్డపేరు ఖాయం’

sharma somaraju
అమరావతి: ప్రజలపై భారం మోపుతున్న జగన్ ప్రభుత్వానికి ఆర్‌టిసి చార్జీలు పెంచితే చెడ్డపేరు రావడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆర్‌టిసి చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం  ఉపసంహరించుకోవాలని ఆయన...
న్యూస్

ఆర్‌టిసి చార్జీల పెంపుపై టిడిపి నేతల ఫైర్

sharma somaraju
అమరావతి: ఆర్‌టిసి చార్జీల పెంపు సామాన్యులపై భారం పడుతుందని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్‌టిసి బస్సు చార్జీల పెంపు...
రాజ‌కీయాలు

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం...
న్యూస్

బాలినేని సన్నిహితుడు ముద్దన వైసిపికి బైబై

sharma somaraju
అమరావతి: ప్రకాశం జిల్లా వైసిపి సీనియర్ నాయకుడు ముద్దన తిరుపతి నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. మంత్రి బాలినేనికి సన్నిహితుడైన తిరుపతి నాయకుడు...
టాప్ స్టోరీస్

రాజు గారి విందులో రాజకీయం ఉందా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి ఎంపి రఘురామకృష్ణం రాజు ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న భారీ విందు కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ విందు రాజకీయంలో ఏమైనా మతలబు ఉందా...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం:43మంది మృతి

sharma somaraju
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 32మంది మృతి చెందారు. రాణి ఝాన్సీ రోడ్డులో అనాజ్‌ మండీలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం...
రాజ‌కీయాలు

ఆనం నోట మాఫియా మాట!

sharma somaraju
నెల్లూరు:  అనేక మాఫియాలకు నెల్లూరు అడ్డాగా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాఫియా కోరల్లో నెల్లూరు నగరం చిక్కుకుందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకు...
రాజ‌కీయాలు

టిడిపికి బీదా గుడ్ బై

sharma somaraju
అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం సాయంత్రం మస్తాన్ రావు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

‘కోర్టుల ద్వారా తక్షణ న్యాయం లభించాలి’

sharma somaraju
అమరావతి: ఆడ పిల్లల వైపు వక్రబుద్దితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన...
న్యూస్

వాళ్లు సామాన్యులు కాబట్టేగా కాల్చేశారు!?

sharma somaraju
విజయవాడ: దిశపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టే తేలిగ్గా కాల్చి చంపేశారని అయేషా మీరా తల్లి శంషాద్‌బేగం అన్నారు. తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు...
టాప్ స్టోరీస్

గన్నవరం వైసిపి వివాదం సమసినట్లేనా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు మెత్తపడినట్లేనా? నియోజకవర్గ వైసిపి బాధ్యతలు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించేందుకు లైన్ క్లీయర్ అయినట్లేనా? అంటే అవుననే...
రాజ‌కీయాలు

భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేసిన హోంమంత్రి

sharma somaraju
అమరావతి: దిశ హత్యాచార కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురి అవ్వడంపై ఏపి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేశారు. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|...
న్యూస్

టిడిపి సెంట్రల్ ఆఫీస్‌ ప్రారంభించిన బాబు

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి మత పెద్దలు చంద్రబాబుకు...
టాప్ స్టోరీస్

అర్థంతరంగా జగన్ వెనక్కి

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగించుకున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వెనక్కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప...
న్యూస్

మందు బాబులకు షాక్: మద్యం ధరలకు రెక్కలు

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయి. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలు చేసిన సమయంలోనే క్వార్టర్ బాటిల్‌కు 20 రూపాయల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. మళ్లీ మద్యం ధరలను...
రాజ‌కీయాలు

బాబు,పవన్‌లపై అంబటి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

‘రాజధాని నిర్మాణం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం’

sharma somaraju
అమరావతి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారనీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో విజయవాడలో రాజధానిపై వివిధ రాజకీయపక్షాలతో విజయవాడలో రౌండ్...
టాప్ స్టోరీస్

పార్టీ మారితే ఆయనే చెబుతారట!

sharma somaraju
అమరావతి: పార్టీ మారనున్నారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు నేడు స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహగానాలు అన్నీ మీడియా సృష్టేనని అన్నారు. పార్టీ మారాలని నిర్ణయం...
టాప్ స్టోరీస్

ఏపీలో తొలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు

sharma somaraju
అమరావతి: తమ పరిధి కాకపోయినా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ ‌పరిధిలో జిరో ఎఫ్ఐఆర్ నమోదైంది....
రాజ‌కీయాలు

‘అమరావతి రైతుల త్యాగాలు వృధాకారాదు’

sharma somaraju
అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలపై రాజధానిలో కవాతు చేస్తా’

sharma somaraju
చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
టాప్ స్టోరీస్

యుపిలో మరో ఘోరం..ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నం!

sharma somaraju
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన హైదరాబాద్ దిశ దారుణ హత్య మరువక ముందే ఉత్తరప్రదేశ్‌ మరో దారుణం చోటుచేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌లో అత్యాచార బాధితురాలిపై అయిదుగురు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఈ...
న్యూస్

ఎంపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 15మంది మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వేగంగా వెళుతున్న మినీ బస్సు వెనుకనుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది....
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉప పోలింగ్

sharma somaraju
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17...
న్యూస్

‘తప్పుడు కేసులకు మూల్యం తప్పదు’

sharma somaraju
కర్నూలు: తప్పుడు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వైసిపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 123...
Right Side Videos

కేదార్‌నాథ్‌ను కమ్మేసిన మంచు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చలి కాలం ప్రారంభం కాగానే  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేదార్ నాధ్ ఆలయం వద్ద, పరిసర ప్రాంతంలో మంచు ఏ విధంగా ఉందో...
రాజ‌కీయాలు

‘జనాల చెవిలో క్యాబేజీ’

sharma somaraju
అమరావతి: గ్రామ వాలంటీర్లకు అందజేయనున్న స్మార్ట్ ఫోన్‌ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల 83.80 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
రాజ‌కీయాలు

‘విలీనమే తప్ప పొత్తుమాట లేదు’

sharma somaraju
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు అన్నారు. భారతీయ జనతా పార్టీతో తాను దూరంగా లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై...
న్యూస్

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో మరో వివాదం

sharma somaraju
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
న్యూస్

సామాజిక కార్యకర్త తృప్తిదేేశాయ్ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివాహ వేడుకలకు వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం ఉండదా అని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తానని ప్రకటించిన...
టాప్ స్టోరీస్

‘కమలానికి నేనెప్పుడు చెప్పాను కటీఫ్!?’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
న్యూస్

‘పోలీస్‌ శాఖపై ఆరోపణలు తగదు’

sharma somaraju
అమరావతి: అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో బాధ్యతగా విధులు నిర్వహించే పోలీసుల ప్రతిష్టపై  నిరాధార ఆరోపణలు చేయవద్దని రాష్ట్ర ఐపిఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొన్ని రాజకీయ...
టాప్ స్టోరీస్

ప్రకాశం తమ్ముళ్లను బాబు ఆపుకోగలరా?

sharma somaraju
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
రాజ‌కీయాలు

‘కేసులు,అరెస్టులకు భయపడం’

sharma somaraju
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని పరుష పదజాలంతో దూషించడం వల్లనే తాను ఆయనపై దుర్బాషలాడినట్లు యలమంచిలి పద్మ అన్నారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న...
టాప్ స్టోరీస్

‘ఇతర కులాలు, మతాల సంగతేమిటో’!?

sharma somaraju
చిత్తూరు: కులం, మతం విషయంలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ‘నా కులం మాట తప్పని కులం, నా మతం...
రాజ‌కీయాలు

‘పోడు భూముల హక్కపత్రాలు ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
న్యూస్

విశాఖ నగరాభివృద్ధిపై సమీక్ష

sharma somaraju
అమరావతి: విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంగళవారం అధికారులతో  సమీక్ష...
న్యూస్

‘ఉల్లి కోసమూ ఇక్కట్లు తప్పడం లేదు’

sharma somaraju
చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక మాదిరే ఉల్లి గడ్డల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఆర్‌సి రోడ్డు వద్ద ఉన్న రైతుబజారును పార్టీ నేతలతో కలిసి...
రాజ‌కీయాలు

మంత్రి కొడాలిపై ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ...
టాప్ స్టోరీస్

‘చిత్తశుద్ధి లేకుండా ‘సిట్’ ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
న్యూస్

పున్నమి ఘాట్‌లో మతమార్పిడుల కలకలం

sharma somaraju
విజయవాడ: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో క్రైస్తవ మత మార్పిడిలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పున్నమి ఘాట్‌లో దాదాపు 47 మందికి మతమార్పిడి కార్యక్రమం నిర్వహించారు....