(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాజమండ్రి: అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే జగన్ సిఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ...
అమరావతి: రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదనీ, భవిష్యత్తును తీర్చిదిద్దేదే రాజధాని అనీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపి రాజధాని ఏదని ఎవరైనా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఐఏఎస్లు జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. వైఎస్ హయాంలో జగన్, విజయసాయిరెడ్డి మాటలు విని...
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు జనవరి ఒకటవ తేదీన సతీమణి భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించి రైతాంగానికి సంఘీభావం తెలియజేయనున్నారు.అమరావతి ప్రాంత రైతాంగం ఆందోళనలో ఉన్న నేపథ్యంలో నూతన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను...
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న జగన్మోహనరెడ్డి ఈ విధంగా పరిపాలన చేస్తారని తాను ఊహించలేదని...
అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు...
అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్లు వేశారు. జివో...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని వైసిపి ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. మీడియా కథనాలపై ఆంక్షలు విధిస్తూ ఏపి ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 2430 ను రద్దు చేయాలని కౌన్సిల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారో హాట్ టాపిక్ నడుస్తోంది. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం,...
అమరావతి: రాష్ట్రంలో దుర్మార్ఘ పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు మంగళవారం అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్...
అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్ఆర్సికి వ్యతిరేకంగా...
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్ రాష్ట్ర సర్వీసుల నుండి రిలీవ్ అయ్యారు. గత తెలుగు దేశం ప్రభుత్వ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పరిపాలన చాలా బాగుంది అంటూ అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి కితాబు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వైసిపి సర్కార్ ప్రవేశపెడుతున్న నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్క ఆందోళన నిర్వహిస్తుండగా ఆసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ...
కడప: ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచి మందుబాబుల రక్తం తాగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరల వడ్డింపు – ధరల వాయింపు...
అమరావతి: ఆర్టిసి చార్జీల పెంపు సామాన్యులపై భారం పడుతుందని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిసి బస్సు చార్జీల పెంపు...
అమరావతి: చంద్రబాబు, లోకేష్లకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వారి అవినీతి చూసి ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతామని...
అమరావతి: రానున్న అయిదేళ్లలో అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోవాలని వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే అవినీతి ర్యాంకింగ్లో ఒకట స్థానం నుండి 13వ...
అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై...
అమరావతి: పరిపాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి కానీ అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్మోహనరెడ్డి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపించారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్గా...
అమరావతి: ఇసుక వారోత్సవాలు అని సిఎం జగన్ ప్రకటిస్తే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ఇసుక క్వారీల వద్ద వైసిపి శ్రేణులు కొట్టుకోవడంపై ఆయన...
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపికి చెందిన కొందరు ఎంపిలు కేంద్రంలోని బిజెపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న తరుణంలో గురువారం ప్రధాని మోది ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణం రాజును ఆప్యాయంగా...
అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా లేదా అన్న ప్రశ్న వినబడుతంది. ఈ...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఆర్టిసి విలీనం ప్రక్రియ అయితే ప్రారంభించింది కానీ ఆర్టిసి ఉద్యోగుల జిపిఎఫ్ డిమాండ్ సర్కార్ గొంతుకు అడ్డం పడుతున్నది. ఆర్టిసిని ప్రభుత్వలో విలీనం చేసిన తరువాత ప్రభుత్వ...
అమరావతి: రోజు కేసుల గొడవ ఎందుకని కొంత కాలం ట్రావెల్స్ వ్యాపారం మానేయ్యాలని భావిస్తున్నట్లు టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా జెసి దివారకరరెడ్డికి చెందిన దివాకర్...
అమరావతి: కుటుంబ వార్షిక ఆదాయం అయిదు లక్షల రూపాయలలోపు ఉన్న వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు...
విజయవాడ: తెలుగు భాష, తెలుగు సంస్కృతిని విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా...
అమరావతి: మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటి ముందు ఆదివారం వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రావాలి ఆర్కె, సమాధానం చెప్పాలి ఆర్కె అంటూ యానిమేటర్లు నినాదాలు చేశారు. 27 వేల మంది...
అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ...
అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి...
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
అమరావతి: అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటే… సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేసింది. నిందితుల హోదా మారినంత మాత్రాన...
అమరావతి: డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేయడంపై వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ...
విజయవాడ: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధికై బిజెపి ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం సోమవారం ధర్నాచౌక్ వద్ద...
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
అమరావతి: జగన్మోహనరెడ్డి పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ఫైర్ అయ్యారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి పాలనలా వైసిపి పాలన ఉందని కన్నా విమర్శించారు....
అమరావతి: భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టిడిపి అధినేత చంద్రబాబు సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అయిదు నెలలుగా పనులు లేక కార్మికుల కుటుంబాలు...