NewsOrbit

Tag : online news updates

న్యూస్

ప్రాణం తీసిన కొత్త డ్రయివర్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: ఆర్టీసీ  కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడుపుతున్న అనుభవం లేని డ్రయివర్ల చేతిలో మరో ప్రాణం పోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ మంగళవారం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ ఫైనల్ డిసిషన్!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా ఈ నెల 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. శుక్రవారం(నవంబర్ 29) కూడా మంత్రివర్గ సమావేశం కొనసాగే...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఆర్టీసీ సమ్మె ఏం చెబుతోంది!?

Siva Prasad
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
టాప్ స్టోరీస్

శబరిమల వెళతావా.. ఇదిగో మిరియాల కారం!

Mahesh
కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఉద‌యం ఈ...
టాప్ స్టోరీస్

రాజధానిని స్మశానంతో పోలుస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...
టాప్ స్టోరీస్

డిపోలకు ఆర్టీసీ కార్మికులు.. ఎక్కడికక్కడ అరెస్టులు

Mahesh
హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున...
Right Side Videos టాప్ స్టోరీస్

రెవిన్యూ అధికారి అవినీతి లీల చూడండి

sharma somaraju
అమరావతి: పట్టా దారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద నుండి కార్యాలయం లోనే నిర్భయంగా లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ రెవిన్యూ అధికారి. రాష్ట్రంలో అవినీతిపై పిర్యాదులు అధికంగా వస్తున్నాయని ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

‘కార్మికులను తిరిగి చేర్చుకోలేం’

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను...
టాప్ స్టోరీస్

కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు!

Mahesh
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...
న్యూస్

‘పారదర్శకంగా ఇసుక విక్రయాలు’

sharma somaraju
విజయవాడ: పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్‌ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రీచ్‌లో ఇసుక తవ్వకాలను పరిశీలించిన...
రాజ‌కీయాలు

టిడిపి తోరణాలు,ఫెక్సీలు తొలగిస్తారా?

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వంలో అధికారుల చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కడప జిల్లాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని టిడిపి...
టాప్ స్టోరీస్

గవర్నర్ తో కేసీఆర్ భేటీ వెనుక మతలబ్ ఏంటి?

Mahesh
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె  వ్యవహారం,...
టాప్ స్టోరీస్

బెంగాల్‌లో బైపోల్ వార్.. బీజేపీ నేతపై దాడి!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఖరగ్‌పూర్‌ సదర్‌, కలియాగంజ్‌, కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్‌ నియోజకవర్గం...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో మహిళా ఎంపీలపై దాడి!?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మ‌హిళా ఎంపీల‌ను కూడా మార్ష‌ల్స్ లాక్కెళ్లారు....
టాప్ స్టోరీస్

మహిళలు పేకాడుతూ పట్టుబడడమా!?

Siva Prasad
(న్యూ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు...
రాజ‌కీయాలు

పివిపి ‘కవితా’ ట్వీట్

sharma somaraju
అమరావతి: వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కవితా హృదయంతో రాసిన ప్రేమలేఖ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి రాసిందో అందరికీ ఇట్టే అర్థం అవుతుంది. చూడండి ఆయన ఏమని రాసారో.. ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ....
టాప్ స్టోరీస్

‘రూల్ 12’ని ఎందుకు వాడుతారు ?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు అత్యంత అరుదుగా వాడే ఓ నిబంధనను కేంద్రం వాడుకుంది. అది పాలనా వ్యవహారాల నిబంధనావళిలో ఉన్న ‘రూల్‌ 12’. సాధారణంగా ఓ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపునకు లేదా...
టాప్ స్టోరీస్

‘పవార్ వెంటే మా అడుగు’

Mahesh
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం స్వీకారం చేయడంతో ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని...
Right Side Videos

రంగుల ప్రపంచంలో

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆ కుర్రవాడు కలర్ బ్లైండ్. అంటే అతను అందరిలాగా రంగులు చూడలేడు. ప్రపంచం అంతా తెలుపు నలుపు సినిమాలా ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోడు ధరించే...
టాప్ స్టోరీస్

‘మహా’ రాజకీయం.. ప్రజలే పిచ్చోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ శనివారం(నవంబర్ 23) ప్రమాణస్వీకారం చేశారు....
న్యూస్

మంత్రి ఎర్రబల్లి కాన్వాయ్ వాహనం పల్టీ:ఇద్దరు మృతి

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ వాహనంలోని ఒక వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ఎర్రబల్లి క్షేమంగా...
టాప్ స్టోరీస్

ముంబైపై పట్టుకోసం కుట్ర చేశారు: బిజెపి

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్‌సిపి – కాంగ్రెస్‌పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్...
టాప్ స్టోరీస్

‘శత్రువును మరింత దగ్గరగా ఉంచు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై మహారాష్ట్ర పరిణామాలతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ ఫడ్నవీస్ ప్రమాణస్వీకారాన్ని ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా నమ్మక ద్రోహానికి పాల్పడడం కింద అభివర్ణించింది. తెల్లారేసరికి ఎదురయిన షాక్‌కు కాంగ్రెస్ నాయకుడు మిలింద్...
టాప్ స్టోరీస్

‘అజిత్ పవార్ వంచించాడు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై గతంలో హాజరు కోసం ఎన్‌సిపి శాసనసభ్యుల నుంచి తీసుకున్నసంతకాలను అజిత్ పవార్ బిజెపికి మద్దతుగా చూపించి దుర్వినియోగం చేశారని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. అజిత్...
టాప్ స్టోరీస్

మెజారిటీ మాదే:శరద్ పవార్

sharma somaraju
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన  నేత...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

‘యుటర్న్‌ల్లో బాబు దిట్ట’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు యుటర్న్‌ల్లో దిట్ట అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి...
టాప్ స్టోరీస్

జేసీబీకి ఎదురెళ్లిన మహిళా సర్పంచ్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా మందవాలా గ్రామంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఓ మహిళా సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వచ్చిన అధికారులను నిలువరించేందుకు ఏకంగా జేసీబీకి...
న్యూస్

‘ఆదాయ మార్గాలపై దృష్టిసారించండి’

sharma somaraju
అమరావతి:  గత ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందనీ, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృషి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు....
టాప్ స్టోరీస్

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు...
వ్యాఖ్య

మనం ఏం మాట్లాడుకోవాలంటే..!

Siva Prasad
మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు  గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్ స్టార్..సన్ నెక్ట్స్ వగైరాల్లో తాజా మూవీల...
టాప్ స్టోరీస్

చెన్నమనేని పౌరసత్వం రద్దుపై స్టే!

Mahesh
హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. శుక్రవారం చెన్నమనేని రమేష్...
టాప్ స్టోరీస్

సంకీర్ణ ప్రభుత్వం వస్తే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్(గుజరాత్) బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియంపై చర్చకు సిద్ధమా:బోండా ఉమా సవాల్

sharma somaraju
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చకు వైసిపి సిద్ధమా అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

బీజేపీ నేతల మాటల్లో నిజమెంత?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికిప్పుడు...
టాప్ స్టోరీస్

గరుత్మంతుడికీ రంగు పడింది!

sharma somaraju
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న గరుత్మంతుడి విగ్రహానికి వైసిపి జండా రంగులు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గ్రామ సచివాలయ...
టాప్ స్టోరీస్

జూ.ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలన్నీ జూ.ఎన్టీఆర్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నానిల వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ ఆపార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి కొడాలి నాని...
టాప్ స్టోరీస్

పౌరసత్వం రద్దు రమేశ్ న్యాయ పోరాటం!

Mahesh
హైదరాబాద్: తన పౌరసత్వం రద్దుపై వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. అయితే, ఈ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు....
Right Side Videos టాప్ స్టోరీస్

చిరుతను తరిమికొట్టిన ముళ్ల పంది!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా, మనిషి అయినా భయపడి పారిపోతారు. కానీ, రహదారిపై ఓ ముళ్ల పంది మాత్రం తన ముళ్లతో చిరుతను బెంబేలెత్తించింది. తనతో పెట్టుకుంటే ఎంత పెద్ద...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

ఏపి పిసిసి అధ్యక్షుడుగా కిరణ్‌కుమార్ రెడ్డి?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (ఎపి పిసిసి) అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్లు తెలుస్తున్నది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలో పార్టీ అధిష్టానం నుండి  ఉత్తర్వులు వెలువడే అవకాశం...
టాప్ స్టోరీస్

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

sharma somaraju
అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

రక్షణశాఖ కమిటీలో ప్రగ్యాకు చోటు!

Mahesh
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌కు రక్షణ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్‌ కమిటీలో స్థానం కల్పించారు. మొత్తం 21 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీకి రక్షణశాఖ మంత్రి...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకై సిఎంకు లేఖ:ముప్పేమిలేదంటున్న మంత్రి

sharma somaraju
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఎప్పుడు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
Right Side Videos

రోడ్డుపై ఎంబిఎ విద్యార్థిని డ్యాన్స్ ఎందుకో తెలుసా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక యువతి రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌పై అవేర్‌నెస్ కల్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పేరు శుభీ జైన్, ఇండోర్‌లో ఎంబిఎ చదువుతున్నది. ఆ విద్యార్థిని...
టాప్ స్టోరీస్

‘జగనన్న’ పాటకు ఎమ్మార్వో డాన్స్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన ఓ తహసీల్దారుకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో...