NewsOrbit

Tag : cm jagan

టాప్ స్టోరీస్

‘వైసిపి తన రంగులు చూపెడుతోంది!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జాతీయ జండాను అవమానించడంతో వచ్చిన...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

‘రాజు గారూ బాగున్నారా!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపికి చెందిన కొందరు ఎంపిలు కేంద్రంలోని బిజెపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న తరుణంలో గురువారం ప్రధాని మోది ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణం రాజును ఆప్యాయంగా...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకై సిఎంకు లేఖ:ముప్పేమిలేదంటున్న మంత్రి

sharma somaraju
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
టాప్ స్టోరీస్

‘జగనన్న’ పాటకు ఎమ్మార్వో డాన్స్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన ఓ తహసీల్దారుకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో...
రాజ‌కీయాలు

ఇవి ఎలా సాధిస్తారు జగన్ సారూ?

sharma somaraju
అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి నేపథ్యంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 22...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

అవినీతిపై జగన్‌కు ఐవైఆర్ అయిదు ప్రశ్నలు

sharma somaraju
అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే...
టాప్ స్టోరీస్

‘ఇది భస్మాసురతత్వమే’

sharma somaraju
అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ,...
రాజ‌కీయాలు

‘అక్రమ ఇసుక రవాణాపై జనసైనికుల నిఘా’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక అవినీతిపై జనసేన పోరాటం ఇప్పుడే ప్రారంభమయ్యిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై జనసైనికులు నిఘా ఉంచాలంటూ పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి తన ఇసుక...
టాప్ స్టోరీస్

రాయలసీమలో ‘రాజధాని’ డిమాండ్ వెనుక ఉన్నది ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. సీమలో ఒక్కసారిగా వాయిస్ పెరగడానికి కారణమేంటి ? అసలు స్టూడెంట్స్ ని వెనక ఉండి నడిపించేదెవరు ? ప్రత్యేక రాజధాని,...
రాజ‌కీయాలు

‘మంచి’ కాదు ‘ముంచుతున్న’ సిఎం:బాబు

sharma somaraju
  అమరావతి: ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ అయిదు నెలల్లోనే రాష్ట్రాన్ని ‘ముంచుతున్న’ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకు పత్రికా కథనాలే...
టాప్ స్టోరీస్

హస్తినలో జగన్‌పై అభిప్రాయమిది:పవన్

sharma somaraju
  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై దేశ రాజధాని ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించిన వ్యంగ్య చిత్రాన్ని (కాళ్లకు...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదాపై మళ్లీ జగన్ ఫోకస్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మళ్లీ దానిపైనే దృష్టి సారించారా ?వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి హోదా కోసం...
టాప్ స్టోరీస్

ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నడిప్యూటీ సీఎం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకొచ్చామని జగన్ సర్కార్ చెబుతుండగా..ప్రతిపక్షాలు మాత్రం...
టాప్ స్టోరీస్

మార్ఫింగ్ ఫొటోల వెనుక కథ ఏంటి ?

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి.. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. అంతేకాదు...
న్యూస్

టిడిపి నేత జెసి మాజీ పిఎ నివాసంలో ఏసిబి సోదాలు

sharma somaraju
అనంతపురం: పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సురేష్ రెడ్డి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రాంనగర్‌లోని సురేష్ రెడ్డి నివాసంతో పాటు పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలపై సురేంద్ర కార్టూన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వంద వార్తల కన్నా ఒక కార్టూన్ ప్రభావవంతంగా విషయం వివరించగలదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టే కార్టూన్ ఒకటి ద హిందూ ఇంగ్లీష్ దినపత్రికలో...
టాప్ స్టోరీస్

‘వైసీపీని దోషిగా నిలబెడతా’

Mahesh
అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్...
టాప్ స్టోరీస్

త్వరలో పులివెందులకు పవన్!

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పర్యటన రాజకీయ లబ్దికోసం కాదని పవన్ వెల్లడించారు. కడప జిల్లా...
రాజ‌కీయాలు

‘జగన్ రెడ్డి అంటే తప్పేమిటి!?’

sharma somaraju
అమరావతి: వైసిపి నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి నిప్పులు చెరిగారు. విడిపోయిన వాళ్ల జీవితాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం వారికి లేదని పవన్ మండిపడ్డారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

వైసీపీ దాడులపై ఫిర్యాదులు అందాయి!

Mahesh
విశాఖ: ఏపీలోని బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందనే ఫిర్యాదులు తమకు అందుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ కూడా చేస్తోందని విమర్శించారు. బుధవారం ఉదయం...
రాజ‌కీయాలు

బాబు ఇసుక దీక్ష:పవన్‌కు ఆహ్వానం

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టిడిపి నేతల బృందం భేటీ అయ్యింది. చంద్రబాబు చేస్తున్న దీక్షకు జనసేన మద్దతును కోరారు. రేపు విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక సమస్య పరిష్కరించాలని...
టాప్ స్టోరీస్

పాదయాత్రలోనే జగన్ ఇంగ్లీష్ మీడియం హామీ!

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీ...
న్యూస్

గవర్నర్‌కు ఇసుక సమస్యపై వినతి

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్‌కు వినతి పత్రం సమర్పించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ...
రాజ‌కీయాలు

ఇసుక సమస్యపై ‘బాబు’ దీక్ష ‘జగన్’ వారోత్సవాలు!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో నెలకొని ఉన్న ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఈ నెల 14వ తేదీ నుండి ప్రభుత్వం  ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇసుక సమస్యపై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నతాధికారులతో...
టాప్ స్టోరీస్

‘పవనే జవాబు ఇస్తారట’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలకు జనసేన పార్టీ నాయకులు గానీ జనసైనికులు గానీ స్పందించవద్దని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్...
టాప్ స్టోరీస్

వీడని వర్షిణి మర్డర్ మిస్టరీ!

Mahesh
అమరావతి: చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుట్టపాలెంలో తీవ్ర కలకలం రేపిన ఆరేళ్ల చిన్నారి వర్షిణి హత్యాచారం కేసుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తన హృదయాన్ని...
రాజ‌కీయాలు

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

Mahesh
అమరావతి: ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు...
టాప్ స్టోరీస్

దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని...
టాప్ స్టోరీస్

అప్పుడు ‘తెలుగు లెస్సేనా’ అన్నారు.. మరి ఇప్పుడు ?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు....
న్యూస్

‘హామీలన్నీ నెరవేరుస్తున్నాం’

sharma somaraju
గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల...
రాజ‌కీయాలు

‘ఇంత దుర్మార్ఘమా!?’

sharma somaraju
అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘ఒదిషా బొగ్గు కావాలి మోదీజీ!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్‌కో ధర్మల్ ప్లాంట్‌కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు.  ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...
టాప్ స్టోరీస్

టీటీడీ కొత్త ఈఓగా జేఎస్వీ ప్రసాద్?

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) గా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించాలని ఏపీ...
టాప్ స్టోరీస్

కోరి తెచ్చుకున్న వ్యక్తికి బదిలీ ఎందుకు?

Mahesh
విశాఖపట్నం: ఏపీ సీఎస్ గా కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబమణ్యంను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనను తప్పించారంటే..ఏవో తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. విశాఖలో...
రాజ‌కీయాలు

సీఎస్ ను ఎందుకు బదిలీ చేశారు?

Mahesh
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహరంపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్...
రాజ‌కీయాలు

‘పవన్ ఓ అజ్ఞానవాసి’!

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు అందించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ పై మంత్రి ఘాటుగా...
టాప్ స్టోరీస్

ఇసుక కొరత తీర్చండి: జగన్‌కు మద్రగడ లేఖ

Mahesh
అమరావతి: ఏపీని కుదిపేస్తున్న ఇసుక సంక్షోభంపై కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇసుక...
టాప్ స్టోరీస్

వంశీ వైసిపిలో చేరిక ముహూర్తం ఫిక్స్?

sharma somaraju
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
టాప్ స్టోరీస్

బాలకృష్ణ వియ్యంకుడికి ఇచ్చిన భూములు వెనక్కి!

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
టాప్ స్టోరీస్

జాతీయ జెండాకు ఎంత దుస్థితి?

Mahesh
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
టాప్ స్టోరీస్

వైసీపీలో చేరుతారా? రాజకీయాలను వీడుతారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది....
టాప్ స్టోరీస్

వైసీపీలో చేరికలకు జగన్ గేట్లు తెరిచారా?

Mahesh
 ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాంబుపేల్చారు ఏపీ సీఎం జగన్. తాజాగా వంశీ...
రాజ‌కీయాలు

‘రంగుల ఆర్భాటమే’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై సెటైర్‌లు వేశారు. గ్రామ సచివాలయాలు, బోర్లు,...
రాజ‌కీయాలు

వంశీ వైరల్ వీడియో

sharma somaraju
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనేది నానుడి. అయితే నాయకులు పార్టీలు మారే సమయంలో వారు చేరనున్న పార్టీపై గతంలో చేసిన విమర్శలను తెరపైకి తీసుకురావడం. వాటిని సోషల్ మీడియాలో...
రాజ‌కీయాలు

‘సుజనాచౌదరి చంద్రబాబు ఏజెంట్‌’

Mahesh
అమరావతి: బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొలిటికల్ బ్రోకర్‌, డూప్లికేట్ బీజేపీ లీడరైన సుజనా మాటలకు విలువలేదన్నారు. బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? అని ప్రశ్నించారు. ‘నీకు...
రాజ‌కీయాలు

జగన్ తిన్న తిండిని లోకేశ్ కు అంటగడతారా?

Mahesh
విజయవాడ: ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎయిర్ పోర్టులో జగన్...
రాజ‌కీయాలు

కేంద్రం ఎన్ని హామీలు ఇచ్చింది?

Mahesh
విజయవాడ: సీఎం జగన్ కు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ...
రాజ‌కీయాలు

టిడిపి విమర్శలకు విజయసాయి కౌంటర్

Mahesh
అమరావతి: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘సీఎం జగన్ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికి...