(న్యూస్ ఆర్బిట్ డెస్క్) థాయ్ లాండ్ లోని ఓ జూ పార్క్ లో కంచెకు పెయింట్ వేస్తున్న వ్యక్తిని ఆటాడిస్తూన్న ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పురోగతి లేదనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలనీ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మంత్రి మోపిదేవి స్పష్టం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అధికారులపై కోపం వచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు గౌరవించకపోవడంతో డిడిఆర్సి సమావేశం నుండి ఆయన వాకౌట్ చేశారు....
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణాలకు సంబంధించి టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియ ద్వారా ప్రభుత్వానికి 392.23 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని మున్సిపల్ శాఖ మంత్రి...
న్యూఢిల్లీ: తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. వేగంగా వస్తున్న బస్సు, ఆటోను ఢీకొట్టి బావిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 18 మందికి తీవ్రగాయాలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
గోపూజ నిర్హేతుకమైనది. దానితో పాటు హిందూ కర్మకాండలలో వాడే ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, నెయ్యి, పెరుగు మిశ్రమమైన పంచగవ్యం మీద మన నమ్మకం కూడా నిర్హేతుకమైనదే. బ్రాహ్మణుడిని దైవసమానుడిగా భావించినట్టే ఆవుని...
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది. మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజమైన దోషులు ఎవరో తేలాలంటే సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సినీ తారలంటే అభిమానులకు ప్రాణం. వారితో ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అలాంటిది కళ్ళ ముందే సెలెబ్రిటీ కనిపిస్తే.. ఊరుకుంటారా? సెల్ఫీ కోసం ఎగబడతారు. సెల్ఫీ దిగిన సంఘటనలు మధురజ్ఞాపకాలుగా మిగిలిపోతాయని...
బెంగళూరు: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ టీవీ షో కోసం రజనీ, బ్రిటన్ సాహసవీరుడు బేర్గ్రిల్స్తో కర్ణాటకలోని బందీపూర్ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందనే మాటలు ప్రజలు నమ్మరని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కడప రాజకీయం ప్రారంభమయ్యిందనీ, ఖాళీ స్థలాలను కడప బ్యాచ్...
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా)లో సభ్యుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సినీ పెద్దలు చెబుతున్నప్పటికీ గొడవలు సద్దుమణగడం లేదు. తాజాగా ‘మా’ అధ్యక్షుడు నరేష్పై ఎగ్జిక్యూటివ్...
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కువైట్ దౌత్య కార్యాలయ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళల దీనావస్థపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అక్రమ రవాణాకు గురైన దాదాపు యువతులు కువైట్లోని ఇండియన్...
విజయవాడ: ఏపీ రాజధాని మార్పుకు ప్రజల ఆమోదం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా...
అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కౌన్సిల్ను రద్దు చేస్తూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ముందుగా నిన్న రాత్రి...
హైదరాబాద్: ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. పెద్దల సభ ఎంతో అవసరమని, మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హైదరాబాద్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి అడ్డుకోవడంతో కౌన్సిల్నే రద్దు చేస్తూ సిఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సక్రమంగా నిర్వహించలేదని ఆరోపిస్తూ నేరేడుచర్ల సెంటర్ లో పీసీసీ చీఫ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కేవీపీ, కాంగ్రెస్...
అమరావతి: చేతిలో అధికారం ఉందని విర్రవీగొద్దని, ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ సహజ ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
సూర్యాపేట: ఉత్కంఠ రేపిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎక్స్అఫిషియో ఓట్లతో చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్మన్గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. సోమవారం(జనవరి 27)...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలి రద్దు చేయాలన్నా, పునరుద్దరించాలన్నా చాలా తతంగం ఉంటుందనీ, ఏపి శాసనమండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపినా అంత తొందరగా రద్దు కాదనీ టిడిపి రాజ్యసభ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డిస్కవరీ ఛానల్లో ప్రసారం అయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించనున్నారు. బ్రిటీష్ సాహసికుడు బేర్ గ్రిల్స్ .. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కురులు అంటే ప్రేమ లేనివారు ఎవరైనా ఉంటారా? కేశ సంరక్షణ విషయంలో నేటి యువత అసలు కాంప్రమైజ్ అవ్వరంటే అతిశయోక్తి కాదేమో! అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెండు దశాబ్దాల పాటు క్రీడాలోకాన్ని తన అసమాన ప్రతిభతో కట్టిపడేసిన బాస్కెట్బాల్ దిగ్గజం కోబ్ బ్రయంట్ ఇక లేడనే వార్త యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. అయితే, కోబ్ బ్రయంట్ మరణవార్తను ఓ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
బీజింగ్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 106కి చేరింది. ఇప్పటి వరకు వ్యాధి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరాయి. తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఆందోళనలు మరింత ఉధృతం...
అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు 19 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన...
అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్...
అమరావతి: రాష్ట్రంలో మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగంలో లేదని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడానికే మండలి పనిచేస్తోందని, అలాంటప్పుడు మండలి ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. సోమవారం మండలి రద్దు అంశంపై శాసనసభలో...
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మండలిని రద్దు చేయడం అంటే ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీల గొంతు నొక్కడమేనని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ కోటాలో కేవీపీ రామచంద్రరావు ఓటుపై...
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్...