NewsOrbit

Author : Mahesh

https://newsorbit.com - 1632 Posts - 0 Comments
Right Side Videos టాప్ స్టోరీస్

పులులను తరిమికొట్టిన ఎలుగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అడవిలో పులిని చూస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతుంది. కానీ, ఓ ఎలుగు మాత్రం తనపై దాడి చేసిన పులులకు అస్సలు బెదరలేదు సరికదా కన్నెర్రజేసి...
టాప్ స్టోరీస్

‘లోకేష్‌కి రాజకీయ భిక్ష పట్టింది వైఎస్సే’!

Mahesh
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

ఆస్పత్రిలో సునీల్.. ఏమైందో అని టెన్షన్!

Mahesh
హైదరాబాద్: ప్రముఖ హస్యనటుడు సునీల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ట్రిక్‌...
టాప్ స్టోరీస్

మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై చీటింగ్ కేసు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజారుద్దీన్‌ తోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. ఔరంగాబాద్‌లోని ఒక ట్రావెల్స్ యజమానిని మోసం చేసిన కేసులో అజార్...
న్యూస్

‘ఎన్ని కేసులు పెడితే అన్ని సన్మానాలు’

Mahesh
విజయవాడ: అమరావతి పరిరక్షణ కోసం పోరాడుతున్న ముగ్గురు ఎంపీలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్‌దేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జగన్‌ ఎన్ని కేసులు...
Right Side Videos

ఫస్ట్ టైమ్ ఐస్‌క్రీం తింటే ఎలా ఉంటుంది?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మొట్టమొదటి సారి ఐస్‌క్రీం తిన్న ఓ చిన్నారిలో కనపడిన హావభావాలు అబ్బురపరుస్తున్నాయి. తొమ్మిది నెలల తమ పాపను తల్లిదండ్రులు ఐస్‌క్రీం పార్లర్‌కు తీసుకువెళ్లారు. కోన్‌ ఐస్‌క్రీంను కొని పాపకు తినిపిస్తుంటే.....
రాజ‌కీయాలు

రాజధానిపై పవన్ యూటర్న్: విజయసాయి రెడ్డి సెటైర్

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.....
టాప్ స్టోరీస్

‘కరోనా వైరస్‘: వుహాన్‌లో ప్రజారవాణా బంద్!

Mahesh
బీజింగ్: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి వుహాన్ నగరంలో ప్రజా రవాణా సర్వీసులను అధికారులు నిలిపివేశారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాన్ని మూసివేశారు. వుహాన్...
రాజ‌కీయాలు

మండలి రద్దుపై ఐవైఆర్ ఏమన్నారంటే

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు...
Right Side Videos టాప్ స్టోరీస్

సెల్ఫీ సోకులో సెల్లు ఖతం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రోడ్డుపై నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. స్నేహితురాలితో కలిసి సెల్ఫీ దిగుదామని ఓ యువతి ప్రయత్నిస్తుండగా.. హఠాత్తుగా బైక్ పై వచ్చిన ఓ దొంగ ఆ సెల్ ఫోన్...
టాప్ స్టోరీస్

చివరి కోరికపై నిర్భయ దోషులు మౌనం!

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరితీయనున్న నేపథ్యంలో చివరి కోరికపై వారు మౌనం వహించారు. ఏడేళ్ల క్రితం నాటి ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి...
టాప్ స్టోరీస్

రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు నిర్ణయమేంటి?

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం సీఎం...
టాప్ స్టోరీస్

ఆర్డినెన్స్ తెచ్చే పనిలో సీఎం జగన్?!

Mahesh
అమరావతి: మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన...
టాప్ స్టోరీస్

మండలిలో నెగ్గిన రూల్ 71 తీర్మానం

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిలో రూల్ 71 నోటీస్ తీర్మానం నెగ్గింది. రూల్ 71కి మద్దతుగా 27 మంది టీడీపీ సభ్యులు ఓటేయగా.. 13 మంది వైసీపీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 9...
న్యూస్

ఏపీ ప్రభుత్వంపై నోబెల్ శాంతి గ్రహీత ప్రశంసల జల్లు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు కురిపించారు. మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో కైలాస్ సత్యార్థి సమావేశమై పలు...
టాప్ స్టోరీస్

మండలిలో నెగ్గిన టీడీపీ పంతం.. రూల్ 71పై చర్చ!

Mahesh
అమరావతి: ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ పంతం నెగ్గింది. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మండలిలో...
టాప్ స్టోరీస్

పోలీసులపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన జనసేన

Mahesh
అమరావతి: పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై న్యాయపరమైన...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై ఎమ్మెల్యే వంశీ ప్రశంసలు

Mahesh
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక...
టాప్ స్టోరీస్

‘ఎంపీకే ఇలా జరిగితే మరి సామన్యుడి పరిస్థితి?’

Mahesh
గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం...
టాప్ స్టోరీస్

మండలి రద్దే అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దుపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 10గంటలకు ఈ సమావేశం...
టాప్ స్టోరీస్

‘పెరియార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పను’

Mahesh
చెన్నై: ద్రవిడ ఉద్యమనేత రామస్వామి పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ప్రముఖ  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో పెరియార్‌పై రజనీ చేసిన వ్యాఖ్యలపై...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
Right Side Videos టాప్ స్టోరీస్

పాల ప్యాకెట్లు దొంగలించిన పోలీసు!

Mahesh
ఢిల్లీ: రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తూ ప్రజలను కాపాడాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారాడు. పాల ప్యాకెట్లు దొంగలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. ఈనెల 19న ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జరిగిన ఈ సంఘటన...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దు చేసే యోచనలో వైసిపి?!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాననమండలిని రద్దు చేసే...
న్యూస్

జనసేన కార్యాలయానికి వెళ్లిన రైతులు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి...
టాప్ స్టోరీస్

సభ నుంచి స్పీకర్ వాకౌట్!

Mahesh
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎంపీ గల్లాకు బెయిల్!

Mahesh
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు...
టాప్ స్టోరీస్

చైనాలో ‘కరోనా వైరస్‌’ వణుకు!

Mahesh
బీజింగ్: చైనాను ప్రాణాంతకర ‘కరోనా వైరస్’ వణికిస్తోంది. ఈ వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే వందలాది మందికి సోకి, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. బీజింగ్, షాంఘైతోపాటు...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానుల నిర్ణయం తప్పే’

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఏపీకి మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా అయిన...
టాప్ స్టోరీస్

గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Mahesh
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
న్యూస్

జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత!

Mahesh
మంగళగిరి: అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పెనుమాక, ఎర్రబాలెం, మందడం ప్రాంతాల్లో...
టాప్ స్టోరీస్

‘వైజాగ్‌లో ఉన్న ఆస్తులు మావా?’

Mahesh
అమరావతి: కులం మీద ద్వేషంతో జగన్ రాజధాని తరలిస్తున్నారనడం సరికాదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి పేరుతో టీడీపీ హయంలో అప్పటి సీఎం చంద్రబాబు అక్కడకొత్తగా అభివృద్ధి చేసిందేమి లేదని విమర్శించారు. సోమవారం...
టాప్ స్టోరీస్

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా: రాపాక

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో జగన్‌ పక్కన కూర్చున్న రాపాక!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మొదటి రోజు సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు...
రాజ‌కీయాలు

‘అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అబద్ధం’

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై ఆయన...
టాప్ స్టోరీస్

‘అచ్చెన్నా ‘డోంట్ టాక్ రబ్బిష్’!

Mahesh
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు స్పీకర్‌ తమ్మినేని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు...
టాప్ స్టోరీస్

‘రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకున్న జగన్ వెంట ఉంటా’

Mahesh
అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్‌ కన్న.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని...
రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడుపై బొత్స ఆగ్రహం

Mahesh
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా విశాఖ...
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి...
టాప్ స్టోరీస్

63 మంది భారత బిలియనీర్ల సంపద…కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక శాతం మంది దగ్గర ఉన్న డబ్బు… దేశంలో అట్టడుగున్న ఉన్న 70 శాతం మంది ప్రజల (95.3 కోట్ల మంది) దగ్గర ఉన్న...
టాప్ స్టోరీస్

పవన్‌కు షాక్.. మూడు రాజధానులకు ఓటేస్తానన్న రాపాక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
న్యూస్

అసెంబ్లీ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత!

Mahesh
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’ ప్రచారం పరిసమాప్తం!

Mahesh
హైదరాబాద్: మునిసిపల్‌ ఎన్నికల్లో వారం రోజులుగా వివిధ పార్టీలు హోరెత్తుతున్న ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు...
టాప్ స్టోరీస్

చలో అసెంబ్లీ టెన్షన్..టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న...
టాప్ స్టోరీస్

అత్యంత గోప్యంగా ఏపీ కేబినెట్ ఎజెండా!

Mahesh
అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

‘సభకు సభ్యులు రాకుండా అడ్డుకుంటే నేరమే’

Mahesh
అమరావతి: రాజ్యాంగబద్దమైన చట్టసభల హక్కులను కాలరాయాలని చూడడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన...
టాప్ స్టోరీస్

రాజధానిపై కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అంశమై ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేయనుంది. అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9...