NewsOrbit

Author : Mahesh

https://newsorbit.com - 1632 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

ఖాకీ నీడలో అమరావతి!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల ఆందోళన కొనసాగతున్న వేళ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతుల ఆందోళన, విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు...
న్యూస్

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కిన రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ముగ్గురు రైతులు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కారు. రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కి నిరసనకు దిగారు. అమరావతిని కోనసాగించాలంటు నినాదాలు...
టాప్ స్టోరీస్

‘సీఏఏ అమలు చేయాల్సిందే..కానీ’!

Mahesh
కేరళ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు....
రాజ‌కీయాలు

‘అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని...
టాప్ స్టోరీస్

‘వందేమాతరాన్ని అంగీకరించకపోతే దేశంలో ఉండొద్దు’

Mahesh
గుజరాత్: కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. వందేమాతరం అంగీకరించని వారికి భారతదేశంలో నివసించే...
టాప్ స్టోరీస్

250 కేజీల ఐసిస్ ‘జిహాదీ’ అరెస్టు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇరాక్‌లోని మోసుల్‌లో పట్టుబడిన ఐసిస్ ప్రముఖ నేత మఫ్తీ అబూ అబ్దుల్ బారిని జైలుకు తరలించేందుకు పోలీసులు ముప్పతిప్పలు పడ్డారు. 250 కిలోలకు పైగా బరువున్న అబూను కారులో ఎక్కించలేక ఆయన...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ

Mahesh
విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్‌ రోడ్డు నుంచి మధురానగర్‌ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి...
Right Side Videos

వాహనాన్ని వెంబడించిన ఏనుగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అడవుల్లోంచి జంతువులు అప్పుడప్పుడు రోడ్డు మీదకు వచ్చి హల్‌చల్ చేస్తుంటాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఆగిపోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజలపై దాడికి తెగబడుతుంది. తాజాగా  కర్ణాటకలోని నాగర్‌హోల్...
టాప్ స్టోరీస్

షిర్డీలో నిరవధిక బంద్.. యథావిధిగా ఆలయ దర్శనం!

Mahesh
మహారాష్ట్ర: షిర్డీ సాయి జన్మస్థలంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో షిర్డీ గ్రామస్థులు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి...
టాప్ స్టోరీస్

హీరోయిన్ రష్మికకు ఐటీ నోటీసులు!

Mahesh
బెంగళూరు: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు పంపింది. ఇటీవల రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటితోపాటు రష్మిక కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ మండపంలో...
టాప్ స్టోరీస్

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Mahesh
కడప: ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నుంచి మరో నాయకుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లా కమలాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు. గత...
టాప్ స్టోరీస్

కారు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ నటి!

Mahesh
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం మధ్యాహ్నం ముంబై- పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై కోల్హాపూర్ సమీపంలో షబానా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రక్కును ఢీ...
రాజ‌కీయాలు

టీడీపీ శాసనసభాపక్షం కీలక భేటీ

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఈ నెల 20న అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ శాసనసభాపక్షం ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై...
Right Side Videos

పెద్ద పులుల భీకర యుద్ధం చూడండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒంటరిగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడే జంతువులు పులులు. తమ ప్రాంతంలోకి వేరే పులి ఎంటరైతే ఏ మాత్రం ఊరుకోవు. దాంతో పోట్లాడి అయిన సరే ఆధిపత్యం చూపించాలనుకుంటాయి. తాజాగా ఓ అడవిలో...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...
టాప్ స్టోరీస్

20న చలో అసెంబ్లీ ఉంటుందా?

Mahesh
అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు నోటీసులు జారీ చేశారు....
న్యూస్

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల పేరుతో భారీ  స్కెచ్’

Mahesh
విజయవాడ: మూడు రాజధానుల పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి సీఎం జగన్ భారీ స్కెచ్ వేశాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా బుద్ధా...
టాప్ స్టోరీస్

కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఎంపిక అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శివకుమార్‌ను పీసీసీ చీఫ్‌గా ఏ క్షణమైనా అధిష్ఠానం ప్రకటించే...
రాజ‌కీయాలు

ఎన్టీఆర్ కు టీడీపీ నేతల నివాళులు

Mahesh
అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎంపీ కేశినేని నాని,...
టాప్ స్టోరీస్

‘తెలుగుజాతి గుర్తుంచుకొనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్’

Mahesh
అమరావతి: తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
టాప్ స్టోరీస్

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం...
టాప్ స్టోరీస్

‘జగన్.. మీ తప్పులను సరిదిద్దుకోండి’

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ‘డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా...
టాప్ స్టోరీస్

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కేసు!

Mahesh
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చెన్నైలో కేసు నమోదైంది. ఈ నెల 14న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ‘తుగ్లక్’ పత్రికా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన రజనీ.. ద్రావిడ ఇయక్కం...
టాప్ స్టోరీస్

షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై వివాదం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర: షిరిడీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం నెలకొంది. సాయి బాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. సాయి బాబా జన్మస్థలం పర్భణీలోని...
టాప్ స్టోరీస్

‘పవన్ పై కేసులు ఉన్నాయా ఏమిటి’?

Mahesh
అమరావతి: అవకాశ వాద రాజకీయాలకు చిరునామాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక విలువులు మరిచాడని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవకాశవాద...
టాప్ స్టోరీస్

ఫిబ్రవరి 1నే నిర్భయ దోషులకు ఉరి!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...
టాప్ స్టోరీస్

హజీపూర్ హత్యల కేసుపై 27న తుది తీర్పు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికల హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఈ నెల 27న కోర్టు తీర్పు వెలువడనుంది. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు శ్రీనివాస్...
టాప్ స్టోరీస్

కేరళ దారిలో పంజాబ్.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

Mahesh
పంజాబ్: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్ప‌ద సీఏఏను ర‌ద్దు చేయాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
టాప్ స్టోరీస్

జగన్ పిటిషన్లను తిరస్కరించిన సీబీఐ కోర్టు

Mahesh
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి ఒకేసారి విచారించాలంటూ జగన్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది....
టాప్ స్టోరీస్

బరిలో తలపడ్డ టీడీపీ, వైసీపీ కోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో ఘనంగా జరిగాయి. అనాధిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా కోడి పుంజులు బరిలోకి దిగి హోరా హోరీగా తలపడ్డాయి. కత్తులు కట్టుకొని కయ్యానికి కాలు దువ్వుతూ...
రాజ‌కీయాలు

రాజధాని మారితే ఆ భవనాలను ఏం చేస్తారు ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
రాజ‌కీయాలు

జగన్‌కి ద్వారంపూడి బినామీ: పంచుమర్తి

Mahesh
విజయవాడ:  సీఎం వైఎస్ జగన్‌కి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద...
న్యూస్

అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ

Mahesh
అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తోపాటు సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం(జనవరి 14) ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ...
టాప్ స్టోరీస్

జగన్‌ కేసు జనవరి 24కు వాయిదా!

Mahesh
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ1గా ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ శుక్రవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో  జరిగింది. ఈ కేసులో గత శుక్రవారం(జనవరి 10) విచారణకు హాజరైన జగన్.. నేటి విచారణకు మాత్రం ఆయనకు వ్యక్తిగత హాజరు...
టాప్ స్టోరీస్

పురపోరులో రెబల్స్‌కు మద్దతిచ్చిన మాజీ మంత్రి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది...
టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...
న్యూస్

ట్రూ జెట్ విమానానికి తప్పిన ముప్పు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప విమానాశ్రయంలో ట్రూ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. కడప నుండి విజయవాడకు ప్రయాణికులతో వెళుతున్న ట్రూజెట్ విమానం.. టేకాఫ్ అయిన వెంటనే ఎదురుగా పక్షి అడ్డు తగలడంతో...
టాప్ స్టోరీస్

సీఏఏకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్

Mahesh
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు...
టాప్ స్టోరీస్

వైసీపీ ఎమ్మెల్యేకి నందమూరి రామకృష్ణ వార్నింగ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మున్సిపల్ పోరు.. రెండెకరాల్లో భారీ కారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో సుమారు 200 మంది మహిళలు రెండు ఎకరాల్లో...
Right Side Videos టాప్ స్టోరీస్

కుక్క పాట పాడటం చూశారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్‌ మీడియా సెన్సేషన్‌ రాణు మండాల్‌ పాడిన ‘తేరీ మేరీ కహానీ’ సాంగ్ ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. రైల్వేస్టేషన్‌...
టాప్ స్టోరీస్

టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్‌’ ఇకలేరు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్‌’ చారులతా పటేల్‌ కన్నుమూశారు. జనవరి 13న ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతేడాది ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్‌కప్‌లో చారులతా పటేల్‌ చేసిన సందడి అంతా...
టాప్ స్టోరీస్

ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ టీడీపీకి చెందిన ఓ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు...
టాప్ స్టోరీస్

మంత్రి మల్లారెడ్డి ఫోన్ ఆడియో కలకలం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ టికెట్ ఇప్పించేందుకు మంత్రి మల్లారెడ్డి, డబ్బులు డిమాండ్ చేశారని చెబుతూ ఉన్న ఆడియో కలకలం రేపుతోంది. బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడిన...