NewsOrbit

Tag : telugu news latest updates

రాజ‌కీయాలు

రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన దేవినేని ఉమ

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో గొల్లపూడిలో...
టాప్ స్టోరీస్

వంశీ మార్గాన్నే అనుసరించబోతున్న మద్దాలి గిరి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడుస్తారా? వైసీపీలో డైరెక్ట్ గా చేరకుండా వంశీ మాదిరిగా ఆపార్టీకి మద్దతు ఇస్తారా ?...
న్యూస్

జెసికి జగన్ సర్కార్ మళ్లీ షాక్:ట్రావెల్స్ బస్సులు సీజ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను...
టాప్ స్టోరీస్

రాయపాటి నివాసాలపై సిబిఐ దాడులు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:టిడిపి నేత, మాజీ ఏంపి రాయపాటి సాంశివరావు నివాసం, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపి, తెలంగాణతో పాటు కర్నాటక, ఢిల్లీలో కూడా ఏకకాలంలో ఈ దాజులు...
టాప్ స్టోరీస్

పుర’పోరు’కు మూడు పార్టీలు దూరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు సిద్ధం అవుతున్నాయి. అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి చ‌తికిల‌ప‌డిన పార్టీల్లో మాత్రం ఇప్ప‌టికీ ఉలుకూప‌లుకూ లేదు....
న్యూస్

ఖాకి నీడలో మందడం గ్రామం

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 14వ రోజుకు చేరింది. మందడం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సచివాలయానికి వస్తుండటంతో గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
టాప్ స్టోరీస్

పూలింగ్‌ విధానంలో భూములు వెనక్కి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో...
న్యూస్

విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్లని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నూతన...
రాజ‌కీయాలు

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే!?

Mahesh
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. సోమవారం సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ...
వ్యాఖ్య

వన్దే మాతరమ్!

Mahesh
నాకో అమ్మమ్మా, బామ్మా ఉండేవారు- వాళ్ళ చేతుల్లోనే నేను పెరిగాను. నాకో అమ్మ ఉండేది- ఆమె దయవల్లే నేను పుట్టి పెరిగి ఇక్కడున్నాను. నాకు “సొంత”అక్కల్లేరు. కానీ, మమ్మల్ని పెంచిపెద్దచెయ్యడంలో మా అమ్మకు కుడిచెయ్యిగా...
రాజ‌కీయాలు

జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

Mahesh
విజయవాడ: సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి...
టాప్ స్టోరీస్

అమరావతిలో పర్యటించనున్న పవన్

Mahesh
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతిలో పర్యటించనున్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం తెలపనున్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి...
టాప్ స్టోరీస్

‘మహా’ విస్తరణ.. కేబినెట్‌లోకి ఠాక్రే వారసుడు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

రైతుల పోరాటానికి టీడీపీ అండ!

Mahesh
అమరావతి: రాజధాని కోసం ఆందోళనలు చేసే వారిని దొంగలుగా చిత్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బెయిల్

Mahesh
అమరావతి: రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేశారన్న అభియోగంతో రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పోలీసులు అరెస్టు చేసిన సంగతి...
టాప్ స్టోరీస్

‘ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మాతో పెట్టుకొవద్దు’

Mahesh
తుళ్లూరు: అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు...
Right Side Videos

డెత్ జర్నీ..రైలు డోర్ వద్ద ఫీట్!

Mahesh
(న్యూస్ ఆర్టిట్ డెస్క్) నడుస్తున్న రైలులో ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని ఎంత చెప్పినా.. నేటి యువత మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ముంబైలో...
రాజ‌కీయాలు

రాజధాని రైతులకు మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా?

Mahesh
అమరావతి: రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘రాజధాని నిర్మాణం...
టాప్ స్టోరీస్

 రైతులను జైలుపాలు చేస్తారా?

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు...
టాప్ స్టోరీస్

ఢిల్లీ క్రికెట్ బోర్డు మీటింగ్‌లో జగడం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఆదివారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఏ) రసాభాసగా ముగిసింది. సమావేశంలో సభ్యులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

Mahesh
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా...
టాప్ స్టోరీస్

‘మహా’ కేబినెట్ విస్తరణ

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

‘దేశ రెండవ రాజధానిగా చేయండి!ప్లీజ్’

sharma somaraju
అమరావతి: రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే ప్రయత్నాలు అపి వేయాలనీ, అమరావతిలోనే  రాజధాని కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంలో ఓ రైతు భారతదేశ రెండవ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్ అందుకున్న అమితాబ్

Mahesh
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌ ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా కేంద్రం.. అమితాబ్ బచ్చన్‌ను...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై కేటీఆర్ ఏమన్నారంటే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి...
Right Side Videos

ఆ పోలీసు అధికారి మంచోడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు అధికారి ఓపికగా యువకులకు చట్టం గురించి...
టాప్ స్టోరీస్

‘రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై జిఎన్...
Right Side Videos

రైతు నోట బేబీ పాట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ ) పదేళ్ల క్రితం రిలీజ్ అయి దుమ్ము లేపిన జస్టిన్ బీబర్ పాట బేబీ చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆరోజుల్లో ఆ పాట బీబర్ ఫీవర్ సృష్టించింది. ఇన్నేళ్ల...
టాప్ స్టోరీస్

సీమలో అసెంబ్లీ ఏర్పాటు చేయాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరి వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్దా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత...
టాప్ స్టోరీస్

విశాఖ రాజధాని ప్రకటనే లేదు అప్పుడే ఆరోపణలా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం:విశాఖ రాజధాని ప్రకటన లేకుండానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించడం తగదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో చర్చ...
రాజ‌కీయాలు

‘విశాఖకు అనుకూలంగానే నిర్ణయం’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థను ...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్ వెళ్లిపోండి: ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

Mahesh
లక్నో: దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై నిరసనలు కొనసాగుతున్న వేళ.. ముస్లిమ్ నిరసనకారులను పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోండంటూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి...
న్యూస్

తెనాలి పిఎస్ వద్ద ఆలపాటి దర్నా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు రైతులను తెనాలి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైతుల అరెస్టును నిరసిస్తూ టిడిపి నేత ఆలపాటి రాజా పోలీస్ స్టేషన్...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ పై బీజేపీ ఎంపీ ప్రశంసలు!

Mahesh
తిరుమల: టీటీడీలో వంశపారంపర్య అర్చకుల పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీరు అభినందనీయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసించారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి గుర్జర్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో...
రాజ‌కీయాలు

మొఘలాయిలు, తుగ్లక్ పాలన ఆదర్శమా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయనగరం: మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటు తీసుకెళ్లాలనుకొంటోందని టిడిపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. రాజధానుల ప్రకటనపై ఆయన...
న్యూస్

రాజధాని గ్రామాల్లో రైతులు అరెస్టు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతలు ఆందోళన చేస్తున్న వేళ.. అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అమరావతికి భూములిచ్చిన తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో...
టాప్ స్టోరీస్

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తారని, ఎన్నో ఆశలతో ఘన...
న్యూస్

అమరావతి రైతులకు సుజన భరోసా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని మార్చాలని చూస్తే కేంద్రం, బిజెపి చూస్తూ ఊరుకోదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అన్నారు.  కేంద్రంతో...
టాప్ స్టోరీస్

బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మళ్లీ కాంగ్రెస్- టీడీపీ దోస్తీ?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు రెడీ...
రాజ‌కీయాలు

‘రాజధానికి 1500 ఎకరాలు చాలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: రాజధానికి 1500 ఎకరాలు సరిపోతుందని సిపిఎం నేత బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనీ, అయితే అది చంద్రబాబు చెప్పిన విధంగా అవసరం లేదనీ పేర్కొన్నారు. ఆదివారం...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనలో అపశృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 12వ రోజుకు చేరాయి. ఆదివారం రైతుల ఆందోళనలో అపశృతి చోటు చేసుకుంది. మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసు...
టాప్ స్టోరీస్

జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా సోరెన్

Mahesh
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
రాజ‌కీయాలు

విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న సీఎం

Mahesh
విశాఖపట్నం: ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. కైలలాసగిరిలో, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో సుమారు రూ.1200 కోట్ల రూపాయలతో...
టాప్ స్టోరీస్

తెలుగు భాషపై టీడీపీకే ప్రేమ ఉందా ?

Mahesh
అమరావతి : తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు....
టాప్ స్టోరీస్

‘నీ అంతు చూస్తాం’: హైదరాబాద్ సీపీకి ఉత్తమ్ వార్నింగ్

Mahesh
హైదరాబాద్: తిరంగా ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో...
టాప్ స్టోరీస్

‘అస్సాంను అస్సామీలే పాలిస్తారు’

Mahesh
గౌహతి: బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ‘సేవ్ నేషన్-సేవ్ కాన్‌స్టిట్యూషన్’ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా అస్సాంలోని గౌహతిలో జరిగిన...